Andhra Pradesh
-
AP: కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ప్రకటించిన షర్మిల
YS Sharmila: ఈరోజు విజయవాడ(Vijayawada)లో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని(Election campaign) ప్రారంభించారు. ఏపీలో వైసీపీ(ycp), టీడీపీ(tdp) పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీ(9-guarantees)లను ప్రకటించారు. We’re now on WhatsApp. Click to Join. ఏపీ
Published Date - 04:05 PM, Sat - 30 March 24 -
Pawan Kalyan : మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన పార్టీ
Pawan Kalyan: మచిలీపట్నం(Machilipatnam) లోక్ సభ స్థానం(Lok Sabha Seat ) నుంచి జనసేన పార్టీ(Janasena party) తరఫున వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashauri)ని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో వెల్లడించారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయ
Published Date - 01:07 PM, Sat - 30 March 24 -
AP DSC 2024 : ఏపీ డీఎస్సీ వాయిదా.. రివైజ్డ్ షెడ్యూలు ఎప్పుడు ?
AP DSC 2024 : మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఏపీలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా..సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు.
Published Date - 08:50 AM, Sat - 30 March 24 -
Actor Nikhil Join in TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్
హీరో నిఖిల్ సిధార్థ ఈ రోజు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నిఖిల్ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది
Published Date - 10:36 PM, Fri - 29 March 24 -
Viral : ఎంత కష్టం వచ్చింది విజయసాయి రెడ్డి..!
2019 ఎన్నికల్లో నెల్లూరులోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) కైవసం చేసుకుని తమ కోటగా మార్చుకుంది. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) వంటి కీలక నేతలు తప్పుకోవడంతో నెల్లూరు జిల్లాలో 2024లో వైసీపీకి అవకాశాలు అంత ఆశాజనకంగా లేవు. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్
Published Date - 09:41 PM, Fri - 29 March 24 -
AP : సోదరుడిగా అక్కాచెల్లెమ్మలను అడుగుతున్నా.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి – జగన్
ప్రతి నెలా ఒకటో తేదీన రూ.3వేల పెన్షన్ ఇస్తున్నాం. రూ.3వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో ఏపీ ఒక్కటే. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు
Published Date - 09:13 PM, Fri - 29 March 24 -
Pothina Mahesh : జనసేనకు పోతిన మహేష్ బై..? బై..?
కన్నీళ్లు పెట్టుకుని ఏం చేయను. పోరాడినా అవకాశం రాలేదు. ఇంకా నా వల్ల కావట్లేదు. ఉదయం ఏసుప్రభుకి నా బాధ చెప్పుకున్నా
Published Date - 08:54 PM, Fri - 29 March 24 -
Gummanur Jayaram : టీడీపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్.. ఇప్పుడు క్యాడర్ ఏం చేస్తుంది.?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ ప్రకటించింది. మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే సెగ్మెంట్ల అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. అన్ని స్థానాలు ప్రకటించడంతో అభ్యర్థులెవరు, టిక్కెట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై స్పష్టత వచ్చింది. గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) వంటి సీనియర్లకు టిక్కెట్లు ఇచ్చారు.
Published Date - 08:47 PM, Fri - 29 March 24 -
Chandrababu : టీడీపీది విజన్ అయితే జగన్ది విషం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాయలసీమ ద్రోహి అని, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కోనసీమ కంటే రాయలసీమను ఎంతో అభివృద్ధి చేస్తానని శుక్రవారం హామీ ఇచ్చారు. ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన అశేష జనవాహినిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 45 రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రాంతాన్న
Published Date - 08:25 PM, Fri - 29 March 24 -
Chandrababu: వాలంటీర్లకు నెలకు రూ.50 వేలు
వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలో వచ్చిన తర్వాత వాలంటీర్ల భవితవ్యాన్ని మారుస్తానన్నారు. ప్రస్తుత గవర్నమెంట్ వాలంటీర్లకు ప్రస్తుతం రూ.5000 వేతనం ఇస్తున్నారని,
Published Date - 07:30 PM, Fri - 29 March 24 -
CM Jagan : మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది
కర్నూలు జిల్లాలోని ఎమ్మినగూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddam) భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పాల్గొని ప్రసంగిస్తూ.. పేదలకు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, పేదలంతా ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు ఉన్నారన్నారు.
Published Date - 07:17 PM, Fri - 29 March 24 -
YSRCP : వైసీపీలోకి భారీగా చేరికలు, ఇది దేనికి సంకేతం..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు తమ పార్టీల నుంచి గెలిచే పార్టీల వైపు మొగ్గు చూపడం మామూలే. ఇది సర్వసాధారణం. గెలిచే పార్టీ నుంచి టికెట్ కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీల నుంచి టికెట్ రాని వారు కూడా అదే పని చేస్తున్నారు. నేతలకు టికెట్లే ప్రధాన ప్రమాణం. ఇక్కడ వైఎస్సార్సీపీ (YSRCP) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
Published Date - 06:48 PM, Fri - 29 March 24 -
AP Politics : ప్రచారంలో వైసీపీ ముందంజ..?
వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేపట్టిన 'మేమంత సిద్ధం' (Memantha Siddam) బస్సుయాత్ర నిన్న దీబగుంట్లకు చేరుకున్నది. బస్సుయాత్రలో మహిళలు, యువకులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి స్టాప్లోనూ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అదేవిధంగా బుధవారం బస్సు ప్రొద్దుటూరు వైపు వెళ్లగా వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు.
Published Date - 06:26 PM, Fri - 29 March 24 -
Pawan Kalyan : పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు..
జనసేన (Jansena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. మార్చి 30 నుంచి ఆయన 'వారాహి విజయభేరి' (Varahi Vijaya Bheri) పేరుతో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఈ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు.
Published Date - 06:05 PM, Fri - 29 March 24 -
Pithani Balakrishna : జనసేన కు భారీ షాక్..వైసీపీ లోకి పితాని బాలకృష్ణ
కూటమి పొత్తు లో భాగంగా జనసేన చాల స్థానాలు కోల్పోవడం..ఆ స్థానాలను నమ్ముకున్న వారికీ నిరాశ మిగలడంతో ఆయా నేతలంతా పార్టీ ని వీడుతున్నారు
Published Date - 05:30 PM, Fri - 29 March 24 -
CBN-Prajagalam : జే టాక్స్, జే బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టిన ఘనత జగన్ ది – చంద్రబాబు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు
Published Date - 05:21 PM, Fri - 29 March 24 -
Jagan : కేసీఆర్ ఫెయిల్డ్ ప్రచార స్ట్రాటజీని నమ్ముకున్న జగన్..ఏమవుతుందో మరి..!!
ప్రొద్దుటూరు, నంద్యాల రెండు సభల్లో తాను 130 సార్లు బటన్ నొక్కానని చెప్పుకున్నదానికన్నా చంద్రబాబు గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు
Published Date - 05:08 PM, Fri - 29 March 24 -
Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం
ఓ ఐఏఎస్ అధికారికి ఓ మంత్రి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారంటూ నాదెండ్ల సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇవాళ జనసేన (Janasena) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియాతో మాట్లాడుతూ.. 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క పైసా- అవినీతే లేదని జగన్ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని నాదెండ్ల సంచలన ఆరోపణలు గుప్పించారు.
Published Date - 05:03 PM, Fri - 29 March 24 -
Chandrababu : ఐదు జిల్లాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాగళం(PrajaGalam) ఎన్నికల ప్రచారం(Election campaign)లో వేగం పెంచారు. రెండ్రోజుల వ్యవధిలో ఐదు జిల్లాల్లో( five districts) సుడిగాలి ప్రచారం చేయనున్నారు. పలు ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. Read Also: KTR : నమ్మించి మోసం చేసిన ద్రోహులు వారు – కేటీఆర్ మార్చి 30, 31 తేదీల్లో చంద్రబాబు కడప, కర్నూలు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ కూడా ఎన్న
Published Date - 04:38 PM, Fri - 29 March 24 -
RRR : టిక్కెట్పై రఘురామకృష్ణంరాజుకు విశ్వాసం ఏంటి.?
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే 90 శాతం అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ కూటమి. టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP) నుంచి ఇంకా కొన్ని సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొనడంతో.. అన్ని సీట్లలో, కొన్ని సీట్లు వివిధ కారణాల వల్ల అందరి దృష్టిని ఆ
Published Date - 04:36 PM, Fri - 29 March 24