Andhra Pradesh
-
Woman Suicide Attempt : పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ ముందు మహిళా ఆత్మహత్యాయత్నం
రాజమండ్రిలో వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ తమ 1,200 గజాల భూమిని కబ్జా చేశారని ఆమె ఆరోపించారు
Date : 25-06-2024 - 3:38 IST -
Dasari Gopikrishna : అమెరికాలో బాపట్ల యువకుడి మర్డర్.. హంతకుడి అరెస్ట్, వివరాలివీ
గత శుక్రవారం(జూన్ 21న) రాత్రి డల్లాస్లోని కన్వీనియన్స్ స్టోర్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ(32) ప్రాణాలు కోల్పోయాడు.
Date : 25-06-2024 - 2:24 IST -
CBN: మహిళలపై నేరాలను చంద్రబాబు సహించరు: నారా భువనేశ్వరి
CBN: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు మంచి రోజులు వచ్చాయని, మహిళల పట్ల నేరాలను ఎంతమాత్రం సహించని ప్రభుత్వం ఏర్పడిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. న్యాయం కోసం మహిళలు పరుగులు పెట్టే రోజుల నుంచి సత్వర న్యాయం జరిగేలా పరిస్థితులు మారిపోయాయని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. చీరాలలో 21 ఏళ్ల యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిన
Date : 24-06-2024 - 11:29 IST -
Pawan Kalyan : అమ్మవారి దీక్ష చేపట్టబోతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకోనున్నారు
Date : 24-06-2024 - 11:29 IST -
Seediri Appalaraju : కాదేది సాకుకు అనర్హం..!
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా రుషికొండ ప్యాలెస్ చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సొమ్ము రూ.500 కోట్లు తన వ్యక్తిగత ప్యాలెస్ను నిర్మించడానికి దుర్వినియోగం చేశారు.
Date : 24-06-2024 - 7:40 IST -
Pensions Distribution: అయితే పింఛన్ల పంపిణీ పూర్తిగా సెక్రటేరియట్ సిబ్బందిదే..!
ఈరోజు జరిగిన తొలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జులై 1 నుంచి లబ్ధిదారులకు పెరిగిన పింఛన్లు (4000 రూపాయలు), 3000 రూపాయల బకాయిలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Date : 24-06-2024 - 7:21 IST -
AP Politics : సంక్షమ పథకాల పేర్లు మార్చడం సబబే..!
సంక్షేమ పథకాలకు అధికారంలో ఉన్న నాయకుల పేర్లను మార్చడం తెలుగు రాజకీయాల్లో సర్వసాధారణం. 2019-24లో జగన్ మోహన్ రెడ్డి పథకాలకే పరిమితం కాకుండా దిగ్గజాలను అవమానించారు.
Date : 24-06-2024 - 6:31 IST -
Balakrishna Family : బాలకృష్ణ -ఫ్యామిలీకి మెమరబుల్ డే..!
ఇటీవల ఏపీలో జరిగి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల టీడీపీ కూటమి రికార్డ్ స్థాయిలో విజయం సాధించింది. అయితే.. టీడీపీకి చెందిన అభ్యర్థుల్లో కొందరు రికార్డ్ లెవల్ మెజార్టీని సాధించారు. అయితే.. రాజకీయంగా నందమూరి బాలకృష్ణకు 2024 సంవత్సరం మధుర జ్ఞాపకంగా మారుతోంది.
Date : 24-06-2024 - 6:16 IST -
YS Jagan : ఐదేళ్లు జగన్ అక్కడే ఉండేందుకు నిర్ణయించున్నారా..?
పులివెందులలో రెండు రోజులు గడిపిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. గత పదేళ్లలో జగన్ బెంగళూరు ప్యాలెస్కి వెళ్లిన దాఖలాలు లేవు. వచ్చే ఐదేళ్లపాటు జగన్ బెంగళూరులోనే ఉండి పార్టీని, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Date : 24-06-2024 - 5:54 IST -
Bapatla: బాపట్లలో రెండు బీచ్లు మూసివేత
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఉన్న రెండు బీచ్లను స్థానిక పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. గత వారంలో ఈ బీచ్ లో ఆరుగురు వ్యక్తులు మునిగి మరణించిన నేపథ్యంలో ప్రజలను సముద్రంలోకి ప్రవేశించకుండా నిషేధించారు.
Date : 24-06-2024 - 4:03 IST -
AP Minister’s Chambers: సెక్రటేరియట్లో ఏ మంత్రులకు ఎక్కడ ఛాంబర్లు ఇచ్చారు..?
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్ కు ఇప్పటికే చాంబర్లు కేటాయించగా తాజాగా ఇతర మంత్రులకు ఛాంబర్లను కేటాయించడం జరిగింది.
Date : 24-06-2024 - 3:52 IST -
Fact Check : ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా.?
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి టీడీపీకి అనుకూలంగా ఫలితాలను తారుమారు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Date : 24-06-2024 - 2:04 IST -
AP Cabinet : కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ..కీలక హామీలకు ఆమోదం
మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, పింఛన్ రూ. 4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది
Date : 24-06-2024 - 12:10 IST -
Trains Cancelled : విజయవాడ డివిజన్ పరిధిలో 47 రోజుల పాటు పలు రైళ్లు రద్దు
మొన్నటి వరకు వరంగల్ - విజయవాడ రూట్లలో పలు రైళ్ల సర్వీస్ లను రద్దు చేయగా..ఇప్పుడు విజయవాడ డివిజన్ పరిధిలో దాదాపు 47 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది
Date : 24-06-2024 - 11:59 IST -
Nara Lokesh : మంత్రిగా లోకేష్ బాధ్యతలు..ఫస్ట్ సంతకం ఆ ఫైల్ పైనే..!!
మెగా డీఎస్సీ ద్వారా 16 వేల 347 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు తొలిసంతకం చేసిన దస్త్రం పైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్ తొలిసంతకం పెట్టారు
Date : 24-06-2024 - 11:19 IST -
Free Bus: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు
Free Bus: నెలరోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్షించి తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీస
Date : 23-06-2024 - 7:44 IST -
Pawan Kalyan: రేపు పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు, ప్రముఖుల భేటీ
Pawan Kalyan: రేపు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని విజయవాడ క్యాంప్ ఆఫీసులో టాలీవుడ్ నిర్మాతలు, ప్రముఖులు కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలను వివరించడంతోపాటు.., తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు కలవనున్నారు. ముఖ్యంగా స
Date : 23-06-2024 - 7:30 IST -
Sakshi TV9 Ban: ఏపీలో సాక్షి ఛానెల్ పై నిషేధం?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీలను నిలిపి వేశారంటూ టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీయే ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.
Date : 23-06-2024 - 6:20 IST -
CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త సంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం..!
ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.
Date : 23-06-2024 - 3:06 IST -
Lokesh Vs Jagan : రూ.600 కోట్ల స్థలాలను వైసీపీ ఆఫీసులకు కట్టబెడతావా ? : లోకేష్
మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
Date : 23-06-2024 - 1:16 IST