Andhra Pradesh
-
నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ బాధ్యతలను నాగబాబు కు అప్పగించింది. సాధారణంగా ఎమ్మెల్సీలకు తమకు నచ్చిన ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని, అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే వెసులుబాటు ఉంటుంది
Date : 29-01-2026 - 10:00 IST -
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
Date : 29-01-2026 - 8:30 IST -
యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్
కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు లక్షలాది మంది యువతీ యువకులకు స్ఫూర్తిప్రదాత. 100 మీటర్ల హర్డిల్స్లో దేశంలోనే అత్యుత్తమ టైమింగ్తో అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఆమె, అనేక అంతర్జాతీయ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు.
Date : 28-01-2026 - 8:36 IST -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ
CM Nara Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నార
Date : 28-01-2026 - 5:41 IST -
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు
Kinjarapu Rammohan Naidu మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, సరైన వెలుతురు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా త
Date : 28-01-2026 - 3:57 IST -
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్
JanaSena Party ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు జనసేన పార్ట
Date : 28-01-2026 - 3:03 IST -
మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్
అజిత్ పవార్ మరణం కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశ రాజకీయాలకు తీరని లోటని ఏపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయన ప్రదర్శించిన చొరవను చర్చించారు.
Date : 28-01-2026 - 1:58 IST -
జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 'జలజీవన్ మిషన్' (Jal Jeevan Mission) పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా వివిధ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో
Date : 28-01-2026 - 9:30 IST -
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్
అధికారంలోకి వచ్చామనే అహంకారం వద్దని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
Date : 28-01-2026 - 6:30 IST -
పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారిన జనసేన ఎమ్మెల్యే ! లైంగిక వేధింపుల ఆరోపణలతో వైరల్ !!
ఒక మహిళా ఉద్యోగినిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ఆయన, ఏడాదిన్నర కాలంగా ఆమెను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు కూటమి ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి
Date : 27-01-2026 - 8:31 IST -
విశాఖ వరుణ్ ఐనాక్స్లో ‘బోర్డర్-2’ సినిమా చూసిన భారత్ క్రికెటర్లు
Team India Cricketers న్యూజిలాండ్తో నాలుగో టీ20 మ్యాచ్ కోసం విశాఖపట్నం వచ్చిన టీమిండియా క్రికెటర్లు కాస్త విరామం తీసుకున్నారు. నిన్న రాత్రి నగరంలోని వరుణ్ ఐనాక్స్లో బాలీవుడ్ మూవీ ‘బోర్డర్-2’ చూస్తూ సరదాగా గడిపారు. భారత ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో థియేటర్కు చేరుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఒక షోను ఏర్పాటు చేసినట్లు సమా
Date : 27-01-2026 - 3:30 IST -
మాట తప్పడం టీడీపీ రక్తంలోనే లేదు – నారా లోకేష్
గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ, మళ్లీ గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పన, విద్యా రంగంలో మార్పులు మరియు ఐటీ రంగం విస్తరణ ద్వారా ఏపీని
Date : 27-01-2026 - 3:06 IST -
కోట్ల రూపాయల టొబాకో యాడ్ ను తిరస్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ అంటే… లక్షలాది మంది యువతకు మోటివేషన్, ఆదర్శప్రాయమైన వ్యక్తి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న ఆయన, తన నిర్ణయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. తన ఆలోచనలకు, నమ్మే సిద్ధాంతాలకు అనుగుణంగానే తాజాగా ఆయన రూ.40 కోట్ల టొబాకో బ్రాండ్ యాడ్ ఆఫర్ను సింపుల్గా తిరస్కరించి అందరినీ మెప్పించారు. రూ. 40 కోట్ల ఆఫర్ ఇచ్చిన కంపెనీ పవన్ ను బ్
Date : 27-01-2026 - 12:17 IST -
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు
3 Years of Yuva Galam Padayatra Nara Lokesh నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్కు నేతలు
Date : 27-01-2026 - 11:38 IST -
లోకేష్ ను మాస్ లీడర్ గా చేసిన యువగళానికి మూడేళ్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిన 'యువగళం' పాదయాత్ర ప్రారంభమై నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి
Date : 27-01-2026 - 10:45 IST -
ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ
ఈ నెల 28న వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు, కొత్త పథకాల అమలు మరియు పరిపాలనాపరమైన సంస్కరణలపై మంత్రివర్గం చర్చించనుంది
Date : 26-01-2026 - 8:16 IST -
రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
India Republic Day రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఘనంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు
Date : 26-01-2026 - 10:21 IST -
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు నారా లోకేష్ సూచనలు
Nara Lokesh Parliament Budget Session తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆ శాఖకు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా హాజరుకావాలని సూ
Date : 26-01-2026 - 10:14 IST -
రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతినే – చంద్రబాబు
రాజకీయాల్లో పెరిగిపోతున్న అనైతికతపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పద్ధతి లేని రాజకీయాలు, వ్యక్తిగత దూషణలు మరియు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ధోరణులు పెరిగాయని, వీటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు
Date : 24-01-2026 - 9:00 IST -
ఏపీలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు- మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు
Date : 24-01-2026 - 8:39 IST