HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tension In Andhra Pradesh

Andhra Pradesh: ఏపీలో టెన్షన్.. టెన్షన్.. పోలీస్ స్టేషన్ వద్ద పరిటాల శ్రీరామ్, సునీత నిరసన

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారధి, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

  • Author : Gopi Date : 27-11-2022 - 12:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (1)
Cropped (1)

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారధి, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. టీడీపీ నేత జగ్గును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులపై పరిటాల శ్రీరామ్, సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే పరిటాల కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం వెనుక కారణం లేకపోలేదు. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు పరిటాల చంద్రశేఖర్‌రెడ్డి సునీత కుటుంబంపైనా, తెలుగుదేశం పార్టీపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని, టీడీపీ (తెలుగుదేశం పార్టీ) అధినేత చంద్రబాబు, లోకేష్‌లను చంపేస్తారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బత్తలపల్లికి చెందిన టీడీపీ (తెలుగుదేశం పార్టీ) నేత జగ్గు స్పందించి కౌంటర్ ఇచ్చారు. దీంతో శనివారం రాత్రి జగ్గును పోలీసులు తీసుకెళ్లారని టీడీపీ (తెలుగుదేశం పార్టీ) నేతలు ఆరోపించారు. జగ్గు కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తమ నేతలపై వైసీపీ నేతలు దాడి చేశారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు.

టీడీపీ నేత జగ్గును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వైసీపీ నేతలకు సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని, టీడీపీ (తెలుగుదేశం) అధినేత చంద్రబాబు, లోకేష్‌లను చంపేస్తామని చెప్పిన చంద్రశేఖర్‌రెడ్డిపై కేసులు నమోదు చేయాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు. బత్తలపల్లి మండల టీడీపీ నాయకుడు జగ్గును వీడేంత వరకు ఆందోళన ఆగదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అలాగే టీడీపీ నేతలపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap politics
  • Paritala Sriram
  • Paritala Sunita
  • protest
  • Sri Sathyasai District
  • tdp
  • ycp

Related News

LAND SCAM

Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

హైదరాబాద్ లో వంద‌ల కోట్ల భూమిని క‌బ్జా భాగోతం బ‌య‌ట‌ప‌డింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd