Andhra Pradesh
-
ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ
ఈ నెల 28న వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు, కొత్త పథకాల అమలు మరియు పరిపాలనాపరమైన సంస్కరణలపై మంత్రివర్గం చర్చించనుంది
Date : 26-01-2026 - 8:16 IST -
రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
India Republic Day రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఘనంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు
Date : 26-01-2026 - 10:21 IST -
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు నారా లోకేష్ సూచనలు
Nara Lokesh Parliament Budget Session తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆ శాఖకు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా హాజరుకావాలని సూ
Date : 26-01-2026 - 10:14 IST -
రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతినే – చంద్రబాబు
రాజకీయాల్లో పెరిగిపోతున్న అనైతికతపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పద్ధతి లేని రాజకీయాలు, వ్యక్తిగత దూషణలు మరియు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ధోరణులు పెరిగాయని, వీటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు
Date : 24-01-2026 - 9:00 IST -
ఏపీలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు- మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు
Date : 24-01-2026 - 8:39 IST -
రెడ్ బుక్ దెబ్బకు ఆశ్రమం బాట పట్టిన చెవిరెడ్డి
గతంలో ఆయన పెట్టుకున్న పిటిషన్లను కోర్టు తిరస్కరించినప్పటికీ, పదే పదే తన అనారోగ్య సమస్యలను విన్నవించుకోవడంతో, చివరకు విజయవాడ సమీపంలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో 15 రోజుల పాటు చికిత్స పొందేందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 24-01-2026 - 2:15 IST -
దావోస్ టూర్ లో సత్తా చాటిన మంత్రి లోకేష్
సాంప్రదాయ పరిశ్రమలకే పరిమితం కాకుండా, ఏపీని డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ మరియు క్వాంటం వ్యాలీగా మార్చే వినూత్న వ్యూహాన్ని లోకేష్ ప్రపంచ వేదికపై బలంగా వినిపించారు. బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, వెస్టాస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ల రంగంలో రాష్ట్ర రూపురేఖలను మార్చబోతున్నాయి.
Date : 24-01-2026 - 1:55 IST -
పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి
Chandrababu Naidu About Greatness Of Paritala Ravi On His Death Anniversary మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు నివాళి రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారన్న సీఎం చంద్రబాబ
Date : 24-01-2026 - 10:41 IST -
పేరు కే కూలి ఇంట్లో బయటపడ్డ భారీ సంపద..!
Old Woman House గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు దొరికాయి. తన అల్లుడే వీటిని దాచుకున్నాడని వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.. కానీ అప్పటికే పారిపోయాడు. గుంటూరు జిల్లా తెనాలిలో రోజువార
Date : 24-01-2026 - 10:24 IST -
Nara Lokesh Birthday : మంత్రి లోకేష్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ ..ఇది కదా అంత కోరుకునేది !!
ఏపీ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తొలిసారిగా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Date : 23-01-2026 - 12:01 IST -
అమరావతి రైతులకు గుడ్ న్యూస్..ఉండవల్లిలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు !
Amaravati Farmers Land Allotment రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయ
Date : 23-01-2026 - 11:10 IST -
లోకేష్ పుట్టిన రోజు సందర్బంగా తిరుమల శ్రీవారికి రూ.44 లక్షలు విరాళం ఇచ్చిన అభిమాని
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల సేవా దృక్పథం మరోసారి చాటుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు, ప్రముఖులు స్వామివారికి భారీ విరాళాలు సమర్పించారు
Date : 23-01-2026 - 10:45 IST -
మినిస్టర్ లోకేశ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
Nara Lokesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం లోకేశ్ పడుతున్న తపనను, ఆయన విజన్ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. లోకేశ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా
Date : 23-01-2026 - 10:42 IST -
వరికపూడిశెల ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
Varikapudisela Irrigation Project ఆంధ్రప్రదేశ్లో కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పల్నాడు జిల్లాలో 84,500 ఎకరాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు రూ.3,227.15 కోట్లు ఖర్చవుతుంది. మరోవైపు, కడప, ప్రకాశం జిల్లాల్లో 800 మెగావాట్ల రాజుపాలెం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కూడా అనుమతులు లభించాయి. అన్నమయ్య జిల్లా వీరబల్లి ప్రాజెక్టు అను
Date : 23-01-2026 - 10:33 IST -
అమరావతి ఆశాకిరణం.. యువత భవిష్యత్ వారధి లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేష్ ముందడుగు వేస్తున్నారు
Date : 23-01-2026 - 10:19 IST -
విజయవాడలో హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి
ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై, చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించి, సత్కరించారు. గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని, ఆమె కుటుంబసభ్యులను మంత్రి స్వయంగా కలిసి ఈ సత్కారం చేశారు. సంక్రాంతి వేళ అంబులెన్స్కు దారి కల్పించిన వైనం మహిళా కానిస్టేబుల్
Date : 22-01-2026 - 2:55 IST -
కోటప్పకొండను దర్శించుకున్న పవన్ కల్యాణ్
కోటప్పకొండ-కొత్తపాలెం రోడ్డును ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ పవన్ కు స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు దైవ భక్తి చాలా ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే. వీలున్నప్పుడల్లా ఆయన దేవాలయాలను దర్శిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. హెలికాప్ట
Date : 22-01-2026 - 1:39 IST -
మరోసారి అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్న చంద్రన్న
ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పరుగులు పెట్టించడంతో పాటు, ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను (Market Value) మరోసారి సవరించాలని నిర్ణయించింది.
Date : 22-01-2026 - 12:45 IST -
ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
Vijayasai Reddy Attends To ED Investigation ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందన్న అనుమానాలతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో విజయస
Date : 22-01-2026 - 12:35 IST -
వైజాగ్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – లోకేశ్ రిక్వెస్ట్
రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్'లో నిఖిల్ కామత్ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేసేందుకు (Mentorship) ఒక లీడ్ మెంటార్గా వ్యవహరించాలని,
Date : 22-01-2026 - 9:15 IST