Trending
-
రూ.10 నాణేలతో కారు కొన్న వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
తాజాగా తమిళనాడుకు చెందిన వెట్రివేల్ అనే వైద్యుడు ఒక కారును కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే కారును కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడంలో వింత ఏముంది అని అనుకుంటున్నారా. అది ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు. తమిళనాడుకు చెందిన వెట్రివేల్ అనే వ్యక్తి రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలు పోగు చేసి వెట్రివేల్ ఓ కారును కొనుగోలు చేశాడు. కాగా వెట్రివేల్ కుటుంబ
Date : 21-06-2022 - 8:30 IST -
Everyone wants a grain: అంతరిక్షం నుంచే భూమిపైకి జీవం ? ‘ర్యుగు’ ఆస్టరాయిడ్ లోని అమైనో యాసిడ్లలో గుట్టు!
చాలా దేశాలు జపాన్ కు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. తమకు ఆ శాంపిల్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి ? ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 40 దేశాలు అప్లికేషన్స్ ఇచ్చాయి. ఇంతకీ ఆ శాంపిల్ ఏమిటి ? దానికి ఎందుకు అంత డిమాండ్ ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 21-06-2022 - 7:00 IST -
She Man: పెళ్ళైన తొమ్మిది నెలలకు భర్త గురించి అసలు విషయం తెలుసుకున్న భార్య.. చివరికి!
కొన్ని కొన్ని సార్లు కొన్ని ఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. నిజానికి ఆ విచిత్రమైన ఘటనలు మతి ఉండి చేస్తారో.. లేదో తెలియదు కానీ.. మొత్తానికి వ్యక్తిగత జీవితంలోని విచిత్రమైన ఘటనలు జరుగుతాయి.
Date : 20-06-2022 - 7:30 IST -
Crime:మహారాష్ట్రలో కలకలం.. ఒకే ఇంట్లో 9 మృత దేహాలు!
ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రాణాల మీదికి వచ్చే ఘటనలు చాలా జరుగుతున్నాయి.
Date : 20-06-2022 - 6:34 IST -
ముస్లిం యువతులు పదహారేళ్లకే పెళ్లి చేసుకోవచ్చు.. కోర్టు సంచలన తీర్పు!
తాజాగా ముస్లిం యువత పెళ్లి గురించి పంజాబ్, హర్యానా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మామూలుగా ప్రస్తుతం అమ్మాయి, అబ్బాయి వివాహ వయసు 20 ఏళ్ళు దాటాక చెయ్యాలి అని గతంలో హైకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పంజాబ్, హర్యానా కోర్టు మాత్రం ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది. షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యు
Date : 20-06-2022 - 5:31 IST -
Agniveer Recruitment: ఆర్మీ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల!
గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా అగ్నిపత్ పతాకంపై జరుగుతున్న ఘర్షణ చూస్తూనే ఉన్నాం. పలు చోట్ల కూడా తీవ్రమైన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపత్ పథకంపై బాగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అగ్నిపత్ పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక తాజాగా సైన్యంలో సరాసరి వయస్సు తగ
Date : 20-06-2022 - 4:48 IST -
Agnipath Protests: అగ్నిపథ్ ఆందోళనలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. ఏకంగా 529 రైళ్లు రద్దు!
దేశ సంరక్షణలో భాగంగా పెద్ద ఎత్తున యువతను ఆర్మీలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం ద్వారా 17.5 నుంచి 21సంవత్సరాల వయస్సు గల యువకులను ఆర్మీలో కి ఆహ్వానించి వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం మూడున్నర సంవత్సరాల పాటు విధులు నిర్వహించి వీరిలో ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో అలాంటి వారిని 25 శాతం పాటు రెగ్యు
Date : 20-06-2022 - 3:09 IST -
RBI: అర్ధరాత్రి ఫోన్ చేశారో.. రికవరీ ఏజెంట్లకు షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్బీఐ!
ప్రజలు బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న తర్వాత.. తిరిగి ఆ రుణాలను వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్ లు దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికవరీ ఏజెంట్ల కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫోన్ చేయడం పైగా తమ నోటికి వచ్చినట్లు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వార్నింగ్ ఇచ్చ
Date : 19-06-2022 - 10:42 IST -
Agnipath Effect: పోలీసులు అలెర్ట్.. అల్లర్లను, విధ్వంసాన్ని సృష్టించారో అంతే సంగతులు!
అగ్నిపథ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి చోటా ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే గత రెండు రోజులుగా భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే తిరువంతపురంలో కూడా అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం భారత్ బంద్ కు కొన్ని సంస్దలు పిలుపునిచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయ్. దీంతో కేరళ డీజీపీ మొత్తం పోలీ
Date : 19-06-2022 - 10:11 IST -
Kerala Police: వేటకత్తితో నరకడానికి వ్యక్తిని ఎదురించిన కేరళ పోలీస్.. వైరల్ వీడియో!
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. అందులో ఒక పోలీస్ పైకి ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా.. ఆ పోలీస్ మాత్రం ధైర్యంగా ఎదుర్కొని అతడిని అరెస్టు చేశారు. ఇంతకు అసలేం జరిగిందంటే.. అళప్పుళ జిల్లాలోని నురానాద్ పోలీస్ స్టేషన్ లో అరుణ్ కుమార్ అనే పోలీసు అధికారి ఎస్ఐ గా పని చేస్తున్నారు. ఇక ఆయన తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. అక్కడ పారా
Date : 19-06-2022 - 7:26 IST -
Agnipath Eligibility: అగ్నిపథ్ అర్హతలు ఇవే.. వివరాలు విడుదల చేసిన కేంద్రం!
ప్రస్తుతం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం ఈ పథకం గురించి నాలుగేళ్లపాటు అగ్నివీర్ గా దేశానికి సేవలు అందించే పథకం వివరాలు ప్రకటించింది. తాజాగా ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటనను విడుదల చేయగా.. ఈ నెల 24 నుంచి రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఎయిర్ ఫోర్స్ పరిధిలో వివరాలను పరిశీలిస్తే మాత్రం అందు
Date : 19-06-2022 - 6:44 IST -
PM MODI : చెత్త ఏరిన మోదీ..వైరల్ వీడియో..!!
స్వచ్చభారత్....ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఇది ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం...దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Date : 19-06-2022 - 6:12 IST -
Only In India: మెరుపుల బండి..పాటలు దండి.. ఆనంద్ మహీంద్రా షేర్ చేశారండి!
అది బజాజ్ చేతక్ స్కూటర్.. ప్రతి అణువూ లైట్ల వెలుగులో మెరిసిపోతోంది.. దాని హ్యాండిల్ వద్ద అమర్చి ఉన్న స్మార్ట్ ఫోన్ లో పాటలు మార్మోగుతున్నాయి.
Date : 19-06-2022 - 2:30 IST -
Samantha & Sadhguru: సద్గురును సమంత అడిగిన ప్రశ్నలపై హాట్ డిబేట్..
గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో "మట్టిని రక్షించు" కార్యక్రమం ఇటీవల ఉత్సాహభరితంగా జరిగింది.
Date : 19-06-2022 - 12:30 IST -
Revlon : మన్మథుడులో హీరో నాగార్జున యాడ్ చేసిన రెవ్లాన్ కంపెనీని కొనే ప్రయత్నంలో రిలయన్స్
మన్మథుడు సినిమాలో హీరో నాగార్జున ఓ లిప్ స్టిక్ కంపెనీ కోసం యాడ్ చేస్తాడు కదా గుర్తుందా. అదే రెవ్లాన్ కంపెనీ.
Date : 19-06-2022 - 10:00 IST -
DK Pause: దినేశ్ కార్తీక్ భయపడిన వేళ…
సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ ట్వంటీ లో దినేశ్ కార్తిక్ తన బ్యాటింగ్ మెరుపులతో అదరగొట్టాడు.
Date : 18-06-2022 - 8:04 IST -
23jobs@23:యువతి అరుదైన రికార్డు..23 ఏళ్ళకే 23 ఉద్యోగాలు?
సాధారణంగా యువతీ యువకులు ఉద్యోగాల కోసం కంపెనీలు చుట్టూ కాళ్లు అరిగిపోయే విధంగా తిరుగుతూ ఉంటారు.
Date : 18-06-2022 - 6:15 IST -
Cobra: రాత్రి భోజనం చేసి నిద్రపోయేందుకు సిద్ధCobra: పడిన కుటుంబ సభ్యులు..ఆ తరువాత భయంతో పరుగులు?
తాజాగా రాజస్థాన్ లోని కోటకు సమీపంలో ఒక ఇంటిలో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది.
Date : 18-06-2022 - 5:14 IST -
Secunderabad Station: వాళ్లు ఆ భవనాన్ని టార్గెట్ చేసి ఉంటే.. నెల రోజులు సికింద్రాబాద్ స్టేషన్ బంద్!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకారులు ఆ భవనాన్ని కనుక టార్గెట్ చేసి ఉంటే.. నెల రోజులపాటు రైళ్ల రాకపోకలను బంద్ చేయాల్సి వచ్చేది.
Date : 18-06-2022 - 2:32 IST -
Year 2050 Drought: 2050 కల్లా 75 శాతం జనాభా కరువు కోరల్లోకి!?
కరువు కబలిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెడుతోంది.
Date : 18-06-2022 - 12:27 IST