Andhra Pradesh
-
Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు
Amaravati రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం దక్కడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషమని, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని, కానీ తాము అదే అమరావతిని రాజధానిగా చేస్తూ శాసనం చేశామని సీఎం గర్వ
Date : 03-04-2026 - 3:04 IST -
Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి
Amaravati ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అమరావతిపై ‘కమరావతి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య దుమారం రేపగా, ఆ తర్వాత ఇచ్చిన వివరణలో ఆయన అధికార కూటమితో పాటు తాను వీడిన వైసీపీని కూడా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ
Date : 03-04-2026 - 2:17 IST -
Exam Results: ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీలు ఇవే..
Intermediate Exam Results Date 2026 ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా, ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు ఆయా బోర్డులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఇంట
Date : 03-04-2026 - 12:00 IST -
Political Satire: జగన్ పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు
Vishnu Kumar Raju వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న సలహాదారుల తీరుపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇజ్రాయెల్ నుంచి తెచ్చినట్లుగా చెబుతున్న ఒక ‘ఆల్కహాల్ గన్’ను మీడియాకు చూపిస్తూ… జగన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఆయన వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. జగన్ తన సలహాదారుల మాటలు విని తన రాజకీయ స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు. విచిత్రమైన ఆలోచనలు చేసే సలహాదార
Date : 03-04-2026 - 11:28 IST -
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం
Macherla పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహమని చెప్పి మహిళను తాగేందుకు నీళ్లు అడిగి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఈ ఘటన బయటపడగా.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నింది
Date : 03-04-2026 - 11:00 IST -
Perni Nani: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు నమోదు
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని బెదిరించారని, ఓ అధికారిని బాడీ షేమింగ్ చేస్తూ దూషించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… గురువారం మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చ
Date : 03-04-2026 - 10:49 IST -
AP Legislative Council Chairman Sharif: ఏపీ మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సంచలన నిజాలు!
Amaravati గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ స్పందించారు. నాడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. తనను బెదిరించి, ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. శాసనమండలినే రద్దు చేస్తామన్నా సరే, తాను నిబంధనలకు లోబడి ఆ రోజు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ధర్మంవైపు నిలబడ
Date : 03-04-2026 - 10:17 IST -
అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి ‘స్మృతి వనం’.. టెండర్లు ఆహ్వానిస్తున్న AGICL!
అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల వెంకటపాలెం గ్రామంలో సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న అటల్ బిహారీ వాజ్పేయి “స్మృతి వనం” డిజైన్, నిర్మాణ పనుల కోసం బిడ్లను ఆహ్వానించింది.
Date : 03-04-2026 - 9:55 IST -
శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!
అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Date : 02-04-2026 - 7:51 IST -
Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇదివరకే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ
Date : 02-04-2026 - 5:26 IST -
Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఇది ఉద్విగ్న క్షణం… కలలు నిజమైన క్షణం… ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, భారత ప్రజాస్వామ్య గొంతుకలు అన్నీ ఏకగ్రీవంగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ముక్తకంఠంతో నినదించాయి.
Date : 02-04-2026 - 4:46 IST -
Renuka Chowdhury: ఇది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి
Renuka Chowdhury ఏపీ రాజధాని బిల్లు అమరావతి రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అభివర్ణించారు. గురువారం రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించినా, వారు వెనకడుగు వేయకుండా పోరాటం కొనసాగించారని గుర్తు చేశారు. గత 12 ఏళ్లుగా ఏపీ రాజధానిపై కొనసాగుతున్న అస్పష్టత వల్లే రాష్ట్రా
Date : 02-04-2026 - 2:26 IST -
Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన
Talliki Vandanam Scheme ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గతేడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026కు సంబంధించి తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ̵
Date : 02-04-2026 - 2:01 IST -
AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల
ఢిల్లీ వేదికగా ఆయన వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య ఏకంగా 52 లక్షల ఓట్లు నమోదయ్యాయని, అందులో కేవలం అర్ధరాత్రి తర్వాతే 17 లక్షల ఓట్లు పోలయ్యాయని తెలిపారు
Date : 02-04-2026 - 12:39 IST -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందబోతోంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిధుల లభ్యతను బట్టి ఉద్యోగులకు వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలా కసరత్తు చేపట్టారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడు
Date : 02-04-2026 - 12:37 IST -
AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు
Chandrababu ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్లో ఆమోద ప్రక్ర
Date : 02-04-2026 - 11:45 IST -
NTR Vaidya Seva : ఏపీ ప్రభుత్వాన్ని రూ.1,000కోట్లు డిమాండ్ చేసిన ఆషా
ఆసుపత్రుల బంద్ కారణంగా అత్యవసర సేవలు మినహా మిగిలిన శస్త్రచికిత్సలు, డయాలసిస్ మరియు ఇతర వైద్య సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లు ఎక్కలేక, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక
Date : 02-04-2026 - 8:28 IST -
Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతిక
Date : 01-04-2026 - 3:27 IST -
Rajya Sabha: అమరావతి చట్టబద్ధత బిల్లు రేపు రాజ్యసభకు!
ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లును లోక్సభ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026’ను సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, ఈ బిల్లు ఆమోదం పొందినట్లు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లుపై సభలో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగ
Date : 01-04-2026 - 2:54 IST -
Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Amaravati కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతులు పడిన కష్టాలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 29 వేల మంది రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అవమానించారని, మహిళలను కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు సాగిన ఉద్యమంలో రైతులపై మేకులున్న లాఠీలతో దాడి చేశారని, గర్భిణులను బూట్ల కాళ్లతో తన్నారని, వారి భోజనంలో
Date : 01-04-2026 - 2:46 IST