Trending
-
సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 13 మంది జలసమాధి వంద మందికి పైగా ప్రయాణికుల గల్లంతు
Philippines Ferry Accident దక్షిణ ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక ఫెర్రీ (ప్యాసింజర్ పడవ) సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, సహాయక బృందాలు 244 మందిని సురక్షితంగా కాపాడగలిగాయి. 244 మందిని కాపాడిన సహాయక బృందాలు ఫిలిప్పీన్స్లో 300 మందితో వ
Date : 26-01-2026 - 10:28 IST -
అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం?
గణతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాదు, మన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులను స్మరించుకోవడం
Date : 26-01-2026 - 7:27 IST -
కేంద్ర బడ్జెట్ 2026.. విద్యా రంగం అంచనాలీవే!
2026-27 విద్యా సంవత్సరం నుండి 3వ తరగతి పైబడిన విద్యార్థులకు AI కోర్సును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 25-01-2026 - 9:53 IST -
అమృత్ ఉద్యాన్ అంటే ఏమిటి? ప్రజల కోసం ఎప్పుడు తెరుస్తారు?
ఇక్కడికి వెళ్లడానికి మీరు కేంద్రీయ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్కు చేరుకోవాలి. అక్కడ నుండి మీకు షటిల్ బస్సు సౌకర్యం సులభంగా లభిస్తుంది.
Date : 25-01-2026 - 5:16 IST -
ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్!
సమ్మె కారణంగా కలిగే అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ వినియోగదారులు సహకరించాలని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని SBI కోరింది.
Date : 25-01-2026 - 3:58 IST -
రాజకీయాల నుంచి క్రీడలను దూరంగా ఉంచలేం: మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్ కప్ కోసం నిరీక్షణ ఈ సందర్భంగా రోడ్స్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ ఇప్పుడు 20 జట్లతో జరుగుతోంది.
Date : 25-01-2026 - 3:18 IST -
ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయనున్న కోహ్లీ భార్య?!
ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. అనుష్క శర్మ ఆర్సీబీ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి యాజమాన్య బాధ్యతలు తీసుకోవాలని అనుకోవడం లేదు. దానికి బదులుగా జట్టులో ఒక చిన్న వాటాను దక్కించుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.
Date : 24-01-2026 - 10:23 IST -
1955లో బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్నే మార్చేసిన సి.డి. దేశ్ముఖ్!
1975లో పద్మవిభూషణ్ గ్రహీత అయిన సి.డి. దేశ్ముఖ్ స్వతంత్ర భారతదేశానికి మూడవ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం జూన్ 1, 1950 నుండి ఆగస్టు 1, 1956 వరకు కొనసాగింది.
Date : 24-01-2026 - 5:32 IST -
ఇండస్ట్రీ హిట్గా నిలిచిన మెగాస్టార్ మూవీ.. రేపు సక్సెస్ మీట్!
ఈ భారీ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను అలరించారు.
Date : 24-01-2026 - 4:59 IST -
బ్యాంకులకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు!
బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతిని UFBU కోరుతోంది. ఈ డిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఉన్న రెండో, నాలుగో శనివారాల సెలవులతో పాటు అన్ని శనివారాలను పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని వారు కోరుతున్నారు.
Date : 24-01-2026 - 2:25 IST -
మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ను లక్ష్యంగా చేసుకుని షేక్ హసీనా విమర్శలు గుప్పించారు.
Date : 23-01-2026 - 10:10 IST -
8వ వేతన సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?
నవంబర్ 1, 2017 కంటే ముందు రిటైర్ అయిన నాబార్డ్ ఉద్యోగుల బేసిక్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ను ఇప్పుడు పూర్వపు RBI-నాబార్డ్ రిటైర్డ్ వ్యక్తులతో సమానం చేశారు.
Date : 23-01-2026 - 8:25 IST -
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్
Date : 23-01-2026 - 4:09 IST -
సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ ఇద్దరినీ ఎద
Date : 23-01-2026 - 3:53 IST -
జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్పై బయటకొచ్చిన ఖైదీలు
Murder Convicts Marriage రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటవుతున్నారు. జైపూర్లోని ఓపెన్ జైల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్లో ఇవాళ వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద
Date : 23-01-2026 - 1:00 IST -
బీసీసీఐకి తలనొప్పిగా మారిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్?
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన హోమ్ గ్రౌండ్ను మార్చుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Date : 22-01-2026 - 10:33 IST -
విమర్శకులకు పెద్దితో చెక్ పెట్టనున్న ఏఆర్ రెహమాన్?!
కేవలం మాటలతో కాకుండా తన పాటలతో సమాధానం చెప్పడం రెహమాన్ శైలి. అందుకే ఈ సినిమాపై, ముఖ్యంగా ఇందులోని సంగీతంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Date : 22-01-2026 - 10:27 IST -
వాషింగ్ మెషీన్లో ఎన్ని బట్టలు వేయాలి?
కొన్నిసార్లు అవసరానికి మించి బట్టలు వేయడం వల్ల కూడా అవి సరిగ్గా ఉతకబడవు. అంతేకాకుండా తప్పుడు పద్ధతిలో బట్టలు ఉతకడం వల్ల విద్యుత్, నీరు వృధా అవ్వడమే కాకుండా మెషీన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.
Date : 22-01-2026 - 8:45 IST -
సిగరెట్, పొగాకు పదార్థాలపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం!
సుప్రీంకోర్టు ఆదేశాలు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోబడింది.
Date : 22-01-2026 - 5:15 IST -
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
Date : 22-01-2026 - 3:42 IST