Andhra Pradesh
-
Pawan Kalyan : ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు..తేల్చి చెప్పేసిన పవన్
గత పది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీ బరితో పాటు లోక్ సభ (LOk Sabha) బరిలో కూడా పోటీ చేయబోతున్నాడని..బిజెపి కేంద్ర మంత్రి ఆఫర్ ఇచ్చిందని..అందుకే ఒకవేళ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన ఎంపీ(Pawan Kalyan MP)గా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టొచ్చు అనే ఆలోచన లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని అనేక కథనాలు వినిపించాయి. ఈ కథనాలను నమ్మి చాలామంది పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు , సలహాలు ఇవ్వడం [
Published Date - 04:14 PM, Thu - 14 March 24 -
Pawan Kalyan : పిఠాపురం నుండి పవన్ పోటీ..జనసేన వ్యూహం మాములుగా లేదుగా..
మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు పలు నియోజకవర్గాల పేర్లు వినిపించిన ఫైనల్ గా మాత్రం పిఠాపురం (Pithapuram ) నుండి బరిలోకి దిగాలని జనసేన అధినేత డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసారు. కాకినాడకు 26 కిలోమీటర్లు దూరంలో ఉండే పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికం. అందుకే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తె
Published Date - 03:47 PM, Thu - 14 March 24 -
TDP Second List : సీనియర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..
టీడీపీ రెండో జాబితా (TDP Second List ) వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధిష్టానం విడుదల చేసింది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగులలో పైలా ప్రసాద్, చోడవరం- KSN రాజు, ప్రత్తిపాడు – సత్యప్రభ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ లు టికెట్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. అయితే ఈ జాబితాలో కేవలం ముగ్గురు సీనియర్ నేతలకు మాత
Published Date - 03:27 PM, Thu - 14 March 24 -
YS Jagan: చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదుః సీఎం జగన్
YS Jagan: నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమం(YSR EBC Nestham Programme)లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jgan) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా
Published Date - 03:09 PM, Thu - 14 March 24 -
Kurnool MP Sanjeev Kumar : టీడీపీ లో చేరిన వైసీపీ ఎంపీ ..
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పక్క టీడీపీ(TDP) అభ్యర్థులను ప్రకటిస్తున్న క్రమంలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు ఆ పార్టీ లోకి చేరుతూ వస్తున్నారు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ (Kurnool MP Sanjeev Kumar) ఆయుష్మాన్ ఈరోజు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సంజీవ్ కుమార్.. బాబు తో
Published Date - 01:34 PM, Thu - 14 March 24 -
TDP : బొత్స సత్యనారాయణకు ప్రత్యర్థిని వెతుక్కోలేక టీడీపీ తంటాలు పడుతోందా..!
బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు ప్రత్యర్థిని వెతుక్కోలేక టీడీపీ తంటాలు పడుతోంది తన కంచుకోట అయిన చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రి బొత్స సత్యనారాయణకు పోటీగా సరైన అభ్యర్థిని ఖరారు చేయడం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)కి కష్టంగా కనిపిస్తోంది. 2004, 2009, 2019లో ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స అక్కడ కాపు సామాజికవర్గంలో ఉన్న బలమైన ఓటు బ్యాంకు కారణంగా గణనీ
Published Date - 01:10 PM, Thu - 14 March 24 -
TDP 2nd Candidate List : టీడీపీ రెండో జాబితా విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీడీపీ రెండో జాబితా వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధిష్టానం విడుదల చేసింది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగులలో పైలా ప్రసాద్, చోడవరం- KSN రాజు, ప్రత్తిపాడు – సత్యప్రభ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ లు టికెట్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఇప్పటికే 94 మందితో కూడిన
Published Date - 01:06 PM, Thu - 14 March 24 -
Kurnool : లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
కర్నూలు (Kurnool)లో పర్యటించిన సీఎం జగన్ (CM Jagan) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లా యూనివర్సిటీ (University of Law)కి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని తీర్మానించారని, కానీ అది సాధ్యం కాలేదని అ
Published Date - 12:51 PM, Thu - 14 March 24 -
BJP First List Candidates in AP : BJP పోటీ చేసే 10 స్థానాలివేనా..?
త్వరలో ఏపీలో జరగబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి (BJP) పార్టీ జనసేన , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, […]
Published Date - 10:48 AM, Thu - 14 March 24 -
Geetanjali Suicide Case : టీడీపీ కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్ట్..
తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసు (Geetanjali Suicide Case)లో పోలీసులు TDP సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు (Pasumarthi Rambabu )ను అరెస్టు (Arest) చేసారు. గీతాంజలి వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..టీడీపీ మాత్రమే వైసీపీ పార్టీనే
Published Date - 10:36 AM, Thu - 14 March 24 -
Lok Sabha Polls 2024: వైజాగ్ లోక్సభ సీటే కావాలంటున్న అభ్యర్థులు
బీజేపీ, టీడీపీ, జేఎస్పీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలకే కాకుండా లోక్సభ స్థానాలకు కూడా పోటీ నెలకొంది .విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.
Published Date - 11:58 PM, Wed - 13 March 24 -
Janasena 2nd List : జనసేన రెండో జాబితా అభ్యర్థులు వీరేనా..?
రేపు జనసేన రెండో జాబితా (Janasena 2nd List) రిలీజ్ కాబోతుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన..బిజెపి , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తుండడం తో సీట్ల పంపకం జరిపారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజ
Published Date - 09:21 PM, Wed - 13 March 24 -
Yanamala Krishnudu : టీడీపీ భారీ షాక్…వైసీపీ లో యనమల ..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ (TDP) భారీ షాక్ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తుని (Tuni Constituency) టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య (Yanamala Divya) ఖరారు చేయడం తో కృష్ణుడు అసంతృప్తితో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం అన్న పోటీ చేయడంతో కృష్ణు
Published Date - 09:07 PM, Wed - 13 March 24 -
Anakapalle MVR : ‘ఎంవీఆర్’ వెంటే మా అడుగు అంటున్న అనకాపల్లి ఓటర్లు..
ఏపీ రాజకీయాల్లో ( AP politics) పెను సంచలనంగా మారారు..ప్రముఖ వ్యాపారవేత్త, ఎంవీఆర్ (MVR) గ్రూపుల అధినేత ఎంవీఆర్ (ముత్యాల వెంకటరావు). గత రెండు దశబ్దాలుగా అనకాపల్లి (Anakapalle ) జిల్లా వ్యాప్తంగా తన సేవ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయిన MVR . ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి..రాజకీయాలతో ప్రజలకు మరింత సేవ చేసేందుకు సిద్ధమయ్యారు. MVR అంటే కేవలం అనకాపల్లి జిల్లాలోనే కాదు.. తెలం
Published Date - 06:20 PM, Wed - 13 March 24 -
Janasena : ఇంకా ఎన్ని త్యాగాలు? సగటు జనసేన మద్దతుదారుడి బాధ?
అందుకే కూటమిలో చేరారా? మన ప్రయత్నం సరిపోలేదా? పొత్తు కోసం మా అంతం కోసం ఇంకా ఎన్ని త్యాగాలు చేయాలి? రాజకీయ పరిణామాలు చూస్తుంటే చాలా మంది జనసేన (Jansena) అనుచరులు, మద్దతుదారులకు కలుగుతున్న సందేహాలు ఇవి. వారి వేదన, బాధలో ఒక పాయింట్ ఉంది. టీడీపీ (TDP)తో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన జనసేనాని ప్రభుత్వంలో భాగస్వామ్యమని చాలా పెద్ద వాదనలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటారనే అభి
Published Date - 05:46 PM, Wed - 13 March 24 -
AP Politics: ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో తెలుసుకో పవన్.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
AP Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. ప్రజా రాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు. ఇల్లు కొనడానికి వస్తె నేను అడ్డుకున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ వస్తె నాకు ఉన్న 9 ఏకరాల్లో ఎంత కావాలంటే అంత ఇస్తా. భీమవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో ఒక్కసారి పవన్ తెలుసుకోవాలి. సొంత అన్నయ్యతో వ
Published Date - 05:27 PM, Wed - 13 March 24 -
Chandrababu: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటిస్తాం: చంద్రబాబు
Chandrababu: టీడీపీ(tdp) ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు(Chandrababu) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితా(second-list)ను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన(janasena), బీజేపీ(bjp) ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదాన
Published Date - 04:12 PM, Wed - 13 March 24 -
YCP Candidate List 2024 : అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్ ..?
175 కు 175 విజయం సాదించాల్సిందే అని పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan)..ఆ మేరకు వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజల మద్దతు లేని నేతలకు పక్కకు పెట్టడం..లేదా నియోజకవర్గాలను మార్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఇప్పటికే 12 జాబితాల్లో నియోజకవర్గాల ఇంచార్జ్ లను ప్రకటించారు. దాదాపు వీరే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులని తెలుస్తున్న..బీఫామ్ చేతికి వచ్చేవరకు అసలు అభ
Published Date - 03:46 PM, Wed - 13 March 24 -
CM YS Jagan: సీఎం జగన్ రేపు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి 14న నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
Published Date - 03:11 PM, Wed - 13 March 24 -
Mudragada: కాపునేత ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా..ప్రజలకు లేఖ!
Mudragada Padmanabham: కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీ(ysrcp)లో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాల(Security reasons)తో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని
Published Date - 02:34 PM, Wed - 13 March 24