Andhra Pradesh
-
Dayananda Saraswati Hostel : విద్యార్థునులపై వార్డెన్ భర్త అత్యాచారం..?
Physical Harassment : హాస్టల్ లో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ విద్యార్థినులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నట్లు బయటకు వచ్చింది
Date : 18-09-2024 - 10:18 IST -
Pawan Kalyan – Lokesh : థాంక్యూ అన్నా అంటూ పవన్ కు లోకేష్ ట్వీట్
Pawan Kalyan - Lokesh : థాంక్యూ అన్నా అంటూ పవన్ కు లోకేష్ ట్వీట్
Date : 17-09-2024 - 9:11 IST -
Floods In Vijayawada : ఇంటికి రూ.25,000 – సీఎం చంద్రబాబు ప్రకటన
Floods In Vijayawada : విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు, ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి 10,000 చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు
Date : 17-09-2024 - 8:56 IST -
CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన వివేకా కుమార్తె సునీత దంపతులు
YS Sunitha couple who meet CM Chandrababu : వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు తమపై అక్రమ కేసులు పెట్టారని ముఖ్యమంత్రికి సునీత తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ జరిపించాలని కోరారు.
Date : 17-09-2024 - 7:02 IST -
Pawan’s Dept Sets A World Record : ప్రపంచ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ శాఖ
Pawan's Dept Sets A World Record : సినిమాల్లోనే కాదు పాలనా లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Date : 16-09-2024 - 3:43 IST -
CM Chandrababu : నేడు గుజరాత్కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu will go to Gujarat today : గాంధీనగర్ లో ఈరోజు నుంచి జరగనున్న జరిగే 4వ గ్లోబల్ రెన్యుబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్పో (Re-Invest 2024) సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈమేరకు ఆయన రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు.
Date : 16-09-2024 - 12:44 IST -
Sankranti : ప్రయాణికులకు ‘సంక్రాంతి’ కష్టాలు తప్పేలా లేదు
Train Tickets Are Sold Out 4 Months Before Sankranti : ఈసారి సంక్రాంతికి సొంతర్లకు వెళ్లే వారికీ ప్రయాణ ఇబ్బందులు తప్పేలా లేదు. 4 నెలల ముందే రైళ్లలోని టికెట్లన్నీ అయిపోయాయి.
Date : 16-09-2024 - 11:32 IST -
Ganesh Laddu Auction : విజయవాడలో రికార్డ్ ధర పలికిన గణేష్ లడ్డు..
Ganesh Laddu Auction Record : ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ లడ్డు ప్రసాదాన్ని రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు
Date : 16-09-2024 - 10:26 IST -
Shyamala : అప్పుడే దూకుడు పెంచిన శ్యామల..చంద్రబాబు పై ఫైర్
YCP Party Representative Shyamala : జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇచ్చారో లేదో..అప్పుడే అధికార పార్టీ పై విమర్శలు చేయడం మొదలుపెట్టింది.
Date : 15-09-2024 - 6:36 IST -
Road Accident : చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ లో మృతి
Road Accident in Chitturu District : బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా అరగొండ దగ్గర బెంగళూరు-చెన్నై హైవే బ్రిడ్జిపై ఘోర ప్రమాదం జరిగింది.
Date : 14-09-2024 - 11:53 IST -
Anchor Syamala : వైసీపీ లో యాంకర్ శ్యామలకు కీలక పదవి
Anchor Syamala : వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
Date : 14-09-2024 - 11:05 IST -
YSR Congress Party: వైసీపీలో పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు.. యాంకర్ శ్యామలకు కీలక పదవి..!
మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా పెద్దిరెడ్డిని నియమిస్తూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Date : 14-09-2024 - 7:38 IST -
YS Jagan Mass Ragging On Chandrababu : చంద్రబాబుపై జగన్ సెటైర్లు.. హావభావాలు వైరల్
YS Jagan Mass Ragging On Chandrababu : 'నీకు రూ.15వేలు.. మీ తమ్ముడికి రూ.15 వేలు.. సంతోషమా' అని ఇమిటేట్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.
Date : 13-09-2024 - 7:38 IST -
Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
Date : 13-09-2024 - 6:46 IST -
YS Jagan : చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏలేరుకి వరద: వైఎస్ జగన్
Eluru Reservoir Floods: పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని రమణక్కపేటలో జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని.. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించారు.
Date : 13-09-2024 - 6:27 IST -
Road Accident in Chittoor District : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మృతి
8 Dead and Several Injured after Lorry and Bus Collided in Chittoor : రెండు లారీలు బస్సు (BUS) ను ఢీ కొట్టడం తో స్పాట్ లో ఎనిమిది మంది చనిపోయారు.
Date : 13-09-2024 - 6:23 IST -
AP Cabinet : 18న ఏపీ కేబినెట్ భేటి..కీలక అంశాలపై చర్చలు
AP Cabinet meeting: ఈ నెల18న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
Date : 13-09-2024 - 3:58 IST -
CM Revanth Reddy : కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
CM Revanth Reddy appeal to the central team: వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని అన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలని వివరించారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు.
Date : 13-09-2024 - 3:22 IST -
Koneti Adimulam : వైసీపీ లోకి ఆదిమూలం..?
Satyavedu MLA Adimulam Joins YCP..? : ఇప్పటికే వైసీపీ (YCP) లో ఇలాంటి నేతలు చాలామందే ఉన్నారు..ఇప్పటికే వారి తాలూకా వీడియోస్ కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Date : 13-09-2024 - 2:53 IST -
Roja : పార్టీ వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టిన రోజా
Roja continue in YCP : తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొన్న రోజా పార్టీ పరిస్థితిపై జగన్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక నియోజకవర్గంలోనూ నేతలతో ఉన్న విభేదాలపైన జగన్ తో చర్చించిన రోజా ఫైనల్ గా తను అనుకున్నది సాధించారు.
Date : 13-09-2024 - 2:41 IST