Andhra Pradesh
-
Kommineni Srinivasa Rao: కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై అంబటి రాంబాబు రియాక్షన్..!
Kommineni Srinivasa Rao: కొమ్మినేని కమ్మ కులస్థుడయినా తనను విమర్శిస్తున్నారని చంద్రబాబుకు కక్ష" అంటూ అంబటి ట్వీట్
Published Date - 01:16 PM, Mon - 9 June 25 -
AP: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు !
రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకోబడింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేయబడ్డాయని సమాచారం.
Published Date - 11:37 AM, Mon - 9 June 25 -
Mudragada Padmanabha Reddy: నాకు క్యాన్సర్ లేదు.. నా కూతురు అబద్ధాలు చెబుతుంది: ముద్రగడ
ముద్రగడ ఈ సందర్భంగా తన రాజకీయ కట్టుబాట్లను మరోసారి నొక్కిచెప్పారు. ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను అర్థం చేసుకుని, పార్టీ కోసం కృషి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
Published Date - 11:11 AM, Mon - 9 June 25 -
Venkaiah Naidu : ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం: వెంకయ్యనాయుడు
ఇది అతి గొప్ప త్యాగం. అలాంటి వారిపై బూతులు పెట్టడం దారుణం అని నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. "రైతులపై విమర్శలు చేయడం కేవలం అపహాస్యం కాదు, వారు చేసిన త్యాగాలను అవమానించడమే అని అన్నారు.
Published Date - 10:21 AM, Mon - 9 June 25 -
Shining Stars Award-2025: రేపు రాష్ట్రవ్యాప్తంగా “షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025” ప్రదానం!
రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ దాదాపు దశాబ్ధం తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు.
Published Date - 09:51 PM, Sun - 8 June 25 -
Dimand : కర్నూల్ జిల్లా రైతుకు దొరికిన వజ్రం.. ఎంతకు అమ్మాడో తెలుసా?
Dimand : తొలకరి వర్షాలు (Monsoon ) కురవడంతో ఓ రైతు జీవితాన్ని మార్చేసే సంఘటన చోటు చేసుకుంది
Published Date - 07:45 PM, Sun - 8 June 25 -
CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు
ఈ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించకపోవడం, మహిళలకు క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, ఇలాంటి నీచమైన సంస్కృతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Published Date - 07:13 PM, Sun - 8 June 25 -
Amaravati : YS జగన్ క్షమాపణ చెప్పకపోవడం విచారకరం – సీఎం చంద్రబాబు
Amaravati : రాజకీయ కక్షతో పాటు, మీడియా విశ్లేషణల పేరిట మహిళలను అవమానించే ప్రయత్నాలు క్షమించరాని నేరమని పేర్కొన్నారు.
Published Date - 03:46 PM, Sun - 8 June 25 -
Nara Lokesh : మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది
Nara Lokesh : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Published Date - 12:41 PM, Sun - 8 June 25 -
YSRCP : రాజధానిపై వైసీపీ యూటర్న్..?
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. ఇటీవల పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Published Date - 11:41 AM, Sun - 8 June 25 -
Web Option System: పారదర్శక వెబ్ ఆప్షన్ విధానంతోనే టీచర్లకు మేలు!
మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలు తక్షణమే చూపించకపోవడం వల్ల సీనియర్ టీచర్లు అవకాశం కోల్పోతారు. దీనివల్ల వారికి అన్యాయం జరుగుతుంది.
Published Date - 10:22 PM, Sat - 7 June 25 -
Sand Mafia : పిఠాపురంలో ఇసుక మాఫియా..గర్జించిన వర్మ
Sand Mafia : పిఠాపురంలో రోజుకు సుమారు 200 లారీలు అక్రమంగా ఇసుక తరలింపుతో పోలీసుల మౌనంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కొంచెం మట్టి తవ్వితే వారిని స్టేషన్లకు లాక్కెళ్తున్న అధికార యంత్రాంగం, ఇసుక మాఫియాలపై మాత్రం కళ్లుమూసుకుంటుందని విమర్శించారు
Published Date - 09:32 PM, Sat - 7 June 25 -
YCP : రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు – లోకేష్
YCP : "అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని" అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లోకేష్, ఇది నెత్తిన నిండుగా ఉమ్మినట్లేనని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
Published Date - 09:01 PM, Sat - 7 June 25 -
Minister Savita : వివాదంలో ఏపీ మంత్రి సవిత..ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ సంఘటన కాలేజ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ (CSDT), పెనుకొండ ప్రాంగణంలో చోటు చేసుకుంది. రేషన్ షాపుల పునఃప్రారంభం, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు సవిత అక్కడికి వచ్చారు.
Published Date - 06:30 PM, Sat - 7 June 25 -
AP : ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట రూ.53 లక్షల మోసం: నలుగురు నిందితులు అరెస్టు
ఈ కేసును విజయనగరం డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు శనివారం మీడియాకు వివరించారు. ప్రదీప్నగర్కు చెందిన కె. సాయి వెంకట్ సుజిత్ అనే వ్యక్తి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఈ ప్రకటనను చూసిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు అతనిని సంప్రదించారు.
Published Date - 05:43 PM, Sat - 7 June 25 -
CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
త పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.
Published Date - 04:04 PM, Sat - 7 June 25 -
TDP : టీడీపీ కీలక ప్రకటన: ఇతర పార్టీ నేతల జాయినింగ్కు కొత్త మార్గదర్శకాలు
TDP : తెలుగు దేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను చేర్చే విషయంలో ఇకపై కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పార్టీలోకి చేరే ప్రతి నేత గురించి ముందుగా కేంద్ర కార్యాలయానికి పూర్తి సమాచారం అందించాలి అని టీడీపీ అధికారికంగా స్పష్టం చేసింది.
Published Date - 03:28 PM, Sat - 7 June 25 -
Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్న్యూస్.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?
ఈ పథకం కింద మొదటి విడతగా జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నట్లు సమాచారం. ఇందులో రూ.2 వేల పీఎం కిసాన్ సాయం కాగా, రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం భాగంగా అందించనుంది. దీంతో రైతుల చేతికి ఒకే విడతలో రూ.7 వేలు అందనుంది.
Published Date - 02:17 PM, Sat - 7 June 25 -
Sugavasi Balasubramanyam : టీడీపీకి గుడ్ బై చెప్పిన సుగవాసి బాలసుబ్రమణ్యం
Sugavasi Balasubramanyam : సామాజికంగా ఆర్థికంగా బలమైన నేత కావడంతో వైసిపి ఆయనతో చర్చల ప్రారంభించినట్లు సమాచారం.
Published Date - 01:20 PM, Sat - 7 June 25 -
CM Chandrababu : రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ : సీఎం చంద్రబాబు
ఎన్విడియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Published Date - 12:52 PM, Sat - 7 June 25