Andhra Pradesh
-
సంక్రాంతి వేళ విషాదం..కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
సంక్రాంతి వేళ కాకినాడ జిల్లా సార్లంక గిరిజన గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామస్తులంతా పండుగ ఏర్పాట్లలో ఉండగా.. అగ్ని ప్రమాదం సంభవించి.. వారిని రోడ్డున పడేసింది. ఈ ప్రమాదంలో గ్రామంలో 40 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సిలిండర్లు పేలడంతో నష్టం మరింత తీవ్రమైంది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ గ్రామస్తులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల
Date : 13-01-2026 - 10:39 IST -
PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి – చంద్రబాబు సూచన
నిధుల కొరతను సాకుగా చూపి అభివృద్ధి పనులను ఎక్కడికక్కడే నిలిపివేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పాత పద్ధతుల్లోనే కాకుండా, 'క్రియేటివ్'గా (సృజనాత్మకతతో) ఆలోచించి సంక్షోభంలోనూ అవకాశాలను వెతకాలని
Date : 12-01-2026 - 5:18 IST -
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, ఎవరు పెట్టబోతున్నారో తెలుసా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సొంత రాజకీయ పార్టీని ప్రకటించి సంచలనం సృష్టించారు
Date : 12-01-2026 - 2:00 IST -
అమరావతిలో రాజకీయ రచ్చకు దారి తీసిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
విగ్రహాల కంటే మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా గ్రంథాలయాల ఆధునీకరణ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో పరిశోధనా సౌకర్యాల మెరుగుదల వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని
Date : 12-01-2026 - 1:15 IST -
కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు
Godavari Districts సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే ఈ పందేల్లో కోడి కత్తుల తయారీ, వాటిని కట్టే విధానం ఎంతో కీలకం. వాహనాల బేరింగులకు వాడే స్టీల్తో తయారుచేసే ఈ కత్తులకు అధిక గట్టిదనం కోసం కొలిమిలో కాల్చి సానబెడతారు. పందేల్లో గెలుపోటములను నిర్ణయించే ఈ కత్తుల వ్యాపా
Date : 12-01-2026 - 12:42 IST -
నేటి తరానికి మీరు స్ఫూర్తి పవనన్న అంటూ లోకేష్ ప్రశంసలు
పవన్ కళ్యాణ్ జపనీస్ పురాతన కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు' (Kenjutsu)లో అధికారికంగా ప్రవేశం పొంది అరుదైన అంతర్జాతీయ గుర్తింపు సాధించడం
Date : 12-01-2026 - 12:30 IST -
ఏపీ సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేష్ మహా పాదయాత్ర
Bandla Ganesh Maha Padayatra ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. తన స్వస్థలం షాద్ నగర్ నుంచి తిరుమల శ్రీవారి క్షేత్రం వరకు ఈ పాదయాత్ర జరగనుంది. శ్రీవారి దర్శనంతో పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 19న షాద్ నగర్ లో తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆయన చేపడుతున్న ఈ పాదయాత్రపై రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వృత్తిరీ
Date : 12-01-2026 - 11:01 IST -
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జెస్
సంక్రాంతి పండగ వేళ ఊరెళ్లే వారికి విమాన ఛార్జీలు షాకిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గన్నవరం, తిరుపతి వంటి ప్రాంతాలకు రూ.3 వేలుగా ఉండే టికెట్ 12, 13 తేదీల్లో ఏకంగా రూ.12 వేల వరకు ఉంటోంది
Date : 12-01-2026 - 10:50 IST -
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేడే చేనేత సహకార సంఘాల ఖాతాల్లోకి నిధులు. మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త
AP Govt Announces Sankranti Gift To Handloom Weavers సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేతలకు ఆప్కో బకాయి పడిన నిధులు విడుదల ప్రారంభించింది. బకాయిల్లో రూ. 5 కోట్లు చేనేత సహకార సంఘాల అకౌంట్లలో సోమవారం (జనవరి 12) జమచేసింది. ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ సందర్భంగా గత నెలలో కూడా చేనేత సహకార సంఘాలకు బకాయిలు […]
Date : 12-01-2026 - 10:33 IST -
ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు
బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరియు రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ సంయుక్తంగా అద్భుతమైన పనితీరును కనబరిచాయి
Date : 12-01-2026 - 9:49 IST -
సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?
సంక్రాంతికి కోడి పందేలను, జూదాన్ని అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి అంటే పిండి వంటలే కాదు కోడి పందేలు కూడా మన సంప్రదాయమేనని కొందరు వాదిస్తుంటారు
Date : 11-01-2026 - 11:59 IST -
భోగి మంటలు విషయంలో జాగ్రత్తలు అవసరం !
పూర్వం భోగి మంటలంటే పాత సామాన్లు, ఎండుటాకులు, చెక్క ముక్కలతో వేసేవారు. కానీ నేడు ఆధునిక జీవనశైలిలో భాగంగా టైర్లు, ప్లాస్టిక్ కవర్లు, పాత ఫ్లెక్సీలు వంటి ప్రమాదకరమైన వస్తువులను మంటల్లో వేయడం
Date : 11-01-2026 - 11:23 IST -
భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఫీడ్బ్యాక్ బుక్స్లో 99 శాతం మంది భక్తులు సానుకూల స్పందన ఇచ్చారని మంత్రి తెలిపారు.
Date : 10-01-2026 - 10:00 IST -
కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం కోరింది. విభజన హామీలు, అమరావతికి ఆర్థిక సాయం, పోలవరానికి, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రతిపాదించింది.
Date : 10-01-2026 - 4:07 IST -
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్న్యూస్.తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు
Special Trains For Sankranti 2026 సంక్రాంతి పండుగ సందడితో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి రద్దీ పెరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఛైర్ కార్, జనరల్ బోగీలతో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్
Date : 10-01-2026 - 3:00 IST -
రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి
అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Date : 10-01-2026 - 2:49 IST -
‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట
తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం ఒక లోటు అని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే పోర్టు కనెక్టివిటీ అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
Date : 10-01-2026 - 11:51 IST -
గ్రీన్ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్
Songa Roshan Kumar చింతలపూడి ఎమ్మెల్యే రోషన్కుమార్, జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేపై అనుచరులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరంగా ఉన్న ఈ రహదారి అందాలను ఆస్వాదిస్తూ ఈ రీల్ చేశారు. త్వరలో ప్రారంభంకానున్న ఈ హైవే నిర్మాణం పూర్తయింది, ఇది ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ హైవేపైకి వా
Date : 10-01-2026 - 11:42 IST -
హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..
Hyderabad To Vijayawada Road సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిర్మాణ పనులు, పండుగ రద్దీతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. HYD-VJA హైవే ప్రయాణికులకు అలర్ట్ అప్పుడే బారులు తీరిన వెహికల్స్ ఈ రూట్లలో వెళితే ఈజీ జర్
Date : 10-01-2026 - 10:49 IST -
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ హైకోర్టులో ఊరట
అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు ఊరట కల్పించింది. పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగాల విషయాల్లో కీలక ఆదేశాలిచ్చింది. రవాణా శాఖ జీవో 58 ప్రకారం అల్టర్నేట్ ఉద్యోగం కావాలా?
Date : 10-01-2026 - 10:01 IST