Andhra Pradesh
-
Pulivendula : పులివెందులలో ZPTC ఉపఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు
Pulivendula : సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
Published Date - 11:19 AM, Tue - 12 August 25 -
CM Chandrababu : భారత్ది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మన ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అని పిలిచిన వ్యాఖ్యలకు కట్టుబాటుగా ప్రతిస్పందించారు.
Published Date - 10:12 AM, Tue - 12 August 25 -
Passbook : ఆగస్టు 15 నుంచి కొత్త పాస్ బుక్స్ పంపిణీ!
Passbook : గతంలో ఉన్న పట్టాదారు పుస్తకాల స్థానంలో కొత్తగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్బుక్స్(Pass Books )ను పంపిణీ చేయనుంది
Published Date - 07:15 AM, Tue - 12 August 25 -
MP Avinash Reddy Arrest : MP అవినాశ్ రెడ్డి అరెస్ట్
MP Avinash Reddy Arrest : పోలింగ్ మొదలవడానికి కొన్ని గంటల ముందు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది
Published Date - 06:31 AM, Tue - 12 August 25 -
Mega DSC Results 2025 : ఏపీ మెగా DSC ఫలితాలు వచ్చేశాయ్..ఈ లింక్ తో ఫలితాలు చూసుకోవచ్చు
Mega DSC Results 2025 : 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఇప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు
Published Date - 09:58 PM, Mon - 11 August 25 -
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం.. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్
AP Liquor Case: మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
Published Date - 03:46 PM, Mon - 11 August 25 -
Shri Shakti scheme : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల
ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రధాన రకాల బస్సుల్లో అమలు కానుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించనుంది. ప్రయాణించే వారు తగిన గుర్తింపు పత్రం చూపించడం ద్వారా ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు.
Published Date - 01:52 PM, Mon - 11 August 25 -
Pulivendula : జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ప్రజలు ఏమంటున్నారంటే !!
Pulivendula : టీడీపీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుకున్నాయని, అందుకే ఈసారి తప్పకుండా టీడీపీకే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారు
Published Date - 01:27 PM, Mon - 11 August 25 -
AP : ఏపీలో జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు .. 26 నుంచి 32కి పెరిగే అవకాశం..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు.
Published Date - 12:05 PM, Mon - 11 August 25 -
YSRCP : తిరుమలలో మద్యం బాటిల్ తో వైసీపీ నేత ఫోజులు..!
YSRCP : తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వైసీపీ నేత మద్యం బాటిల్తో హల్చల్ చేస్తూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంబంధిత సంఘటన చర్చనీయాంశంగా మారింది.
Published Date - 11:56 AM, Mon - 11 August 25 -
Tribal Villages : డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం – పవన్
Tribal Villages : డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది
Published Date - 05:41 PM, Sun - 10 August 25 -
AP News : “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్కు ఓటు వేద్దామా?”.. టీడీపీ వినూత్న ప్రచారం..
AP News : పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణం నెలకొంది.
Published Date - 05:03 PM, Sun - 10 August 25 -
Pawan Kalyan : గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ రహదారుల ప్రాజెక్టు వేగవంతం చేయాలి: పవన్ కల్యాణ్ సూచన
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం కలిగిస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రహదారి సౌకర్యం లేకుండా ఉన్న గ్రామాలనూ అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1005 కోట్లు ఖర్చు చేసి, పీఎం జన్మన్ పథకం, మహాత్మాగాంధీ నrega, ఉప ప్రణాళిక నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
Published Date - 04:41 PM, Sun - 10 August 25 -
Trump Tariffs Effect : ఏపీలో భారీగా పడిపోయిన రొయ్యల ధరలు
Trump Tariffs Effect : ఏటా రూ.20 వేల కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్, ఈ నిర్ణయంతో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
Published Date - 12:31 PM, Sun - 10 August 25 -
Roja: మాజీ మంత్రి రోజాకు షాక్ ..వైసీపీ హయాంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తి
ఈ విచారణ నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం తుది దశకు తీసుకువచ్చారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర డీజీపీకి నివేదికను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.
Published Date - 11:42 AM, Sun - 10 August 25 -
AP Free Bus For Women : మహిళలకు బిగ్ షాక్.. ఆ బస్సుల్లో..ఆ రూట్లలో ఉచిత ప్రయాణం లేనట్లేనా..?
AP Free Bus For Women : ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలకు తిరిగే ఇంటర్-స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది
Published Date - 08:59 AM, Sun - 10 August 25 -
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యం
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర సమగ్ర వికాసానికి అనివార్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Published Date - 04:12 PM, Sat - 9 August 25 -
YSRCP : వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు
YSRCP : కడప జిల్లాలోని పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ ఉద్రిక్తత దిశగా సాగుతోంది. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ కీలక నేతలకు పోలీసులు అధికారిక నోటీసులు జారీ చేశారు.
Published Date - 02:20 PM, Sat - 9 August 25 -
AP News : శ్రీవారి దర్శనం కోసం వెళుతుండగా.. అనుకోని ఘటన..
AP News : తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయల్దేరిన భక్తుల యాత్ర విషాదంలో ముగిసింది. ఊహించని రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబం ముగ్గురి ప్రాణాలను కబళించగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Published Date - 01:54 PM, Sat - 9 August 25 -
Dal Mill Suri: వైసీపీ నేతల మోసాల పరంపర.. లుకౌట్ నోటీసులు జారీ
Dal Mill Suri: ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా వైసీపీ నేతలపై అవినీతి, ఆస్తుల దోపిడీ, మోసపూరిత వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి.
Published Date - 12:44 PM, Sat - 9 August 25