Andhra Pradesh
-
Praja Sankalpa Yatra : మరోసారి జగన్ పాదయాత్ర..ఎప్పటి నుండి అంటే !!
Praja Sankalpa Yatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఉత్సాహం నింపే పరిణామం చోటు చేసుకోబోతోంది. 2024 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ, తిరిగి ప్రజల మనసులు గెలుచుకోవడానికి మళ్లీ పాదయాత్ర పథకాన్ని సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Date : 06-11-2025 - 3:27 IST -
Investments : ఆంధ్రప్రదేశ్కు మరోసారి భారీ పెట్టుబడులు
Investments : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మహత్తర పెట్టుబడి రానుంది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SAEL Industries) రాష్ట్రంలో రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను
Date : 06-11-2025 - 2:57 IST -
Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్
Gudem Village Electrification : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినా, ఇంకా విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలు దేశంలో ఉన్నాయి.
Date : 06-11-2025 - 1:00 IST -
CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు
CBN : లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం అమరావతికి చేరుకున్నారు.
Date : 06-11-2025 - 12:19 IST -
Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన
Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన లభించింది. ఒంగోలు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు
Date : 06-11-2025 - 12:12 IST -
RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు
RK Beach : విశాఖపట్నంలోని ప్రసిద్ధ ఆర్కే బీచ్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్న విస్మయకర ఘటన సందర్శకులను ఆకట్టుకుంది. ఎప్పుడూ అలలతో ఉప్పొంగే సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గడం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.
Date : 06-11-2025 - 10:50 IST -
Three-Wheeler Vehicles : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్.. త్రిచక్ర వాహనాలు అందిస్తున్న ప్రభుత్వం
Three-Wheeler Vehicles : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా మరో ముఖ్యమైన అడుగు వేసింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. శారీరక వైకల్యం కారణంగా చదువుకోడానికి
Date : 06-11-2025 - 10:09 IST -
TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు.. మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం!
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Date : 05-11-2025 - 9:54 IST -
Sajjala Bhargav Reddy : భార్గవ రెడ్డికి కీలక పదవి అప్పగించిన జగన్
Sajjala Bhargav Reddy : గతంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యాలయంలో కీలక అధికారిగా పనిచేసిన వారు ఇటీవల విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జగన్ భజన చేసే వారి కంటే పార్టీకి మేలు చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు.
Date : 05-11-2025 - 3:32 IST -
Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్
Sree Charani: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో కొత్త పేజీని రాసింది. తొలిసారిగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రపంచానికి తమ సత్తా చాటింది
Date : 05-11-2025 - 2:36 IST -
New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్
New Rules : ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Date : 05-11-2025 - 2:19 IST -
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో కోట్లలో మోసం..చిక్కుల్లో విడదల రజని
Vidadala Rajani: పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విడదల రజనీ పీఏలు, అనుచరులు భారీ ఉద్యోగాల మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో కలకలం రేగింది.
Date : 04-11-2025 - 10:00 IST -
Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!
Accidents : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ తెల్లవారుజామున రెండు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో
Date : 04-11-2025 - 8:05 IST -
Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!
ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందుజా పరిశీలించనుంది.
Date : 03-11-2025 - 9:40 IST -
20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్
20 Lakh Jobs : రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కారం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమేనని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు
Date : 03-11-2025 - 9:24 IST -
AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్
AP Employees: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి పెద్ద ఎత్తున పదోన్నతులు
Date : 03-11-2025 - 7:00 IST -
Brookfield Corporation : కర్నూల్ లో మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్
Brookfield Corporation : ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక శక్తి రంగానికి మరొక పెద్ద బూస్ట్ లభించింది. కర్నూలు జిల్లాలో బ్రుక్ఫీల్డ్ సంస్థ చేపడుతున్న 1,040 మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కు రూ.7,500 కోట్ల నిధులను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) ఆమోదించింది
Date : 03-11-2025 - 12:31 IST -
Jogi Ramesh Arrest : జోగి రమేష్ అరెస్ట్
Jogi Ramesh Arrest : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరోసారి కలకలం రేపిన కల్తీ మద్యం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు పెద్ద సంచలనంగా మారింది.
Date : 02-11-2025 - 9:05 IST -
Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చేవారని.. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామన్నారు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది ప్రైవేట్ ఆలయమని.. ఏపీ దేవాదాయ శాఖ చెప్తోంది. భక్తుల సామర్థ
Date : 01-11-2025 - 4:07 IST -
CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో పండుగలు లేదా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల నుండి ముందస్తు అనుమతులు, భద్రతా ప్రణాళికలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Date : 01-11-2025 - 3:34 IST