Andhra Pradesh
-
నంద్యాల లో ఘోర బస్సు ప్రమాదం
నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న AR BCVR అనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా టైర్ పేలడంతో నియంత్రణ కోల్పోయింది. అతివేగంతో ఉన్న బస్సు డివైడర్ను దాటుకుంటూ వెళ్లి, అవతలి వైపు నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.
Date : 22-01-2026 - 7:53 IST -
పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
YS Jagan Announces Padayatra మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన చేశారు. బుధవారం రోజున ఏలూరు నియోజకవర్గం నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్ర ఎప్పటి నుంచి చేపడతాననే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఏడాదిన్నర రోజులు ప్రజల్లో ఉంటానని తెలిపారు. ఇకపై ప్రతి
Date : 21-01-2026 - 5:09 IST -
నేను జగన్ మనిషినా.. దమ్ముంటే చర్చకు సిద్ధం .. ఏబీ వెంకటేశ్వరరావుకు బొలిశెట్టి ఓపెన్ ఛాలెంజ్
Bolisetty Satyanarayana VSRetired IPS Officer AB Venkateswara Rao రాజధాని అమరావతి విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. అమరావతిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ బొలిశెట్టి సత్యనారాయణతో కేసులు వేయించారంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం.. దీనికి కారణమైంది. ఈ కేసుల కారణంగానే అమరావతి నిర్మాణంలో జాప్యం జరిగిందని ఏబీవీ అన్నారు. అయితే ఏబీవ
Date : 21-01-2026 - 3:24 IST -
అసెంబ్లీకి రాకపోతే నో పే అయ్యన్నపాత్రుడు షాకింగ్ డెసిషన్
Ayyanna Patrudu వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యల
Date : 21-01-2026 - 3:10 IST -
లోకల్ కాదు సెంట్రల్ నుండి చక్రం తిప్పాలని చూస్తున్న జగన్ ?
కేంద్రంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్న తరుణంలో, ఢిల్లీలో వైసీపీ తన ఉనికిని చాటుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై పార్లమెంట్లో గళం విప్పాలని జగన్ ఎంపీలకు సూచించనున్నారు
Date : 21-01-2026 - 2:30 IST -
మరోసారి భూముల విలువ పెంచిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ విలువలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. సవరించిన భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు కావడం గమనార్హం. గత ఏడాది కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాలు, అభివృద
Date : 21-01-2026 - 12:35 IST -
ఏపీలో భూముల మార్కెట్ విలువలు పెంపు!
ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి రంగానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సవరించిన ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి రానున్నాయి.
Date : 21-01-2026 - 12:10 IST -
శ్రీశైలం డ్యామ్ కు తక్షణ మరమ్మతులు అవసరం
Srisailam Dam ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్పూల్ మరమ్మతుకు మోక్షం లభించింది. మరమ్మతు పనులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ).. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ప్లంజ్పూల్ మరమ్మతులపై అధ్యయనం చేసి.. డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సిఫార్సులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంధ్రప్ర
Date : 21-01-2026 - 11:42 IST -
ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ ప్రతినిధులతో అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రక్షణ (Defense), ఏరోస్పేస్, మరియు మానవరహిత విమానాల (UAV) పర్యావరణ వ్యవస్థలను రాష్ట్రంలో
Date : 21-01-2026 - 9:30 IST -
ఇది కూటమి పాలన కాదు, క్యాసినో పాలన అంటూ వరుదు కళ్యాణి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి వేళ పండుగ శోభను కోల్పోయి, అశ్లీల నృత్యాలకు, జూదానికి వేదికగా మారిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పద్ధతిగా జరగాల్సిన పండుగను విదేశీ సంస్కృతికి అడ్డాగా మార్చేశారని ఆమె ఆరోపించారు
Date : 21-01-2026 - 8:30 IST -
జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకమైన 'విశాఖ ఉత్సవం' నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి
Date : 21-01-2026 - 8:04 IST -
అమరావతికి మహర్దశ.. ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’తో వైద్య రంగంలో సరికొత్త విప్లవం!
అమరావతి క్వాంటం వ్యాలీ ఆలోచన కేవలం తొమ్మిది నెలల్లోనే కార్యరూపం దాల్చడం గమనార్హం. దేశంలోనే అత్యంత శక్తివంతమైన 'ఐబీఎం 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ టూ' ఈ ఏడాది సెప్టెంబర్లో అమరావతిలో కొలువుదీరనుంది.
Date : 20-01-2026 - 8:18 IST -
నేడు దావోస్లో సీఎం చంద్రబాబు కీలక భేటీలు
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో రెండోరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత బిజీ షెడ్యూల్తో గడపనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.
Date : 20-01-2026 - 9:45 IST -
దావోస్ పర్యటనలో నారా లోకేశ్ నయా లుక్, పార్టీ శ్రేణులు ఫిదా !!
ఈ పర్యటనలో లోకేశ్ పనితీరుతో పాటు ఆయన సరికొత్త వేషధారణ (మేకోవర్) అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఫార్మల్ దుస్తుల్లో కనిపించే ఆయన, ఈసారి దావోస్ వీధుల్లో మరియు కొన్ని అనధికారిక సమావేశాల్లో స్టైలిష్ 'టీ-షర్ట్' ధరించి కనిపించారు
Date : 20-01-2026 - 8:15 IST -
పదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు: గ్రిడ్ విస్తరణపై నిపుణుల హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ తన ఇంధన రంగంలో ఒక పెను మార్పుకు సిద్ధమవుతోంది. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) విడుదల చేసిన వనరుల లభ్యత ప్రణాళిక (2024-25 నుండి 2034-35) ప్రకారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2024-25లో 14,610 మెగావాట్ల నుండి 2034-35 నాటికి భారీగా 28,850 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Date : 20-01-2026 - 6:30 IST -
దావోస్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు, సింగపూర్ అధ్యక్షుడితో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ సదస్సులో చురుగ్గా పాల్గొంటున్నారు. జ్యురిచ్ విమానాశ్రయంలో ప్రవాసాంధ్రుల నుంచి ఘనస్వాగతం అందుకున్న అనంతరం ఆయన నేరుగా సదస్సు వేదికకు చేరుకున్నారు
Date : 19-01-2026 - 3:30 IST -
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం పనుల పురోగతిని మరియు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం నేడు రంగంలోకి దిగింది.
Date : 19-01-2026 - 9:47 IST -
త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు అంటూ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో కీలక ప్రకటనలు చేశారు
Date : 18-01-2026 - 11:00 IST -
జగన్ రాజధాని కామెంట్లకు సీఎం చంద్రబాబు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన "ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని" అనే వ్యాఖ్యలపై ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు
Date : 18-01-2026 - 10:00 IST -
సత్యసాయి జిల్లాలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి చెందిన బస్సు మరియు సిమెంట్
Date : 18-01-2026 - 9:13 IST