Andhra Pradesh
-
Ex IPS Nageshwar Rao: బీజేపీపై మాజీ ఐపీఎస్ విమర్శలు.. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నాయకులు!
నాగేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు ప్రతిపక్షాలకు (ముఖ్యంగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ వంటి పార్టీలకు) ఒక అస్త్రాన్ని అందించాయి. అయితే బీజేపీ, టీడీపీ కూటమి ఈ ఆరోపణలను కేవలం రాజకీయ కుట్రగా, ప్రతిపక్షాల నిస్సత్తువకు నిదర్శనంగా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి.
Date : 05-12-2025 - 6:32 IST -
Mega Parents Teacher Meeting 3.0 : మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావు
Mega Parents Teacher Meeting 3.0 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే. నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్లలో లభించదనే భావనతో చాలామంది ప్రవైట్ స్కూల్స్ లలో చేర్పిస్తుంటే..ఆర్ధిక స్థోమత లేని వారు మాత్రం తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లలో చదివిస్తున్నారు.
Date : 05-12-2025 - 3:00 IST -
Virat Kohli: వైజాగ్లో విరాట్ కోహ్లీ క్రేజ్..పెరిగిన టికెట్ల అమ్మకాలు!!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ డిసెంబర్ 6న వైజాగ్లో జరగనుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ దీనికి సంబంధించిన ఒక నివేదికలో విశాఖపట్నంలో జరగబోయే వన్డే కోసం మొదట టికెట్లు అమ్ముడుపోలేదని, అయితే విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయని తెలిపింది.
Date : 05-12-2025 - 2:59 IST -
Tirumala Darshan Tickets : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లతో బ్రేక్ దర్శనం స్కాం..!
VIP Break Darshan Ticket : తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించి భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లతో నకిలీ లెటర్ ప్యాడ్లు తయారు చేసి, ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు దళారులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనాలు బుక్ చేసుకోవాల
Date : 05-12-2025 - 11:34 IST -
Jagan : ప్రజల సొమ్మును జగన్ ఏ మేరకు వాడుకున్నాడో తెలుసా..?
Jagan : అధికారం చేపట్టిన తర్వాత తన పాలనా ఏ రేంజ్ లో ఉంటుందో చూపించి..ఓట్లు వేసిన ప్రజలు తలలు పెట్టుకునేలా చేసాడు
Date : 05-12-2025 - 11:02 IST -
AP Economic Growth : ఆర్ధికంగా బలపడుతున్న ఏపీ..ఇది కదా బాబు మార్క్ అంటే !!
AP Economic Growth : గత వైసీపీ హయాంలో ఏపీ ఎంత దారుణంగా ఉండేదో తెలియంది కాదు. పెట్టుబడులు లేక , పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలను పలు రకాలుగా భయపెట్టడం , రాష్ట్ర మేలు కంటే స్వలాభం చూసుకోవడం , మద్యం మాఫియా
Date : 05-12-2025 - 9:37 IST -
PTM-3.0 : ఏపీలో ఈరోజు మెగా PTM
PTM-3.0 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, పాలన చేపట్టినప్పటి నుండి విద్యా రంగంలో పలు వినూత్న కార్యక్రమాలను చేపడుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది
Date : 05-12-2025 - 8:51 IST -
MLA Yarlagadda: యువకుడ్ని ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ.. ఏం చేశారంటే?
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రవీణ్ చికిత్స కోసం రూ. 3 లక్షలు మంజూరు అయ్యాయి. గురువారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్.ఓ.సి.ని ఎమ్మెల్యే వెంకట్రావు స్వయంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
Date : 04-12-2025 - 4:37 IST -
Gannavaram : రూ. 90 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ
Gannavaram : జాతీయ రహదారి నుండి సీబీఎన్సీ చర్చి వరకు NREGS నిధులు రూ.40 లక్షలు, గ్రామపంచాయతీ నిధులు రూ.25 లక్షలతో ఒక సిమెంట్ రోడ్డును నిర్మించారు.
Date : 04-12-2025 - 3:55 IST -
Jagan : చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి – జగన్ డిమాండ్
Jagan : రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
Date : 04-12-2025 - 1:19 IST -
Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!
వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నేరుగా పది, ఇంటర్ చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. గడువు ముగిసినా రూ. 600 అదనపు ఫీజుతో డిసెంబర్ 6 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ కార్యక్రమంలో చేరితే ఉచిత పుస్తకాలు ఇస్తారు. యూట్యూబ్, వెబ్సైట్లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వివ
Date : 04-12-2025 - 12:01 IST -
Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి హైదరాబాద్ భక్తులు 50 కిలోల వెండితో అద్భుతమైన పానవట్టాన్ని కానుకగా ఇచ్చారు. కోటి రూపాయల విలువైన ఈ పానవట్టం ఆలయానికి కొత్త శోభను తెస్తుంది. భక్తులు ఆలయంలో అన్నప్రసాద వితరణకు కూడా విరాళాలు అందిస్తారు. వివాహాలు ఆలస్యమైనా, సంతానం లేకున్నా మోపిదేవిని దర్శిస్తే తప్పక కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నాగదోష నివారణకు ఈ ఆ
Date : 04-12-2025 - 11:37 IST -
Rahul Gandhi : త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతున్న రాహుల్ గాంధీ!
Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ (విశాఖ ఉక్కు కర్మాగారం) ప్రైవేటీకరణ అంశం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాం నుండి నేటి కూటమి ప్రభుత్వం వరకూ రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉంది.
Date : 04-12-2025 - 10:00 IST -
Uppada Fishermen : ఉప్పాడ మత్స్యకారుల్లో ఆనందం నింపిన పవన్
Uppada Fishermen : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Dy.CM)గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత చేరువవుతూ, తన మార్కు పాలనను కనబరుస్తున్నారు
Date : 04-12-2025 - 9:00 IST -
Yarlagadda VenkatRao : అరాచక పాలన అంతం, అభివృద్ధికి పట్టం – ఎమ్మెల్యే యార్లగడ్డ
Yarlagadda VenkatRao : విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో బుధవారం ఉదయం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
Date : 03-12-2025 - 3:36 IST -
Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటర్ బ్రేక్ వాల్ నిర్మాణం పూర్తయి, బెర్తుల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అత్యాధునిక డ్రైడ్జర్లను దిగుమతి చేసుకోనున్నారు. పోర్టు నిర్మాణం 60% పూర్తయింది. రోడ్డు, రైల్వే ట్రాక్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో జిల్లా ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ పనుల్ని వేగంగా పూర్తి చే సి త్వరలోనే అం
Date : 03-12-2025 - 11:21 IST -
Akhanda 2: బాలయ్యకు శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్!
సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, 'భజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.
Date : 02-12-2025 - 9:20 IST -
Storm Damage : తుఫాను నష్టంపై అమిత్ షాకు లోకేష్ నివేదిక అందజేత
Storm Damage : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాను సృష్టించిన బీభత్సం, దాని వల్ల జరిగిన నష్టంపై రాష్ట్ర మంత్రులు లోకేశ్ మరియు హోంమంత్రి అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించారు
Date : 02-12-2025 - 4:15 IST -
Air Pollution : విశాఖలోనూ ఢిల్లీ మాదిరి వాయు కాలుష్యం
Air Pollution : దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సుమారు 17 వేల మంది మరణించారని ఆయన వెల్లడించారు
Date : 02-12-2025 - 3:18 IST -
APSRTC : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. నెరవేరిన కల..!
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చేర్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం ఆంధ్రప్రదేశ్ ప్రభ
Date : 02-12-2025 - 12:38 IST