Andhra Pradesh
-
Nara Lokesh : పదేళ్ల తరువాత మోడీతో నారాలోకేష్ కొడుకు.. వైరల్ అవుతున్న ఓల్డ్ పిక్..
పదేళ్ల తరువాత మోడీతో నారాలోకేష్ కొడుకు దేవాన్ష్. గతంలో మోడీతో దేవాన్ష్ ఉన్న పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.
Date : 15-06-2024 - 3:56 IST -
Allu Arjun : పవన్ టికెట్ ఇవ్వలేదనే కోపంతోనే బన్నీ వైసీపీ అభ్యర్ధికి ప్రచారం..?
ఇక పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ జస్ట్ ఓ ట్వీట్తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు.
Date : 15-06-2024 - 2:32 IST -
Praja Darbar : మంగళగిరి లో ‘ప్రజాదర్బార్ ‘ మొదలుపెట్టిన నారా లోకేష్
మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు
Date : 15-06-2024 - 1:43 IST -
Pawan Photos : ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబుతో పాటు పవన్ ఫొటోలు..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ..అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గౌరవం ఏమాత్రం తగ్గకుండా..తనకు ఎంతైతే గౌరవం ఇస్తున్నారో..అంతే విధంగా పవన్ కళ్యాణ్ కు ఉండేలా చూసుకుంటున్నాడు
Date : 15-06-2024 - 1:05 IST -
Amaravati Vs Hyderabad : అమరావతిలో ‘రియల్’ బూమ్.. హైదరాబాద్పై ఎఫెక్టు పడుతుందా ?
ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది.. ఇది ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తోన్న మాట.
Date : 15-06-2024 - 12:41 IST -
TTD EO Syamala Rao: టీటీడీ ఈవోగా శ్యామలరావు.. గతంలో కలెక్టర్ గా పనిచేసిన అనుభవం..!
TTD EO Syamala Rao: ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయ ట్రస్టులలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. 1997 బ్యాచ్కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్ J. శ్యామలరావును కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (TTD EO Syamala Rao)గా నియమించారు. గతంలో టీటీడీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సెలవు మీద వెళ్లటంతో
Date : 15-06-2024 - 11:08 IST -
Vijayawada to Mumbai Flight : నేటి నుంచి విజయవాడ టు ముంబై విమాన సర్వీసులు.. విశేషాలివీ
రెండు రోజుల క్రితమే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
Date : 15-06-2024 - 9:42 IST -
Pawan Kalyan: పవన్ కే చంద్రబాబు ప్రయారిటీ.. కారణమిదే
Pawan Kalyan: కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు… మంత్రివర్గ శాఖల పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. అందరూ అంచనా వేసినట్లే ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు… పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కట్టబెట్టారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి పవన్ కు అన్నిరకాలుగా ప్రాధాన్యం ఇస్తున్న
Date : 14-06-2024 - 9:18 IST -
Nara Lokesh: యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా: మంత్రి నారా లోకేశ్
Nara Lokesh: హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన Nara Chandrababu Naidu కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేశ్. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానని, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకా
Date : 14-06-2024 - 9:10 IST -
Polavaram : పోలవరం పనులు పరిశీలించబోతున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పోలవరం (Polavaram ) పనులు పరిశీలించడానికి వెళ్తున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన ఈ రోజు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహిచారు. We’re now on WhatsApp. Click to Join. రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థిత
Date : 14-06-2024 - 8:14 IST -
RK Roja : మంచి చేసి ఓడిపోయారట..మాజీ మంత్రి రోజా ట్వీట్
చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం
Date : 14-06-2024 - 7:42 IST -
Chandrababu Warning: ఆ IAS,IPS లకు చంద్రబాబు వార్నింగ్?
వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు....కీలకంగా వ్యవహరించిన ఆరుగురు IAS, IPS అధికారులను...ఏపీ సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందుకే...వారిని కలవడానికి కూడా సీఎం నిరాకరించారు. వాళ్లు కనీసం బొకేలు ఇచ్చినా కూడా...సింపుల్గా రిజెక్ట్ చేసారు.
Date : 14-06-2024 - 5:57 IST -
Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు . ఈరోజు శుక్రవారం పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది.
Date : 14-06-2024 - 5:14 IST -
Chiru Nagababu: మెగా బ్రదర్స్కు రాజ్యసభ..! మోడీ ప్లాన్ అదేనా?
పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కూడా.. ఆఫర్ వచ్చిందట. రాజ్యసభకు నాగబాబును పంపించేందుకు ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా నాగబాబును నియామకం చేస్తారని వార్తలు వచ్చాయి.
Date : 14-06-2024 - 5:10 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫై పెద్ద బాధ్యతలు పెట్టిన చంద్రబాబు..సినిమాలు చేస్తాడా మరి..?
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే అయి ఉంటే ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ ఉండేది..ఒక వేళ సినిమాలు చేసిన పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు శాఖలకు అధిపతి కావడంతో
Date : 14-06-2024 - 4:53 IST -
AP New Ministers : మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు
ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికీ ఏ ఏ శాఖలు కేటాయిస్తారో అనే ఉత్కంఠ కు తెరదించారు
Date : 14-06-2024 - 2:45 IST -
Kuwait Fire: కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ కార్మికులు
జూన్ 12న కువైట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. వారిని మీసాల ఈశ్వరుడు, మొల్లేటి సత్యనారాయణ, తామాడ లోకంధంలుగా గుర్తించారు.
Date : 14-06-2024 - 1:20 IST -
Chandrababu : మెగా డీఎస్సీపై ఏపీ వ్యాప్తంగా సంబరాలు
ఐదేళ్లుగా టీచర్ కొలువు కోసం తాము కంటున్న కలలను నిజం చేశారని నిరుద్యోగులు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ.. థాంక్యూ సీఎం సార్ అంటూ పలుచోట్ల ఆయన చిత్రపటానికి పాలభిషేకం చేశారు
Date : 14-06-2024 - 1:15 IST -
Chandrababu: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండకూడదు
చంద్రబాబు మొదటి పర్యటన మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.అంతేకాదు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఏర్పాటు చేయకూడదని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. దీంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తున్నారు నెటిజన్లు.
Date : 14-06-2024 - 12:22 IST -
NTR Bharosa: వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్పు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. అంతే కాకుండా లబ్ధిదారులకు పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Date : 14-06-2024 - 11:48 IST