Andhra Pradesh
-
Visakha Metro : విశాఖ మెట్రో ప్రాజెక్ట్కు జోరు.. నగర రూపు మార్చనుందా..?
Visakha Metro : శక్తివంతమైన మౌలిక సదుపాయాల దిశగా విశాఖపట్నం దూసుకుపోతోంది. తూర్పు తీరం మీద ఉన్న ఈ సాగరనగరం, ఇప్పుడు మెట్రో రైలు కూత కోసం సిద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నిద్రిస్తున్న పనులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Published Date - 12:31 PM, Sat - 31 May 25 -
Real Estate : చంద్రన్న ‘పవర్’ కు ఏలూరు లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్
Real Estate : చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడం తో రియల్ ఎస్టేట్ రంగం ఉత్సాహాన్ని సంతరించుకుంది
Published Date - 12:28 PM, Sat - 31 May 25 -
Video Viral : పందెం ఓడి అరగుండు గీయించుకున్న వైసీపీ వీరాభిమాని..
Video Viral : తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్ల గ్రామానికి చెందిన శివరామకృష్ణ అలియాస్ శివ అనే యువకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. తాను జగన్ గెలుస్తారని నమ్మి స్నేహితులతో చేసిన ఓ పందెం ఇప్పుడు ఆయనను అరగుండు వరకు తీసుకెళ్లింది. అదే విషయం సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.
Published Date - 12:02 PM, Sat - 31 May 25 -
Corona Alert: ఏలూరు కలెక్టరేట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్
Corona Alert: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విప్పుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు ఇటీవల తిరిగి పెరుగుతున్నాయి.
Published Date - 10:27 AM, Sat - 31 May 25 -
Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ.. పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గతంలో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.
Published Date - 10:24 AM, Sat - 31 May 25 -
TDP Flexi: పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత.. ఏ1గా అవినాష్ రెడ్డి పీఏ!
పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న 15 మంది వైసీపీ నాయకులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 10:27 PM, Fri - 30 May 25 -
Revaluation : టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసిపి అనవసర రాద్ధాంతం
Revaluation : 2022 నుంచి 2025 వరకు వచ్చిన రీకౌంటింగ్ దరఖాస్తులు, వాటిలో మార్పులు జరిగిన స్క్రిప్టులు శాతాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 66,363 పేపర్లకు 34,709 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోరగా
Published Date - 10:22 PM, Fri - 30 May 25 -
CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్రబాబు
ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Published Date - 09:40 PM, Fri - 30 May 25 -
CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!
భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది.
Published Date - 08:59 PM, Fri - 30 May 25 -
Pithapuram : నాగబాబు కు టీడీపీ నేతలు కౌంటర్
Pithapuram : పిఠాపురంలో పవన్ గెలుపు అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని, వేరే ఎటువంటి సహకారం లేదని నాగబాబు వ్యాఖ్యానించడం టీడీపీ నేతల్లో అసహనం రేపింది.
Published Date - 05:01 PM, Fri - 30 May 25 -
LAWCET : ఏపి లాసెట్ హాల్ టికెట్లు విడుదల
ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన లాసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగనుంది.
Published Date - 04:46 PM, Fri - 30 May 25 -
APFU : ఏపి మత్స్య (ఫిషరీస్) పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఇందులో భాగంగా, రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు నేటి నుంచే (మే 30) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేది జూన్ 20గా పేర్కొనబడింది. ఈ నోటిఫికేషన్ను కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతానికి చెందిన భవదేవరపల్లి గ్రామంలోని మత్స్య విశ్వవిద్యాలయం అధికారులు విడుదల చేశారు.
Published Date - 04:29 PM, Fri - 30 May 25 -
Janasena : సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్..ఎందుకంటే !!
Janasena : ఈ సమావేశంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది
Published Date - 03:58 PM, Fri - 30 May 25 -
Vallabhaneni Vamsi Wife : రాజకీయాల్లోకి వంశీ భార్య..?
Vallabhaneni Vamsi Wife : వంశీ భార్య రాజకీయాల్లోకి రాబోతుందనే వార్త వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది. భర్త పట్ల ప్రజల్లో ఉన్న మద్దతును నిలబెట్టుకోవడమే కాకుండా, నియోజకవర్గాన్ని రిప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతో పంకజశ్రీ రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తుంది
Published Date - 03:33 PM, Fri - 30 May 25 -
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణం కేసు.. సిట్ కస్టడీకి నలుగురు కీలక నిందితులు
సిట్ కస్టడీకి లోనైన వారిలో ఐటీ శాఖకు మాజీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి, జగన్ కార్యాలయానికి ఓఎస్డీగా పనిచేసిన పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఉన్నారు.
Published Date - 10:13 AM, Fri - 30 May 25 -
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు
Vallabhaneni Vamsi : విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని వంశీ తరపు న్యాయవాది కోర్టును కోరగా, దీనికి కూడా కోర్టు అనుమతించింది
Published Date - 08:24 PM, Thu - 29 May 25 -
Gruhini Scheme : కాపు మహిళల కోసం చంద్రబాబు సరికొత్త పథకం
Gruhini Scheme : “గృహిణి” పథకం (Gruhini Scheme) ద్వారా కాపు మహిళలకు (Kapu women) ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలో చర్చలు జరుగుతున్నాయి
Published Date - 07:44 PM, Thu - 29 May 25 -
Mahanadu : కడప గడ్డ పై చంద్రబాబు మాస్ వార్నింగ్
Mahanadu : వైసీపీ పాలనలో చోటు చేసుకున్న ల్యాండ్, శాండ్, మైన్స్ దోపిడీని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. “ఇక్కడ ఉంది సీబీఎన్... గుర్తు పెట్టుకోండి” అంటూ మాస్ స్టైల్లో హెచ్చరించారు
Published Date - 07:28 PM, Thu - 29 May 25 -
Kavitha Issue : అక్కడ షర్మిలకు తల్లి సపోర్ట్..ఇక్కడ కూతురికి కేసీఆర్ సపోర్ట్ ఇస్తారా..?
Kavitha Issue : కేసీఆర్ కుమారుడు కేటీఆర్ (KTR) కి ముఖ్యమంత్రి పదవి అప్పగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండడం తో కూతురు కవిత (Kavitha) తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం
Published Date - 07:18 PM, Thu - 29 May 25 -
Mahanadu : “వై నాట్ 175” వారి అడ్రస్ ఏది..? – నారా లోకేష్ ఏమన్నా సెటైరా..!
Mahanadu : 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 94 శాతం స్ట్రైక్ రేట్తో చరిత్రను తిరగరాశిందని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది పార్టీ కార్యకర్తల ఏకతాటిపై కృషికి ఫలితమని చెప్పారు
Published Date - 07:10 PM, Thu - 29 May 25