Andhra Pradesh
-
Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతున్న మాన్సూన్ తుపానుకు 대응ంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్తి గంటగా పరిస్థితిని అంచనా వేసుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఏ పరిస్థితి ఎదురైనా రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. #CycloneMontha రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్
Published Date - 02:33 PM, Mon - 27 October 25 -
Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!
ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములు, హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలని సూచిస్తున్నారు. రూ.19 కోట్లు కేటాయించి, 219 తుఫాను షెల్టర్లను సిద్ధం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్
Published Date - 02:27 PM, Mon - 27 October 25 -
Settipally Ramasundhar Reddy : ఏపీ కలెక్టర్ గొప్ప మనసు.. ఉచితంగా ఎకరం స్థలం.!
వ్యవసాయ కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి అనుకున్నది సాధించి ఉన్నత స్థితిలో ఉన్నారు విజయనరగం జిల్లా కలెక్టర్ రాంసుంద్ రెడ్డి. అడ్డంకులను దాటుకుని ముందు గ్రూప్ 1 ఆ తర్వాత ఐఏఎస్ అయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, సివిల్స్ లో విఫలమైనా, పట్టుదలతో గ్రూప్-1 సాధించి, చివరకు ఐఏఎస్ అయ్యారు. తన సొంత ఊరి కోసం ఆస్పత్రి కట్టించి, గాంధీ మార్గంలో నడుస్తూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నా
Published Date - 11:14 AM, Mon - 27 October 25 -
AP Schools: మొంథా తుపాను ప్రభావం – ఏపీలో పాఠశాలలు బంద్
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలు, అంగన్వాడీలు మూసివేయబడతాయి.
Published Date - 10:41 PM, Sun - 26 October 25 -
Kurnool Road Accident: కర్నూలు రోడ్డు ప్రమాదం.. 18 మృతదేహాలు మాత్రమే అప్పగింతకు ఏర్పాట్లు!
మరో మృతుడు చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు మృతదేహం అప్పగింతపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. త్రిమూర్తులు బంధువులు రాత్రి ఆలస్యంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీఎన్ఏ ఫలితాలు రావాల్సి ఉంది.
Published Date - 01:00 PM, Sun - 26 October 25 -
CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!
సీఎం చంద్రబాబు షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ, ADNOC వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Published Date - 07:58 PM, Sat - 25 October 25 -
Montha Cyclone: మొంథా తుపాను.. పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!
శనివారం ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ముందస్తు సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
Published Date - 07:15 PM, Sat - 25 October 25 -
IMD : సైక్లోన్ మోంథా కాకినాడ సమీపంలో తీరాన్ని తాకనుంది: ఐఎండి హెచ్చరికలు
సైక్లోన్ మోంథా కాకినాడ సమీపంలో తీరాన్ని తాకనుంది భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ మోంథా త్వరలో కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ తుఫాన్ 28 అక్టోబర్ రాత్రి లేదా 29 అక్టోబర్ ఉదయం మధ్యలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో, విశాఖపట్నం నుండి తిరుపతి వరకు విస్తారంగా భారీ వర్షాలు, 70-100 కిలోమీటర్ల
Published Date - 02:55 PM, Sat - 25 October 25 -
Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున
Published Date - 02:35 PM, Sat - 25 October 25 -
Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!
కర్నూలు బస్సు ప్రమాద ఘటన అందరినీ కలచి వేస్తోంది. నగర శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వారికి సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. రష్మిక మందన, కిరణ్ అబ్బవరం , సోనూ సూద్ వంటి సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశార
Published Date - 11:23 AM, Sat - 25 October 25 -
AP Rains: ఏపీకి తుపాను ముప్పు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక!
తుపాను ముప్పు నేపథ్యంలో శుక్రవారం డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, అనకాపల్లి, గుంటూరు తదితర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
Published Date - 10:35 AM, Sat - 25 October 25 -
Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్కుమార్.!
కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో దాదాపు 20మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.. గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు రియల్ హీరోస్ అనిపించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడ
Published Date - 09:57 AM, Sat - 25 October 25 -
Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ బస్సు బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటపడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై, ఎక్కువ మంది చనిపోయారని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక
Published Date - 09:48 AM, Sat - 25 October 25 -
Rain Alert on AP: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangapudi Anitha) రాష్ట్ర సచివాలయంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్ తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Published Date - 10:31 PM, Fri - 24 October 25 -
CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!
కర్నూల్ జిల్లాలో ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు.. ఘోర విషాదాన్ని (Vemuri Kaveri Travels Bus Accident) మిగిల్చింది. డోర్ తెరవకుండా డ్రైవర్ పారిపోవడం, బైక్ ను ఢీ కొట్టినా ఆగకపోవడంతో.. 20 మంది ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులు, సంబంధిత శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణాశాఖ […
Published Date - 03:25 PM, Fri - 24 October 25 -
Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!
కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పాట్కు చేరుకుని డెడ్బాడీల వెలికితీతను సమీక్షిస్తున్
Published Date - 01:32 PM, Fri - 24 October 25 -
Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?
కర్నూలు బస్సు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.. ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. వారి ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు
Published Date - 12:38 PM, Fri - 24 October 25 -
Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్
Published Date - 12:26 PM, Fri - 24 October 25 -
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఈ ఘోర ప్రమాదానికి కారణమైన 'వేమూరి కావేరీ' ట్రావెల్స్ బస్సుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:36 AM, Fri - 24 October 25 -
Kurnool Bus Fire: కర్నూలులో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు, వీడియో ఇదే!
ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ సిరి తెలిపిన వివరాల ప్రకారం.. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. సుమారు 20 నుంచి 25 మంది ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Published Date - 09:21 AM, Fri - 24 October 25