Andhra Pradesh
-
ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన ఘోర ప్రమాదం
షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వడం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Date : 06-02-2026 - 10:20 IST -
జగన్ను ‘అష్టదిగ్బంధనం’ చేయబోతున్న బాబు – పవన్ ?
మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోని చంద్రబాబు , అండ్ పవన్..ఇక వైసీపీ నేతల కట్టడికి ఉకూం జారీ చేస్తున్నారు. ఇప్పటికే అంబటి ని లోపల వేయగా..మిగతా నేతల ఆటలు కట్టించేందుకు చూస్తున్నారు ముఖ్యంగా జగన్ ను అష్టదిగ్బంధనం చేయాలనీ కసరత్తులు మొదలుపెట్టారు.
Date : 05-02-2026 - 11:45 IST -
తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం
బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు
Date : 04-02-2026 - 8:09 IST -
ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ
Deputy CM Pawan Kalyan Meets CM Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య అమరావతిలో జరిగిన కీలక భేటీ ముగిసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కూటమి పక్షాల మధ్య సమన్వయం, భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా, వైసీపీ అన
Date : 04-02-2026 - 5:13 IST -
ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు
ADIS ఏపీ, తెలంగాణల్లో ఎయిడ్స్ మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గత ఐదేళ్లలో హెచ్ఐవీ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం… 2020-2024 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 1.81 లక్షల మంది హెచ్ఐవీ కారణంగా చనిపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 44,140గా ఉంది. ఏపీలో 32,642 మంది చనిపోగా… తెలంగాణలో 11,498 మంది మృతి చెందారు. మరో షాక
Date : 04-02-2026 - 5:01 IST -
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !
Andhra Pradesh Liquor ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉప ము
Date : 04-02-2026 - 3:53 IST -
వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Janasena Mlc Naga Babu వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం కడితే జగన్ కనీసం ట్వీట్ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. హిందూ మతం గురించి మాట్లాడేవారికి.. అయోధ్యలో రామమందిరం గురించి తమ స్టాండ్ ఏమిటో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ జగన్పై నాగబాబు విమర్శలు గుప్పించారు. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్
Date : 04-02-2026 - 2:53 IST -
ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్..
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలతో పాటుగా కాలేజీ పిల్లలకు మరో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఇంకా ఎవరైనా పిల్లలు ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే.. వెంటనే చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 6 వరకు.. ఈ నెల 16 నుంచి 20 వరకు ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో స్కూల్, కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి తీపిక
Date : 04-02-2026 - 2:25 IST -
లోక్సభలో నాటుకోడి ధరలపై వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి ఆవేదన
Avinash Reddy పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో చికెన్ ధరల అంశం చర్చకు వచ్చింది. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రాష్ట్రంలో చికెన్ ధరల అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో నాటుకోడి ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. అసలు ఈ ధరలు పెరిగినట్లు ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. పౌల్ట్రీ రైతుల కోసం కేంద్రం రోగ నియంత్రణ, బయో సెక్యూరిట
Date : 04-02-2026 - 10:53 IST -
సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. అందుకేనా !
Andhra Pradesh ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు కీలక భేటీకి సిద్ధమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డూ వివాదం ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కేబినెట్ విస్తరణ అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయ
Date : 04-02-2026 - 10:19 IST -
జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ, పార్టీ గొంతుకగా వినిపించిన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి పార్టీ శ్రేణులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు
Date : 04-02-2026 - 9:12 IST -
జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం కేవలం స్థానిక పోలీస్ స్టేషన్కే పరిమితం కాకుండా, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) వరకు వెళ్లడం గమనార్హం.
Date : 03-02-2026 - 8:58 IST -
మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!
గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల మద్యం రంగంలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకే అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త మద్యం పాలసీ ద్వారా ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రజలపై అనవసర భారం పడకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పవన్ పేర్కొన్నారు
Date : 03-02-2026 - 1:15 IST -
ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో భారీ నిరసన చేపట్టారు. "ఏపీని కాపాడండి" (Save AP) అంటూ ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.
Date : 03-02-2026 - 12:18 IST -
పవన్ పై రాజకీయం చేయొద్దు.. అయన పేరు చెడగొట్టొద్దు మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి !
Arava Sridhar రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి తాజాగా మరో సెల్ఫీ వీడియో విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియోలో ఆమె రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. తన వ్యక్తిగత అంశాన్ని
Date : 03-02-2026 - 12:00 IST -
చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్
Ambati Rambabu ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ అన్నారు. అంబటిని ముందు టీడీపీ శ్రేణులే రెచ్చగొట్టాయని… ఈ క్రమంలోనే ఆయన ఆవేశంలో నోరు జారారని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటితో నిన్న ఉపేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబటికి సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి ప
Date : 03-02-2026 - 11:42 IST -
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్ ! గుంటూరు లో ఏంజరుగుతుందో ?
రేపు ఆయన గుంటూరులో పర్యటించి, ఇటీవల అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అంబటి రాంబాబు అరెస్ట్ కావడం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది
Date : 03-02-2026 - 9:20 IST -
అంబటి ఇంటిపై దాడి ఘటన, టీడీపీ నేతలపై కేసు నమోదు
అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా టీడీపీ కార్పొరేటర్ ఇసుక బుజ్జి సహా పలువురు కార్యకర్తలపై ఈ కేసు నమోదైంది. నిందితులు తన నివాసంలోకి చొరబడి ఆస్తిపాస్తులను ధ్వంసం
Date : 03-02-2026 - 8:11 IST -
పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు
ప్రతిపక్షాల అరాచక రాజకీయాలను పట్టించుకోకుండా, రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు మరియు నేతలకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించడమే తమ లక్ష్యమని, శాంతియుత వాతావరణంలోనే పెట్టుబడులు వస్తాయని ఆయన వివరించారు
Date : 02-02-2026 - 2:45 IST -
చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘాటైన లేఖ రాశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగా కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు
Date : 02-02-2026 - 12:52 IST