Trending
-
పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ
Punjab పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కుట్రను భగ్నం చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ (వీడీసీ) నుంచి అందిన కీలక సమాచారంతో అమృత్సర్ రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీ మొత్తంలో హెరాయిన్తో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వే
Date : 29-01-2026 - 11:51 IST -
అజిత్ పవార్ విమానం కూలిపోయే ముందు కాక్పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!
Ajit Pawar మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్లోని వాయిస్ రికా
Date : 29-01-2026 - 11:12 IST -
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !
Shambhavi Pathak బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్ శాంభవి పాఠక్ కూడా ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన ఒక చిన్న సందేశం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. గ్వాలియర్లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాప
Date : 29-01-2026 - 10:15 IST -
స్మార్ట్ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?
ఒకసారి నకిలీ నెట్వర్క్కు కనెక్ట్ అయితే మీ బ్రౌజింగ్ యాక్టివిటీ, లాగిన్ వివరాలు, కొన్నిసార్లు బ్యాంకుకు సంబంధించిన కీలక సమాచారం కూడా హ్యాకర్ల చేతికి చిక్కవచ్చు.
Date : 28-01-2026 - 10:20 IST -
కేంద్ర బడ్జెట్ 2026.. యువతకు రూ. 7 వేల వరకు స్టైపెండ్!
ఎక్కువ మంది మానవ వనరులు అవసరమయ్యే టెక్స్టైల్స్ (దుస్తుల పరిశ్రమ), తోలు (Leather), పాదరక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేయనుంది.
Date : 28-01-2026 - 6:30 IST -
టీ-20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే!
2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా టీ-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ టైటిల్ను నిలబెట్టుకోవాల్సిన భారీ బాధ్యత ప్రస్తుత కెప్టెన్ సూర్య (సూర్యకుమార్ యాదవ్) పై ఉంది.
Date : 28-01-2026 - 5:44 IST -
రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ పవార్.. వైరల్ అవుతున్న పాత ట్వీట్
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ తో పాటు విమానంలో ఉన్న మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలో అజిత్ పవార్ 2024లో చేసిన ఒక పాత ట్వీట్ సోషల్ మీడియా
Date : 28-01-2026 - 5:33 IST -
విమాన ప్రమాదాల్లో మరణించిన భారతీయ నాయకులు వీరే!
పంజాబ్ గవర్నర్గా పనిచేస్తున్న సురేంద్ర నాథ్ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ప్రభుత్వ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Date : 28-01-2026 - 5:00 IST -
అజిత్ పవార్ సంపాదన ఎంతో తెలుసా?
గత కొన్నేళ్లుగా అజిత్ పవార్ ఆస్తులు గణనీయంగా పెరిగాయి. 2019 నుండి 2024 మధ్య కాలంలోనే ఆయన స్థిరాస్తుల విలువ సుమారు రూ. 10 కోట్లు పెరిగింది.
Date : 28-01-2026 - 3:52 IST -
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చివరి పోస్ట్ ఇదే!
నివేదికల ప్రకారం.. అజిత్ పవార్ ఒక కార్యక్రమం కోసం వెళ్లారు. అక్కడ ల్యాండింగ్ సమయంలో ఆయన విమానం ప్రమాదానికి గురైంది.
Date : 28-01-2026 - 3:27 IST -
అజిత్ పవార్ మృతి పై మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్
Mamata Banerjee మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బారామతి విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు.
Date : 28-01-2026 - 3:15 IST -
వైఎస్సార్, బాలయోగి నుంచి అజిత్ పవార్ దాకా.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీళ్ళే
Helicopter Accident మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లాలోని బారామతిలో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ మంగళవారం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి
Date : 28-01-2026 - 2:09 IST -
అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన చోటుచేసుకోవడానికి కొన్ని గంటల ముందు, ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలకు ఒక సందేశం పంపారు. ‘మీ నమ్మకమైన ప్రభుత్వం’ తీసుకున్న పలు నిర్ణయాలను వివరిస్తూ ఆయన చేసిన ఈ పోస్ట్, ఆయన చివరి సందేశంగా మిగిలిపోయింది.
Date : 28-01-2026 - 12:25 IST -
జమ్మూ కాశ్మీర్ లో భారీ మంచు తుపాను
Jammu Kashmir జమ్మూ కశ్మీర్ లోని ఓ రిసార్ట్ ను భారీ అవలాంచీ ముంచెత్తింది. అలల్లాగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంచు.. రిసార్ట్ తో పాటు చుట్టుపక్కల భవనాలనూ కమ్మేసింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. జమ్మూ కశ్మీర్ ను వెంటాడుతున్న మంచు తుపాన్ కారణంగా ఈ అవలాంచ
Date : 28-01-2026 - 11:46 IST -
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన సంచలన నిజాలు
విమానం కూలిన తర్వాత వరుస పేలుళ్లు సంభవించాయని ప్రత్యక్ష సాక్షి చెప్పడం చూస్తుంటే, విమాన ఇంధన ట్యాంకులు (Fuel Tanks) ల్యాండింగ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం వల్ల విమానం నేలను
Date : 28-01-2026 - 11:45 IST -
Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawar Plane crash మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట
Date : 28-01-2026 - 10:18 IST -
దంపతుల మధ్య గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?
సమస్య తేల్చకుండా పడుకోవడం వల్ల భాగస్వామిపై మనస్సులో రకరకాల సందేహాలు మొదలవుతాయి. "అతనికి/ఆమెకు నాపై పట్టింపు లేదు.
Date : 27-01-2026 - 8:25 IST -
ఆధార్ కొత్త యాప్ లాంచ్.. ఎప్పుడంటే?!
కొత్త వెర్షన్లో వినియోగదారులకు QR కోడ్ ఆధారిత గుర్తింపు వెరిఫికేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా మీ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీ గుర్తింపును వెరిఫై చేయవచ్చు.
Date : 27-01-2026 - 7:51 IST -
Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?
నిజానికి రాజశేఖర్కు అటువంటి ఫ్యాక్టరీ ఏదీ లేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక 'మీమ్ ట్రెండ్' మాత్రమే. ఒక యూట్యూబర్ సరదాగా చేసిన వీడియోకు నెటిజన్లు తమ క్రియేటివిటీని జోడించడంతో, అది కాస్తా ఇప్పుడు ఒక రేంజ్లో వైరల్ అయ్యి, సామాన్యులను నిజమేనని నమ్మించే స్థాయికి చేరుకుంది.
Date : 27-01-2026 - 3:30 IST -
ఆర్జే మహవష్తో విడిపోయిన చాహల్.. కారణం ఏంటంటే?
యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మల బంధం విషయానికి వస్తే వీరిద్దరి ప్రేమ కరోనా సమయంలో మొదలైంది. ఈ జంట 2020లో వివాహం చేసుకున్నారు.
Date : 27-01-2026 - 2:46 IST