Andhra Pradesh
-
వెంటనే లొంగిపోవాలి .. అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు
దేశ అత్యున్నత న్యాయస్థానం అవినాష్రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
Date : 24-02-2026 - 2:21 IST -
ఆర్టీసీ కార్మికులకు గుడ్న్యూస్ .. అదనంగా మరో 2 లక్షలు మంజూరు ..!
రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ .. EHS (ఎంప్లాయీస్ హెల్త్ సర్వీస్) కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఇప్పటికే అందుతున్న ₹2 లక్షల వైద్య సౌకర్యానికి మరో ₹2 లక్షలు అదనంగా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు
Date : 24-02-2026 - 1:35 IST -
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు
ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని ఆరోపిస్తూ పలు కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు చేయకపోతే తనను నేరస్థుడిగా ముద్ర వేస్తామని ఫిర్యాదుదారుడు బెదిరించాడని పేర్కొన్నారు.
Date : 24-02-2026 - 12:18 IST -
వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం
ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.
Date : 24-02-2026 - 9:15 IST -
తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆలయ పరిపాలన, ఆచార వ్యవహారాలు, భద్రతా అంశాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Date : 23-02-2026 - 5:09 IST -
కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.
Date : 23-02-2026 - 3:16 IST -
కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
Chandrababu Naidu రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్ర
Date : 23-02-2026 - 2:37 IST -
రేపు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీ పై వాస్తవాలను బయటపెడతా : మంత్రి లోకేశ్
ఈ వ్యవహారంలో బాధ్యులెవరు? కల్తీ నెయ్యి వినియోగం వెనుక ఉన్న అసలు నిజాలేమిటి? అన్న విషయాలను పక్కా ఆధారాలతో ప్రజలకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు.
Date : 23-02-2026 - 1:38 IST -
రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..
MLA MLC sports ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు రాజకీయాలకు విరామం ఇచ్చి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ పో
Date : 23-02-2026 - 1:16 IST -
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు .. ఏపీ పోలీసుల అదుపులో సునీల్ నాయక్
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ కాలంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ విభాగంలో ఐజీగా డిప్యూటేషన్పై పనిచేశారు.
Date : 23-02-2026 - 1:06 IST -
కల్తీ నెయ్యి వ్యవహారం .. వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరుమల లడ్డూలో రసాయనాల కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు.
Date : 23-02-2026 - 12:54 IST -
ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం
NTR Bharosa Pension ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక. సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఓ అప్లికేషన్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆప్షన్ అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూ
Date : 23-02-2026 - 10:25 IST -
తిరుమలలో భక్తురాలికి పాము కాటు
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఓ భక్తురాలు పాముకాటుకి గురవడంతో కలకలం రేగింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు ఈరోజు తెల్లవారుజామున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో వేచి ఉన్న
Date : 23-02-2026 - 9:51 IST -
కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్
2019లో ఎన్నికల పర్యటనలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. కేవలం రాజకీయ హామీలకే పరిమితం కాకుండా, గ్రామాన్ని అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా
Date : 22-02-2026 - 1:28 IST -
ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు
ChandraBabu సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని
Date : 21-02-2026 - 4:53 IST -
నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!
Nandamuri Balakrishna హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శలకు చెక్ పెట్టారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండరంటూ వైసీపీ నేతలు బాలయ్యపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురంలో సొంతింటి నిర్మాణం తలపెట్టారు బాలకృష్ణ. వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం రోజున ఇంటి నిర్మాణాని
Date : 21-02-2026 - 4:01 IST -
అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..
Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
Date : 21-02-2026 - 2:57 IST -
ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు.. చివరకు ఆత్మహత్య ! అసలు ఏంజరిగింది ?
నెల్లూరు జిల్లాకు చెందిన కంచుపాటి అశోక్ అనే యువకుడు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి, చెన్నైలో రెస్టారెంట్ నడుపుతున్నానని చెబుతూ సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు
Date : 21-02-2026 - 12:30 IST -
అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది
Ambati Rambabu వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి కుక్కకూ ఒక రోజొస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది. అప్పుడు తగ్గనే తగ్గను’ అని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. అనం
Date : 21-02-2026 - 9:19 IST -
Balakrishna Lays Foundation Stone For Own House : బాలకృష్ణ మకాం మారబోతుందా ?
ఇప్పుడు అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నాడు తన సతీమణి వసుంధరతో కలిసి అత్యంత శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించిన బాలయ్య, త్వరలోనే గృహ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు
Date : 20-02-2026 - 5:00 IST