Andhra Pradesh
-
Magunta Srinivasulu Reddy: ఇవాళ టీడీపీలోకి ఎంపీ మాగుంట
భారత ఎన్నికల సంఘం (Election Commission Of India) ఈ రోజు మధ్యాహ్నం లోక్ సభ, ఏపీతో సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. దీంతో ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే.. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారుపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు జంపింగ్ జపాంగ్ చేస్తున్నారు. ఈ పార్టీలో నుంచి పార్టీలోకి… ఆ పా
Published Date - 10:58 AM, Sat - 16 March 24 -
TDP Alliance : ఉమ్మడి వైజాగ్లో టీడీపీ కూటమి 2014 ఫలితాలను పునరావృతం చేస్తుందా.?
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి కూడా టీడీపీ (TDP)- జేఎస్పీ (Janasena)- బీజేపీ (BJP) కూటమి 2014 నాటి ప్రదర్శనను పునరావృతం చేస్తుందా అని ఓటర్లు ఉత్కంఠ ఎదురుచూస్తున్నారు. దశాబ్దం తర్వాత ఎన్నికలకు మూడు పార్టీలు చేతులు కలపడంతో, వారి భాగస్వామ్యంపై నాయకులు పెద్ద ఎత్తున అంచనా వేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో విడిపోయి వ్యక్తిగతంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో మూడు పార్టీలు ఘోర పరాజయాన్ని చవి
Published Date - 11:45 PM, Fri - 15 March 24 -
Chandrababu : ఎపీపీఎస్సీ అక్రమాలపై చంద్రబాబు ఫైర్..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) (APPSC)లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిపాలనలో APPSC ఉద్యోగాలను విక్రయించే ఆరోపణను చంద్రబాబు నాయుడు ఖండించారు, నివేదించిన ద
Published Date - 09:36 PM, Fri - 15 March 24 -
TDP : పేద అంగన్వాడీ వర్కర్కి టీడీపీ టికెట్..!
లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈసారి లోక్ సభ ఎన్నికల చాలా కీలకమనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో కూడగట్టేందుకు కాంగ్రెస్ (Congress) శ్రమకు మించి కష్టపడుతోంది. అయితే.. బీజేపీ (BJP) సైతం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే.. ఎన్డీఏ, యూపీఏ కూటమిలోని పార్టీలు సైతం తమ అభ్యర్థులను గెలిపించాలని ధీమా
Published Date - 07:30 PM, Fri - 15 March 24 -
Praja Galam : చిలకలూరిపేట సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు చేసిన కూటమి
త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ – జనసేన – బిజెపి కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్ల పంపకం..అభ్యర్థుల ప్రకటన పూర్తి అయ్యాయి. ఇక ప్రజల్లోకి మూడు పార్టీలు కలిసి వెళ్లడమే ఆలస్యం. దానికి కూడా సిద్ధం అయ్యాయి. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభ జరగబోతుంది. ఇప్పటిక
Published Date - 04:04 PM, Fri - 15 March 24 -
Jagan : రేపటి నుండి అసలు సినిమా చూపిస్తా అంటున్న జగన్..
ఇప్పటి వరకు జస్ట్ ట్రయిలర్ (Trailer ) చూసారు..రేపటి నుండి అసలు సినిమా (Cinema) చూపిస్తాం అంటూ ప్రతిపక్ష పార్టీలకు సీఎం జగన్ (CM Jagan) హెచ్చరిక జారీ చేసారు. 175 కు 175 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్..ఎక్కడ..ఏ విషయంలో..ఎవరి దగ్గర తగ్గడం లేదు. ఎంత దగ్గరి వ్యక్తి అయినా సరే..ప్రజలు వద్దు అంటే వద్దనే అంటున్నారు. ఇప్పటీకే నియోజకవర్గాల్లో పలు సర్వేలు చేయించిన జగన్..ఎవరికైతే ప్రజలు జై కొడుతున్నారో..వ
Published Date - 03:48 PM, Fri - 15 March 24 -
YS Sunitha Reddy : హంతకుల పక్షాన ఉంటారా ? బాధితుల పక్షాన ఉంటారా ? : వైఎస్ సునీతారెడ్డి
YS Sunitha Reddy : వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభను నిర్వహించారు.
Published Date - 03:43 PM, Fri - 15 March 24 -
Roja : ‘జగనన్న ముద్దు – రోజా వద్దు’ నగరిలో నిరసన..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా కు నిద్ర పట్టకుండా చేస్తున్న సొంత పార్టీ కార్యకర్తలు నేతలు. 175 కు 175 సాదించాల్సిందే అంటూ జగన్ దిశా నిర్దేశం చేస్తూ వస్తుండగా…రోజా కు టికెట్ ఇస్తే ఓడిస్తాం అంటూ నగరి ప్రజలు హెచ్చరిస్తుండడం తో జగన్ కు ఏంచేయాలో తెలియడం లేదు. ఇప్పటికే 12 జాబితాలను రిలీస్ చేసిన జగన్.. ప్రతి నియోజకవర్గంలో ఆయా అభ్యర్థులపై సర్వేలు చేయించి ప్
Published Date - 03:27 PM, Fri - 15 March 24 -
TDP : టీడీపీ జాబితాపై కొన్ని ఆసక్తికర విషయాలు.!
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రజల్లో ఆదరణ ఉన్న అభ్యర్థుల ఎంపికకు తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ప్రాధాన్యతనిచ్చింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ‘X’ వేదికగా విడుదల చేసిన 94 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా.. ఇటీవల ప్రకటించిన 34 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితా రెండింటిలోనూ ప్రజాదరణపై ఈ ప్రాధాన్యత స్పష్టంగా కనిపించింది. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల
Published Date - 02:31 PM, Fri - 15 March 24 -
Viveka Murder : చిన్నాన్నను బంధువులే హత్య చేసారు – వైస్ షర్మిల
చిన్నాన్నను బంధువులే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్న… హత్య చేసిన వారికి, చేయించిన వారికి ఇంత వరకు శిక్షపడలేదని వాపోయింది వైస్ షర్మిల (YS Sharmila ). మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) ఐదో వర్ధంతి సందర్భంగా కడపలోని జయరాజ్ గార్డెన్లో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస
Published Date - 02:23 PM, Fri - 15 March 24 -
Konda Vijay Kumar : తిరుమల క్షేత్రంలో గోల్డ్మ్యాన్ సందడి..అంత గోల్డ్ మాయం
తిరుమల (Tirumala) క్షేత్రంలో గోల్డ్మ్యాన్ (Goldman) సందడి చేసారు. ఈయన్ను చూసిన భక్తులు అంత గోల్డ్ మాయం …ఈ మనిషంత గోల్డ్ మాయం అంటూ మాట్లాడుకోవడం ,పాటలు పాడుకోవడం చేసారు. హోప్ ఫౌండేషన్ ఛైర్మన్, హకీ ఛైర్మన్ కొండ విజయ్ కుమార్ (Konda Vijay Kumar) అలియాస్ గోల్డ్ మ్యాన్..ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధ
Published Date - 02:10 PM, Fri - 15 March 24 -
AP Politics : పవన్ రాజకీయ జీవితాన్ని పిఠాపురంలో జగన్ ముగించాలనుకుంటున్నారా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) రెండు చోట్ల విజయం సాధించి, ఈసారి కూడా అదే తరహాలో విజయం సాధించాలని భావిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఏదో ఒక కారణం చేత పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడల్లా తీవ్ర ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆయన పవన్ కళ్యాణ్ పేరును ఉచ్చరించడం మనకు చాలా అరుదు. పవ
Published Date - 02:04 PM, Fri - 15 March 24 -
Election Duty : వాలంటీర్లకు నో ఎలక్షన్ డ్యూటీ.. జగన్ సర్కారు ఆదేశాలు
Election Duty : కేంద్ర ఎన్నికల సంఘం రేపు(శనివారం) ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది.
Published Date - 02:02 PM, Fri - 15 March 24 -
Janasena Vs TDP In Pithapuram : పిఠాపురంలో పవన్ ను ఓడిస్తాం అంటున్న టీడీపీ శ్రేణులు
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నడుస్తున్న బ్యాడ్ టైం మరే ఏ నేతకు నడవడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ ఒకటి తలిస్తే మరోటి జరుగుతుంది. జగన్ ను గద్దె దించాలనే ఉద్దేశ్యం తో ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు..చివరకు ఈయనే గెలిచే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఏ క్షణాన పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాడో..అప్పటి నుండి ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. పవన్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా జనసేన
Published Date - 10:36 PM, Thu - 14 March 24 -
AP : టీడీపీ – జనసేన శ్రేణులే జగన్ ను గెలిపించేలా ఉన్నారు..ఎందుకంటే..!!
ప్రస్తుతం టీడీపీ (TDP) – జనసేన (Janasena) పార్టీల శ్రేణుల్లో ఆగ్రహపు జ్వాలలు చూస్తే అలాగే అనిపిస్తుంది. జగన్ (Jagan) ను ఓడించాలంటే సింగిల్ గా వెళ్లకూడదని చెప్పి పొత్తులు పెట్టుకొని బరిలోకి దిగుతుంటే..ఈ పొత్తులే ఈ రెండు పార్టీల కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ – జనసేన నేతలు , కార్యకర్తలు అధినేతల తీరు ఫై మండిపడుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తూ..జేబులో నుండి డబ్బ
Published Date - 08:38 PM, Thu - 14 March 24 -
RRR : ఆర్ఆర్ఆర్ ఎంట్రీని ఆపేందుకు ఆరుగురు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా?
తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంటామని ఆ పార్టీ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని బిజెపి (BJP) కార్యకర్తలు, నేతలు జోష్ పెరిగింది.. అయితే… గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించలేదు. 2019తో పోలిస్తే ఇది వారికి చాలా మెరుగైన ఎన్నికల సీజన్. కూటమి ఎన్నికల వ్యూహం రచిస్తున్న తరుణంలో బీజేపీలో జరుగుతున్న ఒక ప్రధాన పరిణామం దానికి రఘు రామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju)
Published Date - 06:34 PM, Thu - 14 March 24 -
Ram Gopal Verma: పవన్ కు పోటీగా పిఠాపురం బరిలో రాంగోపాల్ వర్మ
తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశాడు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందేగా.
Published Date - 05:48 PM, Thu - 14 March 24 -
Poonam Kaur : ఈ విషయంపై వైఎస్ షర్మిల స్పందిస్తారనుకున్నా..కానీ..!
సామాన్య గృహిణి గీతాంజలి ఆత్మహత్య (Geethanjali Suicide) ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. ఎన్నికలకు ముందు ఈ అంశం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది. ఆమె ఈ అడుగు వేయడానికి సోషల్ మీడియా వేధింపులే పెద్ద పాత్ర పోషించాయని అంటున్నారు. దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) కూడా దీనిపై స్పందిస్తూ దీని వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘ
Published Date - 05:10 PM, Thu - 14 March 24 -
Janasena : కొణతాల టిక్కెట్టు వెనుక త్రివిక్రమ్ గేమ్..?
ఏపీలో సీట్ల పంపకాలు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందుకోసం గెలుపు గుర్రాలను సెలక్ట్ చేసేందుకు కసరత్తు సాగుతుంది. అయితే.. ఈ సారి గెలిచి అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీడీపీ (TDP), జనసేన (Janasena)- బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీకి ఎన్ని సీట్లో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. అయితే..
Published Date - 04:38 PM, Thu - 14 March 24 -
AP Politics : టీడీపీ, జనసేన కోసం బీజేపీ మరిన్ని సమస్యలను సృష్టిస్తోందా.?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టిడిపి (TDP) చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) విడుదల చేశారు. ఈ జాబితాలో 34 పేర్లు ఉన్నాయి. ముందుగా ప్రకటించిన 94 పేర్లతో మొత్తం ప్రకటించిన సీట్ల సంఖ్య 128కి చేరుకుంది. ఈ జాబితాలో ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా లేవు. దీంతో బీజేపీ (BJP), టీడీపీ- జనసేన (Janasena) మధ్య సీట్ల పంపకం పూర్తి కాలేదనే ఊహాగానాలు వస్తున్నాయి. సంఖ్యాబలం బాగానే […]
Published Date - 04:24 PM, Thu - 14 March 24