Andhra Pradesh
-
Group 1 Mains : 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Group 1 Mains : 2018 సంవత్సరంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Published Date - 12:58 PM, Wed - 13 March 24 -
TDP : దర్శి రేసులో మళ్లీ టీడీపీ..!
తెలుగుదేశం పార్టీ (టిడిపి) (TDP), జనసేన (Janasena), భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) మధ్య పొత్తు నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది. మొదట్లో టీడీపీ- జనసేనల మధ్య ఒప్పందం కుదిరిన దర్శి సీటును జనసేన నేతల నుంచి గట్టిగానే కేటాయించారు. మొదట్లో, రెండు పార్టీలు సంయుక్తంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్రతిపాదించగా, బిజెపితో ఎన్నికల అవగాహన కారణంగా డైనమిక్స్ మారి
Published Date - 11:58 AM, Wed - 13 March 24 -
Paritala Sriram : పరిటాల శ్రీరామ్కు బాబు ఇచ్చిన సూచనలేమిటి.?
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది టీడీపీ (TDP) పార్టీ. అందుకు అనుగుణంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా.. అందుకు అనువుగా క్యాడెర్ను కూడా మలుచుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో పార్టీకి ఒకే కుటుంబం, ఒకే టికెట్ నిబంధన విధించారు. తన సొంత కుటుంబం, కింజరాపు కుటుంబం మినహా, ఈ నిబంధన నుండి ఎవరికీ మిన
Published Date - 11:39 AM, Wed - 13 March 24 -
AP Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు బర్రెలక్కలు..!
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బర్రెలక్క పోటీ చేశారు. ఆమె కేవలం 15,000 ఓట్లను మాత్రమే సాధించగలిగింది, కానీ ఆమె నిరుద్యోగ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. అంతేకాకుండా.. బీఆర్ఎస్ (BRS) పార్టీ నష్టానికి దోహదపడింది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో
Published Date - 11:29 AM, Wed - 13 March 24 -
YCP : ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందే – నారా లోకేష్
ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ (Nara Lokesh) గీతాంజలి (Geethanjali) ఆత్మహత్య ను ఉద్దేశించి పోస్ట్ చేసారు. తెనాలికి చెందిన గీతాంజలి మరణం..ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీ ల మధ్య చిచ్చు రేపుతోంది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కార
Published Date - 12:08 AM, Wed - 13 March 24 -
Gudivada: గాజువాక బరిలో గుడివాడ అమర్ నాథ్?
Gudivada: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భవితవ్యంపై ఉత్కంఠకు తెరపడగా, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నియమించారు. ప్రస్తుతం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పార్టీ సమన్వయకర్తగా మలసాల అమర్నాథ్ను జగన్ ని
Published Date - 11:30 PM, Tue - 12 March 24 -
#WhoKilledGeetanjali : గీతాంజలిని ట్రైన్ ట్రాక్ పైకి తోసేసారా..? టీడీపీ ఆరోపణ లో నిజమెంత..?
గీతాంజలి (Geetanjali ) నిన్నటి నుండి ఈ పేరు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..తాజాగా టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో కీలక వీడియో ను షేర్ చేసింది. తెనాలిలోని ఇస్లాం […]
Published Date - 10:02 PM, Tue - 12 March 24 -
JSP-BJP : జనసేన బలమైన సీట్లనే వదలుకోవాల్సి వచ్చింది..!
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిన్న టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల మధ్య సీట్ల పంపకాల చర్చలు ముగిశాయి. బీజేపీ తరపున మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Shekavat), బైజయంత్ పాండా (Byjanth Panda), జనసేన నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. 31 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ […]
Published Date - 06:21 PM, Tue - 12 March 24 -
AP Politics: పవన్ కోసం హెలికాప్టర్.. గెలుపే లక్ష్యంగా ఏపీలో జనసేన క్యాంపెనింగ్
AP Politics: ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తులు కీలకం కానున్నాయి. ఢిల్లీలో అమిత్షా సమక్షంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన చర్చల్లో సీట్ల సర్దుబాటు సైతం తేలిపోవడంతో నేతలు ప్రచారంపై ముమ్మరంగా దృష్టిసారించనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా జనసేన ప్రణాళికలు సిద్ధం చేసింది. జన
Published Date - 06:05 PM, Tue - 12 March 24 -
Jagan Ane Nenu: 73 రోజుల్లో జగన్ అనే నేను టైటిల్స్తో బోర్డు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేసింది. మరో 73 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి కౌంట్డౌన్
Published Date - 05:00 PM, Tue - 12 March 24 -
YCP Plan Fail: టీడీపీ-జేఎస్పీపై వైసీపీ ప్లాన్ ఫలించలేదు..!
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెట్టుకున్నారు. వైసీపీ (YSRCP) ముక్త్ ఏపీగా చూడాలన్నదే నా కోరిక అని ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రోజు రోజుకు ఏపీ రాజకీయ రంగులు మారుతున్నాయి. మొన్నటికి మొన్న టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి నుంచి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల
Published Date - 04:47 PM, Tue - 12 March 24 -
AP Politics : పవన్ కనీసం ఇప్పుడైనా ‘BJP భ్రాంతి’ నుండి బయటపడాలి..!
మొదటి నుంచీ బీజేపీ (BJP) కూటమిలో ఉండాలనే తపన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కే ఉంది. ప్రజల్లో అన్ని వేదికలపై బీజేపీ గురించి గొప్పగా మాట్లాడటం మనం చూశాం. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నప్పటికీ పవన్ ఆయనని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ కూటమిలో బీజేపీ నిజాయితీగా వ్యవహరిస్తుందా, కూటమి కోసం నిజంగా పనిచేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మూడు పార్టీల మధ్య సీట్
Published Date - 04:34 PM, Tue - 12 March 24 -
Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల పరిహారం, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదే లేదు
గీతాంజలి మరణం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఆమెది ఆత్మహత్యా లేదా ప్రమాదం కారణంగా చనిపోయిందా అన్నది దర్యాప్తులో తేలనుంది. కాగా ఆమె మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా ఇద్దరు పిల్లల తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది
Published Date - 03:57 PM, Tue - 12 March 24 -
Botsa Satyanarayana : చీపురుపల్లిలో బొత్స రెగ్యులర్ పర్యటనలు ఎందుకు.?
వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీలో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. నిన్ననే టీడీపీ (TDP) కూటమి చర్చలు ముగియడంతో.. రేపో మాపో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నా టీడీపీ, జనసేన (Janasena), బీజేపీ (BJP) పార్టీలు. అయితే.. ఇదివరకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్
Published Date - 03:34 PM, Tue - 12 March 24 -
TDP-JSP : టీడీపీ, జనసేన రెండో జాబితా సిద్ధమైంది..!
ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలు బీజేపీ (BJP), టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీ 17 లోక్సభ స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, జేఎస్పీ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ విషయానికి
Published Date - 03:28 PM, Tue - 12 March 24 -
AP : కార్యకర్తల్లో జనసేన ఫై నమ్మకం పోయిందా..? గ్రాఫ్ పూర్తిగా తగ్గడానికి కారణం పవనేనా..?
జనసేన పార్టీ (Janasena Party)..నిన్న , మొన్న పుట్టిన పార్టీ కాదు..దాదాపు పదేళ్ల క్రితం ప్రజల్లోకి వచ్చిన పార్టీ. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన ఈ పార్టీ..మొదట్లో చరిత్ర తిరగరాస్తుందని..అంత భావించారు. కానీ ఆ చరిత్రను పవన్ తిరగరాయలేకపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏపీ కి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయితే బాగుంటుందని చెప్పి..2014 (2014 AP Elections) ల
Published Date - 01:38 PM, Tue - 12 March 24 -
AP: ఏపిలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు..
AP Politics: ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వరుసగా వేటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ, టీడీపీ పార్టీలకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. తాజాగా ఇద్దరు రెబల్ ఎమ్మెల్సీల(mlcs)పై అనర్హత వేటు(disqualification) పడింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు పి. రామచంద్రయ్య(P. Ramachandraiah), వంశీకృష్ణయా
Published Date - 12:22 PM, Tue - 12 March 24 -
BJP Alliance in AP : బిజెపి మంత్రులతో ముగిసిన బాబు భేటీ..ఖరారైన స్థానాలు ఇవే..
పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబదించి ఈరోజు బిజెపి కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్ (Gajendra Shekhawat) బృందంతో చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ల భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం లో సుమారు ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై మూడు పార్టీల నేతలు చర్చించారు. పొత్త
Published Date - 11:33 PM, Mon - 11 March 24 -
Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శివశంకరరెడ్డి ప్రస్తుతం అండర్ ట్రయల్గా చంచల్గూడ సెంట్రల్ జైలులో ఉన్నారు
Published Date - 10:37 PM, Mon - 11 March 24 -
Social Media Trolling : ఓ నిండు ప్రాణం బలి.. అనాథలైన ముక్కుపచ్చలారని పిల్లలు
సోషల్ మీడియా ట్రోలింగ్ (Social Media Trolling) కు మరో నిండు ప్రాణం బలైంది (Full of life )..ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. నిద్ర లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అంత సోషల్ మీడియా తో గడిపేస్తున్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏమి జరిగిన క్షణాల్లో అందరికి చేరుతుంటాయి. ఇది ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారు కూడా రోజు రోజుకు ఎక్కువైపోయారు. తమకు నచ్చని […]
Published Date - 10:13 PM, Mon - 11 March 24