Andhra Pradesh
-
Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్!
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 09:11 PM, Mon - 25 August 25 -
Deputy Speaker RRR : డిప్యూటీ స్పీకర్ RRRకు ఊరట
Deputy Speaker RRR : రఘురామకృష్ణరాజు మరియు ఆయన కుమారుడు, సిబ్బందిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో రఘురామకృష్ణరాజుకు ఈ కేసు నుండి విముక్తి లభించింది
Published Date - 09:00 PM, Mon - 25 August 25 -
Jagan : జగన్ పై విష ప్రచారం చేస్తున్నారు – భూమన
Jagan : రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు మరియు మీడియా సంస్థలు ఈ విధంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు
Published Date - 07:30 PM, Mon - 25 August 25 -
Raghurama : ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకు సుప్రీంకోర్టులో ఊరట
దాడికి గురయ్యానని చెప్పిన కానిస్టేబుల్ బాషానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, ఇక ఈ కేసును కొనసాగించనని స్పష్టం చేశారు. దాడికి సంబంధించి తనకు ఏ అభ్యంతరాలు లేవని, వ్యక్తిగతంగా ఇబ్బందిపడడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ స్పష్టమైన తీర్పును ఇచ్చింది.
Published Date - 03:00 PM, Mon - 25 August 25 -
Minister Narayana : మెగాసిటీగా తిరుపతి అభివృద్ధి : మంత్రి నారాయణ
గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన మంత్రి నారాయణ పూర్తి అవగాహన లేకుండా, క్రమశిక్షణ లేని విధంగా టౌన్ ప్లానింగ్ చేశారు. తిరుపతిలో ఇంటింటి సర్వే నిర్వహించగా అనేక లేఔట్స్, భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడినట్టు గుర్తించాం.
Published Date - 02:45 PM, Mon - 25 August 25 -
Nara Lokesh : రవాణా అంటే ప్రయాణమే కాదు.. అవకాశం, గౌరవం మంత్రి లోకేశ్
మహిళలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ఉపాధి అవకాశాలను కూడా సమకూర్చడమే తమ ముఖ్య లక్ష్యమని మంత్రి తెలిపారు.
Published Date - 01:39 PM, Mon - 25 August 25 -
AP : ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
రేషన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించాం. ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉన్నందున, ఎవరెప్పుడు రేషన్ తీసుకున్నారన్న సమాచారం తక్షణమే కేంద్ర మరియు జిల్లా కార్యాలయాలకు చేరుతుంది అని వెల్లడించారు.
Published Date - 12:53 PM, Mon - 25 August 25 -
Mega DSC : మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా..! ఎందుకంటే..!
Mega DSC : రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తాజాగా మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఇప్పుడు తదుపరి దశలో కాల్ లెటర్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Published Date - 12:50 PM, Mon - 25 August 25 -
HYD – Amaravati : హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే- త్వరలోనే మార్గం ఖరారు?
HYD - Amaravati : హైదరాబాద్ పరిధిలో ఎక్స్ప్రెస్ వే ఎంట్రీ పాయింట్ను ORR నుంచి ఇవ్వాలా, లేక భవిష్యత్తులో రాబోయే రీజినల్ రింగ్ రోడ్ (RRR) నుంచి ఇవ్వాలా అన్న దానిపై ఇంకా తేల్చాల్సి ఉంది
Published Date - 12:48 PM, Mon - 25 August 25 -
National Highway : ఏపీలో జెట్ స్పీడ్ గా నేషనల్ హైవే పనులు
National Highway : ఈ నూతన హైవే పూర్తయితే విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రయాణ దూరం 100 కిలోమీటర్లు తగ్గుతుందని అంచనా. అలాగే, ప్రయాణ సమయం 3 గంటల వరకు ఆదా అవుతుంది. ఈ హైవేపై వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది
Published Date - 12:42 PM, Mon - 25 August 25 -
CM Chandrababu : ఆనంద్ మహీంద్రా పోస్టుపై సీఎం చంద్రబాబు రియాక్షన్.. చాలా ఉన్నాయి ఇంకా అంటూ..!
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగాల అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టారు.
Published Date - 11:02 AM, Mon - 25 August 25 -
Chiranjeevi: సీఎం రిలీఫ్ ఫండ్కు చిరంజీవి విరాళం.. మొత్తాన్ని వింటే ఆశ్చర్యమే..!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రజా సేవల పట్ల ఎప్పుడూ ముందుండే ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) భారీ విరాళాన్ని అందించారు.
Published Date - 10:16 AM, Mon - 25 August 25 -
AP New Bar Policy : 840 కొత్త బార్లకు 30 అప్లికేషన్లే..మరి ఇంత దారుణమా..?
AP New Bar Policy : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 840 కొత్త బార్ లైసెన్స్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, ఇప్పటివరకు కేవలం 30 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి
Published Date - 08:30 AM, Mon - 25 August 25 -
Free Smart Rice Cards: ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం.. రేపటి నుంచి స్టార్ట్!
ఈ కొత్త స్మార్ట్ కార్డుల వల్ల రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రయోజనాలు సక్రమంగా అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇది ఆహార భద్రతలో ఒక కీలకమైన ముందడుగుగా పరిగణించబడుతోంది.
Published Date - 08:40 PM, Sun - 24 August 25 -
Megastar Chiranjeevi: ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగాస్టార్ కోటి రూపాయల విరాళం!
చిరంజీవి విరాళం ఇవ్వడమే కాకుండా, స్వయంగా సీఎంను కలుసుకోవడం పట్ల ప్రజలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఒక మంచి పని కోసం కలుసుకోవడం ఆరోగ్యకరమైన సంప్రదాయం అని చాలామంది ప్రశంసిస్తున్నారు.
Published Date - 08:18 PM, Sun - 24 August 25 -
Chandrababu: రూ. 7,000తో రూ. 6,755 కోట్ల డైరీ సామ్రాజ్యాన్ని సీఎం చంద్రబాబు ఎలా నిర్మించారు?
ఈ జాబితాలో మరోవైపు అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ప్రకటించిన ఆస్తులు కేవలం రూ. 15.38 లక్షలు, స్థిరాస్తులు ఏవీ లేవు.
Published Date - 04:17 PM, Sun - 24 August 25 -
Pawan Kalyan : విశాఖలో మూడ్రోజులు జనసేన సమావేశాలు
Pawan Kalyan : క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు, 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు
Published Date - 04:04 PM, Sun - 24 August 25 -
Minister Narayana : చెత్త పన్ను వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీ
Minister Narayana : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ (పూర్వవేళ స్మాల్-పూర్తి చెత్త) డంపింగ్ యార్డును పరిశీలించారు.
Published Date - 12:15 PM, Sun - 24 August 25 -
Cyber Fraud : ట్రాఫిక్ చలానా పేరిట కేటుగాళ్ల మెసేజ్..రూ. 1.36లక్షలు మాయం
స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవించుతున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశంలో మీ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. గాను చలానా వేయబడింది. వెంటనే చెల్లించండి అంటూ ఒక లింక్తోపాటు మెసేజ్ ఉంది.
Published Date - 10:39 AM, Sun - 24 August 25 -
APL 2025 : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా తుంగభద్ర వారియర్స్.
APL 2025 : విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ఫైనల్ ఘనంగా జరిగింది. ఫైనల్లో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ అందించారు.
Published Date - 10:26 AM, Sun - 24 August 25