Andhra Pradesh
-
AP Fee Reimbursement: విద్యార్థులకు నారా లోకేష్ గుడ్ న్యూస్!
AP Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి లోకేశ్ మంగళవారం రాత్రి ఎక్స్లో తెలిపారు. విద్యార్థులకు సంబంధించి ఈ రీయింబర్స్మెంట్ పట్ల త్వరలో మంచి సమాచారాన్ని అందిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. “వైసీపీ ప్రభుత్వం రూ.3500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా మోసం చేసింది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు
Date : 23-10-2024 - 1:10 IST -
Tirumala : తిరుమల క్షేత్రంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అవమానం..?
Tirumala : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు తమను చిన్నచూపు చూసారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరియు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు
Date : 23-10-2024 - 12:53 IST -
Jagan : రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది – జగన్
Jagan : ప్రతి బాధిత కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చి ఇలాంటి తప్పులు మళ్లీ జరగవని హామీ ఇవ్వాలి. వైసీపీ తరఫున ప్రతి బాధిత కుటుంబానికి రూ. 10లక్షలు ఇస్తాం. ఇది చూసైనా చంద్రబబు సిగ్గు తెచ్చుకోవాలి
Date : 23-10-2024 - 12:42 IST -
Dana Cyclone : దూసుకొస్తున్న ‘దానా’..అసలు ఈ పేరు పెట్టింది ఎవరు..?
Dana Cyclone : ఈ తుఫానుకు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) రూపొందించిన ఉష్ణమండల తుఫాను నామకరణ విధానం ప్రకారం ఖతర్ ఈ పేరు పెట్టింది
Date : 23-10-2024 - 12:25 IST -
YS Jagan: తల్లి, చెల్లి పై కోర్టుకు జగన్!
వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఆస్తుల వివాదం: నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఫిర్యాదు వైసీపీ అధ్యక్షుడు మరియు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆస్తుల వివాదంపై ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారంలో క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఐదు పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. పిటిషన్లలో జగన్, ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి, మరియు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస
Date : 23-10-2024 - 12:08 IST -
YSRCP: జగన్ కు షాక్? వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా!
వైకాపాకు చెందిన మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన విషయం గమనార్హం. ఈ ఘటన ఆ పార్టీకి మరో షాక్గా మారింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకోవడం సంతృప్తికరమైన అంశమనే చెప్పాలి. వాసిరెడ్డి పద్మ, వైకాపా లో కీలక పాత్ర పోషించారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను నిర్వాహించారు మరి
Date : 23-10-2024 - 11:33 IST -
Hot Air Balloon in Araku: అరకు అందాలు చూస్తారా..అయితే ఎయిర్ బెలూన్ ఎక్కేయండి
Hot Air Balloon in Araku: అరకులోయ పట్టణంలో తాజాగా పర్యాటకుల కోసం అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి ప్రకృతి అందాలను ఆకాశం నుంచి చూడగలిగే ‘హాట్ ఎయిర్ బెలూన్’ రైడ్లు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ను పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆవరణలో, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పద్మాపురం ఉద్యానంలో ఈ బెలూన్ ట్రయల్ రన్ విజయవంతంగా జరిగింది. ఇ
Date : 23-10-2024 - 10:58 IST -
Pulivendula : ఘోర ప్రమాదం.. 30 అడుగుల లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు
వారిని చికిత్స నిమిత్తం వెంటనే పులివెందుల(Pulivendula) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Date : 23-10-2024 - 9:59 IST -
AP Cabinet Meeting : రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
AP Cabinet meeting : ముఖ్యంగా, సూపర్ సిక్స్ పథకాలు కింద దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం విధానాలకు ఆమోదముద్ర వేయనుంది
Date : 22-10-2024 - 11:17 IST -
Amaravati Drone Summit 2024 : 5 గిన్నిస్ రికార్డ్స్ తో చరిత్ర సృష్టించిన ‘డ్రోన్ షో’
Amaravati Drone Summit 2024 : అమరావతి, జాతీయ పతాకం, గౌతమ బుద్ధుడు, విమానం, ప్రపంచ పటంలో భారత దేశం ఆకారంలో ప్రదర్శనలు కనువిందు చేశాయి
Date : 22-10-2024 - 10:44 IST -
Minister Narayana : కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో మంత్రి నారాయణ భేటీ
Minister Narayana : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి నారాయణ తీసుకెళ్లారు.
Date : 22-10-2024 - 4:34 IST -
AP MoU With Meta: మెటాతో ఎంవోయూకు ఏపీ సర్కారు సిద్ధం!
AP MoU With Meta: క్యాస్ట్ సర్టిఫికెట్ పొందాలంటే, మూడు ప్రభుత్వ కార్యాలయాలు, నలుగురు అధికారుల చుట్టూ వారం రోజులు తిరగాల్సి ఉంటుంది. అలాగే, కరెంటు, నీరు, ఇంటి పన్ను వంటి బిల్లులు చెల్లించాలంటే, సంబంధిత కార్యాలయాల్లో ఎప్పుడూ ఉన్న ఎడతెగని క్యూలో నిరీక్షించాల్సిందే. ఈ పరిస్థితిని మార్చడానికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో యువత ఈ కష
Date : 22-10-2024 - 3:33 IST -
Unstoppable Season 4 With NBK: అన్స్టాపబుల్ సీజన్-4 ప్రోమో వచ్చేసింది
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రసిద్ధ టాక్ షో ‘అన్స్టాపబుల్’ నాలుగో సీజన్కు సిద్ధమవుతోంది. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న ఈ సీజన్లో మొదటి అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడ
Date : 22-10-2024 - 2:45 IST -
Jeevan Reddy : జీవన్ రెడ్డిని బుజ్జగించేపనిలో TPCC చీఫ్
Jeevan Reddy : కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు. మీకూ, కాంగ్రెస్కో దండం అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్తో ఆయన అన్నారు
Date : 22-10-2024 - 2:16 IST -
CM Chandrababu : ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులు: సీఎం చంద్రబాబు
CM Chandrababu : 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని.. ఆరోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. అమెరికా వెళ్లి 15 రోజులపాటు అనేక సంస్థల ప్రతినిధులను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు.
Date : 22-10-2024 - 1:36 IST -
Amaravati Drone Show: నేడే అమరావతిలో మెగా డ్రోన్ షో
Amaravati Drone Show: అమరావతిలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5,000 డ్రోన్లు సమారంభం కానున్నాయి. ఈ జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించబోతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నమి ఘాట్ వద్ద 5,000 కంటే ఎక
Date : 22-10-2024 - 11:50 IST -
Nuclear Missile : మిస్సైళ్లు సంధించే సబ్ మెరైన్.. వైజాగ్లో ఆవిష్కరించిన నౌకాదళం
ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా(Nuclear Missile) దూకుడుగా ముందుకు పోతోంది.
Date : 22-10-2024 - 11:36 IST -
Amaravati: అమరావతి శంకుస్థాపనకు నేటితో 9 ఏళ్ళు..
Amaravati: అమరావతి పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏని ఏర్పాటు చేసి, మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. అభివృద్ధి ప్రాజెక్టులకు రూ. 9,000 కోట్ల అగ్రిమెంట్ విలువతో పనులు ప్రారంభించారు. రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల కోసం రూ. 13,760 కోట్ల అగ్రిమెంట్ విలువ నిర్ణయించబడింది. భూ సమీకరణ కిం
Date : 22-10-2024 - 11:08 IST -
Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో హత్యలు.. అధికార పార్టీ నేతలే టార్గెట్!
తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
Date : 22-10-2024 - 10:02 IST -
Pawan Visit Rushikonda Palace : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా అది పవన్ అంటే..!!
Pawan Visit Rushikonda Palace : గతేడాది ఆగస్టులో.. విశాఖ పర్యటనలో భాగంగా ఋషికొండ ఎర్రమటి దిబ్బలు సందర్శనకు వెళ్లారు
Date : 21-10-2024 - 7:36 IST