Trending
-
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?!
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Date : 31-03-2026 - 8:46 IST -
ఐపీఎల్లో మలింగను వెనక్కి నెట్టిన జడేజా!
రవీంద్ర జడేజా 2008లో ఐపీఎల్ తొలి సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడు. ఆ తర్వాత 2012లో సీఎస్కేలో చేరి ఎంఎస్ ధోనీ నాయకత్వంలో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
Date : 31-03-2026 - 8:29 IST -
అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ఓలా.. రూ. 49,999కే ఎలక్ట్రిక్ వాహనం!
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఓలా సిఎమ్డి భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.
Date : 31-03-2026 - 6:55 IST -
ఐపీఎల్ 2026.. కేకేఆర్లోకి స్టార్ బౌలర్?
మొదటి మ్యాచ్లో కేకేఆర్ 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించినా, ముంబై బ్యాటర్లు బలహీనమైన బౌలింగ్ను ఆసరాగా చేసుకుని 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు.
Date : 31-03-2026 - 6:04 IST -
మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్పై పెరుగుతున్న ఒత్తిడి?!
యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు.
Date : 31-03-2026 - 4:23 IST -
ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్కు చేరే జట్లు ఇవేనా?
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫైనల్ చేరే జట్లు ఏవైనా కావచ్చు కానీ 2026 ఐపీఎల్ ట్రోఫీని మాత్రం పంజాబ్ కింగ్స్ మాత్రమే ముద్దాడుతుందని శశాంక్ సింగ్ చాలా గట్టిగా చెప్పాడు.
Date : 31-03-2026 - 3:08 IST -
Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు..
ఏపీలోని కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ మంగళవారం ఉదయం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఈ దుర్ఘటనలో ఓ ఎస్సైతో పాటు మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బయట నుంచి స్వాధీనం చేసుకున్న కొంత మందుగుండు సామాగ్రిని స్టేషన్కు తీసుకొచ్చి పరిశీలిస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా పేలింది. ఆ సమయంలో విధ
Date : 31-03-2026 - 11:53 IST -
వివాహిత స్త్రీ దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు?
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పారదర్శకత చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన పత్రాలను కలిగి ఉండటం వల్ల చట్టపరమైన చిక్కులు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఆస్తి నిర్వహణ కూడా సులభం అవుతుంది.
Date : 30-03-2026 - 10:11 IST -
రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్కు దూరంగా ఆల్రౌండర్?!
గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ ఈ ఆల్ రౌండర్ను 25.20 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది.
Date : 30-03-2026 - 4:42 IST -
Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?
సాధారణంగా శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అనుభూతులకు సంబంధించిన విషయం. కానీ, ఆ సమయంలో మనం ఉపయోగించే ఉత్పత్తులు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని 'జెన్-జీ' (Gen Z) తరం సీరియస్గా తీసుకుంటోంది.
Date : 30-03-2026 - 4:00 IST -
నేడు సీఎస్కే- ఆర్ఆర్ మధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!
ఐపీఎల్ 2026 సీజన్ అద్భుతంగా ప్రారంభమైంది. గత రెండు మ్యాచ్లు చాలా ఉత్సాహంగా సాగాయి. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.
Date : 30-03-2026 - 3:51 IST -
AP Assembly: అమరావతికి చట్టబద్ధత
Andhra Pradesh CM Chandrababu Naidu రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేశారు . అయితే, ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి జగన్పై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే ఏప్రిల్ 2న ఈ బిల్లును ప
Date : 28-03-2026 - 12:01 IST -
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
Live-in relationship వివాహితుడైన పురుషుడు, మేజర్ అయిన మహిళతో ఆమె అంగీకారంతో సహజీవనం చేయడం నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన ఓ సహజీవన జంట తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తర
Date : 27-03-2026 - 3:30 IST -
Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం
Central Government వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడటంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించిం
Date : 27-03-2026 - 2:45 IST -
Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు
Gold అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం, వెండి ధరలు ఇవాళ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ పెరగడంతో రేట్లు ఆకాశాన్నంటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.27శాతం పెరిగి, ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ. 1,42,660 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఒకే రోజులో రూ. 3,1
Date : 27-03-2026 - 12:44 IST -
Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత
Beer Shortage ఎండలు మండిపోతున్నాయి… ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. గొంతు తడారే ఈ వేళలో, చల్లచల్లని బీరు గొంతులో జారితే ఆ అనుభూతే వేరు! స్నేహితులతో సరదాగా గడిపే క్షణాల్లో, అలసిపోయి ఇంటికి చేరిన సాయంత్రాల్లో చాలామందికి బీరే నేస్తం. కానీ, ఈ వేసవిలో ఆ ‘చిల్’ అయ్యే అనుభూతికి బ్రేకులు పడేలా ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ సరఫరా గొలుసులో ఏర్పడిన ఆ
Date : 27-03-2026 - 9:36 IST -
Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు
డీజిల్ ధరలు తగ్గడం వల్ల రవాణా రంగం (Logistics) నేరుగా ప్రభావితం కానుంది. లారీలు, వ్యాన్ల రవాణా ఖర్చులు తగ్గితే, మార్కెట్లో కూరగాయలు, పండ్లు మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది
Date : 27-03-2026 - 9:12 IST -
War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు
Date : 26-03-2026 - 1:30 IST -
Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!
గంటల తరబడి వేచి ఉండలేక, పెరుగుతున్న ధరలను భరించలేక సామాన్యులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 4 నుండి 5 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి సైకిల్ ఒక అద్భుతమైన వరంగా మారింది
Date : 26-03-2026 - 12:41 IST -
Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా
Date : 26-03-2026 - 12:12 IST