Andhra Pradesh
- 
                
                    
                Dal Mill Suri: వైసీపీ నేతల మోసాల పరంపర.. లుకౌట్ నోటీసులు జారీ
Dal Mill Suri: ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా వైసీపీ నేతలపై అవినీతి, ఆస్తుల దోపిడీ, మోసపూరిత వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి.
Published Date - 12:44 PM, Sat - 9 August 25 - 
                
                    
                Chandrababu : అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీల జీవన స్థాయిని మెరుగుపరచడం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Published Date - 11:56 AM, Sat - 9 August 25 - 
                
                    
                Alcohol : ఏపీలో ప్రతి రోజూ ఎంతమంది మద్యం తాగుతున్నారా తెలుసా ?
Alcohol : రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున నెలకు 11 క్వార్టర్ల మద్యం తాగుతున్నారు. ఇది చాలా అధిక సంఖ్య. దీనివల్ల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి
Published Date - 07:59 AM, Sat - 9 August 25 - 
                
                    
                YSRCP : ఒంటిమిట్టలో వైసీపీకి షాక్.. ఎంపీపీ లక్ష్మి దేవి టీడీపీలోకి
YSRCP : కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి.
Published Date - 07:22 PM, Fri - 8 August 25 - 
                
                    
                Visakha Port : విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో ఘనత..
Visakha Port : 2024 సంవత్సరానికి గాను కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రిత్వశాఖ (MoPSW) నిర్వహించిన “స్వచ్ఛత పఖ్వాడా అవార్డ్స్”లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది.
Published Date - 06:34 PM, Fri - 8 August 25 - 
                
                    
                Murder Case : కోటా వినుతకు బెయిల్
Murder Case : ప్రతిరోజూ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలనే షరతు వల్ల ఆమె కదలికలు పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయి. ఈ కేసులో తుది తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 06:00 PM, Fri - 8 August 25 - 
                
                    
                AP Train Passengers : ఏపీ రైలు ప్రయాణికులకు చేదువార్త
AP Train Passengers : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న రైల్వే లైన్ పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి
Published Date - 02:45 PM, Fri - 8 August 25 - 
                
                    
                Jogi Ramesh : జోగి రమేశ్ కు బిగుస్తున్న ఉచ్చు!
Jogi Ramesh : జోగి రమేష్ ఈ వ్యవహారంలో ఇరుక్కోవడంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగే అవకాశం ఉంది. అధికార పక్షం ఈ విషయంలో పారదర్శకతతో వ్యవహరిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు
Published Date - 12:50 PM, Fri - 8 August 25 - 
                
                    
                SVSN Varma : వైసీపీ లోకి వర్మ..? పిఠాపురం రాజకీయాలు వేడెక్కబోతున్నాయా..?
SVSN Varma : వర్మ వైసీపీ(YCP)లో చేరుతున్నారన్న వార్తలు పిఠాపురం రాజకీయాల్లో గందరగోళానికి తెరలేపాయి. కూటమిలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఈ ప్రచారం సారాంశం
Published Date - 05:34 PM, Thu - 7 August 25 - 
                
                    
                National Handloom Day : చేనేతలు భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబం : సీఎం చంద్రబాబు
చేనేతల పట్ల గౌరవం, ఆదరణ ఉన్నదన్నారు. తెలుగుదేశం పార్టీ చేనేతలతో అవినాభావ సంబంధం కలిగి ఉందని, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నేతన్నల అభివృద్ధికి నాంది పలికినట్లు గుర్తుచేశారు.
Published Date - 03:11 PM, Thu - 7 August 25 - 
                
                    
                Drug Addicts : మందు బాబులకు ఏపీ సర్కార్ బంపరాఫర్
Drug Addicts : గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కల్లుగీత కార్మికులకు బార్ లైసెన్స్లలో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.
Published Date - 02:33 PM, Thu - 7 August 25 - 
                
                    
                Viral : విశాఖపట్నం నగరంలో పేకాట రాణిలు..భార్యపై భర్త ఫిర్యాదుతో గుట్టురట్టు..
Viral : విశాఖపట్నం నగరంలోని లలిత్నగర్ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న మహిళల పేకాట ముఠా చివరకు పోలీసులకు అడ్డంగా దొరికింది.
Published Date - 01:19 PM, Thu - 7 August 25 - 
                
                    
                YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Published Date - 12:43 PM, Thu - 7 August 25 - 
                
                    
                Cabinet Meeting : ‘స్త్రీ శక్తి’కి క్యాబినెట్ ఆమోదం..క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన పార్థసారధి
సమాజంలోని మహిళా సాధికారతను పెంచే ఉద్దేశంతో రూపొందించిన "స్త్రీ శక్తి" పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించనున్నారు. ఇది ప్రతి మహిళా ప్రయాణికునికి ఆర్థిక భారం తగ్గిస్తూ, వారి స్వేచ్ఛగా రవాణా సాధనాన్ని ప్రోత్సహించనుంది.
Published Date - 06:11 PM, Wed - 6 August 25 - 
                
                    
                Yuva Galam Padayatra : నాలుగు దశాబ్దాల కలకు ముగింపు..మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
ఈ సంఘటన వెనక ఉన్న పాఠం గర్వించదగ్గది. కర్నూలు నగరంలోని అశోక్నగర్ పరిధిలో ఉన్న పంప్హౌస్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా దాదాపు 150 పేద కుటుంబాలు తాత్కాలిక గుడిసెల్లో నివసిస్తున్నాయి. ఎన్నిసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను అభ్యర్థించినా, వారికి శాశ్వత నివాస హక్కు దక్కలేదు.
Published Date - 03:59 PM, Wed - 6 August 25 - 
                
                    
                CM Chandrababu : కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం.. 10 కీలక అంశాలపై చర్చ..!
ఈ సమావేశంలో ముందుగా మహిళల ప్రయాణానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఐదు రకాల RTC బస్సుల్లో (పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఇండ్ర, ఏసీ) మహిళలకు ఉచిత ప్రయాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
Published Date - 11:49 AM, Wed - 6 August 25 - 
                
                    
                Sanjeevini : ఏపీలో ‘సంజీవని’ పేరుతో కొత్త అంబులెన్సులు
Sanjeevini : ఈ అంబులెన్సులు రోడ్డుపై ఉన్నప్పుడే రోగులకు మెరుగైన ప్రథమ చికిత్స అందించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఆసుపత్రులకు రోగులను సురక్షితంగా తరలించడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి
Published Date - 07:30 AM, Wed - 6 August 25 - 
                
                    
                MLAs : ఎమ్మెల్యేల పనితీరుపై త్వరలో చంద్రబాబు రివ్యూ
MLAs : ప్రభుత్వ పాలనలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు మరింత చురుకుగా పాల్గొనేలా ఈ సమీక్షలు ప్రోత్సహించనున్నాయి
Published Date - 09:20 PM, Tue - 5 August 25 - 
                
                    
                AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ!
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అజెండా వంటి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Published Date - 04:42 PM, Tue - 5 August 25 - 
                
                    
                AP : గ్రీన్ వర్క్ఫోర్స్ విప్లవానికి కేంద్రంగా ఏపీ.. రేపు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్..
‘‘ఆంధ్రప్రదేశ్ – గ్రీన్ ఎనర్జీ నైపుణ్య హబ్’’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు ఢిల్లీ కేంద్రంగా కార్యకర త్సున్న స్వనీతి ఇనీషియేటివ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
Published Date - 04:32 PM, Tue - 5 August 25