Andhra Pradesh
-
AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ… పలు కీలక ఆంశాలపై చర్చ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత మంత్రివర్గం రెండోసారి సమావేశం కానుంది. రాష్ట్రపతి నామినేషన్ సందర్భంగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవగా.. చివరి నిమిషంలో జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని.. కేబినెట్ సమావేశం యధా
Published Date - 10:19 AM, Fri - 24 June 22 -
YSRCP : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికే వైసీపీ మద్దతు
అమరావతి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మద్దతును తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగానే ఇది వస్తుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. గత మూడు సంవత్సరాల్లో సీఎం జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి చాలా ప్రాముఖ్యతనిచ్చా
Published Date - 08:36 AM, Fri - 24 June 22 -
APSRTC : జూలై 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు జూలై 1 నుంచి ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు అందుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్ నిర్ధారణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పూర్తిచేసింది.
Published Date - 08:30 AM, Fri - 24 June 22 -
Chandrababu : అత్తారింటికి చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అత్తారింటికి వెళ్లబోతున్నారు. ఈనెల 29వ తేదీన అక్కడే బస చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date - 07:00 AM, Fri - 24 June 22 -
Dulhan Scheme : దుల్హన్ పథకంపై చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం.. కారణం?
ఏపీ ప్రభుత్వం తాజాగా ముస్లింలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
Published Date - 06:45 PM, Thu - 23 June 22 -
Adani Group : ఏపీలో `అదానీ గ్రూప్` హవా
ఏపీలో అదానీ గ్రూప్ హవా కొనసాగుతోంది. మరో కీలక ప్రాజెక్టును చేపడుతోంది. “అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ నాలుగు దశల్లో అభివృద్ధి చేయనుంది.
Published Date - 06:00 PM, Thu - 23 June 22 -
Bypoll : ఆత్మకూరులో కొనసాగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం 1గంట వరకు 44.14 శాతం పోలింగ్ నమోదు
ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 44.14 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం బాగా నమోదవ్వడంతో వైసీపికీ అనుకూలంగా ఉందనే సంకేతాలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఉదయం 11 గంటల వరకు 24.92, ఉదయం 9 గంటల వరకు 11.56 శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జనరల్ అబ్జర్
Published Date - 02:53 PM, Thu - 23 June 22 -
Nara Lokesh : లోకేష్ పర్యటనపై `ప్రాణహాని` హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటనకు వస్తే ప్రాణనష్టం ఉందని పోలీసులు హెచ్చరించారు.
Published Date - 02:17 PM, Thu - 23 June 22 -
Tweet War : `సిగ్గులేని జన్మ`పై దుమారం!
'జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ` అంటూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.
Published Date - 12:07 PM, Thu - 23 June 22 -
Bypoll : ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం.. 123 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆత్మకూర్ నియోజకవర్గంలోని 279 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని.. 1,339 జనరల్, 1032 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. వీరితోపాటు 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్ అధికారులు విధులు నిర్వహించను
Published Date - 09:54 AM, Thu - 23 June 22 -
AP Politics : ఏపీ రాజకీయ పార్టీల ‘ట్యాగ్ లైన్స్’
రాజకీయ పార్టీల ప్రచారంలో `ఒక్క ఛాన్స్` అనే పదం జగన్ నుంచి మొదలై ఇప్పుడు పవన్ మీదుగా పాల్ వరకు చేరింది.
Published Date - 07:00 AM, Thu - 23 June 22 -
AP CM : పూనం మాలకొండయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్..!!
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం. మాలకొండయ్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూనం మాలకొండయ్య దంపతుల కుమార్తె డాక్టర్ పల్లవి వివాహం...డాక్టర్ కృష్ణతేజతో ఘనంగా జరిగింది.
Published Date - 09:18 PM, Wed - 22 June 22 -
Amma Vodi : ఈ నెల 27న తల్లుల అకౌంట్లోకి నిధులు.. రూ. 13వేలు జమ. !!
ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి నిధుల విడుదలకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈనెల 27న విద్యార్థుల తల్లుల అకౌంట్లో ఈ పథకం నిధులు జమ చేయనుంది సర్కార్.
Published Date - 07:15 PM, Wed - 22 June 22 -
YS Jagan: పారిస్ టూర్ కు సీఎం జగన్!
ఏపీ సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైందని ముఖ్యమంత్రి అధికారులు తెలిపారు.
Published Date - 05:53 PM, Wed - 22 June 22 -
Andhra Bear Dies: ముప్పుతిప్పలు పెట్టింది.. చివరకు మృతి చెందింది!
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో పట్టుకున్న ఎలుగుబంటిని విశాఖపట్నం జంతుప్రదర్శనశాలకు తరలిస్తుండగా మృతి చెందింది.
Published Date - 02:41 PM, Wed - 22 June 22 -
MLA Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వంశీకి తీవ్ర అస్వస్థత..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం పంజాబ్ లో ఉన్న ఆయన అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ లో గతేడాది సీటు సాధించి అడ్వాన్స్ డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి పంజాబ్ రాష్ట్రం మొహాలీ క్యా
Published Date - 09:38 AM, Wed - 22 June 22 -
AP Inter Results : నేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. మధ్యాహ్నం విడుదల చేయనున్న మంత్రి బొత్స
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 6వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మే7వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు ప
Published Date - 08:47 AM, Wed - 22 June 22 -
Atmakur Elections : ఆత్మకూరులో మంత్రులు, ఎమ్మెల్యేల మోహరింపు
ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం గ్రామానికో ఎమ్మెల్యే మండలానికి ముగ్గురు మంత్రులను వైసీపీ మోహరించింది.
Published Date - 05:30 PM, Tue - 21 June 22 -
Cm Jagan: జగన్ లైజనింగ్ తో విశాఖకు `ఇన్ఫోసిస్`
ఐటీ కంపెనీలను తీసుకురావడానికి ఏపీ సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.
Published Date - 03:11 PM, Tue - 21 June 22 -
By Election : ఆత్మకూరులో వైసీపీకి టెన్షన్…అన్నీ ఉన్నా…భయమెందుకో…!!!
ఆత్మకూరు ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ చర్చకు తెర తీసింది. దీనికి అధికార వైసీపీ తెచ్చిపెట్టుకున్న తలనొప్పే కారణమని అధికార వర్గాలకు చెందిన నేతలే అంటున్నారు.
Published Date - 09:10 AM, Tue - 21 June 22