Andhra Pradesh
-
Chandrababu: నీ మాదిరి నేను పోలీసులను వినియోగించి ఉంటే.. నీవు బయట తిరిగేవాడివా?: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఈ రోజు ఆయన కుప్పం వీధుల్లో రోడ్ షో నిర్వహించారు.
Date : 26-08-2022 - 5:04 IST -
YS Jagan : పార్లే సంస్థతో జగన్ సర్కార్ `ఎంవోయూ`
ఏపీలోని బీచ్ ల పరిరక్షణ కోసం పార్లే సంస్థతో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు జగన్ , పార్లే ప్రతినిధులు విశాఖ కేంద్రంగా పత్రాలపై సంతకాలు చేశారు. ఉదయం విశాఖపట్నం వెళ్లిన సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Date : 26-08-2022 - 5:00 IST -
Ban Vinyl Banners : ఏపీలో ఇకపై ఆ ఫ్లెక్సీలు నిషేధం – సీఎం జగన్
ప్లాస్టిక్ వ్యతిరేక చర్యలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా...
Date : 26-08-2022 - 4:31 IST -
Ex CM Chandrababu : సీఎం జగన్పై చంద్రబాబు ఫైర్… మూడో రోజు కుప్పంలో పర్యటన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు.
Date : 26-08-2022 - 1:51 IST -
Kuppam : కుప్పం ఘటనపై గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు
కుప్పం ఘటనపై విచారణ జరిపించాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసి వినతపత్రం అందచేశారు. ఏపీలో అటవిక రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తపరిచారు. `రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా లేకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అన్న క్యాంటీనుపై దాడి చేసి తినే అన్నాన్ని లాగేశారు.
Date : 26-08-2022 - 1:32 IST -
Jagan’s new look: జగనన్న న్యూ లుక్ అదిరింది!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించారు.
Date : 26-08-2022 - 1:30 IST -
Million March : ఏపీలో `మిలియన్ మార్చ్`పై `షాడో `
ఏపీలోని టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు రగిలిపోతున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన మిలియన్ మార్చ్ కు సిద్ధం అవుతున్నారు.
Date : 26-08-2022 - 11:32 IST -
Kuppam Alert : చంద్రబాబుకు భద్రత పెంపు, కుప్పంలో డే 3 హై అలెర్ట్
టీడీపీ చీఫ్ చంద్రబాబు భద్రతపై ఎన్ ఎస్ జీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు ఒక్కో షిఫ్ట్ కు ఉన్న 6+6 కమాండోల సంఖ్యను 12+12 కమాండోలకు మార్చేసింది.
Date : 26-08-2022 - 11:03 IST -
Polavaram : జగన్ ఢిల్లీ ఫలించే దిశగా..మోడీ సర్కార్
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన ప్రత్యేక కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం అయింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షత వహించారు.
Date : 25-08-2022 - 8:30 IST -
CM Jagan: జగన్ తో తియ్యతియ్య తియ్యగా..
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీకి చెందిన కృష్ణా జిల్లా కీలక నేతలు, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని)లు కలిసి కనిపించి చాలా కాలమే అయ్యింది
Date : 25-08-2022 - 5:30 IST -
Kuppam Chandrababu : కుప్పం వైసీపీ బంద్ పై నెగ్గిన చంద్రబాబు
టీడీపీ చంద్రబాబు కుప్పం పర్యటనలో పైచేయిగా నిలిచారు. ఆయన అనుకున్న ప్రకారం అన్న క్యాంటిన్ ద్వారా ఆహారాన్ని అక్కడి పేదలకు అందించారు. అధికార వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపును ఏ మాత్రం పట్టించుకోకుండా సామాన్యులు సైతం రోడ్ల మీదకు వచ్చారు. చంద్రబాబు వడ్డించిన అన్న క్యాంటిన్ భోజనం కోసం క్యూ కట్టారు.
Date : 25-08-2022 - 5:09 IST -
CBN Kuppam Tour : వైసీపీ వాళ్ల ఇళ్లకొచ్చి కొడ్తాం: జగన్, డీజీపీకి చంద్రబాబు సవాల్
మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు జగన్ , ఏపీ డీజీపీపై విరుచుకుపడ్డారు. ఆయన పర్యటనను అడ్డుకుంటోన్న వైసీపీ శ్రేణులకు పోటీగా కుప్పం టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలి వచ్చింది. బస్తాండ్ వద్ద టీడీపీ నిర్వహిస్తోన్ అన్న క్యాంటిన్ ను వైసీపీ ధ్వంసం చేయడంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.
Date : 25-08-2022 - 1:04 IST -
AP Cabinet:ఏపీ కేబినెట్ భేటీ వాయిదా.. వాయిదా వెనుక కారణం అదేనా..?
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 నిర్వహించాల్సిన ఏపీ కేబినెట్ భేటీ కొన్ని కారణాల వల్ల మంత్రి వర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 1న ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు.
Date : 25-08-2022 - 12:43 IST -
Kuppam Bandh:కుప్పంలో వైసీపీ బంద్
వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ కార్యకర్తలు బుధవారం రాళ్ల దాడికి నిరసనగా కుప్పంలో వైఎస్సార్సీపీ బంద్కు పిలుపునిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Date : 25-08-2022 - 12:40 IST -
Chandrababu Protest: కుప్పంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు, హై టెన్షన్
టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ దాష్టీకాన్ని నిరసిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వద్ద చంద్రబాబు నిరసనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Date : 25-08-2022 - 12:32 IST -
Media Land Mafia : రూ. 14కోట్ల `మీడియా దందా`లోని పెద్దలు ఎవరు?
ప్రస్తుతం తెలుగు మీడియా `బ్లూ, ఎల్లో, పింక్, బ్లాక్` గా విడిపోయిందని చాలా కాలంగా రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. బ్లూ మీడియా గురించి టీడీపీ నేతలు తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుంటారు. అంతే వేగంగా ఎల్లో మీడియాపై వైసీపీ నేతలు డైలీ విరుచుకుపడుతుంటారు.
Date : 25-08-2022 - 12:19 IST -
Weather Update : ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ – ఐఎండీ
ఏపీలో వచ్చే మూడురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని...
Date : 25-08-2022 - 9:18 IST -
Vizainagaram Garbage Issue: ఏపీలో పొలిటికల్ ‘చెత్త’ వైరల్
విజయనగరం జిల్లాలో మున్సిపల్ సిబ్బంది ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెత్తపన్ను కట్టలేదని మున్సిపల్ సిబ్బంది అపార్ట్ మెంట్ గేటు ముందు చెత్త వేసిన ఘటన వైరల్ అయింది.
Date : 24-08-2022 - 8:55 IST -
Babu@Kuppam: బాబు కుప్పం పర్యటన ఉద్రిక్తం, పోలీసుల లాఠీ ఛార్జ్
చంద్రబాబు పర్యటన వేళ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. బాబు పర్యటించే ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తలు వైకాపా జెండాలు, తోరణాలు కట్టారు.
Date : 24-08-2022 - 8:41 IST -
YS Jagan : `జగన్, కేసీఆర్` కుంభకోణాలపై బీజేపీ కన్నెర్ర
తెలుగు రాష్ట్రాల్లో స్కామ్ లను బీజేపీ బయటకు తీస్తోంది. భారీ భూ కుంభకోణం ఏపీలో జరిగిందని లేపాక్షి భూముల వ్యవహారాన్ని ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. సుమారు రూ. 10వేల కోట్ల విలువైను భూములను కేవలం రూ. 500కోట్లకు ప్రైవేటు సంస్థకు ఎలా అప్పగిస్తారని నిలదీశారు.
Date : 24-08-2022 - 8:00 IST