Andhra Pradesh
-
Mudragada Padmanabham : ముద్రగడ ‘రాముడు మంచి బాలుడు’ జిమ్మిక్..!
ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఈ నెల 14వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP)లో చేరుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హయాంలో కాపు రిజర్వేషన్లపై పెద్దఎత్తున గళం విప్పిన ముద్రగడ.. వైస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాగానే కాపు సామాజికవర్గానికి చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కోటాను తొలగించడంతో నోరు మెదపలేదు. ఆ తర్వాత ముద్రగడ అసలు ఉద్దేశం మొత్తం ఆంధ్రా, కాపు సామాజికవర్గానికి
Published Date - 08:16 PM, Mon - 11 March 24 -
AP Politics : జగన్లో భయాన్ని సృష్టించిన పవన్ కళ్యాణ్..!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చాలా కాలంగా దూషిస్తున్నారు. చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Nara Lokesh) కంటే జగన్.. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అయితే.. ఆయన ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా.. ‘ప్యాకేజ్ స్టార్’, ‘దత్తపుత్రుడు’, ‘నిత్య పెళ్లికొడుకు’ అని సంబోధిస్తుంటారు. అయితే.. రాజకీయ అంశాల కంటే, పవన్ కళ్యాణ్ పె
Published Date - 08:06 PM, Mon - 11 March 24 -
AP BJP : బీజేపీ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ.!
ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు దృష్టి అంతా టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP) కూటమి పైనే ఉంది. ఈ కూటమి నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు పార్టీల్లో ఎవరిని లోక్ సభ, అసెంబ్లీ సీట్లు దక్కుతాయని చర్చించుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే టీడీపీ – జనసేన నుంచి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ పొత్తులోకి బీజేపీ
Published Date - 07:17 PM, Mon - 11 March 24 -
YSRCP : నాలుగు సిద్దం సమావేశాలకు 600 కోట్లు..?
ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇటీవల సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిన్న చివరి సిద్ధం సభ మేదరమెట్లలో జరిగింద
Published Date - 07:06 PM, Mon - 11 March 24 -
TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు సోమవారం కీలక చర్చలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా
Published Date - 05:12 PM, Mon - 11 March 24 -
YCP Manifesto 2024 : రేపే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. హామీలు సూపర్ గా ఉండబోతాయట
ఏపీలో ఎన్నికల (Elections) వేడి సమ్మర్ వేడి కంటే ఎక్కువగా ఉంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారానికి జోరు పెంచాయి. ఈసారి ఎలాగైనా జగన్ ను ఓడించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. బిజెపి – టిడిపి – జనసేన పొత్తుగా బరిలోకి దిగుతుంటే, కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీలోకి దిగుతుంది. ఇక మరికొన్ని పార్టీలు సైతం ఎన్నికల పోటీలోకి దిగబోత
Published Date - 03:23 PM, Mon - 11 March 24 -
Ananthapuram : తన కళ్లముందే భర్త హత్య..కాసేపటికే ఆమె గుండెపోటుతో మృతి..
అనంతపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన కళ్లముందే భర్తను అతి కిరాతకంగా చంపడం చూసి..కాసేపటికి ఆమె గుండెపోటుతో మరణించిన ఘటన అందర్నీ కలిచి వేస్తుంది. నగరంలోని జేఎన్టీయూ (JNTU) సమీపంలో మూర్తి రావు గోఖలే (59), ఆయన భార్య శోభ (56) కొంతకాలంగా నివసిస్తున్నారు. మూర్తి రావు ఉద్యోగం ఇప్పిస్తానని …తన మేనల్లుడు ఆదిత్య దగ్గర కొన్ని రోజుల క్రితం డబ్బులు తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. డబ్బులు త
Published Date - 03:12 PM, Mon - 11 March 24 -
Purandeshwari : బిజెపి – టీడీపీ కూటమి భేటీకి పురందేశ్వరి దూరం..ఎందుకో..!!
త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ (CM Jagan) ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. గత కొంతకాలంగా దూరంగా ఉన్న టీడీపీ – బిజెపి (TDP-BJP) లు ఇప్పుడు కలుసుకోవడమే కాదు..పొత్తు పెట్టుకొని మరి బరిలోకి దిగబోతున్నాయి. గత మూడు రోజులుగా చంద్రబాబు (CBN) , పవన్ కళ్యాణ్ (Pawan) లు ఢిల్లీ లో మకాం వేసి బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి ఎట్టకేలకు బిజెపి ని పొట్టులోకి లాగి బరికి సిద్ధం చేశారు. […]
Published Date - 03:01 PM, Mon - 11 March 24 -
Mudragada : రాష్ట్ర ప్రజలకు ముద్రగడ చిన్న మనవి..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham)..మొత్తానికి వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం వరకు కూడా జగన్ (Jagan) పార్టీ లో చేరేది లేదని , టిడిపి (TDP) , లేదా జనసేన (Janasena) పార్టీలలో చేరుతా..లేదంటే సైలెంట్ గా ఉండిపోతే అంటూ చెప్పుకొచ్చిన పెద్దాయన..ఇప్పుడు మాత్రం జగన్ ను మరోసారి సీఎం చేస్తా..ప్రజలకోసం సంక్షేమ పథకాలు తెప్పిస్తా అంటూ వైసీపీ లో చేరబోతున్నాడు.
Published Date - 12:58 PM, Mon - 11 March 24 -
Brother Anil : జగన్కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన బ్రదర్ అనిల్
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్గా ప్రధాన పార్టీలు రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచే గెలుపు గుర్రాలను ఖరారు చేసేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. మొన్నటి వరకు ఏపీలో సైలంట్ మోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congerss)కి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)ను నియమించడంతో ఆ పార్టీలో కొత్త జో
Published Date - 12:06 PM, Mon - 11 March 24 -
Guntur: గుంటూరు జిల్లా అభ్యర్థులపై బాబు కసరత్తు
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటి వరకు 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. పలందు జిల్లాలోని నరసరావుపేట, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ ఖరారు చేసింది.
Published Date - 09:47 AM, Mon - 11 March 24 -
TDP-JSP-BJP: రెండు రోజుల్లో తేలనున్న టీడీపీ-జేఎస్పీ-బీజేపీ సీట్ల పంపకాలు
మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకాల వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
Published Date - 09:34 AM, Mon - 11 March 24 -
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Published Date - 09:16 AM, Mon - 11 March 24 -
Andhra Pradesh: మచిలీపట్నంలో పేర్ని వర్సెస్ బాలశౌరి
మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయనున్నారు. బాలశౌరి 2019లో అదే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున గెలిచారు.
Published Date - 08:59 AM, Mon - 11 March 24 -
YS Sharmila: బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం, టీడీపీ, జేఎస్పీ సమాధానం చెప్పాలి
బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీకి బానిసగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
Published Date - 08:28 AM, Mon - 11 March 24 -
Passenger Train : విజయనగరం జిల్లాలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
విజయనగరం ( Vizianagaram) జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్యాసింజర్ రైలు (Passenger Train Derailed ) పట్టాలు తప్పింది. విశాఖపట్నం – భవానీపట్నం (Visakhapatnam-Bhawanipatna) ప్యాసింజర్ రైలు కొత్తవలస స్టేషన్ లో పట్టాలు తప్పింది. అయితే లోకో పైలట్ ఎంహెచ్ఆర్ కృష్ణ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. We
Published Date - 10:21 PM, Sun - 10 March 24 -
Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం..
విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై పెను ప్రమాదం (Big Risk) తప్పింది. మంటలను ఆర్పేందుకు కొండమీదకు వచ్చిన ఓ ఫైరింజన్.. తిరిగి వెళ్లే సమయంలో బ్రేక్ ఫెయిల్ కావటంతో ఎదురుగా వచ్చిన బస్సు మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఫైరింజన్ డ్రైవర్ వాహనాన్ని కొండవైపునకు తిప్పడం తో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. దీంతో భక్తులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. అసలు ఏం జరిగిందంటే.. ఆద
Published Date - 10:03 PM, Sun - 10 March 24 -
TDP-JSP-BJP : 14లోపు టీడీపీ-జేఎస్పీ-బీజేపీ పూర్తి జాబితా.?
టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల పొత్తు అధికారికంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇదిలా ఉంటే, ఈ పార్టీల మధ్య సీట్ల పంపకం మార్చి 14 నాటికి ఖరారు కావచ్చని ఇప్పుడు మనం వింటున్నాము. ఇప్పటికే, టీడీపీ , జనసేన అభ్యర్థుల మొదటి జాబితాను కొన్ని రోజుల క్రితం ప్రకటించాయి. తొలి జాబితాలో మొత్తం 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. మ
Published Date - 07:52 PM, Sun - 10 March 24 -
Anil Kumar Yadav : తొక్కుతాం బిడ్డా..అంటూ నారా లోకేష్ ఫై అనిల్ కుమార్ ఫైర్
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) మరోసారి ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార పార్టీ దూకుడు మరింత పెంచుతుంది. ఈరోజు ఆఖరి సిద్ధం (Siddham) సభను బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఏర్పటు చేసారు. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. We’re
Published Date - 07:43 PM, Sun - 10 March 24 -
AP BJP : ఏపీలో బీజేపీ ఆ కొన్ని సీట్లు ఎలా గెలుస్తుంది.?
టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తులో బీజేపీ (BJP) భాగస్వామ్యమవుతుందని అధికారిక సమాచారం. ఏపీలోని ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం ఖాయమైంది. పార్లమెంటు స్థానాలపై బీజేపీ సీరియస్గా ఉందని, అసెంబ్లీ స్థానాలపై పెద్దగా ఆశలు లేవని గణాంకాలు సూచిస్తున్నాయి. సాధారణంగా బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కానీ ఇక్కడ మాత్రం ఆరు స్థానాల్లోనే అవకాశం ఉంద
Published Date - 07:39 PM, Sun - 10 March 24