Andhra Pradesh
-
Vijaya Rama Raju : ఏపీ విద్యాశాఖ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నా, సంబంధిత అధికారులు నియామక ప్రక్రియను చేపట్టలేదు.
Published Date - 07:15 PM, Fri - 27 June 25 -
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ అంశం.. సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ చేసిన ఈ నివేదిక రెండు రోజుల క్రితమే కోర్టుకు చేరింది. ఇందులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, సాక్ష్యాల విశ్లేషణ, నిందితుల పట్ల తీసుకున్న చర్యలు వంటి అంశాలను సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం.
Published Date - 06:47 PM, Fri - 27 June 25 -
CM Chandrababu : పోలీసు ఏఐ హ్యాకథాన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఈ తరహా హ్యాకథాన్లు యువతలో సాంకేతిక సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాదు, ప్రభుత్వ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలకంగా పనిచేస్తాయి. ఏఐ అంటే భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని వినియోగించి భద్రతా రంగాన్ని ఆధునికీకరించాలి అని పేర్కొన్నారు.
Published Date - 06:31 PM, Fri - 27 June 25 -
Tourism Conclave Program : ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా రామ్దేవ్ పాల్గొనడం గర్వకారణమన్నారు. బాబా రామ్దేవ్ సమాజానికి చేసిన సేవ అపూర్వం. ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారుగా నియమించాలని కోరాం అని తెలిపారు. పర్యాటక రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని సీఎం స్పష్టం చేశారు.
Published Date - 02:37 PM, Fri - 27 June 25 -
CM Chandrababu : విజయవాడలో ఘనంగా టూరిజం కాన్క్లేవ్ ప్రారంభం
ఈ దిశగా ప్రభుత్వం విజయవాడలో జూన్ 27న ప్రతిష్టాత్మకంగా టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published Date - 01:39 PM, Fri - 27 June 25 -
Quash Petition : జగన్ పై కేసు.. ఇప్పుడే చర్యలొద్దన్న హైకోర్టు
Quash Petition : రెంటపాళ్లలో జరిగిన ఈ ఘటనలో జగన్ కాన్వాయ్ కారణంగానే కార్యకర్త సింగయ్య మృతి చెందాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు
Published Date - 12:27 PM, Fri - 27 June 25 -
Space City : ఏపీలో స్పేస్ సిటీల ఏర్పాటు..30 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు
Space City : ఈ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 5,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు
Published Date - 11:26 AM, Fri - 27 June 25 -
CM Chandrababu : సీఎం చంద్రబాబు బిజీ పర్యటన.. మూడు జిల్లాల్లో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు
పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు నడిపేందుకు ఈ పర్యటనలోని ప్రతి కార్యక్రమాన్ని ఆయన లక్ష్యపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు.
Published Date - 11:22 AM, Fri - 27 June 25 -
Jagan : జగన్ను అష్టదిగ్బంధనం చేయబోతున్న బాబు..?
Jagan : ప్రభుత్వ హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, వైసీపీ నేతలను అయిదు వారాలపాటు ప్రజల్లోకి పంపేందుకు జగన్ పిలుపునిచ్చారు
Published Date - 11:02 AM, Fri - 27 June 25 -
Reliance : ఏపీలో కొన్ని వందల కోట్లతో రిలయన్స్ భారీ ప్లాంట్
Reliance : కర్నూలు జిల్లాలో ఫుడ్ & బివరేజ్ రంగంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. జూన్ 19న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా, సంస్థ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది.
Published Date - 07:35 AM, Fri - 27 June 25 -
CM Chandrababu : గంజాయి బ్యాచ్కు సహకరించిన వారికి గుణపాఠం : సీఎం చంద్రబాబు
గురువారం గుంటూరులో నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ డే వాక్థాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ సభలో స్పందిస్తూ, గతంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా తన ప్రభుత్వం పోరాడినందుకు టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 06:23 PM, Thu - 26 June 25 -
CM Chandrababu : రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి.. స్పందించిన సీఎం చంద్రబాబు
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది.
Published Date - 05:40 PM, Thu - 26 June 25 -
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్కు ‘స్పేస్ పాలసీ 4.0’ తో నూతన దిశ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా పాలసీ లక్ష్యాలు, పెట్టుబడి అవకాశాలు, ఉపాధి సృష్టిపై ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త స్పేస్ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రాబట్టడమే లక్ష్యంగా ఉందని సీఎం తెలిపారు.
Published Date - 05:22 PM, Thu - 26 June 25 -
Amaravati : అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు
ఆయా సంస్థలకు బిడ్లు మంజూరు చేస్తూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రాంతంలో మూడు భాగాలుగా విభజించి పనులు అప్పగించబడ్డాయి. ఇందులో భాగంగా జీఏడీ (GAD) టవర్ నిర్మాణానికి ఎన్సీసీ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్ట్ లభించింది.
Published Date - 04:59 PM, Thu - 26 June 25 -
YSRCP : వైసీపీ మరో షాక్.. మరో నేత అరెస్ట్
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో 2024 ఎన్నికల సమయంలో జరిగిన బాణసంచా ప్రమాదం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై పోలీసులు చర్యలు ప్రారంభించారు.
Published Date - 02:38 PM, Thu - 26 June 25 -
Debt : కూటమి సర్కార్ అప్పులపై జగన్ కామెంట్స్
Debt : వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లలో చేసిన మొత్తం అప్పుల్లో సగాన్ని మాత్రమే తీసుకున్నారని, కానీ చంద్రబాబు ఒకే ఏడాదిలోనే ఆ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు
Published Date - 01:51 PM, Thu - 26 June 25 -
NTR Bharosa Pension Scheme : ఏపీలో 4 రోజుల ముందుగానే పెన్షన్
NTR Bharosa Pension Scheme : జులై నెల రేషన్ను ఈ నెల 26వ తేదీ నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రేషన్ను ఇంటికే డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 01:27 PM, Thu - 26 June 25 -
Akhanda Godavari Project : డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఇది అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపించేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలో ప్రారంభమైన అఖండ గోదావరి ప్రాజెక్టు రాష్ట్రానికి భారీ ప్రయోజనాలు కలిగించనుందని షెకావత్ అన్నారు.
Published Date - 01:01 PM, Thu - 26 June 25 -
Akhanda Godavari Project : ‘ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్’ అంటూ తడబడిన పురందేశ్వరి
Akhanda Godavari Project : "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి…" అని తడబడి, వెంటనే "డిప్యూటీ సీఎం" అని సరిచేశారు
Published Date - 12:24 PM, Thu - 26 June 25 -
Gorantla : బుచ్చయ్య చౌదరి ముందు మనం తగ్గాలి గానీ ఆయన తగ్గడు – పవన్
Gorantla : "పట్టువిడువని విక్రమార్కులు, నాకు ఇష్టమైన వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య గారు. మనం తగ్గాలి గానీ ఆయన మాత్రం తగ్గడు. ఆయన నుంచి ఓర్పు, పట్టుదల నేర్చుకోవాలి" అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Published Date - 12:15 PM, Thu - 26 June 25