Andhra Pradesh
-
Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి
Vizag Summit : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి విజయవాడ-విశాఖపట్నం (VSP) పార్టనర్షిప్ సమ్మిట్పై పెద్ద అంచనాలు పెట్టుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ దేశీయ-విదేశీ పారిశ్రామికవేత్తలను వ్యక్తిగతంగా ఆహ్వానించేందుకు
Date : 18-10-2025 - 6:15 IST -
RGV : రాంగోపాల్ వర్మపై కేసు
RGV : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయనపై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది
Date : 18-10-2025 - 2:15 IST -
AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు
AP Secretariat Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది ప్రస్తుత జాబ్ ఛార్ట్లో ఉన్న
Date : 18-10-2025 - 1:15 IST -
CM Chandrababu: లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!
దీంతో పాటు మంత్రి నారా లోకేష్ సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ విజయవంతం కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షోలకు కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక దిగ్గజాలను, వాణిజ్యవేత్తలను ఆహ్వానించేందుకు ఆయన ఈ అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుంటారు.
Date : 18-10-2025 - 10:44 IST -
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!
జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (ఎలక్ట్రానిక్ డిప్ కోసం), అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Date : 17-10-2025 - 8:12 IST -
IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు
IPS Sanjay : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ (IPS Sanjay) రిమాండ్ను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది
Date : 17-10-2025 - 7:47 IST -
Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ
Amaravati Hotels : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు పర్యాటక, ఆతిథ్య రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ హోటల్ చైన్లకు అవకాశాలు కల్పిస్తోంది
Date : 17-10-2025 - 6:22 IST -
Investments in Vizag : విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి
Investments in Vizag : ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం విస్తరణకు కొత్త ఊపిరి అందించేలా ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహెజా కార్ప్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది
Date : 17-10-2025 - 10:30 IST -
Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ
Rayalaseema : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రోన్ రంగంలో కర్నూలు జిల్లా దేశానికి గర్వకారణంగా మారబోతోందని అన్నారు
Date : 16-10-2025 - 10:29 IST -
AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ
AI Vizag : ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక విప్లవ దిశగా నడిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు (CBN) విజన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇటీవల ఏపీలో గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం భారీ పెట్టుబడులు పెట్టడం
Date : 16-10-2025 - 9:00 IST -
Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం
మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ – జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారు – శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువైన నేల శ్రీశైలం – బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ – సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి – 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారు – 21వ శతాబ్దం మోదీ
Date : 16-10-2025 - 4:50 IST -
CM Chandrababu London : నవంబర్లో లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
CM Chandrababu Londan : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన పూర్తిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి
Date : 16-10-2025 - 4:08 IST -
Lokesh Counter : లోకేశ్ కౌంటర్ ఆ మంత్రికేనా?
Lokesh Counter : గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్పై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చలకు దారి తీశాయి
Date : 16-10-2025 - 3:16 IST -
Amaravati : సరికొత్త ఆలోచన..!
అమరావతి నగరాన్ని ‘గ్రీన్ రాజధాని’గా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి పునరుత్పాదక శక్తితో నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి రాజధాని ఇదేనని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రీన్ విజన్లో భాగంగా పునరుత్పాదక ఇంధనాల వాడకంతో పాటు.. రోడ్లు, ఉద్యానవనాలు, బఫర్ జోన్ల వెంట విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టనున్నట్లు మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. గ్రీన్ స్పేస
Date : 16-10-2025 - 2:36 IST -
Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్ ప
Date : 16-10-2025 - 12:53 IST -
PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్
ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ స
Date : 16-10-2025 - 10:54 IST -
PM Modi AP Tour : ప్రధానికి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు , పవన్
PM Modi AP Tour : ఎయిర్పోర్టు కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ ఆర్మీ హెలికాప్టర్లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు. ఆయన శ్రీశైలం దేవస్థానంలో భక్తి పూర్వకంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన
Date : 16-10-2025 - 10:50 IST -
APMSIDC : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు కి షాక్.. !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం.. ప్రభుత్వ ఆస్పత్రులలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు.. 50 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత వారి సేవలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతర విభాగాలలోని కాంట్రాక్ట్ కార్మికులకు అమ
Date : 15-10-2025 - 4:30 IST -
Sai Dharam Tej : మేనల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్డే.. మామ పవన్ కల్యాణ్ విషెస్
టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు. మేనల్లుడిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, పని పట్ల అంకితభావాన్ని కొనియాడారు. “యువ కథానాయకుడు సాయి ద
Date : 15-10-2025 - 4:21 IST -
Gold & Silver Rate Today : భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
Gold & Silver Rate Today : దీవాలి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారుల కొనుగోలు ఉత్సాహం పెరగడం
Date : 15-10-2025 - 11:30 IST