Andhra Pradesh
-
Hijras : హిజ్రాలు ఇలాంటి పనులు కూడా చేస్తారా..?
కేవలం అన్నదానానికే పరిమితం కాకుండా, భవిష్యత్ తరాల కోసం విద్యారంగంలోనూ వీరు ముందడుగు వేశారు. సుమారు 40 మంది పేద విద్యార్థులను దత్తత తీసుకుని డిగ్రీ వరకు చదివించడం, అనాథ యువతులకు పెళ్లిళ్లు చేయడం వంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు
Date : 10-02-2026 - 1:15 IST -
సచిన్ ను కలవడం సంతోషంగా ఉంది – సీఎం చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను విమానాశ్రయంలో యాదృచ్ఛికంగా కలిశారు
Date : 10-02-2026 - 9:09 IST -
మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ ! ఎందుకంటే ?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే, వారి బాధ్యతలను గుర్తు చేస్తూ 'క్లాస్' తీసుకున్నారు. మంత్రులంటే కేవలం విధానపరమైన నిర్ణయాలు (Policies) తీసుకునే వారు మాత్రమే కాదని, ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని స్పష్టం చేశారు.
Date : 09-02-2026 - 6:08 IST -
అంబటి రాంబాబుపై ఏకంగా 52 కేసులు నమోదు !!
తాజాగా మెడికల్ కాలేజీల పీపీపీ (PPP) విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమం అంబటిని మరో చిక్కులో పడేసింది. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో స్పెషల్ జుడీషియల్ కోర్టు
Date : 09-02-2026 - 5:01 IST -
ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడి అధిక వడ్డీలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు 'స్త్రీ నిధి' (Stree Nidhi) పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది
Date : 09-02-2026 - 9:15 IST -
అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగులు పడటం రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది
Date : 09-02-2026 - 8:06 IST -
జగన్ తో TVK విజయ్..ఫ్యాన్స్ లో ఆసక్తి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక చెన్నైలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన వారు కూడా హాజరయ్యారు
Date : 08-02-2026 - 8:15 IST -
క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?
క్వాంటం వ్యాలీ రాకతో అమరావతి భవిష్యత్తులో గ్లోబల్ టెక్ హబ్గా మారే అవకాశం ఉంది. ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు లేదా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా,
Date : 08-02-2026 - 11:30 IST -
ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు
AP SSC Exams ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు పరీక్ష తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఉగాది, రంజాన్ ప
Date : 07-02-2026 - 4:37 IST -
తనకన్నా చిన్నవాడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్య
AP News చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్తను, అత్తను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. ప్రియుడి చేత అత్తపై దాడి చేయించగా, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల
Date : 07-02-2026 - 3:31 IST -
ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు..కట్టడి కష్టమేనా ?
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా బస్సు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకోవడం రవాణా వ్యవస్థలోని భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. నిన్న తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకోగా, నేడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్
Date : 07-02-2026 - 2:00 IST -
వివాహితను ట్రాప్.. గదికి పిలిపించి యువకుడు.. వామ్మో !
Illegal Affair విజయవాడలో ఓ వివాహితను యువకుడు ట్రాప్ చేశాడు. ఆమెను భర్త నుంచి దూరం చేసి వేధింపులు మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానంటూ యువతి వెంటపడ్డాడు.. మొదట ఆమె ఒప్పుకోలేదు. ఆమెకు మాయ మాటలు చెప్పి నమ్మించి హైదరాబాద్ నుంచి విజయవాడ రప్పించాడు. అక్కడ ఆ యువతి మరో యువకుడితో మాట్లాడుతుందని తెలుసుకుని గొడవకు దిగాడు. ఆ కోపంలో యువతి నోట్లో పురుగుల మందు పోశాడు. యువతి ఫిర్యాదుతో పోలీసుల
Date : 07-02-2026 - 12:06 IST -
పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం – ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ కేవలం పొరపాటు కాదు, అది పక్కా ప్రణాళికతో జరిగిన 'నేరపూరిత కుట్ర' అని టీటీడీ పూర్వ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు
Date : 07-02-2026 - 12:05 IST -
టీడీపీ మహిళా ఎమ్మెల్యే పై క్షుద్రపూజలు..
Bandaru Sravani ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు, తెల్లనువ్వులు పడేసి వెల్లడం తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి అక్కడి నుంచి వెళ్లిపో
Date : 07-02-2026 - 11:12 IST -
ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!
ఈ కల్తీ రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారతాయా అన్న చర్చ మేధావుల్లో మొదలైంది. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రాల పవిత్రత కాపాడటం అత్యవసరమైనప్పటికీ, రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి
Date : 07-02-2026 - 9:25 IST -
ఎంత రెచ్చగొట్టిన కాపులు సైలెంట్ గా ఉంటున్నారా ? వైసీపీ ప్లాన్ వర్క్ కావడం లేదా ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా అంబటి రాంబాబు వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు, ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖలు కాపు సామాజికవర్గంలో సెగ పుట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది
Date : 06-02-2026 - 4:50 IST -
శ్రీశైలం ప్రసాదంలో రసాయనాలు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
Srisailam Prasadam ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. బాత్రూమ్లో క్లీన్ చేసే కెమికల్స్తో చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీశైలం ప్రసాదం తయారీలో కూడా కల్తీ నెయ్యినే ఉపయోగించారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సమయంలో..చంద్రబాబు శ్రీశైలం ప్రసాదం తయారీపై చ
Date : 06-02-2026 - 4:27 IST -
చీపురుపల్లి వేదికగా బొత్స అనూష సరికొత్త రాజకీయ వ్యూహాలు
బొత్స అనూష తన తల్లి బొత్స ఝాన్సీ బాటలోనే రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే, మొదట జడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలనే యోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 06-02-2026 - 12:23 IST -
రెచ్చిపోయిన అంబటి రాంబాబు కూతురు .. ఏంటి అంత మాట అనేసింది
తన తండ్రిపై టీడీపీ శ్రేణులు కర్రలతో దాడికి తెగబడ్డారని, మహిళా కార్యకర్తలు సైతం బూతులతో విరుచుకుపడ్డారని శ్రీజ తెలిపారు. ఆ సమయంలో తన తండ్రి ఆగ్రహంతో కొన్ని వ్యాఖ్యలు చేసినా, వెంటనే పశ్చాత్తాపం చెందారని ఆమె పేర్కొన్నారు
Date : 06-02-2026 - 11:31 IST -
జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్
Jogi Ramesh మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోగి నివాసంపై దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలో, జోగి రమేశ్ ను పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాసేపట్లో జగన్ బయల్దేరనున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లేందుకు పోలీసులకు వైసీపీ ఒక రూ
Date : 06-02-2026 - 11:15 IST