Trending
-
ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!
రొమాంటిక్ పాటలు లేదా పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేయడం ద్వారా వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు.
Date : 07-02-2026 - 8:09 IST -
భారత్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!
ఈ కొనుగోలు ఒప్పందం విలువ సుమారు 725 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అత్యవసర కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ఈ రాడార్లను 'ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్' పద్ధతిలో కొనుగోలు చేయనున్నారు.
Date : 07-02-2026 - 7:55 IST -
ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు
AP SSC Exams ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు పరీక్ష తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఉగాది, రంజాన్ ప
Date : 07-02-2026 - 4:37 IST -
పాక్కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్ భారత్దేనంటూ అమెరికా కొత్త మ్యాప్
Jammu and Kashmir జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పట
Date : 07-02-2026 - 11:54 IST -
టీ20 ప్రపంచకప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. రేపట్నుంచి సందడే!
గ్రూప్ స్టేజ్, సూపర్ 8 మ్యాచ్లలో ఫలితం కోసం కనీసం 5 ఓవర్లు ఆడాలి. సెమీఫైనల్, ఫైనల్లో మాత్రం కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.
Date : 06-02-2026 - 8:46 IST -
ధోనీ తర్వాత వైభవ్ సూర్యవంశీనే!
తన యూత్ వన్డే కెరీర్లో వైభవ్ ఇప్పటివరకు 1,412 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆయన కేవలం 71 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
Date : 06-02-2026 - 7:23 IST -
సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?
ఈ కొత్త చట్టం ద్వారా ఈ వైవిధ్యమైన పద్ధతులన్నింటినీ తొలగించి, ఓటింగ్ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
Date : 06-02-2026 - 4:56 IST -
సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!
ఈ క్షిపణి అసలు నైపుణ్యం ప్రపంచానికి ఇజ్రాయెల్ విషయంలో తెలిసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ఈ క్షిపణి దిశలు మారుస్తూ దాడి చేసింది.
Date : 06-02-2026 - 3:28 IST -
ఈనెలలో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే?!
మీరు ఢిల్లీ లేదా యూపీలో ఉన్నట్లయితే మీకు ఫిబ్రవరి నెలలో కేవలం వారపు సెలవులు అంటే 4 ఆదివారాలు, 2 శనివారాలు మాత్రమే బ్యాంక్ సెలవులుగా ఉంటాయి.
Date : 06-02-2026 - 2:57 IST -
రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?
ఫోటో ఆల్బమ్ లేదా స్క్రాప్బుక్ అలంకరించడానికి ఈ పూలను ఉపయోగించవచ్చు. మీరు కావాలంటే ఒక ఫ్రేమ్లో ఈ పూలతో అందమైన డిజైన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల పూల అందం ఎప్పటికీ కళ్లముందే ఉంటుంది.
Date : 06-02-2026 - 2:15 IST -
బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మరింత తగ్గే అవకాశం ఉందా?
మీరు నగలు కొనాలనుకుంటే తొందరపడకండి. మార్కెట్లో ప్రతిరోజూ 5,000 నుండి 10,000 రూపాయల వరకు హెచ్చుతగ్గులు వస్తున్నాయి.
Date : 05-02-2026 - 9:40 IST -
బెన్ స్టోక్స్కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!
ఇంగ్లాండ్ టీ20 జట్టు వరల్డ్ కప్ ఆడేందుకు ఇప్పటికే భారత్ చేరుకుంది. అయితే బెన్ స్టోక్స్ ఆ జట్టులో భాగం కాదు. ఎందుకంటే అతను వైట్ బాల్ క్రికెట్ (పరిమిత ఓవర్ల ఫార్మాట్) కు రిటైర్మెంట్ ప్రకటించారు.
Date : 05-02-2026 - 8:05 IST -
యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..
UPSC CSE Notification 2026: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అత్యున్నత సర్వీసు పొందిన అభ్యర్థులు మరోసారి సివిల్స్ రాయడానికి విల్లేకుండా నిబంధనలు తీసుకొచ్చారు. ఐపీఎస్, ఇతర సర్వీసులు పొందిన వారు మాత్రం మళ్లీ సివిల్స్ రాయొచ్చు. అయితే దీనికి కూడా షరతులు వర్తిస్తాయి. సీఎస్ఈ 2026 నోటిఫికేషన్తోపాటు యూపీఎస్సీ తీసుకొచ్చిన కొత్త
Date : 05-02-2026 - 12:33 IST -
ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు
ADIS ఏపీ, తెలంగాణల్లో ఎయిడ్స్ మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గత ఐదేళ్లలో హెచ్ఐవీ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం… 2020-2024 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 1.81 లక్షల మంది హెచ్ఐవీ కారణంగా చనిపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 44,140గా ఉంది. ఏపీలో 32,642 మంది చనిపోగా… తెలంగాణలో 11,498 మంది మృతి చెందారు. మరో షాక
Date : 04-02-2026 - 5:01 IST -
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !
Andhra Pradesh Liquor ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉప ము
Date : 04-02-2026 - 3:53 IST -
మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ ఆఖరి శ్వాస విడవడానికి కొద్ది నిమిషాల ముందు చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తోంది. ముఖ్యంగా విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందే.. ఆయన ఓ కార్యకర్తకు ఫోన్ చేసి మనం అన్ని కులాలను, మతాలను కలుపుకుని ముందుకు పోవాలి అంటూ చెప్పారు. ఆ ఆడియో కాల్ను రికార్డు చేసిన ఆయన.. ఇప్పుడు దీన్ని నెట్టింట పోస్ట్ చేస
Date : 04-02-2026 - 12:24 IST -
టీ20 వరల్డ్ కప్.. భారత్-పాక్ మ్యాచ్ జరగకుంటే రూ. 4,500 కోట్ల నష్టం?!
ప్రపంచంలో ఏ మూలన భారత్-పాక్ మ్యాచ్ జరిగినా స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఇతర మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ టికెట్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
Date : 02-02-2026 - 9:40 IST -
వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్) ప్రణవ్ మేర్ మాట్లాడుతూ.. విపరీతమైన పెరుగుదల తర్వాత ధరల్లో ఇలాంటి పతనం సహజమని అన్నారు.
Date : 02-02-2026 - 9:32 IST -
పాకిస్థాన్పై ఐసీసీ కఠిన చర్యలు?!
ఐసీసీ తీసుకోబోయే నిర్ణయాలు కేవలం పీఎస్ఎల్ మీదనే కాకుండా మొత్తం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీదే భారం కానున్నాయి. బ్రాడ్కాస్టర్ జియోస్టార్కు పీసీబీ 315 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాల్సి రావచ్చు.
Date : 02-02-2026 - 6:45 IST -
పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త..!
OTP వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లేదా పాన్ కార్డ్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాచారం సరైనదైతే మీ UAN నంబర్ వెంటనే స్క్రీన్పై కనిపిస్తుంది.
Date : 02-02-2026 - 5:34 IST