Andhra Pradesh
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. విజయమే లక్ష్యంగా కూటమి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పంచాయతీ, పురపాలక ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో, అధికార కూటమి శ్రేణులు ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా, పూర్తి సమన్వయంతో ముందుకు సాగి విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా తెలు
Date : 16-07-2026 - 9:27 IST -
Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం రెడ్డి పాడె మోసిన Ys జగన్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాడెను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మోశారు. అనంతరం పద్మనాభం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు
Date : 15-07-2026 - 4:40 IST -
Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో మరో వివాదం చోటు చేసుకుంది. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్నప్పుడు ఆయన్ను అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయా
Date : 15-07-2026 - 1:09 IST -
jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా దొరుకుతుందని ఆశ ఉంది
జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తల్లిదండ్రులు సోమవారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం పర్వదినం కావడం, చిన్నారి నక్షత్రం కూడా ఆరుద్ర కావడం వల్ల తల్లిదండ్రులు గణేష్, భవానీ చిన్నారి పేరు మీద పూజ చేయించారు. నెల రోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల చిన్నార
Date : 15-07-2026 - 12:01 IST -
AP Electricity Charges: ఏపీ ప్రజలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న కరెంట్ ఛార్జీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు త్వరలోనే భారీ ఊరట లభించనుంది. గతేడాది విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కు 13 పైసల మేర తగ్గించిన కూటమి ప్రభుత్వం, ఈసారి కూడా అదే స్థాయిలో (మరో 13 పైసలు) తగ్గించేందుకు ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్లు) తమ అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా ఈ సాన
Date : 15-07-2026 - 11:19 IST -
Mudragada Kranthi: ముద్రగడ నివాసం వద్ద హై టెన్షన్.. కూతురిని రానివ్వని భార్య, అభిమానులు
మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఇవాళ ఉదయం కిర్లంపూడికి ముద్రగడ పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. పద్మనాభానికి నివాళులు అర్పించేందుకు అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముద్రగడకు నివాళ
Date : 15-07-2026 - 9:00 IST -
Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 24వ తేదీ వరకూ SIR (Special Intensive Revision) గడువును పెంచింది. వాస్తవానికి నేటితో (జులై 14) ఎస్ఐఆర్ గడువు ముగియనుంది. అయితే ఎస్ఐఆర్ గడువు పొడిగించాలంటూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జూలై 24వ తేదీ వరకూ ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తూ కే
Date : 14-07-2026 - 3:37 IST -
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల వేడితో వేడెక్కుతోంది. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ (SEP/OCT) నెలల్లోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన, భార
Date : 14-07-2026 - 1:59 IST -
Nagarjuna Yadav: వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కు 14 రోజుల రిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఆయనను కఠిన భద్రత మధ్య చంచల్గూడ కేంద్ర కారాగారానికి (జ
Date : 14-07-2026 - 11:22 IST -
Weather update: దంచికొట్టనున్న ఎండలు.. నేడు కూడా తీవ్ర ఉక్కపోత
సాధారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూలై నెలలో విస్తారంగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాలి. కానీ, ఈ ఏడాది రుతుపవనాల జాడ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు హడలెత్తిస్తున్నాయి. జూలై మాసంలో కూడా ప్రజలు భానుడి భగభగలకు విలవిలలాడుతున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంత నగరమైన బాపట్లలో అత్యధికంగా 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. క
Date : 14-07-2026 - 10:47 IST -
yarlagadda venkatarao: ఆరోపణలు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం విమానాశ్రయ టెండర్ల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. పార్టీ కార్యకర్తల ఆందోళనను తెలియజేయడమే తన ఉద్దేశమని, తన వ్యాఖ్యలు ప్రభుత్వానికి లేదా పార్టీకి వ్యతిరేకంగా చేసినవి కాదని
Date : 14-07-2026 - 9:55 IST -
AP Govt: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ పోస్టుల భర్తీకి సిద్ధమైన సర్కార్..
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు శుభవార్త.. రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎస్ సాయిప్రసాద్ అమరావతిలోని సచివాలయంలో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పోస్టుల భర్తీ, స్థానిక క్యాడర్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా ప్రకటన, కొత్త లోకల్ క్యాడర్లలో పోస్టుల కేటా
Date : 14-07-2026 - 9:32 IST -
Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే, గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డయాఫ్రమ్ వాల్ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ప్రాజెక్టును 89 శాతం పూర్తి చేశ
Date : 13-07-2026 - 4:19 IST -
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి
రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సాధారణం కంటే మిన్నగా వేసవి తరహా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల వచ్చే విపరీతమైన ఉక్కపోత (Humid Heat) పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్న ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి; ముఖ్యంగా తిరుపతిలో అత్యధికంగా 41 డి
Date : 13-07-2026 - 3:23 IST -
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి చెందిన 117 క్రెస్ట్ గేట్ల మార్పిడి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సాగే ఈ పర
Date : 13-07-2026 - 9:15 IST -
INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్యార్డ్లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్యార్డ్లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు
Date : 11-07-2026 - 12:50 IST -
Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ఏటా ప్రకటించే ‘100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్’ (100 మంది అత్యంత ప్రభావశీల మహిళలు) 2026 జాబితాలో ఆమెకు చోటు దక్కింది. వ్యాపారం, పరిశ్రమలు, నాయకత్వం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేషమైన కృషి చేసి, తమదైన ము
Date : 11-07-2026 - 11:09 IST -
Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్
కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. అలిపిరి కాలినడక మార్గంలోని ప్రముఖ శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో నిన్న రాత్రి ఒక చిరుతపులి ప్రత్యక్షమైంది. ఆ సమయంలో కాలినడకన స్వామివారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా చిరుతను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో భక్తులు చెల్లాచెదురుగా పరుగులు తీయడంతో అక్కడ కాసేప
Date : 11-07-2026 - 11:00 IST -
Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాలో గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ‘బ్రహ్మణి స్టీల్స్’ భూములను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2007వ సంవత్సరంలో కర్ణాటకకు చెందిన ప్రముఖ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మణి స్టీల్స్ పరిశ్రమ స్థాపన కోసం ప్రభుత్వం సుమారు 13,000 ఎకరాల భూమిని కేటా
Date : 10-07-2026 - 1:10 IST -
CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ (PM Surya Ghar Muft Bijli Yojana) అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఇళ్లపై 2 కిలోవాట్ల (2 kW) సామర్థ్యం గల సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునే లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 60,000
Date : 10-07-2026 - 12:42 IST