Andhra Pradesh
-
Narendra Modi : జపాన్ ప్రధానికి ఏపీకి చెందిన గిఫ్ట్ ఇచ్చిన మోదీ
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటనను శనివారం విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా ఆయన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాకు భారతీయ కళాత్మకత, వారసత్వం, సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలిచే ప్రత్యేక బహుమతులు అందజేశారు.
Date : 30-08-2025 - 5:00 IST -
CM Chandrababu : కుప్పం అభివృద్ధికి బిగ్ బూస్ట్.. సీఎం చంద్రబాబు సమక్షంలో 6 ఎంఓయూలు
CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో పెద్ద అడుగు వేశారు. ప్రాంతంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఆరు కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి.
Date : 30-08-2025 - 4:35 IST -
Kuppam : కుప్పం ప్రజల కల నెరవేర్చిన కృష్ణా జలాలు.. కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి
ఇది కేవలం నీటి రాక మాత్రమే కాదు, చరిత్రలో గుర్తించదగిన ఘట్టం. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Date : 30-08-2025 - 2:06 IST -
AP : లేడీ డాన్ అరుణపై పోలీసుల విచారణ..రౌడీషీటర్లు, రాజకీయ నాయకులతో సంబంధాలపై ఆరా!
ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోవూరు పోలీస్ స్టేషన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సాగిన విచారణలో అరుణను దాదాపు 40కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆమెకు నెల్లూరు జిల్లా రౌడీషీటర్లతో ఉన్న సంబంధాలు, కొన్ని వివాదాస్పద రాజకీయ నేతలతో ఆమెకున్న అనుబంధాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు.
Date : 30-08-2025 - 10:46 IST -
IBM : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఏపీలో IBM సెంటర్స్
IBM : ఈ ప్రకటన రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం కల్పించనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 మార్చి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐబీఎం ప్రతినిధి క్రౌడర్ తెలిపారు
Date : 30-08-2025 - 9:00 IST -
Double Decker Bus : విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన చంద్రబాబు
Double Decker Bus : 'హాప్ ఆన్ హాప్ ఆఫ్' ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నాయి. పర్యాటకులు కేవలం రూ. 250 చెల్లించి రోజంతా ఈ బస్సులో ప్రయాణించవచ్చు
Date : 29-08-2025 - 10:00 IST -
Kotamreddy Sridhar Reddy : TDP MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర?
Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy)ని హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Date : 29-08-2025 - 9:42 IST -
CM Chandrababu: ఫలించిన చంద్రబాబు కృషి.. 738 కిమీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ!
215 క్యూసెక్కుల సామర్ధ్యంతో 123 కి.మీ. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది.
Date : 29-08-2025 - 5:59 IST -
Minister Lokesh : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
ఇది ఒక సాదారణ గమ్యం కాదు. ప్రతి రంగం కలసి పనిచేసే ఒక సామూహిక ఉద్యమం కావాలి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం లెక్కలు చూసే వ్యక్తులు కాకుండా, ఆర్థిక విజ్ఞానానికి మార్గనిర్దేశకులుగా ముందుండాలి అని చెప్పారు.
Date : 29-08-2025 - 4:36 IST -
AP : ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠ ప్రణాళిక: సీఎం చంద్రబాబు
రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. లక్ష కోట్లు మేర పెట్టుబడులను రాష్ట్రంలోకి రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.
Date : 29-08-2025 - 4:14 IST -
CM Chandrababu: బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. అంతకంతకూ పెరుగుతున్న గ్రాఫ్!
సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి.
Date : 29-08-2025 - 3:00 IST -
Rushikonda Palace : రాలుతున్న పెచ్చులు చూసి షాక్ కు గురైన పవన్
Rushikonda Palace : ఈ పర్యటనలో భాగంగా భవనం లోపల ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సీలింగ్ పలకలు కూలిపోవడం కలకలం సృష్టించింది
Date : 29-08-2025 - 2:15 IST -
TCS : విశాఖలో ప్రారంభానికి సిద్దమవుతున్న TCS
TCS : TCS వంటి అంతర్జాతీయ సంస్థల రాకతో విశాఖపట్నం ఐటీ హబ్గా మరింత బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఇతర ఐటీ కంపెనీలను కూడా విశాఖ వైపు ఆకర్షించే అవకాశం ఉంది
Date : 29-08-2025 - 1:50 IST -
Nara Lokesh : విశాఖలో మంత్రి లోకేశ్ 68వ రోజు ప్రజాదర్బార్
Nara Lokesh : విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్కి విపరీతమైన స్పందన లభించింది. శుక్రవారం ఉదయం ఆయన పర్యటనలో భాగంగా నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో వరుసగా 68వ రోజు ప్రజాదర్బార్ను ఏర్పాటు చేశారు.
Date : 29-08-2025 - 1:23 IST -
AP : పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ..ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఆగస్టు 21న జరిగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నేడు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడిస్తూ వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.
Date : 29-08-2025 - 1:19 IST -
Shocking : ప్రేమికులను టార్గెట్ చేసిన గ్యాంగ్.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Shocking : ప్రేమలో మునిగిపోయిన జంటలకు ఏ క్షణం అయినా ప్రత్యేకమే. ఫోన్లో చాటింగ్లు, సంభాషణలు.. సమయం దొరికినప్పుడల్లా కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు.. పార్కులు, షికార్లు, సినిమాలు, దేవాలయాల ప్రాంగణాలు.. ఏదో ఒక ప్రదేశంలో కలుసుకుని తమ సమయాన్ని గడుపుతుంటారు.
Date : 29-08-2025 - 11:30 IST -
Amaravati : ఏపీ మీదుగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం
హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గం కొత్తగా రూపొందించబడుతున్న కారిడార్లో కీలకమైనది. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (సీఆర్డీఏ) మీదుగా సాగేలా ప్లాన్ చేశారు. మొత్తం పొడవు 744.5 కిలోమీటర్లు కాగా, అందులో 448.11 కిలోమీటర్లు ఏపీ పరిధిలోనే ఉన్నాయి.
Date : 29-08-2025 - 11:02 IST -
Nara Lokesh : చట్టం ముందు దోషిగా నిలవక తప్పదు.. జగన్ కు లోకేశ్ కౌంటర్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
Date : 29-08-2025 - 10:47 IST -
Vizag : నేడు విశాఖలో ముగ్గురు ‘బాబు’ లు పర్యటన
Vizag : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11:15 గంటలకు నోవాటెల్, రాడిసన్ బ్లూ హోటళ్లలో జరిగే రెండు జాతీయ సదస్సుల్లో పాల్గొంటారు. ఈ సదస్సుల ద్వారా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది
Date : 29-08-2025 - 10:30 IST -
AP News: నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
AP News: నేడు ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటున్నారు.
Date : 29-08-2025 - 10:06 IST