Andhra Pradesh
-
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు .. ఏపీ పోలీసుల అదుపులో సునీల్ నాయక్
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ కాలంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ విభాగంలో ఐజీగా డిప్యూటేషన్పై పనిచేశారు.
Date : 23-02-2026 - 1:06 IST -
కల్తీ నెయ్యి వ్యవహారం .. వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరుమల లడ్డూలో రసాయనాల కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు.
Date : 23-02-2026 - 12:54 IST -
ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం
NTR Bharosa Pension ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక. సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఓ అప్లికేషన్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆప్షన్ అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూ
Date : 23-02-2026 - 10:25 IST -
తిరుమలలో భక్తురాలికి పాము కాటు
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఓ భక్తురాలు పాముకాటుకి గురవడంతో కలకలం రేగింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు ఈరోజు తెల్లవారుజామున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో వేచి ఉన్న
Date : 23-02-2026 - 9:51 IST -
కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్
2019లో ఎన్నికల పర్యటనలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. కేవలం రాజకీయ హామీలకే పరిమితం కాకుండా, గ్రామాన్ని అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా
Date : 22-02-2026 - 1:28 IST -
ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు
ChandraBabu సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని
Date : 21-02-2026 - 4:53 IST -
నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!
Nandamuri Balakrishna హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శలకు చెక్ పెట్టారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండరంటూ వైసీపీ నేతలు బాలయ్యపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురంలో సొంతింటి నిర్మాణం తలపెట్టారు బాలకృష్ణ. వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం రోజున ఇంటి నిర్మాణాని
Date : 21-02-2026 - 4:01 IST -
అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..
Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
Date : 21-02-2026 - 2:57 IST -
ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు.. చివరకు ఆత్మహత్య ! అసలు ఏంజరిగింది ?
నెల్లూరు జిల్లాకు చెందిన కంచుపాటి అశోక్ అనే యువకుడు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి, చెన్నైలో రెస్టారెంట్ నడుపుతున్నానని చెబుతూ సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు
Date : 21-02-2026 - 12:30 IST -
అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది
Ambati Rambabu వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి కుక్కకూ ఒక రోజొస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది. అప్పుడు తగ్గనే తగ్గను’ అని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. అనం
Date : 21-02-2026 - 9:19 IST -
Balakrishna Lays Foundation Stone For Own House : బాలకృష్ణ మకాం మారబోతుందా ?
ఇప్పుడు అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నాడు తన సతీమణి వసుంధరతో కలిసి అత్యంత శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించిన బాలయ్య, త్వరలోనే గృహ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు
Date : 20-02-2026 - 5:00 IST -
డంపింగ్ యార్డులో మదనపల్లె కులవర్ధన్ అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు రాని కుటుంబ సభ్యులు
మదనపల్లె చిన్నారి హత్యాచార కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న కులవర్ధన్, పోలీసుల విచారణకు భయపడి లేదా చేసిన పాపానికి పశ్చాత్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే
Date : 20-02-2026 - 3:35 IST -
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏడు ఒప్పందాలు
Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ‘ఇ
Date : 20-02-2026 - 3:10 IST -
అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం
Ananta Babu case ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు, నిందితుడు ఒక్కటయ్యారు అనే రీతిలో వ్యవహరించారని మండిపడింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును వ
Date : 20-02-2026 - 2:12 IST -
బాలయ్యకు గుడ్న్యూస్ చెప్పిన చంద్రబాబు..
Hindupur ఏపీ ప్రభుత్వం హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా హిందూపురం రోడ్లు, భవనాలశాఖ పరిధిలో డివిజన్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బాలయ్య హిందూపురంలో ఉన్న సమయంలోనే ఈ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త హిందూపురం డివిజన్లోకి పెనుకొండ, మడకశిర సబ్డివిజన్లు కలిశాయి. మొత్తానికి హిందూపుర కొత్త ఆర్ అండ్ బీ డివిజన్ ఏర్పాటైంది.
Date : 20-02-2026 - 12:46 IST -
జగన్ తో బ్రహ్మి..పార్టీ శ్రేణుల్లో ఆనందం
వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోగా, అదే సమయంలో బ్రహ్మానందం కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు నేతలు ఎదురుపడగానే చాలా ఆత్మీయంగా పలకరించుకున్నారు
Date : 20-02-2026 - 12:30 IST -
మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం
ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్పై విసిరివేయడంపై ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని
Date : 20-02-2026 - 12:23 IST -
ఏపిలో టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
Mangalagiri గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు ఓ భార్య క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో మొహమ్మద్, క్రాంతి దంపతులు నివసిస్తున్నారు. ఏడాది క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్
Date : 20-02-2026 - 10:57 IST -
ఇదేం పాపం ..టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య !!
మృతుడు షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం అతనికి క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. క్రాంతికి అప్పటికే వివాహం కాగా, ఆమె మొదటి భర్త ఒక నేరానికి సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
Date : 20-02-2026 - 10:30 IST -
Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్
ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'నైపుణ్యం' (Skill) పోర్టల్ను తీసుకువస్తోంది. ఇప్పటికే 25 కీలక రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
Date : 20-02-2026 - 9:09 IST