Andhra Pradesh
-
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ
Dhulipalla Narendra పొన్నూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవికి చింతలపూడిలో ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని ధూళిపాళ్ల నరేంద్ర వద్ద ఉంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చింతలపూడిలోని ఆమె నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 43 సవర్ల బంగారంతో పాటుగా, పది కేజీల వెండి, లక్ష
Date : 17-02-2026 - 2:45 IST -
Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?
రాజకీయాల్లో నాయకులు పదవుల కోసం, విమర్శల కోసం ఒకరినొకరు తిట్టుకున్నా, సమయం వచ్చినప్పుడు మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ, వారిని మెప్పించడానికి లేదా డబ్బు కోసం, పదవుల కోసం నోరు పారేసుకునే కిర్రాక్ ఆర్పీ వంటి వారు తమ స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తే భవిష్యత్తులో అది వారి వ్యక్తిగత జీవితానికే కాకుండా,
Date : 17-02-2026 - 1:49 IST -
ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
IAS Sri Lakshmi ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. సీబీఐ
Date : 17-02-2026 - 1:23 IST -
Tiger : తూర్పుగోదావరి జిల్లాలో పట్టుకున్న పులిని వదిలేశారా..? అదేంటి ?
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో వారం రోజుల పాటు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి ఎపిసోడ్ ఎట్టకేలకు సుఖాంతమైంది
Date : 17-02-2026 - 12:57 IST -
New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్పోర్ట్లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!
రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 9 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు విమానాశ్రయాలకు అదనంగా, సుమారు రూ. 6,417 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ఏపీఏడీసీఎల్ (APADCL) ప్రతిపాదనలు
Date : 17-02-2026 - 12:16 IST -
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..
Madanapalle అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం జరిగింది. సోమవారం కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని డ్రమ్ములో బాలిక డెడ్బాడీని గుర్తించారు. కులవర్ధన్ అనే వ్యక్తి బాలికను చంపినట్లు గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక మర
Date : 17-02-2026 - 11:15 IST -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
IMD Weather Update అనుకున్నదే జరిగింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్పై ఈ అల్పపీడనం ప్రభావం ఉండబోదని అంచనా వేస్తున్నారు. అయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి దాని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. అలాగే ఏపీలో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది.. రాష్ట్రంలో ఉష్ణోగ్రత
Date : 17-02-2026 - 10:30 IST -
మందుబాబులకు గుడ్ న్యూస్..
Liquor Bottles మందుబాబులకు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ బాటిళ్లిస్తే.. డబ్బులిస్తామని తెలిపింది. అయితే ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని చెన్నైలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. గతంలో ఈ బైబ్యాక్ పథకం.. ఉద్యోగుల వ్యతిరేకత నిరసనల కారణంగా ఆగిపోగా.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో తిరిగి ప్రారంభించనుంది. మద్యం బాటిల్ ను కొనుగోలు చేసేటపుడే కస్టమర్ల న
Date : 16-02-2026 - 2:51 IST -
‘Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిసి 'సంజీవని' (Sanjeevani) ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
Date : 16-02-2026 - 11:00 IST -
చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ
Bill Gates ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం
Date : 16-02-2026 - 10:57 IST -
Tadapatla Ratnabai : మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి ఇకలేరు
రత్నాబాయి రాజకీయ ప్రస్థానం 1972లో ఎల్లవరం (ప్రస్తుత రంపచోడవరం) నుండి ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రారంభమైంది. మూడు దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమైన ఆమె, 2008లో కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్య, మరియు హక్కుల గురించి ఆమె చేసిన ప్రసంగాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి.
Date : 16-02-2026 - 10:16 IST -
Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!
కర్నూలు జిల్లాకు చెందిన వలీ అనే చిరు వ్యాపారి పొట్టకూటి కోసం మేడారంలో కోవా బన్ విక్రయిస్తుండగా, కొందరు యూట్యూబర్లు అతడిపై అకారణంగా దాడికి దిగారు. 'ఫుడ్ జిహాద్' చేస్తున్నావంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు
Date : 15-02-2026 - 5:43 IST -
Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్
జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు
Date : 15-02-2026 - 12:59 IST -
Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్
దివ్యాంగుల సౌకర్యార్థం ప్రభుత్వం విద్యా మరియు గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్ (నేల అంతస్తు) లోనే ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.
Date : 14-02-2026 - 9:14 IST -
ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం
AP Liquor Scam ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసే రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై తాజా కేసు నమోదయింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని కేసు నమోదు చేశారు. రవాణా టెండర్
Date : 14-02-2026 - 12:34 IST -
AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే !!
ఈ బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా, 'స్వర్ణాంధ్ర విజన్-2047' కి బలమైన పునాది వేసేలా రూపొందించబడింది. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయింపులు జరిగాయి
Date : 14-02-2026 - 12:22 IST -
AP Assembly Budget : రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్!
పయ్యావుల కేశవ్ సుమారు రూ.3.32 లక్షల కోట్ల భారీ అంచనాతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు గణనీయంగా పెరగడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు అభివృద్ధికి పెద్దపీట వేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది
Date : 14-02-2026 - 10:30 IST -
నేడు ఏపీ బడ్జెట్..
Budget 2026 – 27 నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ఉదయం 11.15 నిమిషాలకు ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ దాదాపు రూ.3.46 లక్షల కోట్లతో ఉండొచ్చంటున్నారు. సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు భారీాగా కేటాయింపులు ఉంటాయంటున్నారు. ఇటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవస
Date : 14-02-2026 - 9:33 IST -
వామ్మో.. ఎమ్మెల్యే శ్రీధర్ కు సంబంధించి మరో వీడియో వైరల్
ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె గట్టి ఆశలు పెట్టుకున్నారు. మహిళల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్కు ఉన్న చిత్తశుద్ధి తనకు తెలుసని, వ్యక్తిగతంగా ఆయన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నానని వాణి తెలిపారు
Date : 13-02-2026 - 3:54 IST -
మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో భక్తుల సౌకర్యార్థం రూ. 10 కోట్లతో నిర్మించిన 22 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ సిమెంట్ రోడ్డును ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ మార్గాన్ని కేవలం రోడ్డుకే పరిమితం చేయకుండా,
Date : 13-02-2026 - 3:42 IST