Andhra Pradesh
-
AP Politics : ఆ జిల్లాలోనే వైసీపీ రూ.300 కోట్లు ఖర్చు చేసిందట..!
ప్రతి ఎన్నికల్లో పోటీదారులు వివిధ అంశాలకు భారీగా డబ్బు ఖర్చు చేస్తారు.
Published Date - 05:20 PM, Thu - 23 May 24 -
Tammineni Sitaram : తమ్మినేని అహంకారమే ఆయనకు ముప్పుతెచ్చిందా..?
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆముదాలవలస నియోజకవర్గాన్ని పట్టించుకోని ఆయన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రకటనలు చేయడంలో అతని వైఖరి , అహంకారం అతన్ని మరింత ఇబ్బందులకు గురిచేశాయి. సీతారాం ఆగ్రహం ఎన్నికలపై ప్రభావం చూపి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఓటేసేలా చేయడంతో ఆయన ఓటమి ఖాయమని విశ్లేషకులు అంటు
Published Date - 01:07 PM, Thu - 23 May 24 -
AP Polls : ఆ విషయం వైసీపీని భయపెడుతోందా..?
రాజకీయంలో ఎన్నికలు సర్వసాధారణం ఘట్టం. అయితే.. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగా ప్రభుత్వం ఏర్పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. అధిక శాతంలో ఓటింగ్ జరిగితే..
Published Date - 12:42 PM, Thu - 23 May 24 -
Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ తూఫాన్ హెచ్చరిక..
అల్పపీడనం కారణంగా రాగాల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది
Published Date - 11:10 AM, Thu - 23 May 24 -
AP : హైకోర్టులో మంత్రి అంబటి పిటిషన్..వైసీపీ గట్టి ప్లానే..!!
నెగిటివ్ పాయింట్ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఫ్యాన్ పార్టీ దిట్టని పొలిటికల్ సర్కిల్స్లో కొందరు నేతల మాట
Published Date - 10:56 AM, Thu - 23 May 24 -
Lankapalli Vasu : లంకపల్లి వాసు.. రేవ్ పార్టీ నిందితుడి చీకటి చిట్టా వెలుగులోకి
ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కొందరు తెలుగు నటులు, పెద్దసంఖ్యలో తెలుగు యువతీ, యువకులు పాల్గొన్న విషయం కలకలం రేపింది.
Published Date - 08:18 AM, Thu - 23 May 24 -
Macherla : పిన్నెల్లి దాడి… పీఓ సహా సిబ్బందిపై ఈసీ వేటు
పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది.
Published Date - 11:55 PM, Wed - 22 May 24 -
AP : ఈసీకి జనసేన సూటి ప్రశ్న..డీజీపీని మార్చినప్పుడు సీఎస్ను ఎందుకు మార్చడం లేదు
ముఖ్యంగా వైసీపీ నేతలు , వారి అనుచరులు విధి రౌడీల్లా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈసీ మాత్రం సూచిచూడనట్లు ఉండడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది
Published Date - 09:32 PM, Wed - 22 May 24 -
YCP : వైసీసీ మైండ్ గేమ్ ఆడుతుంది – టీడీపీ నేతల కామెంట్స్
ఈసారి ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడంతో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని..ఖచ్చితంగా కూటమి గెలవబోతుందని కూటమి నేతలు చెపుతుంటే..వైసీపీ నేతలు జగన్ సంక్షేమం చూసి ఓటర్లు పోటెత్తారని
Published Date - 09:02 PM, Wed - 22 May 24 -
AP Election Counting : కౌంటింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో..?
పోలింగ్ రోజే రాష్ట్రంలో చాల చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు పలువురి చేతిలో గాయపడ్డారు. ఇక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజు ఇంకెలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో అని ఖంగారు పడుతున్నారు
Published Date - 08:54 PM, Wed - 22 May 24 -
AP : ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.203కోట్లు విడుదల.. ఏపి ప్రభుత్వం
AP Govt: నెట్వర్క్ ఆసుపత్రులకు(Network Hospitals) నిధులు విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్(Aarogyasri Trust) వెల్లడించింది. ప్రస్తుతం రూ.203 కోట్లు విడుదల చేశామని, పెండిగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించామని ట్రస్ట్ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. కాగా, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారుల
Published Date - 08:14 PM, Wed - 22 May 24 -
Macherla : పిన్నెల్లి అనుచరుల దాడిలో గాయపడిన శేషగిరిరావుకు బాబు ఫోన్..
దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు..ఎంతో ధైర్యం చేసి..పిన్నెల్లి అనుచరులను అడ్డుకున్నాడు..ఒకానొక సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఎదురుతిరిగాడు
Published Date - 07:36 PM, Wed - 22 May 24 -
Pithapuram : పిఠాపురంలో వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లుకు పాల్పడే అవకాశం – వర్మ
పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాలలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని ధ్రువీకరించిందని పేర్కొన్నారు.
Published Date - 07:14 PM, Wed - 22 May 24 -
AP : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం – ఈసీ
ఐపీసీ సెక్షన్లు 147, 427, 353, 452 కింద రెండు నుండి గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్షలు పడే ఛాన్స్ ఉంది. అంతే కాదు ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది.
Published Date - 06:56 PM, Wed - 22 May 24 -
MLA Pinnelli : ఏపీలో ఈవీఎం ధ్వంసం కేసు.. ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్
పోలింగ్ వేళ ఈనెల 13న ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టయ్యారు.
Published Date - 04:18 PM, Wed - 22 May 24 -
MLA Pinnelli : తెలంగాణ పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి డ్రైవర్.. కాసేపట్లో ఎమ్మెల్యే అరెస్ట్ ?
ఏపీలోని మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 01:34 PM, Wed - 22 May 24 -
TDP: రాయలసీమలో పోస్ట్ పోల్ సర్వేలో టీడీపీ ఆధిపత్యం!!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి 10 రోజులు అవుతోంది. ఫలితాల కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే. అయితే.. ప్రస్తుతం ఏపీలో పరిణామాలు ఏంటని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Published Date - 12:51 PM, Wed - 22 May 24 -
AP : ఏపిలో వైద్యాశాఖకు సుస్తీ చేసింది: సోమిరెడ్డి
Somireddy Chandramohan Reddy : విశాఖపట్నంలో ఈరోజు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సహచర నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం కూటమినే వరిస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్యాశాఖకు సుస్తీ చేసిందని
Published Date - 12:38 PM, Wed - 22 May 24 -
AP Election Results : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 90 వేల మెజార్టీ తో విజయం – వంగా గీత
పవన్పై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. ఆయనొక సెలబ్రెటీ అని, ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని చెబుతూ పవన్ కోసం అందరూ వచ్చి ప్రచారం చేశారని గీత అన్నారు
Published Date - 11:44 AM, Wed - 22 May 24 -
Fact Check : ఏపీలో కులాల ఆధారిత ఓటరు జాబితా పుకార్లపై నిజమిదే..!
ఏపీలో ఈ నెల 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. జూన్ 4న ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. అయితే.. ఇప్పటికే ఏపీలో టీడీపీ కూటమి గెలుపు ఖరారైనట్లు సర్వేలు చెబుతున్నాయి.
Published Date - 11:08 AM, Wed - 22 May 24