Andhra Pradesh
-
Pawan Kalyan: నాదెండ్ల మనోహర్ను పరామర్శించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శస్త్రచికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకున్నాక తొలిసారిగా మంగళవారం బయటకు వచ్చారు. ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు ఆయన నివాళులర్పించారు. హైదరాబాద్లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన పవన్, భాస్కరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గత నెల 22న నాదెండ్ల భాస్కరరావు కన్నుమూసిన సంగత
Date : 05-05-2026 - 4:11 IST -
Ambati Rambabu: చంద్రబాబు,పవన్ పై అంబటి సెటైర్లు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒంటరిగా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. పవన్పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అ
Date : 05-05-2026 - 10:52 IST -
Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్షిక మహానాడుకు వేదిక, తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది మహానాడును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం ఇదే ప్రథమం. మహానాడు వేదికగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎక
Date : 05-05-2026 - 10:23 IST -
DRDO : పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ.. !
AMCA అనేది భారత వైమానిక దళం (IAF) కోసం రూపొందిస్తున్న అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం. ఇవి శత్రువుల రాడార్లకు చిక్కని 'స్టెల్త్' (Stealth) టెక్నాలజీతో
Date : 03-05-2026 - 2:03 IST -
Vidudala Rajini : కూటమి పాలనపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు
రాజధాని అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలకు అద్దాలు బిగించడం వంటి పనుల కోసం ప్రభుత్వం రూ. 2,500 కోట్లు కేటాయించడాన్ని విడదల రజిని తప్పుబట్టారు
Date : 02-05-2026 - 7:00 IST -
Pawankalyan : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో చూడండి !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం, ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దని
Date : 02-05-2026 - 6:37 IST -
Amaravati : అమరావతి రైతులకు గొప్ప శుభవార్త..
రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అక్కడ మళ్లీ నూతనోత్సాహాన్ని నింపాయి. భూసమీకరణలో పాల్గొన్న రైతుల కోర్కెల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వెంటనే ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి
Date : 02-05-2026 - 6:30 IST -
10th Result : ఒక్క మార్కుతో ఫెయిల్.. ఏపీలో 10 తరగతి విద్యార్థిని సూసైడ్
ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యా మనే కారణంతో ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం (D) నిట్టూరుకు చెందిన విద్యార్థిని పరీక్షల్లో 410 మార్కులు సాధించింది. అయితే సైన్స్ సబ్జెక్టులో ఒక్క మార్కు తగ్గడంతో
Date : 02-05-2026 - 5:30 IST -
Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ పై ఐటీ శాఖ ఫోకస్
ఈ కుంభకోణంలో దాదాపు రూ. 2 వేల కోట్ల మేర భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ (IT), దీనిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు, సరఫరాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే
Date : 02-05-2026 - 4:15 IST -
Pawan : హీరో నానికి..ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్
పారిశుద్ధ్య అవగాహన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా, ఒక ప్రజా ఉద్యమంగా మారాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. హీరో నాని వంటి ప్రభావితం చేయగల వ్యక్తులు మద్దతు తెలపడం వల్ల సామాన్యుల్లో మార్పు వేగంగా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 02-05-2026 - 3:18 IST -
DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్డీవో ఎయిర్క్రాఫ్ట్ల తయారీ భారీ ప్రాజెక్ట్
ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస
Date : 02-05-2026 - 2:17 IST -
Rashmi Gautam: వైసీపీ లీడర్పై యాంకర్ రష్మీ సీరియస్..!! నేను ఎవరికీ భయపడను.
యాంకర్, జంతు ప్రేమికురాలు రష్మీ గౌతమ్ వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి ర్యాలీ నిర్వహించడాన్ని ఆమె జంతు హింసగా అభివర్ణించారు. దీనిపై స్పందించిన వైసీపీ శ్రేణులు ఆమెను సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేస్తూ, ఆమె పాత సినిమాలను టార్గెట్ చేశాయి. అయితే, రష్మీ ఎంతో ధైర్యంగా ఆ ట్రోల్స్కు కౌంటర్ ఇచ్చా
Date : 02-05-2026 - 12:41 IST -
పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను పరామర్శించనున్నారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్లోని పవన్ నివాసానికి సీఎం వెళ్తారని సమాచారం. గత నెలలో అధికారులతో సమీక్ష నిర్వహిస
Date : 02-05-2026 - 10:44 IST -
Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..
Andhra Paper Mill Lokout తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్లు యూనిట్లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావద్దంటూ యాజమాన్యం మెసేజ్లు పంపింది. అయితే, ఈ రోజు కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే
Date : 02-05-2026 - 10:24 IST -
Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరదించారు. ఎన్నికల వరకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. పమిడిముక్కల వేదికగా జరిగిన
Date : 01-05-2026 - 4:30 IST -
Anchor Rashmi: వైసీపీ నేతకు రష్మీ వార్నింగ్..!!
ఏపీలో ఇంధన కొరతపై నిరసన తెలుపుతూ వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు జంతు హింస వివాదానికి దారితీసింది. రాజకీయ నిరసనల కోసం మూగజీవాలను హింసించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ యాంకర్ రష్మి కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం వివరాల్లోకి వెళితే… తిరుపతిలో పెట్రోల్, డీజిల్ కొరతను నిరసిస్తూ ఒక ఆటోను ఎడ్లబండిపై ఎక్కించ
Date : 01-05-2026 - 1:01 IST -
Nara Lokesh : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – అక్షర సారథి లోకేష్!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది
Date : 01-05-2026 - 12:46 IST -
ఏపీకి మరో భారీ పరిశ్రమ
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇటవలి కాలంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వచ్చాయి. తాజాగా రాయలసీమకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రూ.10,239 కోట్ల పెట్టుబడితో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లాలో 30 ఎకరాలను కేటాయించారు. ఈ పరిశ్రమకు సంబంధించి తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి
Date : 01-05-2026 - 10:21 IST -
LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !
ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తాడిగడపలో ప్రధాన కేంద్రం ఉండగా, ఇప్పుడు గుడ్లవల్లేరులో రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కౌతవరంలో నిర్మించాలని భావించినా కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు
Date : 30-04-2026 - 5:52 IST -
Mahanadu 2026 : టీడీపీ మహానాడు వేదిక మార్పు? కారణం అదేనా ?
గతేడాది రాయలసీమలోని కడపలో మహానాడు విజయవంతం కావడంతో, ఈసారి నెల్లూరులో నిర్వహిస్తే దక్షిణ కోస్తాలో పార్టీకి మరింత ఊపు వస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, సిక్కోలులో మహానాడు నిర్వహిస్తారని ఆశించిన ఉత్తరాంధ్ర నేతలు ఈ మార్పుపై
Date : 30-04-2026 - 5:27 IST