Andhra Pradesh
-
YCP Leaders Comments: జనసేనానిపై విమర్శలు.. పవన్ ఓ రాజకీయ అజ్ఞాని..!
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీపై పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విమర్శలు కురిపించారు.
Date : 27-11-2022 - 5:15 IST -
Janasena Chief Pawan Kalyan: పవన్ సంచలన వ్యాఖ్యలు.. వైఎస్సార్ వారికన్నా గొప్ప నాయకుడా..?
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ప్రజలతో సమావేశమైన పవన్ కల్యాణ్.. అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు.
Date : 27-11-2022 - 3:15 IST -
Andhra Pradesh: ఏపీలో టెన్షన్.. టెన్షన్.. పోలీస్ స్టేషన్ వద్ద పరిటాల శ్రీరామ్, సునీత నిరసన
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారధి, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
Date : 27-11-2022 - 12:53 IST -
AP : శబరిమలకు వెళ్తున్న బస్సుకు ప్రమాదం. 32మంది అయ్యప్ప భక్తులకు గాయాలు..!!
శబరిమలకు వెళ్తున్న భక్తుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 32 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఆదివారం జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయపడినభక్తులు అనకాపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ప్రైవేట్ టూరిస్టు బస్సులో శనివారం శబమరిమలకు బయలుదేరారు.
Date : 27-11-2022 - 11:15 IST -
One Killed : నెల్లూరు జిల్లాలో విషాదం.. టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్లు..మహిళ మృతి
నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో మూడు గ్యాస్ సిలిండర్లు...
Date : 27-11-2022 - 10:05 IST -
Amaravati Protests: ఢిల్లీకి అమరావతి రైతులు.. డిసెంబర్ 17,18న జంతర్ మంతర్ లో మహాధర్నా..!
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన మూడేళ్లకు చేరుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేపట్టాలని రైతులు నిర్ణయించారు. 2019 డిసెంబర్ లో సీఎం జగన్ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రకటించడంతో అప్పటి నుంచి రైతులు ఆందోళన చేపట్టారు. కాగా రాజధాని నిర్మాణం గురించి ఎటూ తేలలేదు. అమరావతి రాజధానిని నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని రైతులు ఆరోప
Date : 27-11-2022 - 9:20 IST -
Pawan Kalyan: ఇప్పటానికి పవన్…కూల్చివేసిన ఇంటికో లక్ష ఆర్థికసాయం..!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోర్టు తీరుతో అధికారపార్టీ వైసీపీ, జనసేన మధ్య రగడ మొదలైంది. కోర్టును తప్పుదోవ పట్టించారన్న అభిప్రాయంతో ఇప్పటం పిటిషనర్లకు లక్ష రూపాయాల జరిమానా విధించింది కోర్టు. అధికారులు ముందుగానే నోటిసులు ఇచ్చారని చెప్పినా…ఇవ్వలేదంటూ కోర్టును తప్పుదోవా పట్టించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది కోర్టు. ప్రస్తుతం సుప్రీంను
Date : 27-11-2022 - 8:52 IST -
President Tour to AP: రాష్ట్రపతి ఏపీ పర్యటన! టూర్ పై రాజకీయ పదనిస!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారు కావడంతో ఆ సందర్భంగా సంతరించుకునే రాజకీయ అంశాల ఆసక్తి పెరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఏపీకి వచ్చిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు.
Date : 26-11-2022 - 1:43 IST -
AP Politics: మెగా రూట్! వైసీపీలోకి `గంటా`? వైజాగ్ రాజధానికి మద్ధతుగా.!
ఎప్పుడు ఏ పార్టీ పంచన చేరతాడో తెలియని లీడర్ గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తరం టీడీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. ఇటీవల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిన చమత్కారి. త్వరలో వైసీపీలోకి వెళ్లబోతున్నాడని టాక్.
Date : 26-11-2022 - 1:09 IST -
AP Politics: దొరకని దొరలు! `సంకల్ప` స్కామ్ 1100 కోట్లు!!
మరో సారి గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ద్వయం చీకటి వ్యాపారం బయటపడింది. ఆ మధ్య గుడివాడ కేంద్రంగా నిర్వహించిన క్యాసినో వ్యవహారానికి ఇద్దరి స్నేహాన్ని ముడిపెడుతూ వ్యూహాత్మకంగా తెరదింపారు.
Date : 26-11-2022 - 12:32 IST -
AP Govt: ఏపీ పోలీసుల ఏసుక్రీస్తు బాట, చలాన్ల వెనుక బోధనలు!
ఏపీలో మత పిచ్చి ముదరి పాకానపడినట్టు కనిపిస్తోంది. విశాఖ కేంద్రంగా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ చలాన్ల మీద ఏసు క్రీస్తు ప్రబోధాలు ఉండడం చూస్తే మతం ప్రచారం పరాకాష్టకు చేరిందని అర్థం అవుతోంది.
Date : 26-11-2022 - 11:37 IST -
Roja Dance Video: డ్యాన్సులతో దుమ్మురేపుతున్న రోజా.. వీడియో వైరల్!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జగనన్న గోల్డెన్ జూబ్లీ కల్చరల్ ఫెస్టివల్లో చురుగ్గా పాల్గొంటూ ఎనర్జీ నృత్య ప్రదర్శనలతో
Date : 26-11-2022 - 11:26 IST -
Vijay Sai Reddy : సాయిరెడ్డి ఫోన్ రగడ, సోషల్ మీడియాలో విచిత్ర పోల్!
వైసీపీ నెంబర్ 2, ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ వ్యవహారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆయన ఫోన్ ఎలా పోయిందని ప్రశ్నిస్తూ నాలుగు ఆప్షన్లను టీడీపీ `పోల్` పెట్టింది.
Date : 25-11-2022 - 4:36 IST -
Pawan Kalyan Stunt : పవన్ కు `జరిమానా` ఇష్యూ.!
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం ఇష్యూలో పవన్ ఇరక్కపోయారు. హైకోర్టు ఆదేశం ప్రకారం ఆక్రమణదారులు 14లక్షలు జరిమానా చెల్లించాలి.
Date : 25-11-2022 - 4:11 IST -
Nara Lokesh : రాబిన్ మ్యాప్!లోకేశ్ యాత్ర!400రోజులు 4వేల కి.మీ!!
తెలుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పప్పు కాదు ఫైర్ అని నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యారు. ఇ
Date : 25-11-2022 - 2:39 IST -
Jayaprada : జయప్రదంగా తెలుగుదేశంలోకి..?
తెలుగుదేశం పార్టీతో వెటరన్ హీరోయిన్ జయప్రదకు విడదీయరాని సాన్నిహిత్యం ఉంది. రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన పార్టీ టీడీపీ.
Date : 25-11-2022 - 1:38 IST -
AP Politics : టీడీపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి? వైఎస్ `ఆత్మ` ఎఫెక్ట్!!
ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మళ్లీ చేదుఅనుభవం ఎదురైయింది. ఏపీ పీసీసీ చీఫ్ పదవిని ఆశించి ఆయన భంగపడ్డారు.
Date : 25-11-2022 - 12:52 IST -
Andhra Pradesh : చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ
చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై డీజీపికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రత్యర్థి...
Date : 25-11-2022 - 10:42 IST -
CM JAGAN: ఏపీ రైతులకు శుభవార్త. ఈనెల 28 అకౌంట్లలో నగదు జమ..!!
ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 2022 ఖరీఫ్ సీజన్లో ప్రక్రుతి వైపరిత్యాల వల్ల పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సీజన్ ముగియకముందే పంట నష్టపరిహారం పంపిణీ చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలు, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 60,832ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగ
Date : 25-11-2022 - 9:30 IST -
Nellore : నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై సీబీఐ విచారణ స్వాగతిస్తున్నా – మాజీ మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కేసు ఫైళ్లు చోరీ ఘటనను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని...
Date : 25-11-2022 - 6:54 IST