Andhra Pradesh
-
APSRTC Special Buses : దసరాకి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దసరా రద్ధీ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది..
Date : 19-09-2022 - 9:57 IST -
Polavaram : పోలవరం పాపం బాబుదేనన్న జగన్
గోదావరి నది మీదుగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో జరుగుతున్న జాప్యానికి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని గత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఆరోపించారు.
Date : 19-09-2022 - 5:14 IST -
TDP Vs YSRCP : ఏపీ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తం, ఎద్దుల బండిలాగి టీడీపీ నేతల నిరసన
ఏపీ పోలీసుల ఓవరాక్షన్ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సోమవారం జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు.
Date : 19-09-2022 - 5:11 IST -
AP Assembly : మూడో రోజూ టీడీపీ సభ్యుల బహిష్కరణ
`జగన్ రైతులు ద్రోహి, చంద్రబాబు 420` నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. పరస్పరం టీడీపీ, వైసీపీ నినాదాలతో సభ అదుపుతప్పింది.
Date : 19-09-2022 - 4:14 IST -
Viveka murder case: వివేకా హత్య కేసులో ‘ఏపీ సర్కార్, CBI’కి సుప్రీం నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని..
Date : 19-09-2022 - 3:01 IST -
YSRCP : డేంజర్ జోన్ లో 40 మంది ఎమ్మెల్యేలు, టిక్కెట్ లేనట్టే!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు `టిక్కెట్ ఫర్ రేటింగ్` సూత్రాన్ని వినిపిస్తున్నారు.
Date : 19-09-2022 - 2:57 IST -
YS Jagan : ఆ రెండు అంశాలు జగన్ కు ఇబ్బందే!
''ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక హామీలు ఇస్తాం. అవన్నీ సాధ్యమా?కాదా? అనేది అధికారం లోకి వచ్చాక తెలుస్తుంది''
Date : 19-09-2022 - 12:57 IST -
Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో భారీ వర్షాలు
ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది...
Date : 19-09-2022 - 9:28 IST -
Jagan Politics: లోకేష్, పవన్ కు జలక్ ఇచ్చేలా జగన్ ఎత్తుగడ
రాజకీయాల్లో ఎపుడూ నిబ్బరం పనికిరాదు. అలాగే ఎదుటి వారిని తేలికగా చూస్తూ తమ ఆట వదిలేయడమూ మంచింది కాదు.
Date : 19-09-2022 - 8:23 IST -
Andhra BJP: ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోంది..సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.
Date : 18-09-2022 - 7:00 IST -
3 Capitals Agenda: 3 రాజధానులే వైసీపీ ప్రధాన అజెండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది.
Date : 18-09-2022 - 5:00 IST -
TDP on AP Fiscal: ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యర్థ ప్రసంగం… ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో చేసిన సుదీర్ఘ ప్రసంగం వ్యర్థ ప్రసంగమే అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు.
Date : 18-09-2022 - 3:52 IST -
Lokesh Padyatra: సంక్రాంతి తరువాత లోకేష్ పాదయాత్ర
సంక్రాంతి తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
Date : 18-09-2022 - 9:00 IST -
Sujana Chowdary: సుజనా చౌదరి `పీఛే`మూడ్?
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో బీజేపీలోకి వెళ్లిన పెద్దల టీమ్ మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తోందని తెలుస్తోంది.
Date : 18-09-2022 - 8:33 IST -
YSRCP MP In Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ.. నోరుమెదపని సొంతపార్టీ నేతలు..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంక కదులుతుంది....
Date : 17-09-2022 - 6:20 IST -
Jagan Govt and 3 Capitals:3 రాజధానుల కోసం `సుప్రీం`కు జగన్ సర్కార్
మూడు రాజధానుల అమలు కోసం సుప్రీం కోర్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రోచ్ అయింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Date : 17-09-2022 - 1:42 IST -
Pawan Kalyan: పవన్ బస్సు యాత్ర ఇప్పట్లో లేనట్టే!
జనసేనాని పవన్ కల్యాణ్ బస్సు యాత్ర షెడ్యూల్ వాయిదా పడింది. అక్టోబర్ 5 వ తేదీ నుంచి ఆయన యాత్ర కొనసాగాలి.
Date : 17-09-2022 - 1:26 IST -
Daggubati : చంద్రబాబు చాణక్యంతో `దగ్గుబాటి` డైలమా
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాలు ఒకటవుతున్నాయని ప్రచారం జరిగింది.
Date : 16-09-2022 - 5:34 IST -
AP Assembly : విశాఖ నుంచి పాలన! అసెంబ్లీ చివరి రోజు 3 రాజధానుల బిల్లు?
మూడు రాజధానులపై సమగ్ర బిల్లును జగన్ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వర్షాకాల సమావేశాల చివరి రోజు బిల్లును ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Date : 16-09-2022 - 4:50 IST -
YS Jagan : ఆర్థికంగా ఏపీకి ఢోకాలేదు: అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్
`ఏపీ ఆర్థికంగా చితికిపోయింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను దాటి వెళ్లింది. ఇక ఏపీ అంతటా చీకటే. రోడ్లు వేయడానికి డబ్బుల్లేవ్. జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు. రాష్ట్రం గురించి ఇక మరచిపోవడమే. ` అంటూ ఇటీవల ఏపీ మీద జరిగిన ప్రచారం.
Date : 16-09-2022 - 4:27 IST