Andhra Pradesh
-
Liquor Scam : వైసీపీ ఎంపీ ఇంట్లో `లిక్కర్ స్కామ్` లింకు
లిక్కర్ డాన్ గా పేరుగాంచిన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది.
Date : 16-09-2022 - 2:10 IST -
AP Assembly : అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల బహిష్కరణ
రెండో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తున్నారని భావించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష సభ్యుల్ని ఒక రోజు సస్పెండ్ చేశారు
Date : 16-09-2022 - 2:08 IST -
AP Politics : ఏపీలోకి కేసీఆర్ ఎంట్రీ! అక్టోబర్ 15న `హోదాస్త్రం` షురూ!
ఏపీలోకి ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ `ప్రత్యేకహోదా` అస్త్రాన్ని ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మీద సంధించబోతున్నారు. \
Date : 16-09-2022 - 1:08 IST -
Liquor Scam : `ఢిల్లీ లిక్కర్` కిక్- ఏపీ,తెలంగాణాల్లో మళ్లీ ఈడీ దాడులు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయాన్ని వేడెక్కించింది. ఇటీవల ఎమ్మెల్సీ కవితకు సన్నిహితులుగా ఉండే వాళ్లు కంపెనీలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.
Date : 16-09-2022 - 1:06 IST -
Mukesh Ambani: టీటీడీకి అంబానీ రూ. 1.5 కోట్ల విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు.
Date : 16-09-2022 - 11:50 IST -
TDP : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత గుడ్ న్యూస్..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు.
Date : 16-09-2022 - 9:40 IST -
Devineni Family : బాబాయ్ వర్సెస్ అబ్బాయ్… “దేవినేని” ఫ్యామిలిలో పొలికల్ హీట్..!
కృష్ణాజిల్లాలో టీడీపీ పూర్వవైభవం తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీలో ఉన్న ముగ్గురు కీలక...
Date : 16-09-2022 - 7:45 IST -
CM Jagan: అసెంబ్లీలో 3 రాజధానులపై జగన్ కంఠషోస
పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ఏపీ అసెంబ్లీలో చర్చకు పెట్టారు.
Date : 15-09-2022 - 5:55 IST -
AP Deputy Speaker : ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి?
ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం ఎంపికయ్యే అవకాశం ఉంది. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొంటారు. ఏపీ బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ గా మల్లాది విష్ణును ప్రభుత్వం నియమించింది.
Date : 15-09-2022 - 4:51 IST -
Amaravati Farmers : ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా పోరాటం ఆపేది లేదు – అమరావతి రైతులు
ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న రెండో విడత మహాపాదయాత్ర నాలుగో రోజుకు చేరింది...
Date : 15-09-2022 - 2:23 IST -
AP BAC Meeting : టీడీపీతో జగన్మోహన్ రెడ్డి `రాజీ`బాట
తనదాకా వస్తేగానీ నొప్పి తెలియదంటారు పెద్దలు. సతీమణి భారతిని టీడీపీ టార్గెట్ చేయడంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయింది.
Date : 15-09-2022 - 2:21 IST -
Jagan Skipped: లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు ‘నివాళి’కి జగన్ దూరం!
లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వలేదు.
Date : 15-09-2022 - 12:52 IST -
AP Assembly : TDP వాయిదా తీర్మానాలకు తిరస్కరించిన స్పీకర్..సభలో గందరగోళం..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Date : 15-09-2022 - 9:33 IST -
Central Minister Comments : అమరావతి రాజధానిపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్.. రాజధానిని..?
అమరావతి రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణస్వామి హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడలో పర్యటించిన ఆయన బైపాస్...
Date : 15-09-2022 - 7:40 IST -
Chandrababu : చంద్రబాబుని కలిసిన అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్.. ప్రాణ భయం ఉందంటూ..?
రాష్ట్ర పోలీసు శాఖలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తూ..కొద్దిరోజుల క్రితం సర్వీస్ నుంచి తొలగించబడిన అనంతపురం జిల్లాకు.....
Date : 15-09-2022 - 7:30 IST -
Polaravam : పోలవరంపై చర్చకు చంద్రబాబు అసెంబ్లీకి రావాలి: మంత్రి అంబటి
ప్రతిపక్షనేత చంద్రబాబు అసెంబ్లీకి రావాలని మంత్రి అంబటి రాంబాబు కోరారు. పోలవరంపై నిజానిజాలను చర్చించడానికి అసెంబ్లీకి వస్తే బాగుంటుందని అన్నారు.
Date : 14-09-2022 - 5:26 IST -
Narayana Bail : మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
అసైన్డ్ భూముల కేసులో మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ ను మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.
Date : 14-09-2022 - 5:25 IST -
3 Capitals AP: ఏపీ అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
మూడు రాజధానుల అంశాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తెరమీదకు తీసుకొస్తున్నారు.
Date : 14-09-2022 - 5:23 IST -
Kothapalli : మాజీ ఎంపీ `కొత్తపల్లి`కి ఐదేళ్ల జైలు
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధించింది.
Date : 14-09-2022 - 3:14 IST -
AIIMS : ఏపీ మణిహారంగా `ఎయిమ్స్`, క్యూ కడుతోన్న తెలంగాణ పేదలు!
తెలంగాణ సాధించలేని ఎయిమ్స్ ను ఏపీ సాధించింది. సామాన్యులకు అక్కడ అందుతోన్న సేవలు ప్రశంసల్ని అందుకుంటున్నాయి.
Date : 14-09-2022 - 2:39 IST