Andhra Pradesh
-
Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
Fee Reimbursement: గత ప్రభుత్వ కాలంలో సుమారు రూ.4,000 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిపి, ఆ బకాయిలలో ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా, కాలేజీలకు చెల్లింపులు సక్రమంగా చేరడం సులభమవుతుంది.
Date : 28-09-2025 - 10:15 IST -
Modi Tour : ఏపీలో మోడీ పర్యటన..ఎప్పుడంటే !!
Modi Tour : ఈ పర్యటనలో భాగంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని ముందుగా శ్రీశైలం క్షేత్రానికి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ద్వారా పర్యటనను ప్రారంభించనున్నారు.
Date : 27-09-2025 - 4:14 IST -
Aqua Farmers : ఓ పక్క ట్రంప్..మరోపక్క దళారుల దోపిడీతో కుదేల్ అవుతున్న ఆక్వా రైతులు
Aqua Farmers : రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల ఆక్వా సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం చేరాలంటే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు
Date : 27-09-2025 - 11:29 IST -
Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్
Balakrishna Comments : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా కామినేని, బాలకృష్ణ (Kameneni Vs Balakrishna)మధ్య చోటుచేసుకున్న మాటల తూటాలు సత్తా చాటగా, ఆ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం
Date : 27-09-2025 - 10:26 IST -
Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు
Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది
Date : 26-09-2025 - 3:39 IST -
Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!
Sharmila Meets CBN : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) కూటమి ప్రభుత్వంపై దాడులు ప్రారంభిస్తే, మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharimla) కూడా బరిలోకి దిగుతున్నారు. జగన్ డిజిటల్ బుక్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను
Date : 26-09-2025 - 11:31 IST -
Jagan : జగన్ సైకో అంటూ బాలయ్య చేసిన డైలాగ్ కు వైసీపీ ఎదురుదాడి
Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు చెలరేగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. మాజీ సీఎం జగన్ను “సైకో”
Date : 25-09-2025 - 7:41 IST -
Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్
Mega DSC : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం (Kutami Govt) విద్య రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలో ప్రతి ఏడాది DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల నియామకాలు క్రమబద్ధంగా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కలిగించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.
Date : 25-09-2025 - 7:27 IST -
Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త!
అంతేకాకుండా ఈ భవన సముదాయంలో కల్యాణకట్ట, భోజనశాలలు కూడా నిర్మించారు. కల్యాణకట్టలో ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించుకోవచ్చు. భోజనశాలల్లో 1,400 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు.
Date : 25-09-2025 - 2:35 IST -
Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్
గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు
Date : 25-09-2025 - 2:21 IST -
Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం
Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలోని కుక్కుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. Pithapuram Charitra : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం హాట్ టాపిక్. ఏ నోట విన్నా పిఠాపురం మాటే. ఈ పిఠాపురం.. కాకినాడ జిల్లాలో ఉంది. అయితే.. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపత
Date : 25-09-2025 - 10:24 IST -
CM in Tirumala: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
రాత్రి 7:30 గంటల ప్రాంతంలో, చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.
Date : 24-09-2025 - 10:42 IST -
Jagan : దుర్గమ్మ ను రోజా ఏం కోరుకున్నదో తెలుసా..?
Jagan : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలని, అందుకు అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరిగా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు
Date : 24-09-2025 - 8:00 IST -
Botsa Walkout: బొత్స వాకౌట్: విగ్రహాల వివాదంపై మండలిలో హీటెక్కిన చర్చ
విభిన్న స్థానాల్లో అనధికారికంగా ఏర్పాటైన విగ్రహాలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
Date : 24-09-2025 - 2:22 IST -
Vizag Steel Plant : వైసీపీ నేతలకు చెమటలు పట్టించిన నారా లోకేష్
Vizag Steel Plant : శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ (Lokesh) స్పష్టంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటించారు. కేంద్రం ఏ కార్యక్రమం చేపట్టినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటోందని గుర్తు చేశారు
Date : 24-09-2025 - 2:20 IST -
CBN Legal Notice: సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు..ఎవరు పంపారో తెలుసా..?
CBN Legal Notice: ప్రస్తుతం శంకరయ్య వీఆర్లో ఉన్నా, ఈ నోటీసులు కేసు మళ్లీ రాజకీయ మజిలీకి వెళ్లేలా చేశాయి. సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పుడు శంకరయ్య నోటీసులు బయటకు రావడంతో, ఈ కేసులో కొత్త కోణాలు తెరపైకి వచ్చే అవకాశం
Date : 24-09-2025 - 1:29 IST -
Pawan’s Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు పవన్ చెక్ !!
Pawan's Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ, ఫిషరీస్, రెవెన్యూ అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు మత్స్యకార ప్రతినిధులు,
Date : 24-09-2025 - 12:31 IST -
14 అడుగుల ఆత్మలింగం, మాణిక్యాంబ శక్తిపీఠం ఆంధ్రాలో ఎక్కడ ఉందో తెలుసా?
భారతదేశంలోని అత్యంత ప్రాచీన, మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడి ప్రత్యేకతలు. హిందువుల ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం కార్తీక మాసం అని అంటారు. ప్రతి ఏటా నవంబర్ నెలలో భక్తులు కార్తీక మాస వ్రతాన్ని భక
Date : 24-09-2025 - 12:29 IST -
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి.. భక్తులు జాగ్రత్త!
Prakasam Barrage : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ఫ్లో రెండూ 4.29 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. దీనితో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
Date : 24-09-2025 - 8:45 IST -
TTD: 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు – త్వరగా దర్శనం కోసం ఇవి తెలుసుకోండి
బ్రహ్మోత్సవాల సమయంలో స్వయంగా వచ్చిన ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం లభించనుందని, సిఫారసు లేఖలు ఎటువంటి సేవలకు ఉపయోగపడవని టీటీడీ స్పష్టం చేసింది.
Date : 24-09-2025 - 5:00 IST