Andhra Pradesh
-
Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగ అవకాశాలు
Jobs : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మరో పెద్ద అడుగు వేశారు
Date : 31-10-2025 - 1:15 IST -
Mega Train Terminals : అమరావతి, గన్నవరంలో మెగా రైలు టెర్మినళ్లు!
Mega Train Terminals : ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసరాల్లో రవాణా సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది
Date : 31-10-2025 - 10:52 IST -
AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా
AP Cabinet Meeting : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. మొదటగా నవంబర్ 7న జరగాల్సిన క్యాబినెట్ భేటీ ఇప్పుడు నవంబర్ 10కి వాయిదా పడింది
Date : 30-10-2025 - 4:10 IST -
Montha Cyclone : అల్పపీడనంగా బలహీనపడిన ‘మొంథా’
Montha Cyclone : ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి దేశంలోని మధ్యభాగాల దాకా ప్రభావం చూపించిన మొంథా వాయుగుండం ప్రస్తుతం బలహీనపడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది
Date : 30-10-2025 - 11:06 IST -
Nellore Collector: నెల్లూరు కలెక్టర్ ప్రేమకు ఫిదా.. తుఫాన్ బాధితులకు అండగా హిమాన్షు శుక్లా!
కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవహరించిన తీరు ఇతర ప్రభుత్వ అధికారులకు కూడా ఆదర్శంగా నిలిచింది. తుఫాను వంటి విపత్కర పరిస్థితులలో కేవలం అధికారిక సమీక్షలకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను అర్థం చేసుకుంటూ మానవీయ కోణంలో సహాయం అందించడం అభినందనీయం.
Date : 29-10-2025 - 5:47 IST -
Montha Cyclone : తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
Montha Cyclone : మొంథా తుపాన్ కారణంగా భారీగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటన మొదలుపెట్టారు.
Date : 29-10-2025 - 4:30 IST -
CM Chandrababu: వారిపై సీఎం చంద్రబాబు అంసతృప్తి.. కారణమిదే?
ఒక న్యూట్రల్ జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తి ‘తుఫాను ప్రభావం ఏమీ అంత పెద్దగా లేదు’ అని పోస్ట్ చేయడంపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 29-10-2025 - 3:06 IST -
Montha Cyclone : మొంథా తుఫాన్ బాధితులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం
Montha Cyclone : మొంథా తుఫాన్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వానలతో నదులు, వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు అడ్డంకులు ఎదురవుతున్నాయి
Date : 29-10-2025 - 2:58 IST -
Montha Cyclone : ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్న ఏపీ సర్కార్
Montha Cyclone : ప్రజలు రోజువారీగా అవసరమయ్యే ప్రధాన సరుకులను ప్రతి కుటుంబానికి అందించేందుకు నిర్ణయం తీసుకుంది. సాధారణ కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 1 లీటర్ నూనె, 1 కిలో కందిపప్పు, 1 కిలో చక్కెర, 1 కిలో చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అందజేయనున్నారు
Date : 29-10-2025 - 12:43 IST -
Montha Cyclone : పెను తూఫాన్ నుండి ఏపీ ని కాపాడింది వీరే..!!
Montha Cyclone : మొంథా తుఫాన్కి 5-6 రోజుల ముందే వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టమైన హెచ్చరికలు ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే ముఖాముఖీ పరిస్థితులను అంచనా వేసి, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది
Date : 29-10-2025 - 10:50 IST -
Montha Cyclone Effect : చిరుగుటాకులా వణుకుతున్న ఏపీ
Montha Cyclone Effect : ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఢీకొన్న మొంథా తుఫాను బీభత్సం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి మొదలుకొని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, బలమైన గాలులతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు వణికిపోయాయి
Date : 29-10-2025 - 10:20 IST -
Montha Cyclone Effect : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
Montha Cyclone Effect : తుఫాను తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు
Date : 29-10-2025 - 9:40 IST -
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు
Date : 28-10-2025 - 3:35 IST -
Electricity Problems : ఏపీలో విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టిన ప్రభుత్వం..ఎలా అంటే !!
Electricity Problems : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తోంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) వినియోగదారుల కోసం సరికొత్త మొబైల్ యాప్ను ప్రారంభించింది
Date : 28-10-2025 - 2:25 IST -
Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ పథకం కింద.. రూ. 5,532 కోట్లతో చేపట్టే ఏడు యూనిట్లలో.. ఒక యూనిట్ ఏపీకి రానున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సైర్మా కంపెనీ ఏపీలో రూ.765 కోట్లతో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం తె
Date : 28-10-2025 - 11:20 IST -
Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?
మాడుగుల హల్వాకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కూడా కస్టమర్లు కోరిన చోటుకి ఈ హల్వాను పంపుతున్నారు. హల్వా వ్యాపారం కారణంగా మాడుగులలో సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది. View this post on Instagram A post shared by Pavani Bugatha (@pavani_stories) మాడుగుల హల్వాకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ స్వీట్ […]
Date : 28-10-2025 - 10:52 IST -
Montha Cyclone : రాత్రికి తీరం దాటనున్న మొంథా తుపాను..ఏపీలో భారీ వర్షాలు
Montha Cyclone : మొంథా తుపాను ఈరోజు రాత్రి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతాలు—శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి
Date : 28-10-2025 - 10:36 IST -
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు.
Date : 27-10-2025 - 8:47 IST -
Montha Toofan : తుఫాన్ పై చేస్తున్న అసత్య ప్రచారంపై పవన్ ఆగ్రహం
Montha Toofan : తుఫాన్లపై అసత్య ప్రచారాలు సామాన్య ప్రజల మనశ్శాంతిని భగ్నం చేసే ఒక తీవ్రమైన సమస్యగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు
Date : 27-10-2025 - 8:14 IST -
Kurnool Bus Accident : చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం వల్లే ఈ ప్రమాదం – శ్యామల
Kurnool Bus Accident : కర్నూలు జిల్లా వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. 19 మంది అమాయక ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళ,
Date : 27-10-2025 - 7:30 IST