Andhra Pradesh
-
Tragedy : మహాశివరాత్రి రోజు ఏపీలో విషాదం
Tragedy : తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో గోదావరి నదిలో స్నానం కోసం దిగిన 11 మంది యువకులలో ఐదుగురు గల్లంతయ్యారు
Date : 26-02-2025 - 9:34 IST -
YSRCP : త్వరలోనే వైఎస్సార్ సీపీలోకి మరో కీలక కాంగ్రెస్ నేత
వైఎస్సార్ సీపీ(YSRCP)లో చేరడానికి ఆసక్తిగా ఉన్న కాంగ్రెస్ నేతల జాబితాలో ప్రస్తుతానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. మాజీ ఎంపీ హర్షకుమార్.
Date : 26-02-2025 - 7:38 IST -
Botsa Satyanarayana : పవన్ కల్యాణ్ కు బొత్స సపోర్ట్..?
Botsa Satyanarayana : ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి
Date : 25-02-2025 - 8:53 IST -
YCP Corporators : జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు
YCP Corporators : ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు
Date : 25-02-2025 - 8:38 IST -
Daggubati Venkateswara Rao : 30 ఏళ్ల తరువాత కలిసిన తోడళ్లుల్లు
Daggubati Venkateswara Rao : సుదీర్ఘ విరామం తర్వాత తొడల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడును ఆయన నివాసంలో కలుసుకున్నారు
Date : 25-02-2025 - 7:29 IST -
AP Fiber Net : ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్య
AP Fiber Net : ప్రస్తుతం మారిటైం బోర్డు సీఈవోగా ఉన్న ప్రవీణ్ ఆదిత్యకు అదనపు బాధ్యతగా ఫైబర్ నెట్ ఎండీ పదవి అప్పగించారు
Date : 25-02-2025 - 6:15 IST -
AP Assembly : మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
AP Assembly : 16,384 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు
Date : 25-02-2025 - 6:08 IST -
AP Assembly : క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్
AP Assembly : గవర్నర్ ప్రసంగానికి (Governor's Speech) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ (YCP) తీరును తీవ్రంగా విమర్శించారు
Date : 25-02-2025 - 5:18 IST -
Supreme Court: జోగి రమేష్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లొద్దు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో(Supreme Court) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులోని నిందితులు మూడేళ్లుగా బెయిల్ కానీ, ముందస్తు బెయిల్ కానీ కోరలేదన్నారు.
Date : 25-02-2025 - 2:51 IST -
Madhavi Latha : మాధవీలతపై కేసు నమోదు
Madhavi Latha : టీడీపీ మహిళా నాయకురాలు, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తనను కించపరిచే విధంగా మాధవీలత వ్యాఖ్యలు చేశారంటూ
Date : 25-02-2025 - 2:03 IST -
VH Meets CBN : చంద్రబాబు తో వీహెచ్ భేటీ
VH Meets CBN : దివంగత నేత దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah) పేరును ఏపీ లోని ఒక జిల్లాకు పెట్టాలని, అలాగే ఆయన స్మృతివనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రికి సూచించారు
Date : 25-02-2025 - 1:56 IST -
Nara Lokesh : మండలిలో లోకేష్ ఉగ్రరూపం..
Nara Lokesh : దళితులకు గుండు కొట్టించిన వాళ్ళు ఎవరు, డోర్ డెలివరీలు చేసింది ఎవరో అందరికీ తెలుసునంటూ నారా లోకేష్
Date : 25-02-2025 - 1:48 IST -
Tuni Municipality : తుని మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్
Tuni Municipality : వైస్ ఛైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు అవసరమయ్యుండగా, తుని చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేసి షాక్ ఇచ్చింది
Date : 25-02-2025 - 12:13 IST -
Vallabhaneni Vamshi : 10 కోట్లు విలువైన స్థలం కబ్జా చేసారంటూ వంశీ పై కేసు
Vallabhaneni Vamshi : గన్నవరం పోలీస్స్టేషన్ పరిధి గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో 10 కోట్లు విలువైన స్థలం అక్రమంగా కబ్జా చేసారనే ఆరోపణలతో వంశీ పై భూకబ్జా కేసు నమోదు
Date : 25-02-2025 - 11:53 IST -
AP Assembly : వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం
AP Assembly : సభా గౌరవాన్ని కాపాడటంలో అసత్య కథనాలు కీలక సమస్యగా మారినందున, స్పీకర్ ఈ నివేదికలను తీవ్రంగా నిరసించారు
Date : 25-02-2025 - 11:40 IST -
CM Chandrabbu : వాట్సాప్ గవర్నెన్స్తో ఏపీ ప్రజలకు 500 సేవలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రజలకు మరింత చేరువ కావడానికి కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు అవసరమైన సేవలు, సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు, వినతులను స్వీకరించేందుకు ‘మన మిత్ర’ పేరుతో ప్రత్యేక ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేశారు.
Date : 25-02-2025 - 11:02 IST -
Elephants Attack : మృతులకు రూ.10 లక్షల పరిహారం
Elephants Attack : డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు
Date : 25-02-2025 - 10:54 IST -
MLC Elections : ఎమ్మెల్సీ బరిలో జనసేన
MLC Elections : కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు అవి వరించనుండగా, జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు సమాచారం
Date : 25-02-2025 - 10:44 IST -
Sri Reddy: శ్రీరెడ్డికి బెయిల్.. కానీ
Sri Reddy : సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసుల్లో విశాఖలో నమోదైన కేసుకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చిత్తూరు కేసులో పిటిషన్ను కొట్టివేసింది. ఇతర జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
Date : 25-02-2025 - 10:29 IST -
YS Jagan : మరోసారి సొంత నియోజకవర్గానికి వైఎస్ జగన్..
YS Jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రజాదర్బార్ నిర్వహణ నుంచి వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం వరకు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల నిరసన, ప్రతిపక్ష హోదా అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Date : 25-02-2025 - 9:28 IST