Andhra Pradesh
-
YS Jagan : ‘సాక్షి’ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
YS Jagan : రాష్ట్రవ్యాప్తంగా 'సాక్షి' మీడియా కార్యాలయాలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.
Published Date - 06:30 PM, Tue - 10 June 25 -
Sajjala Ramakrishna Reddy : సజ్జల మూర్ఖుడు అంటూ షర్మిల ఫైర్
Sajjala Ramakrishna Reddy : తనపై కూడా వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసారని, జగన్ మోహన్ రెడ్డి నా అక్కచెల్లెళ్లను గౌరవిస్తానని చెపుతాడు..సొంత చెల్లెను నాకే గౌరవం ఇవ్వలేదు. రాష్ట్రంలో మహిళలకు ఇస్తాడా..?
Published Date - 04:35 PM, Tue - 10 June 25 -
Kakani Govardhan Reddy : కాకాణి గోవర్ధన్రెడ్డికి 14 రోజుల రిమాండ్
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు చేసిన ఘటనపై, మంగళగిరిలో కేసు నమోదై, దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు కొత్త మలుపు తిప్పారు. ఈ కొత్త కేసులో పీటీ వారెంట్పై కాకాణిని గుంటూరు కోర్టుకు అధికారులు తీసుకొచ్చారు. విచారణ అనంతరం న్యాయస్థానం 14 రోజుల న్యాయహిరాసత విధించడంతో, అధికారులు వెంటనే ఆయనను నెల్లూరు జిల్లా కేంద్ర కారాగ
Published Date - 03:53 PM, Tue - 10 June 25 -
Vidyarthi Mitra : ఏపీలో విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీకి సిద్ధం…
ఈ విద్యార్థి మిత్ర కిట్లో ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు, నోట్బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, మూడు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, బ్యాగ్, రెండు జతల సాక్సులు, బెల్ట్ లాంటి అవసరమైన వస్తువులు ఉంటాయి. మొదటి తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా పిక్టోరియల్ డిక్షనరీను కూడా అందిస్తారు.
Published Date - 03:00 PM, Tue - 10 June 25 -
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు..మరో రెండు నమోదు
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నానాటికీ చిక్కులు పెరుగుతున్నాయి.
Published Date - 02:29 PM, Tue - 10 June 25 -
Kommineni Srinivasarao : కొమ్మినేని శ్రీనివాసరావుకి 14 రోజుల రిమాండ్
కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ని గుంటూరు జిల్లా ప్రధాన జైలుకు తరలించారు. ఈ కేసు నేపథ్యంలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతున్నది. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
Published Date - 02:27 PM, Tue - 10 June 25 -
Kommineni Srinivasa Rao Arrest : పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్ ‘ఫైర్’
Kommineni Srinivasa Rao Arrest : ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ, మీడియా స్వేచ్ఛను అణిచివేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు
Published Date - 01:59 PM, Tue - 10 June 25 -
Polavaram Project : షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు: మంత్రి నిమ్మల రామానాయుడు
పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. 2027 సంవత్సరం చివరి నాటికి పోలవరం పూర్తి చేసే విధంగా ప్రణాళిక రచించాం.
Published Date - 01:51 PM, Tue - 10 June 25 -
NCW : కృష్ణంరాజు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్
కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి కఠినమైన లేఖ రాశారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు మహిళల పరువును తక్కువ చేస్తాయని, అవి పూర్తి స్థాయిలో అసభ్యంగా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.
Published Date - 01:02 PM, Tue - 10 June 25 -
Raghurama : సజ్జలపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు
మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ప్రభుత్వ పదవిలో కొనసాగడమే అన్యాయం అని, ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలకు తలవంచే అంశంగా అభివర్ణించారు. ఇప్పటికే పలు మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నాయి.
Published Date - 11:56 AM, Tue - 10 June 25 -
Bala Krishna : బాలయ్యకి చంద్రబాబు, లోకేష్ స్పెషల్ విషెస్..
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో బాలకృష్ణకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. "వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను సంపాదించిన మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Published Date - 11:17 AM, Tue - 10 June 25 -
Jagan : పుట్టినప్పుడే జగన్ గొంతు నొక్కేయాల్సింది – రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
Jagan : “జగన్ బతుకేమిటో నాకు బాగా తెలుసు” అంటూ చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.
Published Date - 09:12 AM, Tue - 10 June 25 -
AP Weather: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల అలెర్ట్ – వచ్చే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి
బుధవారం(11-06-25) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా 40-41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది.
Published Date - 08:37 AM, Tue - 10 June 25 -
AP Government Advisor: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు నియామకం!
ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించనున్నట్లు కూడా సీఎం ప్రకటించారు.
Published Date - 11:29 PM, Mon - 9 June 25 -
Senior Journalist Kommineni: తుళ్లూరు పోలీస్ స్టేషన్కు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని!
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖంబంపాటి శిరీష ఫిర్యాదుతో పాటు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీలు, మహిళా రైతులు కూడా ఫిర్యాదులు చేశారు.
Published Date - 10:08 PM, Mon - 9 June 25 -
Minister Lokesh: ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.
Published Date - 08:25 PM, Mon - 9 June 25 -
AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా విడుదల చేసిన ఈ నిధులను ఉపాధి హామీ పనులకు వినియోగించనుంది. ఈ నిధులను సంబంధిత నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్కు అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి.
Published Date - 05:48 PM, Mon - 9 June 25 -
Nara Lokesh : వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?: మంత్రి లోకేశ్
మహిళలపై వైసీపీ నేతల దుర్భాషలు, అవమానకర వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన లోకేశ్, వైసీపీ నేతలకు మహిళల పట్ల గౌరవం లేదని, వారిని తక్కువగా చూస్తున్న తీరు హేయం అని వ్యాఖ్యానించారు. వారు తల్లి, చెల్లిని గౌరవించని వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటున్నారని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Published Date - 05:38 PM, Mon - 9 June 25 -
CM Chandrababu : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు, సేవారంగానికి పెద్దపీట: సీఎం చంద్రబాబు
సచివాలయం నుంచి వర్చువల్గా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం సేవారంగం ద్వారా రాష్ట్రానికి కేవలం 6.3 శాతం ఆదాయం మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ రంగాన్ని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చన్నారు.
Published Date - 04:04 PM, Mon - 9 June 25 -
Sachivalayam Employees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. సచివాలయం ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం!
2024 ఆగస్టులో జరిగిన బదిలీలలో, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేసింది. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకోబడ్డాయి.
Published Date - 01:49 PM, Mon - 9 June 25