Andhra Pradesh
-
జగన్ బతుకే ఒక అరాచకం.. గొడ్డలి రాజకీయాలు తెలుసు : మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ అధినేత జగన్ నిన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ బతుకే ఒక అరాచకమని, ఆయనకు అభివృద్ధి చేయడం తెలియదని, గొడ్డలి రాజకీయమే తెలుసని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుండటాన్ని చూసి ఓర్వలేకే జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. గురు
Date : 16-04-2026 - 2:45 IST -
ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు
ఏపీలో ఇంటర్ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని, చర్మిల అనే కవలలు 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం కోవిలానికి చెందిన కవలలు భరత్ చరణ్, భవ్యశ్రీ 470 మార్కులకు 447 మార్కులు సాధించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించి ఔ
Date : 16-04-2026 - 2:29 IST -
Fly Over : వైజాగ్ లో మరో ఫ్లై ఓవర్..ఎక్కడ అంటే !!
విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికులకు ఆనందపురం జంక్షన్ వద్ద ట్రాఫిక్ పెద్ద అడ్డంకిగా మారింది. విశాఖ నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు, భోగాపురం వెళ్లే వాహనాల రద్దీ కారణంగా ఇక్కడ గంటల తరబడి
Date : 16-04-2026 - 12:15 IST -
నారా లోకేష్కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్, ఇప్పుడు పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలు చేపట్ట
Date : 16-04-2026 - 11:39 IST -
Janganana : ఏపీలో నేటినుండి జనగణన ప్రారంభం
ఈసారి జరుగుతున్న జనగణన డిజిటల్ రూపంలో సాగుతుండటం విశేషం. దీనివల్ల దేశ జనాభా లెక్కలు త్వరగా తేలడమే కాకుండా, ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ఈ డేటా అత్యంత కీలకం కానుంది. ఏ ప్రాంతంలో ప్రజలు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు
Date : 16-04-2026 - 9:03 IST -
Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ పట్టాభిషేకం!
తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
Date : 15-04-2026 - 7:13 IST -
Amaravati : అమరావతి మునిగిపోవాలని కోరుకుంటున్న పేర్ని నాని..! ఇదేనా ప్రజానాయకుడి తీరు ?
రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో పేర్ని నాని అమరావతి భవితవ్యంపై నోరు జారారు. "నాలుగు వర్షం చినుకులు పడితే అమరావతి ఎలాగూ నీళ్లలో మునిగిపోతుంది" అని ఆయన అనడం కేవలం ఒక అంచనా మాత్రమే
Date : 15-04-2026 - 5:45 IST -
Delimitation Commission: డీలిమిటేషన్కు జై కొట్టిన వైసీపీ
డీలిమిటేషన్ వల్ల కేవలం సీట్ల సంఖ్య పెరగడమే కాకుండా, బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని వైసీపీ ఆశిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ తప్పనిసరని
Date : 15-04-2026 - 5:15 IST -
Amaravati : ఇకపై అమరావతి స్పెల్లింగ్ అలాగే రాయాలి – అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశాలు..!!
ఇకపై అధికారికంగా 'Amaravati' అనే స్పెల్లింగ్ను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. గతంలో కొంతమంది 'Amaravathi' అని, మరికొందరు 'Amaravati' అని వేర్వేరుగా రాస్తుండటంతో అధికారిక ఉత్తర్వులు, ఫైళ్లు మరియు గెజిట్లలో గందరగోళం నెలకొనేది
Date : 15-04-2026 - 4:30 IST -
MLC Anantha Babu: రాజమండ్రి కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు చుక్కెదురు.
Driver Subramanyam Murder Case ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో లక్ష్మీదుర్గ ప్రమేయంపై
Date : 15-04-2026 - 3:52 IST -
Amaravati: అమరావతి పేరు మార్పు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఇప్పటివరకు ఉన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. స్పెల్లింగ్ విషయంలో స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరిపాలనలో రాజధాని పేరును ఏకరూపంగా వాడేలా అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అమరావతి ఇక నుంచి ‘Amaravathi’ (Thi) కి బదులుగా ‘Amaravati’ (Ti) అని మాత్రమే రాయాలని ప్రభుత్వం స్పష్
Date : 15-04-2026 - 2:52 IST -
NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ నియమితులయ్యారు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్.. తెలుగునాట మరే ఇతర రాజకీయ నాయకుడు ఎదుర్కోనంత ట్రోలింగ్ను ఎదుర్కొన్నారు. ‘పప్పు’ అని లోకేశ్ను ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. తెలుగులో మాట్లాడలేడంటూ.. వర్థంతికి, జయంతికి తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయ్యాడంటూ విమర
Date : 15-04-2026 - 2:03 IST -
Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ సీనియర్లకు గౌరవం… కొత్తవారికి అవకాశాలు…సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చిన అధిష్టానం నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు…. ప్రతి కమిటీలోనూ నూతనత్వం 29
Date : 15-04-2026 - 1:47 IST -
Comedian Anudeep: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.
Anudeep Katikala హైదరాబాద్కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు మేరకు కాకినాడ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తన కామెడీ షోలో
Date : 15-04-2026 - 1:30 IST -
Chandrababu Naidu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్
Nara Lokesh తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి, కొత్త సమీకరణలకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మంత్రి నారా లోకేశ్ను నియమించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడు
Date : 15-04-2026 - 12:28 IST -
AP Intermediate Results: ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల..12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పాస్ పర్సంటేజ్ నమోదు. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది సుమారు 10.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని లోకేశ్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది
Date : 15-04-2026 - 11:48 IST -
హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్క్రీమ్పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై రేగిన దుమారం చల్లారకముందే, సోషల్ మీడియా వేదికగా మరో కొత్త వివాదం రాజుకుంది. సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను విక్రయిస్తోందంటూ జరుగుతున్న ప్రచారమే దీనికి కారణం. ఈ అంశం ప్రస్తుతం ఏపీలోని అధికార, విపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య మాటల యుద్ధానిక
Date : 15-04-2026 - 10:59 IST -
Delimitation Bill: ఏపీలో 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులను ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే, 2029 సాధారణ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారనుంది. ప్రస్తుత
Date : 15-04-2026 - 10:00 IST -
Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై చర్చించారని, ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శ
Date : 15-04-2026 - 9:41 IST -
TDP Cadre Welfare Program : కార్యకర్త ఆరోగ్యమే పార్టీకి బలం.. రాజమండ్రి రూరల్ సంక్షేమ పథకంపై సీఎం చంద్రబాబు హర్షం
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన “టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాం” అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆరోగ్యమే పార్టీ బలం రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నేతృత్వంలో, యువ
Date : 14-04-2026 - 3:54 IST