Andhra Pradesh
-
AP Free Bus Scheme : ఏపీలో మహిళలకోసం కొత్త దిశగా అడుగు… ‘స్త్రీ శక్తి’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం విశేషం. ఈ ప్రయాణం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వంతెన మీదుగా విజయవాడ బస్టాండ్ వరకు సాగింది. ఈ ప్రయాణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందరేశ్వరి మాధవ్, టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర నేతలు పాల్గొన్నారు.
Published Date - 04:32 PM, Fri - 15 August 25 -
Sajjala Ramakrishna Reddy : వైసీపీ పట్ల ప్రజల నమ్మకం నశించదు.. జగన్ విలువలు కలిగిన వ్యక్తి : సజ్జల
జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికల్లో తాము ఎదుర్కొన్న అన్యాయాలపై న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిజమైన విలువలతో నడిచే నాయకుడని, ఆయన ప్రజల భద్రతను మొదటిప్రాధాన్యతగా చూసే వ్యక్తి అని అన్నారు.
Published Date - 03:23 PM, Fri - 15 August 25 -
79th Independence Day : ఎంతోమంది మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్రం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "సూపర్ సిక్స్" కార్యక్రమం ద్వారా మహిళా శక్తిని మరింతగా ప్రోత్సహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధి, భద్రత, ఆర్థిక స్వావలంబనలపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందని తెలిపారు.
Published Date - 12:42 PM, Fri - 15 August 25 -
Naravaripalli : నారావారిపల్లెకు అరుదైన గౌరవం
Naravaripalli : నారావారిపల్లె క్లస్టర్లో మొత్తం 2,378 ఇళ్లు ఉండగా, వాటిలో 1,649 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.20.68 కోట్లు ఖర్చు చేశారు
Published Date - 11:40 AM, Fri - 15 August 25 -
AP Free Bus Scheme : ఏపీలో నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ‘స్త్రీ శక్తి’కి శ్రీకారం
ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలు, యువతులు మరియు థర్డ్ జెండర్ వ్యక్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని పొందనున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.62 కోట్ల మంది మహిళలకు లాభం చేకూర్చనుంది. ప్రభుత్వం భావిస్తున్నదేమిటంటే, ఈ ఉచిత ప్రయాణంతో ప్రతి మహిళ నెలకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
Published Date - 10:30 AM, Fri - 15 August 25 -
79th Independence Day : జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో పాల్గొన్న వివిధ బటాలియన్ల శోభాయాత్రను సీఎం పరిశీలించారు.
Published Date - 10:09 AM, Fri - 15 August 25 -
Single Use Plastic : నేటి నుంచి ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం
Single Use Plastic : ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, ప్లేట్ల వాడకంపై నిషేధాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చర్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ఆదేశాల మేరకు చేపట్టారు
Published Date - 08:14 AM, Fri - 15 August 25 -
Pulivendula Results : ప్రజాస్వామ్యం గెలిచింది – అచ్చెన్నాయుడు
Pulivendula Results : ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అవకాశం కల్పించినప్పుడే, నిజమైన ఫలితాలు వెలువడతాయని ఈ ఎన్నికలు నిరూపించాయని ఆయన పేర్కొన్నారు
Published Date - 07:09 AM, Fri - 15 August 25 -
TTD: భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం!
గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
Published Date - 10:47 PM, Thu - 14 August 25 -
Heavy Rain: ఏపీ, తెలంగాణకు మరో మూడు రోజులపాటు భారీ వర్ష సూచన!
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు.
Published Date - 08:23 PM, Thu - 14 August 25 -
Vontimitta-Pulivendula ZPTC Election Results : పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల విజయంపై టీడీపీ నేతల సంబరాలు
Vontimitta-Pulivendula ZPTC Election Results : వైఎస్సార్సీపీకి కంచుకోటగా భావించే పులివెందులలో 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగరవేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది
Published Date - 07:59 PM, Thu - 14 August 25 -
Pulivendula ZPTC Results : డిపాజిట్ గల్లంతు అవుతుందని వైసీపీకి ముందే తెలుసా..?
Pulivendula ZPTC Results : టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి 5,794 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి
Published Date - 07:40 PM, Thu - 14 August 25 -
Jagan Gunmen: వైసీపీ కార్యకర్తపై చేయిచేసుకున్న జగన్ గన్మెన్లు.. వీడియో వైరల్!
అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్.. తిరిగి వెళ్లే సమయంలో ఆయన కాన్వాయ్ వద్ద భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు.
Published Date - 06:30 PM, Thu - 14 August 25 -
Assembly Meetings : సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు – అయ్యన్న
Assembly Meetings : అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యల్లో వైఎస్సార్సీపీ తీరును తీవ్రంగా విమర్శించారు. జగన్ అసెంబ్లీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను సభలో లేవనెత్తాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా అని నిలదీశారు
Published Date - 04:37 PM, Thu - 14 August 25 -
Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
Published Date - 04:08 PM, Thu - 14 August 25 -
Vontimitta-Pulivendula ZPTC Election Results : రిగ్గింగ్ అంటూ అంబటి సెటైర్
Vontimitta-Pulivendula ZPTC Election Results : వైఎస్ జగన్ అడ్డాలో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ ఈ ఫలితాలు తలెత్తుకోకుండా చేసాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపొందారు. అటు ఒంటిమిట్టలో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు
Published Date - 04:08 PM, Thu - 14 August 25 -
Pulivendula : ఎన్నికల కౌంటింగ్లో ఆసక్తికర ఘటన..30 ఏళ్ల తర్వాత ఓటేశా బ్యాలెట్ బాక్స్లో ఓటరు మెసేజ్..!
ఆ స్లిప్లో ఓటింగ్లో పాల్గొన్న ఓ గోప్యమైన వ్యక్తి చేతితో రాసిన సందేశం ఉంది. "30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను. చాలా ఆనందంగా ఉంది. ఇన్ని ఏళ్లుగా ఇక్కడ స్వేచ్ఛగా ఓటేయలేకపోయాం" అని ఆ ఓటరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో గతంలో ఏవిధంగా ప్రజలపై ఒత్తిడి ఉండేదో, ఇప్పుడు పరిస్థితి మారిందని తెలిపే ఉదాహరణగా మారింది.
Published Date - 02:38 PM, Thu - 14 August 25 -
Pulivendula : 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశాం: సీఎం చంద్రబాబు
ఈ విజయం పులివెందుల ప్రాంత రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అతి పటిష్ట కంచుకోటగా భావించే పులివెందులలో టీడీపీకి వచ్చిన ఈ అద్భుత ఫలితం, అక్కడి ప్రజల మూడ్ ఎలా మారిందో స్పష్టంగా చూపుతోంది.
Published Date - 02:17 PM, Thu - 14 August 25 -
TDP : వైసీపీకి మరో షాక్.. ఒంటిమిట్టలో టీడీపీ విజయం
ఇక, పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,050 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ ఓటమితో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఇది
Published Date - 01:08 PM, Thu - 14 August 25 -
Btech Ravi : పులివెందులల్లో టీడీపీ గెలుపు.. ప్రజల ధైర్యం, విశ్వాసానికి ప్రతిఫలం : బీటెక్ రవి
ఇప్పుడు ఆ భయాలను తొలగించి ధైర్యంగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించామని ఆయన వ్యాఖ్యానించారు. మునుపటి ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను అడ్డుకున్న దుర్మార్గాలను మేము గుర్తు చేసుకుంటే, ఈసారి పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేశారు. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం అని బీటెక్ రవి పేర్కొన్నారు.
Published Date - 12:14 PM, Thu - 14 August 25