Andhra Pradesh
-
AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన మద్యం విధానం అవినీతి కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా కేసును పరిగణించి క్లోజ్ చేసింది. ఈ మేరకు ఏసీబీ వాదనతో ఫిర్యాదుదారుడు ఏకీభవించారు. అనంతరం నిరభ్యంతర పత్రం దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పలు మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని.. వారికి అనుచిత లబ్ధి చేకూర్చారనే
Date : 02-12-2025 - 11:14 IST -
NTR Bharosa Pension Scheme : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ
NTR Bharosa Pension Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం, పాతపాడు గ్రామంలో నిర్వహించిన "ఎన్టీఆర్ భరోసా పింఛన్" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Date : 01-12-2025 - 1:41 IST -
Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!
రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని.. ఆగమ, వైదిక పండితులు సూచించిన నేపథ్యంలో.. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లు కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణకు రూ. 5,704 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారతదేశంలో
Date : 01-12-2025 - 10:50 IST -
Vizag Glass Bridge : నేడే గ్లాస్ బ్రిడ్జి (స్కైవాక్) ప్రారంభం
Vizag Glass Bridge : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన అత్యాధునిక స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి నేటి
Date : 01-12-2025 - 10:30 IST -
AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ
AIDS Day : దేశంలో నమోదైన మొత్తం ఎయిడ్స్ కేసుల్లో అత్యధిక సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది. మహారాష్ట్ర (3,62,392) మరియు ఆంధ్రప్రదేశ్ (2,75,528) రాష్ట్రాలు ఈ కేసుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్నాయి
Date : 01-12-2025 - 7:22 IST -
Cyclone Ditwah Effect : రేపు ఏపీలోని మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Cyclone Ditwah Effect : బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు
Date : 30-11-2025 - 6:36 IST -
SIR : ఏపీలోనూ SIR చేపట్టాలి – ఎంపీ లావు
SIR : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరైన నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ
Date : 30-11-2025 - 6:33 IST -
Zone : ఏపీలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు – చంద్రబాబు కీలక నిర్ణయం
Zone : అధికార వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది
Date : 30-11-2025 - 10:25 IST -
Andhrapradesh : ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక రాజధాని రైతుల సమస్యలు
Date : 29-11-2025 - 5:19 IST -
Anna Canteens : అన్న క్యాంటీన్లకు కమిటీలు
Anna Canteens : ప్రతి అన్న క్యాంటీన్ యొక్క నాణ్యతను పర్యవేక్షించేందుకు నియమించబడిన ఈ స్థానిక సలహా కమిటీకి ఆయా మున్సిపాలిటీకి చెందిన కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు
Date : 29-11-2025 - 9:45 IST -
Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత
Cyclone Ditwah to bring Heavy Rains to AP : ఈ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం, పాత మరియు బలహీనమైన ఇళ్లలో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
Date : 28-11-2025 - 4:15 IST -
Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు
Amaravati Construction : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన భారీ ఆర్థిక సహాయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు
Date : 28-11-2025 - 3:54 IST -
Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్
Kutami Government : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (Dy.CM) పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం
Date : 28-11-2025 - 3:15 IST -
Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఉద్దేశించిన ఈహెచ్ఎస్ పథకం లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య బిల్లుల ఆమోదంలో ఆలస్యం, రీయింబర్స్మెంట్ పరిమితుల పెంపు, ఆరోగ్య కార్డుల జారీ వంటి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ సమస్యలను సీఎం
Date : 28-11-2025 - 2:46 IST -
Amaravati : అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు నూతన కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో
Date : 28-11-2025 - 2:26 IST -
APSRTC Bus Accident : ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
APSRTC Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ బస్సులు వరుస ప్రమాదాలకు గురికావడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సేవలపై
Date : 28-11-2025 - 2:05 IST -
Prajadarbar : గన్నవరం నియోజకవర్గంలో నేడు యార్లగడ్డ సమక్షంలో ప్రజాదర్బార్
Prajadarbar : ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే గారికి విన్నవించుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం రెండు ప్రధాన వేదికల్లో జరగనుంది. మొదటి ప్రజాదర్బార్ ఉదయం 10:00 గంటలకు విజయవాడ
Date : 28-11-2025 - 12:03 IST -
Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్ ఇదే!
అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల మాస్టర్ ప్లాన్ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆలయం క్లీన్, గ్రీన్, హైజినిక్గా ఉండటంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్నప్రసాదం భవనాన్ని విస్తరించాలని చెప్పారు. ఇక కృష్ణమ్మకు నిత్యహారతి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కాగా, విస్తరణలో భాగంగా ఆలయాన్ని సర
Date : 28-11-2025 - 11:51 IST -
Dwaraka Tirumala : ద్వారకాతిరుమలలో అంతరాలయ దర్శనానికి టికెట్
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకాతిరుమల- ఏలూరు జిల్లా. శ్రీ స్వామి వారి దేవాలయము నందు ది.27.11.2025 నుండి అంతరాలయ దర్శనము మనిషి ఒక్కింటికి రూ.500/-ల టిక్కెట్టు ఏర్పాటు చేయడమైనది. సదరు టిక్కెట్టు ఒక్కింటికి రెండు చిన్న లడ్డూ ప్రసాదములను ఉచితముగా ఇచ్చుటకు నిర్ణయించడమైనది. ప్రతి శనిఆదివారములు మరియు విశేష పర్వదినములలో, భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ మరియు ముఖ మండపం దర్
Date : 28-11-2025 - 11:28 IST -
Orientia Tsutsugamushi : ఏపీ ప్రజలను వణికిస్తున్న ప్రమాదకర పురుగు..ఇది కుడితే అంతే సంగతి !!
Orientia Tsutsugamushi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసుల పెరుగుదల ప్రజారోగ్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఒకరకమైన బ్యాక్టీరియా వలన సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధికి కారణం ఓరియంటియా సట్సుగముషి (Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా
Date : 28-11-2025 - 11:00 IST