Andhra Pradesh
-
Anganwadi Workers : ఏపీలోని అంగన్వాడీలకు గుడ్ న్యూస్
గతంలో రూ. 4,200గా ఉన్న అంగన్వాడీల వేతనాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ. 11,500లకు పెంచిందని, ఇప్పటివరకు మూడుసార్లు వేతనాలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు
Date : 05-03-2026 - 12:27 IST -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్
AP Government గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించింది. అదే సమయంలో, గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’ కార్యాలయాలుగా మారుస్తూ శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం శాసన మండలిలో ఈ బిల్లు ఆమో
Date : 05-03-2026 - 10:15 IST -
AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ
ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారనున్నాయి. గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, కాబట్టి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు
Date : 05-03-2026 - 8:14 IST -
DA Arrears : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ట్రెజరీ శాఖ ద్వారా నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం కానుంది. బకాయిల చెల్లింపుతో పాటు ఇతర పెండింగ్ బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని
Date : 04-03-2026 - 9:00 IST -
AP Grama Panchayat Election : ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?
రాష్ట్రంలో కేవలం గ్రామ పంచాయతీలే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ (పరిషత్) ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే, ముందుగా పరిషత్ ఎన్నికలను ముగించి
Date : 04-03-2026 - 8:11 IST -
సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి
Vijayasai Reddy సోషల్ మీడియా వేదికలపై రాత్రింబవళ్లు శ్రమించి కంటెంట్ను సృష్టిస్తున్న భారతీయ క్రియేటర్లకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారతీయుల ప్రతిభను తక్కువ ధరకు వాడుకుంటూ, ప్రకటనల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నాయని మండిపడ్డారు. య
Date : 03-03-2026 - 4:12 IST -
TDP : కొలికపూడి Vs చిన్ని.. దేవుడి ముందే రచ్చ!
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన తెలుగుదేశం (TDP) లో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం
Date : 03-03-2026 - 9:45 IST -
Iran-Israel War Effect : ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బహ్రెయిన్లో సుమారు 50 వేల మంది తెలుగువారు, ముఖ్యంగా నర్సీపట్నం ప్రాంతానికి చెందినవారు ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడి తెలుగువారి యోగక్షేమాలను స్పీకర్ ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు
Date : 02-03-2026 - 4:15 IST -
Garikapati : తెలంగాణలో ఉంటూ ఏపీకి సలహాలివ్వొద్దు – గరికపాటికి కమలానంద కౌంటర్
ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలుగుదనం లేదని, అది ఇతర రాష్ట్రాల పేర్లలాగే (ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తరహాలో) ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు తరహాలో మన రాష్ట్రం పేరును కూడా 'తెలుగునాడు'గా మార్చాలని
Date : 02-03-2026 - 12:56 IST -
తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం
MK Stalin తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో, తమిళ రాజకీయాల్లో వైసీపీ ఫైర్బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా సందడి చేశారు. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ పుట్టినరోజు (మార్చి 1) వేడుకల్లో పాల్గొన్న ఆమె, రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా తన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా స్టాలిన్ అందిస్తున్న అద్భుతమ
Date : 02-03-2026 - 12:15 IST -
బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన పవన్
ఈ ఘటనలో గాయపడి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరామర్శించారు.
Date : 01-03-2026 - 10:11 IST -
తాడేపల్లి ప్యాలెస్లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం 'అరెస్టుల సెంటిమెంట్' అనే సరికొత్త అస్త్రాన్ని జగన్ ముందు ఉంచుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని, ఇది జగన్ ఇమేజ్ గ్రాఫ్ను పెంచుతుందని ఆయన ప్రత్యేక సర్వే రిపోర్టులతో జగన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 28-02-2026 - 8:09 IST -
పారిశ్రామిక హబ్గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్
ఉత్తరాంధ్ర ప్రాంతం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో ఏర్పాటు చేయనున్న 'బ్లూ జెట్ హెల్త్కేర్' ఫార్మా యూనిట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు
Date : 28-02-2026 - 7:00 IST -
ఏపీ కొత్త CSగా సాయిప్రసాద్ బాధ్యతలు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో, సాయిప్రసాద్ వంటి అనుభవజ్ఞుడైన అధికారి సిఎస్గా నియమితులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా జలవనరుల శాఖలో ఆయన అనుభవం, రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు
Date : 28-02-2026 - 3:57 IST -
Explosion at Fireworks : ఏపీలో భారీ పేలుడు.. 18 మంది మృతి!
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఒక ప్రైవేట్ బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది
Date : 28-02-2026 - 3:44 IST -
Kajjikaya Police Complaint Issue : కజ్జికాయలు పెట్టలేదని అత్తపై పోలీసులుకు ఫిర్యాదు చేసిన అల్లుడు
మామ తన ముగ్గురు అల్లుళ్లను పండుగకు పిలిచారు. అల్లుళ్లు వస్తున్నారని ఎంతో ఇష్టంగా ఇంట్లో 'కజ్జికాయలు' చేయించారు. అయితే, విందు వడ్డించే సమయంలో పెద్ద అల్లుడికి, రెండో అల్లుడికి కజ్జికాయలు పెట్టిన అత్తమామలు, మూడో అల్లుడిని (చిన్నల్లుడు) మర్చిపోయారు. ఇద్దరు అన్నలకు ఇచ్చి తనకు మాత్రం ఇవ్వకపోవడంతో అది తన మర్యాదకు భంగం కలిగినట్లుగా
Date : 28-02-2026 - 1:30 IST -
Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించడం, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ముంబై నుంచి ప్రత్యేక ఔషధాలను తెప్పించినట్లు అధికారులు సీఎంకు వివరించారు
Date : 27-02-2026 - 9:00 IST -
Anganwadi Jobs : అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంధ్యా రాణి ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ఆయా (అంగన్వాడీ హెల్పర్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు
Date : 25-02-2026 - 10:16 IST -
ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.
Date : 24-02-2026 - 3:47 IST -
ప్రభుత్వ కాలేజీలకు కొత్త ఊపు .. ఖాళీల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు : మంత్రి లోకేష్
గతంలో విద్యాశాఖలో ఏర్పడిన లోపాలను సరిదిద్దుతూ విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంపొందించడం తమ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
Date : 24-02-2026 - 2:49 IST