HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Aps Mahardasha Rs 70 Thousand Crore Investments In That District

Investments in AP : ఏపీకి మహర్దశ.. ఆ జిల్లాలో రూ.70వేల కోట్ల పెట్టుబడులు

Investments in AP : ఏపీకి మహర్దశ పట్టుకున్నది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది.

  • By Kavya Krishna Published Date - 01:44 PM, Tue - 9 September 25
  • daily-hunt
Amaravati
Amaravati

Investments in AP : ఏపీకి మహర్దశ పట్టుకున్నది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి.త్వరలో శంకుస్థాపన జరగనుంది. ఈ కర్మాగారం మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనుండగా..20 వేల మందికి ఉపాధి లభించనుంది. దీనిపై భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక ప్రకటన చేశారు. ఈ ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయన్నారు.

West Bengal : “అమ్మను మా ఇంటికి పంపించండి”..మమతా బెనర్జీకి ఐదేళ్ల బాలుడి లేఖ

ఢిల్లీలో జరిగిన 6వ ఉక్కు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫ్యాక్టరీ శంకుస్థాపనపై క్లారిటీ ఇచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధికి భారీ ఉక్కు పరిశ్రమ చాలా ముఖ్యమని కేంద్రమంత్రి పేర్కొన్నారు.మన దేశ జీడీపీలో దీని వాటా 2% ఉందని.. దేశం అభివృద్ధి చెందడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి ఇది చాలా అవసరమన్నారు. 2030 నాటికి దేశీయంగా 300 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

1.47లక్షల కోట్ల పెట్టుబడులు…

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిత్తల్, నిప్పన్‌ స్టీల్స్‌ కలిసి రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో రూ.70 వేల కోట్లతో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు ముడి ఖనిజం సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం కుదిరింది. నక్కపల్లి మండలం రాజయ్యపేట దగ్గర 2,200 ఎకరాల భూమిని కర్మాగారం కోసం కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం మొదటి దశలో 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నారు.

ఈ స్టీల్ ప్లాంట్ తొలి దశలో భాగంగా నాలుగేళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.2029 జనవారి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.. మొదటి దశలో 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని, రెండో దశలో రూ.80వేల కోట్ల వరకు పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.2035 నాటికి 4వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్లాన్ చేస్తున్నారట.

మిత్తల్ సంస్థ రూ.11,198 కోట్లతో ఉక్కు కర్మాగారానికి అనుసంధానంగా కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టును అభివృద్ధి చేయనుంది. ఈ పోర్టు నిర్మాణానికి రెండు దశల్లో పెట్టుబడులు పెట్టనున్నారు. దీని ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.. మొదటి దశలో రూ.5,816 కోట్లతో పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు.పోర్టు నిర్మాణానికి 150 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రెండో దశలో పోర్టు విస్తరణ కోసం రూ.5,382 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Red Sea : అందువల్లే.. ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్‌..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anakapalli
  • andrapradesh
  • Investments
  • iron and steel factory
  • rs.70k crores

Related News

Minister Lokesh

Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు.

    Latest News

    • Blood Sugar: మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆకు జ్యూస్ తాగండి!

    • New Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ బుకింగ్‌లు ప్రారంభం!

    • Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!

    • Water: నీళ్లు తాగడానికీ ఒక సమయం ఉందట.. ఇది నిపుణుల మాట

    • CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!

    Trending News

      • Akhanda 2: ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్.. ఎమ్మెల్యేగా కూడా కనిపించనున్నారా?

      • Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

      • Justice Surya Kant: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాని న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. ఎవ‌రీయ‌న‌?

      • Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

      • Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd