Andhra Pradesh
- 
                  AP : ఏపీలో పీపీపీ ద్వారా కొత్త దిశ..10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదంముఖ్యంగా ఈ కళాశాలల నిర్మాణం, నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టాలని నిర్ణయించడమే ఈ నిర్ణయానికి ప్రత్యేకతను తీసుకువస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు (జీ.ఓ) జారీ చేసింది. Published Date - 10:01 AM, Wed - 10 September 25
- 
                  “Super Six Super Hit” Public Meeting : నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’"Super Six Super Hit" Public Meeting : రాబోయే కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలను కూడా ఈ సభలో వివరించనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలియజేయనున్నారు Published Date - 07:30 AM, Wed - 10 September 25
- 
                  Telugu Pride & Bharat First : ‘తెలుగు ఆత్మగౌరవమే’ టీడీపీ సిద్ధాంతం – నారా లోకేష్Telugu Pride & Bharat First : టీడీపీ నాయకుడు నారా లోకేష్ (Nara Lokesh) "తెలుగు ఆత్మగౌరవం" మరియు "భారత్ ఫస్ట్" (Telugu Pride & Bharat First) అనే తమ పార్టీ సిద్ధాంతాలను స్పష్టం చేశారు Published Date - 07:18 PM, Tue - 9 September 25
- 
                  TDP’s Long-Term Alliance with NDA : 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే..స్పష్టం చేసిన నారా లోకేష్TDP’s Long-Term Alliance with NDA : 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతో గట్టిగా నిలబడుతుందని లోకేష్ (Lokesh) స్పష్టం చేశారు. ఈ కూటమి భారతదేశ వృద్ధికి, స్థిరత్వానికి ఒక నిబద్ధత అని ఆయన అభిప్రాయపడ్డారు Published Date - 07:01 PM, Tue - 9 September 25
- 
                  Skill Census vs Caste Census : కుల గణన పై చంద్రబాబు ఆలోచనను బయటపెట్టిన లోకేష్Skill Census vs Caste Census : నారా లోకేష్ "నైపుణ్య గణన, కుల గణన కాదు" (Skill Census vs Caste Census) అనే చంద్రబాబు(Chandrababu) నాయుడు ఆలోచనను వివరించారు Published Date - 06:54 PM, Tue - 9 September 25
- 
                  National Education Policy : జాతీయ విద్యా విధానంపై లోకేష్ మనుసులో మాటNational Education Policy : తెలుగు రాష్ట్రాల్లో భాషా విద్యపై రాజకీయాలు జరుగుతున్నాయని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు Published Date - 06:46 PM, Tue - 9 September 25
- 
                  Minister Sandhyarani : జగన్ కు మంత్రి సంధ్యారాణి సవాల్Minister Sandhyarani : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈసారి జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ విసిరారు. Published Date - 03:26 PM, Tue - 9 September 25
- 
                  Farmers : రైతులను మోసం చేయడం బాధాకరం – రోజాFarmers : ప్రభుత్వ వైఫల్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, దానివల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే, వారి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని Published Date - 02:45 PM, Tue - 9 September 25
- 
                  Acting In Films : పొలిటికల్ లీడర్లు సినిమాలు చేయొచ్చు – ఏపీ హైకోర్టు తీర్పుActing In Films : మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ (Vijaykumar) హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరగగా, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు Published Date - 02:19 PM, Tue - 9 September 25
- 
                  Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదాViveka Murder Case : సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. ఈ కేసులో నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం వీరు బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. Published Date - 01:45 PM, Tue - 9 September 25
- 
                  Investments in AP : ఏపీకి మహర్దశ.. ఆ జిల్లాలో రూ.70వేల కోట్ల పెట్టుబడులుInvestments in AP : ఏపీకి మహర్దశ పట్టుకున్నది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. Published Date - 01:44 PM, Tue - 9 September 25
- 
                  CM Chandrababu : ఏపీకి భారీగా యూరియా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీరాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు. Published Date - 10:39 AM, Tue - 9 September 25
- 
                  Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలుఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు గారు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు. Published Date - 10:32 AM, Tue - 9 September 25
- 
                  AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలురాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది. Published Date - 10:21 AM, Tue - 9 September 25
- 
                  Tribal : గిరిజనుల కుటుంబాల్లో వెలుగు నింపిన కూటమి సర్కార్Tribal : గతంలో చిన్న సిలిండర్లు త్వరగా అయిపోవడం వల్ల గ్యాస్ రీఫిల్ కోసం తరచుగా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు 14.2 కిలోల సిలిండర్ ద్వారా, ఈ ఇబ్బందులు తగ్గుతాయి. పెద్ద సిలిండర్ ఎక్కువ కాలం వస్తుంది. Published Date - 10:00 AM, Tue - 9 September 25
- 
                  Anil Kumar Singhal : TTD ఈవోగా మరోసారి సింఘాల్Anil Kumar Singhal : అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటుకు కూడా కీలక పాత్ర పోషించారు. శ్రీవారి సేవలో భాగమయ్యేలా భక్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్ట్ను స్థాపించారు Published Date - 07:16 PM, Mon - 8 September 25
- 
                  IAS Transfer : ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ. ఏ శాఖలో ఎవరు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని అర్థవంతంగా విశ్లేషించి, చక్కటి పరిపాలనకు దోహదపడేలా, మంచి పనితీరును ప్రోత్సహించేలా ఈ మార్పులు చేశారు. ఈ క్రమంలో పలువురు ముఖ్య ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. Published Date - 04:19 PM, Mon - 8 September 25
- 
                  Visakhapatnam : మళ్లీ ఈఐపీఎల్లో మంటలు ..నేవీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ఈరోజు మళ్లీ మంటలు ప్రబలడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు తలెత్తుతున్నాయి. ట్యాంక్కు సమీపంలో ఉన్న ఇతర ట్యాంకర్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో, విజ్ఞతతో పోర్ట్ అధికారులు తక్షణమే స్పందించి ఇండియన్ నేవీ సహాయాన్ని కోరారు. Published Date - 04:05 PM, Mon - 8 September 25
- 
                  YS Sharmila : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిలఈ ఉదయం షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూల్ ఉల్లి మార్కెట్ను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె, ఉల్లి ధరల పతనంపై తీవ్రంగా స్పందించారు. Published Date - 02:48 PM, Mon - 8 September 25
- 
                  Nara Lokesh : జాతీయ విద్యా విధానానికి లోకేశ్ మద్దతుమూడు భాషల విధానం విద్యార్థులకు భిన్న భాషలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో హిందీని తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విధానం లో హిందీకి బదులుగా విద్యార్థులు తాము కోరుకునే ఇతర భాషల్ని కూడా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది అని ఆయన స్పష్టం చేశారు. Published Date - 02:32 PM, Mon - 8 September 25
 
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                     
                    