Andhra Pradesh
-
Bhanu Prakash : రోజాపై వ్యాఖ్యలు అత్యంత హేయం – వైస్ జగన్
Bhanu Prakash : మహిళలపై వ్యక్తిగత దాడులు, అవమానకర వ్యాఖ్యలు చేయడం టీడీపీ పార్టీ సంస్కృతిగా మారిపోయింది
Published Date - 07:53 PM, Sat - 19 July 25 -
TDP : లోకేష్ పర్యవేక్షణలో 18 రోజుల్లో 50 లక్షలకు పైగా ‘తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం
TDP : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి చేరుకుని, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించడం జరుగుతోంది
Published Date - 07:19 PM, Sat - 19 July 25 -
CM Chandrababu : హింసా రాజకీయాలు చేసేవారి గుండెల్లో నిద్రపోతా
CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నెలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Published Date - 04:48 PM, Sat - 19 July 25 -
CM Chandrababu: పీ4 కార్యక్రమం.. సీఎం చంద్రబాబు మరో కీలక పిలుపు!
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంపన్నులు చేస్తే- పేదరికం తగ్గుతుంది అనే సూత్రంపై ఈ కార్యక్రమం ఆధారపడి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల మంది 'బంగారు కుటుంబాలను' మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని తన సంకల్పమని పేర్కొన్నారు.
Published Date - 03:55 PM, Sat - 19 July 25 -
Liquor scam case : సిట్ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ..అరెస్ట్ ఉత్కంఠ
మిథున్రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా, పార్టీలోనూ ఆందోళన వాతావరణం నెలకొంది. సిట్ విచారణ తరువాత ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Published Date - 01:29 PM, Sat - 19 July 25 -
Fire Break : విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. ఐటీసీ గోదాం మంటల్లో ఆహుతి
Fire Break : విశాఖపట్నం శివార్లలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి స్థానికంగా కలకలం రేపింది. గండిగుండం సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఐటీసీ ఫుడ్ ప్రొడక్ట్స్ గోదాం పూర్తిగా మంటలకు ఆహుతైంది.
Published Date - 01:24 PM, Sat - 19 July 25 -
TTD : తిరుమల టీటీడీ అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులపై మతాచారాల ఉల్లంఘన కారణంగా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
Published Date - 12:45 PM, Sat - 19 July 25 -
Crime: భార్యపై అక్రమ సంబంధం అనుమానం.. కడప జిల్లాలో దారుణం
Crime: కడప జిల్లా చాపాడు మండలంలో చోటుచేసుకున్న భయానక హత్య కేసు స్థానిక ప్రజలను షాక్కు గురి చేసింది. పెద్ద చీపాడు గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన ఆలస్యంగా బయటపడింది.
Published Date - 12:22 PM, Sat - 19 July 25 -
AP Liquor Case : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే ఛాన్స్..?
AP Liquor Case : ఈరోజు ఉదయం 9.30కి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని, 10 గంటలకు సిట్ కార్యాలయానికి హాజరుకానున్నారు
Published Date - 08:08 AM, Sat - 19 July 25 -
CBN Good News : మామిడి రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త
CBN Good News : తోతాపూరి మామిడి (Totapuri Mango) సాగుదారులకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం రూ. 260 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Published Date - 07:10 PM, Fri - 18 July 25 -
Ashok Gajapathi Raju: టీడీపీకి రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు
Ashok Gajapathi Raju: అధికారికంగా పార్టీ హైకమాండ్కు లేఖ పంపిన ఆయన, భావోద్వేగానికి గురయ్యారు. గత మూడు దశాబ్దాలుగా పార్టీతో తనకు ఉన్న అనుబంధాన్ని, కార్యకలాపాల్లో తన పాత్రను గుర్తు చేసుకుంటూ పార్టీని విడిచి వెళ్లడం బాధ కలిగిస్తోందన్నారు.
Published Date - 06:28 PM, Fri - 18 July 25 -
Pawan Kalyan: జనసేనాని కీలక నిర్ణయం.. కూటమిలో టీడీపీ ఆధిపత్యానికి చెక్?!
రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రభావాన్ని పెంచేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు.. కూటమిలో టీడీపీ ఆధిపత్యాన్ని సమతూకం చేయడంతో పాటు, జనసేనను స్వతంత్ర శక్తిగా నిలబెట్టే దిశగా ముందడుగు వేస్తున్నాయి.
Published Date - 05:04 PM, Fri - 18 July 25 -
Visakhapatnam : విశాఖలో గాజు వంతెన..ఆగస్టు 15నాటికి పర్యాటకులకు అందుబాటులోకి
విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా కైలాసగిరిలో గాజుతో నిర్మిస్తున్న ప్రత్యేక వంతెన "గ్లాస్ బ్రిడ్జి" ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది.
Published Date - 02:36 PM, Fri - 18 July 25 -
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 22 ప్రాజెక్టులతో 30,899 ఉద్యోగాలు
ఈ సమావేశంలో రాష్ట్రానికి రూ.39,473 కోట్ల పెట్టుబడులు వచ్చేలా SIPB అనుమతినిచ్చింది. మొత్తం 22 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించగా, వీటిలో పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11, ఇంధన రంగానికి 7, పర్యాటక రంగానికి 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కో ప్రాజెక్టు చొప్పున ఉన్నాయి.
Published Date - 02:04 PM, Fri - 18 July 25 -
Mithun Reddy : మద్యం కుంభకోణం కేసు..వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ల ధర్మాసనం మిథున్రెడ్డికి చురకలంటించారు. ముందస్తు బెయిల్ కోరేలా మిథున్రెడ్డి వద్ద విశేషమైన కారణాలు లేవని పేర్కొంటూ ఆయన పిటిషన్ను డిస్మిస్ చేశారు.
Published Date - 01:02 PM, Fri - 18 July 25 -
Good News : ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..కాకపోతే
Good News : ఇంటి నిర్మాణం చేపట్టదలచిన వారు మొదటగా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఖాళీ స్థల ఫోటోలు, పన్ను రశీదు వంటి వివరాలను లైసెన్స్ పొందిన సాంకేతిక నిపుణులు (LTPలు) కి సమర్పించాలి
Published Date - 12:13 PM, Fri - 18 July 25 -
Sand Scam : ఇక రోజా వంతు వచ్చేసింది..ఆమె అనుచరులు అరెస్ట్
Sand Scam : చిత్తూరు జిల్లా నగరిలో ఇసుక అక్రమ రవాణా (Sand Scam ) కేసు పెద్ద దుమారాన్ని రేపుతోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్.కె. రోజా అనుచరులైన 11వ వార్డు కౌన్సిలర్ బిలాల్, 14వ వార్డు కౌన్సిలర్ బీడి భాస్కర్లను పోలీసులు అరెస్టు చేశారు
Published Date - 06:57 PM, Thu - 17 July 25 -
BR Naidu : తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజి కేంద్రానికి భూమిపూజ
టీటీడీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్ను తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. గత ఇరవై సంవత్సరాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని నిరంతరాయంగా టీటీడీకి సరఫరా చేస్తోంది. తాజాగా 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ-ఐఓసీఎల్ మధ్య ఒప్పందం కుదిరింది అని తెలిపారు.
Published Date - 03:55 PM, Thu - 17 July 25 -
Vamshi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..మళ్లీ జైలు జీవితం తప్పదా..?
Vamshi : గతంలో ఆయనపై అక్రమ మైనింగ్ కేసు నమోదై ఉండగా, వంశీ ముందస్తు బెయిల్(Anticipatory bail ) కోసం హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు
Published Date - 03:51 PM, Thu - 17 July 25 -
YS Sharmila Satirical Tweet: సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఫైర్.. అంత ప్రేమ ఎందుకండి అంటూ?!
పోలవరం ఎత్తును 45.7 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వెనుక అవినీతి ఉందని, ఈ లింక్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఆయకట్టును కుదిస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపిందని షర్మిల పేర్కొన్నారు.
Published Date - 02:49 PM, Thu - 17 July 25