Trending
-
Golden Passport: గోల్డెన్ పాస్పోర్ట్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏంటి?!
సుమారు రూ. 3.5 కోట్ల పెట్టుబడితో ఇక్కడ గోల్డెన్ పాస్పోర్ట్ పొందవచ్చు. దీని ద్వారా 110 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు.
Date : 17-11-2025 - 5:38 IST -
iBomma : ఐబొమ్మ రవికి ఆ అలవాట్లు..క్రిమినల్ బ్రెయిన్.? తండ్రి షాకింగ్ కామెంట్స్.!
ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి అరెస్ట్పై తండ్రి అప్పారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుక్కి చెడు అలవాట్లు ఏం లేవని.. కానీ అతడి తల్లిలా క్రిమినల్ బ్రెయిన్ ఉందన్నారు. అందుకే ఆమెతో విడిపోయానని చెప్పారు. అంతేకాకుండా తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. కానీ వారిద్దరూ ఎందుకు విడిపోయారో తనకు తెలియదు అని చెప్పారు. కాగా, ఇమ్మడి రవి ఇంటికి 15 ఏళ్లుగా దూరంగా
Date : 17-11-2025 - 5:20 IST -
iBOMMA : ఇమ్మడి రవికి కఠిన శిక్షలు..? అతని తండ్రి ఏమన్నాడంటే..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన
Date : 17-11-2025 - 3:41 IST -
Bangladesh Ex Pm Sheikh Hasina : షేక్ హసీనా కు ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.!
పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాపై నమోదైన కేసుల్లో.. ఐసీటీ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో హసీనాను దోషిగా నిర్దారిస్తూ.. ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఢాకాలోని ఐసీటీ కోర్టు. ఆమె మానవత్వాన్ని మరిచి, ఆందోళనకారులను కాల్చి చంపమని ఆదేశాలు జారీచేశార
Date : 17-11-2025 - 3:01 IST -
iBomma : 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది – సీపీ సజ్జనార్
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు బయటపెట్టారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. రవి పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవాడని, సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. 65 మిర్రర్ సైట్లు నడిపి, 21 వేల సినిమాలు దొంగిలించి, 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించినట్టు వెల్లడించారు. సినీ ప్రముఖుల
Date : 17-11-2025 - 2:03 IST -
LPG Gas: అమెరికాతో మోదీ సర్కార్ బిగ్ డీల్.. వంటగ్యాస్ చీప్ కేంద్ర మంత్రి సంచలనం !
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన భద్రత లక్ష్యంగా.. అమెరికాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరిందని కేంద్ర సహజవాయువు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ తెలిపారు. అందుబాటులో వంట గ్యాస్ అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి చూద్దా
Date : 17-11-2025 - 1:38 IST -
Kilimanjaro : కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన యువతి.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బ్యానర్ ప్రదర్శన!
ఆంధ్రప్రదేశ్కు చెందిన కె కుసుమ టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. డిగ్రీ చదువుతున్న ఈ యువతి.. భారత పతాకంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ల ఫోటోలతో కూడిన బ్యానర్ను ప్రదర్శించి అభిమానం చాటుకుంది. కాగా, యూట్యూబ్లో చూసి కిలిమంజారో పర్వతం అధిరోహించాలనుకున్నట్లు కుసుమ తెలిపింది. పర్వతం ఎక్
Date : 17-11-2025 - 12:09 IST -
Saudi Arabia Tragedy : సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.
Date : 17-11-2025 - 11:21 IST -
Green Card: అమెరికన్ గ్రీన్ కార్డ్పై ట్రంప్ కొత్త నియమాలు.. 12 దేశాలకు కష్టమే!
ఇమ్మిగ్రేషన్ నిపుణులు అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేశారు. జో బైడెన్ ప్రభుత్వం సమయంలో ఇమ్మిగ్రేషన్ విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేసిన డగ్ ర్యాండ్, ట్రంప్ ప్రతిపాదనను 'విప్లవాత్మక మార్పు'గా అభివర్ణించారు.
Date : 16-11-2025 - 8:00 IST -
Akhanda 2 Trailer: అఖండ 2 ట్రైలర్ డేట్ ఖరారు.. 3Dలో రాబోతున్న బాలయ్య చిత్రం!
'అఖండ 2' మేకర్స్ విడుదల చేసిన ఒక ముఖ్య ప్రకటన ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. ఈ సినిమాను కేవలం సాధారణ ఫార్మాట్లో కాకుండా హై-టెక్నాలజీతో 3D వెర్షన్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Date : 16-11-2025 - 7:10 IST -
Mahatma Gandhi: భారతీయ కరెన్సీపై గాంధీజీ ఫోటో ఎందుకు? ఆర్బీఐ చెప్పిన కారణం ఇదే!
1987 సంవత్సరం నుండి ఆయన చిత్రం క్రమం తప్పకుండా నోట్లపై రావడం ప్రారంభమైంది. ఆ సంవత్సరంలోనే 500 రూపాయల నోట్లపై గాంధీజీ ఫోటో ముద్రించబడింది.
Date : 16-11-2025 - 3:28 IST -
Rajamouli: రాజమౌళి ముందు ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. ఏంటంటే?
'వారణాసి' గ్లింప్స్ను ఏకంగా 130x100 అడుగుల భారీ తెరపై ప్రదర్శించారు. ఈ అద్భుతమైన ప్రొజెక్షన్ స్కేల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Date : 16-11-2025 - 12:45 IST -
IPL 2026 Auction: ఐపీఎల్ వేలం జరిగే తేదీ, దేశం ఇదే!
ఏ జట్టులో ఎన్ని స్లాట్లు ఖాళీగా ఉన్నాయి, వారి పర్స్లో ఎంత డబ్బు ఉందో స్పష్టమైంది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఉండగా, ముంబై ఇండియన్స్ (MI) వద్ద అత్యల్పంగా ఉంది.
Date : 16-11-2025 - 11:29 IST -
Mahesh Varanasi: మహేష్ – రాజమౌళి వారణాసి మూవీ విడుదల తేదీ ఎప్పుడంటే?
రాజమౌళి ఈ గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ను సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ (దుర్గ ఆర్ట్స్ బ్యానర్)తో కలిసి నిర్మిస్తూ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
Date : 15-11-2025 - 9:30 IST -
Trump Tariffs: ఆహార ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గిస్తూ ట్రంప్ కీలక నిర్ణయం!
అమెరికాలో కాఫీ ఉత్పత్తి దాదాపుగా లేదు. టారిఫ్ల కారణంగా సరఫరా తగ్గి, ధరలు పెరిగి, డిమాండ్ తగ్గుతుందని అమెరికన్ ఉత్పత్తిదారులు ఇదివరకే హెచ్చరించారు.
Date : 15-11-2025 - 7:50 IST -
Akhanda 2: ‘అఖండ 2’ సెన్సేషన్.. భారీ ధరకు నార్త్ ఇండియా హక్కులు!
రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ బీట్స్ స్పెషలిస్ట్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Date : 15-11-2025 - 6:50 IST -
KKR: కేకేఆర్ విడుదల చేయనున్న ఆటగాళ్ల ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2024లో శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టారు. అయితే ఆ తర్వాత అతన్ని కేకేఆర్ విడుదల చేసింది. ఐపీఎల్ 2025 కోసం ఫ్రాంచైజీ అజింక్య రహానేను జట్టులోకి తీసుకొని అతన్ని కెప్టెన్గా నియమించింది.
Date : 15-11-2025 - 4:55 IST -
PM Kisan: శుభవార్త.. ఆరోజు ఖాతాల్లోకి రూ. 2 వేలు!?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని ఫిబ్రవరి 24, 2019 న ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకం. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.
Date : 15-11-2025 - 4:25 IST -
Hyderabad : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 16 రైళ్లకు ఆ స్టేషన్లో హాల్టింగ్!
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్ప్రెస్ రైళ్లకు హైటెక్సిటీ స్టేషన్లో ప్రత్యేక హాల్టింగ్ ఆగే ఏర్పాటు కల్పించింది. ఈ సదుపాయం జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో నివసించే ప్రయాణికులు ప్రధాన స్
Date : 15-11-2025 - 3:51 IST -
SBI Chairman : మళ్లీ తెరపైకి బ్యాంకుల విలీనం.. ఇక ఈ బ్యాంకులు కనిపించవా?
మన దేశంలో కొంత కాలంగా బ్యాంకుల విలీనం వేగం పుంజుకుందని చెప్పొచ్చు. 2020లో మెగా బ్యాంకుల విలీనం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు 10 బ్యాంకులు.. 4 పెద్ద బ్యాంకుల్లో కలిశాయి. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంకులు కూడా విలీనం అవుతున్నాయి. ఇప్పుడు ఈ బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మద్దతు పలికారు. ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కొద్ది రోజులుగా విస్తృతంగా వార్తలు
Date : 15-11-2025 - 2:13 IST