HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • SIT interrogates former DSP Praneeth Rao once again

    Phone Tapping Case : మరోసారి మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును విచారించిన సిట్‌

    శనివారం ఉదయం 11 గంటలకు ప్రణీత్ రావు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణ సాయంత్రం 4 గంటల సమయంలో ముగిసింది. ఈ కాలవ్యవధిలో అధికారులు ఆయనను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు సమాచారం.

    Date : 21-06-2025 - 5:31 IST
  • Telangana Edcet results released

    TG EdCET 2025 : తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

    ఈసారి పరీక్షను కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 32,106 మంది విద్యార్థులు TG ఎడ్‌సెట్‌కు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణత శాతం 96.38గా నమోదైంది.

    Date : 21-06-2025 - 4:49 IST
  • Is this the promise Rahul Gandhi is making to the country?: KTR

    KTR : దేశానికి రాహుల్‌ గాంధీ ఇచ్చే హామీ ఇదేనా?: కేటీఆర్‌

    ఈ ఘటనపై విమర్శలు గుప్పించిన కేటీఆర్, దేశంలో జరుగుతున్న పాలన విధానాలను ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు సీఎం ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. ఇటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది? అని సూటిగా ప్రశ్నించారు.

    Date : 21-06-2025 - 3:53 IST
  • China will benefit more from this scheme than India: Rahul Gandhi

    Rahul Gandhi : ఈ పథకంతో భారత్ కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనం: రాహుల్ గాంధీ

    ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ, అక్కడి టెక్నీషియన్లతో చర్చించారు. ఆ సంభాషణతో కూడిన వీడియోను ఆయన తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎక్కడో తప్పుగెళ్లాయని, యువత నిరుద్యోగంతో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

    Date : 21-06-2025 - 3:36 IST
  • MLA Padi Kaushik Reddy shifted to MGM Hospital

    Kaushik Reddy : ఎంజీఎం ఆస్పత్రికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరలింపు

    ఆయన్ను సుబేదారీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం ఈరోజు వరంగల్‌ ఎంజీఎం (మహాత్మా గాంధీ మెమోరియల్) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు.

    Date : 21-06-2025 - 3:14 IST
  • Nitish Kumar

    Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్‌ల సీఎం నీతీశ్ కుమార్‌ పై కీలక నిర్ణయం

    ఇప్పటి వరకు ఈ లబ్ధిదారులకు నెలకు రూ.400 చొప్పున అందుతున్న పింఛన్‌ను ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దాదాపు మూడింతలు పెంచుతూ రూ.1,100కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

    Date : 21-06-2025 - 2:52 IST
  • Sonia Gandhi criticizes the Centre silence on the Israel-Iran war

    Sonia Gandhi : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై కేంద్రం మౌనం : సోనియా గాంధీ విమర్శలు

    టెల్‌ అవీవ్‌ చేస్తున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యలుగా సోనియా అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ చేపట్టిన దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి మరిన్ని ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు.

    Date : 21-06-2025 - 1:47 IST
  • Plane crash incident.. DGCA issues key instructions to Air India

    DGCA : విమాన ప్రమాదం ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు

    ఈ ఘటనలో ప్రయాణికులు, భవనం లోపల ఉన్నవారు సహా 272 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే రక్షణ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

    Date : 21-06-2025 - 1:33 IST
  • Adluri Lakshman takes charge as minister

    Adluri Laxman : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్‌

    బాధ్యతల స్వీకరణ అనంతరం అడ్లూరి లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయడమే నా ముఖ్యలక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగులకు సమగ్రమైన అభివృద్ధి కోసం పని చేస్తాను. ప్రభుత్వ పథకాలు వారి దాకా చేరేలా చూడటం నా మొదటి కర్తవ్యం అని పేర్కొన్నారు.

    Date : 21-06-2025 - 12:24 IST
  • We will divert water that should have gone to Pakistan... but the cousin's throat will have to be dried: Amit Shah

    Amit Shah : పాక్‌కు వెళ్లాల్సిన నీళ్లను మళ్లిస్తాం..దాయాది గొంతు ఎండాల్సిందే: అమిత్ షా

    భారత్‌కి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు ఉంది. అదే చేశాం కూడా. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ మౌలిక నిబంధనలు పాక్షికంగా ధ్వంసమైతే, ఆ ఒప్పందం అమలును నిలిపివేయడం సహజం.

    Date : 21-06-2025 - 11:52 IST
  • Pakistan will have to pay the price for any future terror attack in India: Rajnath Singh

    Rajnath Singh : ఇక పై భారత్‌లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

    పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్‌ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది.

    Date : 21-06-2025 - 11:25 IST
  • We organized Yoga Andhra to gift the Prime Minister a Guinness record: Lokesh

    Yogandhra 2025 : ప్రధానికి గిన్నిస్‌ రికార్డు కానుక ఇవ్వాలనే యోగాంధ్ర నిర్వహించాం: లోకేశ్‌

    ఇది ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య చింతనకు, వారి సామూహిక చైతన్యానికి ప్రతీక అని లోకేశ్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం దేశ వ్యాప్తంగా ఆసక్తిని కలిగించిందని పేర్కొన్నారు.

    Date : 21-06-2025 - 11:00 IST
  • Yoga Cbn

    Yogandhra 2025 : మోడీ వల్లే ఈరోజు ప్రపంచమంతా యోగా ఫేమస్ – చంద్రబాబు

    Yogandhra 2025 : “యోగా భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెలరోజుల కృషికి ఫలితంగా యోగాంధ్ర (Yogandhra 2025) వేదికగా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా

    Date : 21-06-2025 - 9:00 IST
  • Yoga Benefits

    Yoga Day 2025 : యోగాతో ప్రయోజనాలెన్నో..!!

    Yoga Day 2025 : ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా మన శరీరాన్ని, మనస్సును, ఆత్మను సమతుల్యంలో ఉంచే శాస్త్రం

    Date : 21-06-2025 - 6:35 IST
  • Yogavizag

    Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు

    Yogandhra 2025: సముద్ర తీరంలోని గ్రీన్ మ్యాట్లపై వేలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేసిన దృశ్యం అద్భుతంగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంలో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపు

    Date : 21-06-2025 - 6:03 IST
  • Latest information on the Thalliki Vandanam Scheme

    Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై తాజా సమాచారం

    కేంద్రం నుండి ఇప్పటివరకు కేవలం 40% నిధులే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ అయ్యాయని సమాచారం. మిగిలిన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా భరించి విద్యార్థులకు సాయం అందిస్తోంది. అయితే మొత్తం బకాయిలను విద్యార్థుల ఖాతాల్లోకి పూర్తిగా జమ చేయాలంటే కేంద్రం నుంచి మిగిలిన నిధులు రావలసి ఉంది.

    Date : 20-06-2025 - 7:18 IST
  • Andhra Pradesh government sends sweet message to Secretariat employees

    AP : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు

    ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పని దినాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండబోతున్నాయి. వారాంతాల్లో శనివారం, ఆదివారం రోజులు సెలవులు కొనసాగుతాయి. అయితే పని రోజుల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విధిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

    Date : 20-06-2025 - 7:07 IST
  • Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

    Rahul Gandhi : ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు..విద్యార్థుల సాధికారతకు చిహ్నం: రాహుల్‌ గాంధీ

    ఇంగ్లిషు భాష నేర్చుకోవడం సిగ్గు కాదని స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిషు భాష అనేది విద్యార్థుల సాధికారతకు చిహ్నం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ భాష చాలా అవసరం. మాతృభాషతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్పించడం అనివార్యం అని రాహుల్ అన్నారు.

    Date : 20-06-2025 - 6:10 IST
  • Telangana High Court

    KTR : కేటీఆర్, జగదీశ్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

    . విచారణ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ, మేడిపల్లి పోలీసులు తమ కస్టమర్లపై నమోదుచేసిన సెక్షన్లు పూర్తిగా నిరాధారంగా ఉన్నాయని వాదించారు. పోలీసులు చట్టాన్ని సరైన రీతిలో అన్వయించకపోవడం వల్ల, ఈ కేసు సరైన ఆధారాల లేకుండా నమోదయిందని న్యాయస్థానానికి వివరించారు.

    Date : 20-06-2025 - 5:47 IST
  • AP EdSET 2025 Entrance Exam Results Released

    AP EdCET 2025 Results : ఏపీ ఎడ్ సెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

    ఈ ఏడాది పరీక్షలో అత్యద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 99.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏపీ ఎడ్‌సెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 17,795 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ పరీక్షలు జూన్‌ 5న విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

    Date : 20-06-2025 - 5:14 IST
← 1 … 66 67 68 69 70 … 548 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd