Andhra Pradesh
-
Rahul Gandhi : త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతున్న రాహుల్ గాంధీ!
Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ (విశాఖ ఉక్కు కర్మాగారం) ప్రైవేటీకరణ అంశం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాం నుండి నేటి కూటమి ప్రభుత్వం వరకూ రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉంది.
Date : 04-12-2025 - 10:00 IST -
Uppada Fishermen : ఉప్పాడ మత్స్యకారుల్లో ఆనందం నింపిన పవన్
Uppada Fishermen : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Dy.CM)గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత చేరువవుతూ, తన మార్కు పాలనను కనబరుస్తున్నారు
Date : 04-12-2025 - 9:00 IST -
Yarlagadda VenkatRao : అరాచక పాలన అంతం, అభివృద్ధికి పట్టం – ఎమ్మెల్యే యార్లగడ్డ
Yarlagadda VenkatRao : విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో బుధవారం ఉదయం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
Date : 03-12-2025 - 3:36 IST -
Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటర్ బ్రేక్ వాల్ నిర్మాణం పూర్తయి, బెర్తుల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అత్యాధునిక డ్రైడ్జర్లను దిగుమతి చేసుకోనున్నారు. పోర్టు నిర్మాణం 60% పూర్తయింది. రోడ్డు, రైల్వే ట్రాక్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో జిల్లా ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ పనుల్ని వేగంగా పూర్తి చే సి త్వరలోనే అం
Date : 03-12-2025 - 11:21 IST -
Akhanda 2: బాలయ్యకు శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్!
సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, 'భజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.
Date : 02-12-2025 - 9:20 IST -
Storm Damage : తుఫాను నష్టంపై అమిత్ షాకు లోకేష్ నివేదిక అందజేత
Storm Damage : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాను సృష్టించిన బీభత్సం, దాని వల్ల జరిగిన నష్టంపై రాష్ట్ర మంత్రులు లోకేశ్ మరియు హోంమంత్రి అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించారు
Date : 02-12-2025 - 4:15 IST -
Air Pollution : విశాఖలోనూ ఢిల్లీ మాదిరి వాయు కాలుష్యం
Air Pollution : దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సుమారు 17 వేల మంది మరణించారని ఆయన వెల్లడించారు
Date : 02-12-2025 - 3:18 IST -
APSRTC : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. నెరవేరిన కల..!
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చేర్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం ఆంధ్రప్రదేశ్ ప్రభ
Date : 02-12-2025 - 12:38 IST -
AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన మద్యం విధానం అవినీతి కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా కేసును పరిగణించి క్లోజ్ చేసింది. ఈ మేరకు ఏసీబీ వాదనతో ఫిర్యాదుదారుడు ఏకీభవించారు. అనంతరం నిరభ్యంతర పత్రం దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పలు మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని.. వారికి అనుచిత లబ్ధి చేకూర్చారనే
Date : 02-12-2025 - 11:14 IST -
NTR Bharosa Pension Scheme : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ
NTR Bharosa Pension Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం, పాతపాడు గ్రామంలో నిర్వహించిన "ఎన్టీఆర్ భరోసా పింఛన్" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Date : 01-12-2025 - 1:41 IST -
Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!
రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని.. ఆగమ, వైదిక పండితులు సూచించిన నేపథ్యంలో.. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లు కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణకు రూ. 5,704 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారతదేశంలో
Date : 01-12-2025 - 10:50 IST -
Vizag Glass Bridge : నేడే గ్లాస్ బ్రిడ్జి (స్కైవాక్) ప్రారంభం
Vizag Glass Bridge : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన అత్యాధునిక స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి నేటి
Date : 01-12-2025 - 10:30 IST -
AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ
AIDS Day : దేశంలో నమోదైన మొత్తం ఎయిడ్స్ కేసుల్లో అత్యధిక సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది. మహారాష్ట్ర (3,62,392) మరియు ఆంధ్రప్రదేశ్ (2,75,528) రాష్ట్రాలు ఈ కేసుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్నాయి
Date : 01-12-2025 - 7:22 IST -
Cyclone Ditwah Effect : రేపు ఏపీలోని మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Cyclone Ditwah Effect : బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు
Date : 30-11-2025 - 6:36 IST -
SIR : ఏపీలోనూ SIR చేపట్టాలి – ఎంపీ లావు
SIR : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరైన నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ
Date : 30-11-2025 - 6:33 IST -
Zone : ఏపీలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు – చంద్రబాబు కీలక నిర్ణయం
Zone : అధికార వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది
Date : 30-11-2025 - 10:25 IST -
Andhrapradesh : ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక రాజధాని రైతుల సమస్యలు
Date : 29-11-2025 - 5:19 IST -
Anna Canteens : అన్న క్యాంటీన్లకు కమిటీలు
Anna Canteens : ప్రతి అన్న క్యాంటీన్ యొక్క నాణ్యతను పర్యవేక్షించేందుకు నియమించబడిన ఈ స్థానిక సలహా కమిటీకి ఆయా మున్సిపాలిటీకి చెందిన కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు
Date : 29-11-2025 - 9:45 IST -
Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత
Cyclone Ditwah to bring Heavy Rains to AP : ఈ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం, పాత మరియు బలహీనమైన ఇళ్లలో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
Date : 28-11-2025 - 4:15 IST -
Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు
Amaravati Construction : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన భారీ ఆర్థిక సహాయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు
Date : 28-11-2025 - 3:54 IST