Trending
-
Indiramma Housing Scheme : మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు
Indiramma Housing Scheme : మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. తొలుత ఇళ్ల స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది
Date : 03-11-2024 - 8:39 IST -
YSRCP : ముస్లింల తరఫున వైసీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది: విజయసాయిరెడ్డి
YSRCP : ముస్లింల తరఫున వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.
Date : 03-11-2024 - 8:30 IST -
Ration card : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్..!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Date : 03-11-2024 - 8:13 IST -
Ambati Rambabu : రిషికొండను కూడా కూలుస్తావా చంద్రబాబు – అంబటి రాంబాబు
Rushikonda : మీరు తమ భవనాలను కూల్చినట్లే రిషికొండను కూడా కూలుస్తావా?" అంటూ సూటి ప్రశ్న సంధించారు
Date : 03-11-2024 - 7:37 IST -
PM Modi : ఉమ్మడి స్ఫూర్తితో టీబీ రహిత భారత్ కోసం పోరాడుదాం : ప్రధాని మోడీ
PM Modi : అంకితభావం, వినూత్న రీతిలో ప్రయత్నాల ఫలితంగానే దేశంలో టీబీ తగ్గుదలకు కారణమని ప్రధాని మోడీ అన్నారు. అయితే ఇకపై కూడా ఉమ్మడి స్ఫూర్తి తో టీబీ రహిత భారత్ కోసం పోరాడతామని అన్నారు.
Date : 03-11-2024 - 7:20 IST -
BJP : నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా
BJP : జేఎంఎం ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సమయంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. 2026 మార్చి నాటికి ఈ సమస్యను నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు.
Date : 03-11-2024 - 6:50 IST -
AM/NS India : ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్న AM/NS
AM/NS India : ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పాన్ స్టీల్ (AM/NS) అనకాపల్లి జిల్లాలో రూ.1.40 లక్షల కోట్ల వ్యయంతో జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చినట్లు వెల్లడించింది
Date : 03-11-2024 - 6:37 IST -
Terrorist attack : ఉగ్రదాడి..ఈ సంఘటన దురదృష్టకరం: సీఎం ఒమర్ అబ్దులా
Terrorist attack : ప్రజలు ఎలాంటి నిర్భయంగా జీవించేందుకు వీలుగా ఈ దాడులను వీలైనంత త్వరగా ముగించేందుకు భద్రతా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేయాలి. అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దులా పోస్ట్లో తెలిపారు.
Date : 03-11-2024 - 6:32 IST -
HYD: దీపావళి రోజున గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
HYD: విగ్రహం నోట్లో టపాసులు (Burst Crackers) పెట్టి కాల్చి, ఆ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 03-11-2024 - 6:28 IST -
Sita Rama Lift Irrigation Project : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ కమిషన్ వేయాలి..? – KTR
Sitarama Lift Scheme : సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై కేటీఆర్ మండిపడ్డారు. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు
Date : 03-11-2024 - 6:15 IST -
Wayanad : రాహుల్ గాంధీ సత్యం కోసం పోరాటం చేస్తున్నారు: ప్రియాంక గాంధీ
Wayanad : స్థానిక మెడికల్ కళాశాలలో సౌకర్యాలను మెరుగుపరచడానికి ఆయన ఎంతో పోరాడారు. అయితే.. ఆ సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సి ఉంది. ఆ సమస్యలను పరిష్కరిస్తాను అని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.
Date : 03-11-2024 - 5:55 IST -
KTR : మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టింది: కేటీఆర్
KTR : రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయనీ.. కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండాపోయాయని 'ఎక్స్' వేదికగా ఆరోపించారు.
Date : 03-11-2024 - 5:23 IST -
Bhatti Vikramarka : 2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పూర్తి : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2028-29 నాటికి 22,288 మెగావాట్లు అవకాశం ఉంటుందని అంచనా. 2034-35 నాటికి 31,809 విద్యుత్తు డిమాండ్ ను అంచనా వేసి ఉత్పత్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నది..అని అన్నారు.
Date : 03-11-2024 - 4:42 IST -
Nothing OS : గూగుల్, యాపిల్తో ‘నథింగ్’ ఢీ.. సరికొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు
యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్(Nothing OS) కంటే బెటర్గా ఉండేలా సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తేవాలని తాము భావిస్తున్నట్లు కార్ల్ పై చెప్పారు.
Date : 03-11-2024 - 4:39 IST -
Terror Attack : జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి..12 మందికి గాయాలు
Terror Attack : ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నది. అందరికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.
Date : 03-11-2024 - 4:18 IST -
Annakoot Mahotsav 2024 : ఎటు చూసినా లడ్డూలే.. కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ ఆలయాల్లో ‘అన్నకూట్’
ఏటా కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు అన్నకూట్ పండుగను(Annakoot Mahotsav 2024) సెలబ్రేట్ చేస్తారు.
Date : 03-11-2024 - 4:09 IST -
YCP : రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయం – విజయసాయి రెడ్డి
YCP : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2027 నాటికి కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్ధం చేస్తుందని, రాష్ట్రంలో అప్పటికీ మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని
Date : 03-11-2024 - 4:07 IST -
RK Roja : సూపర్ సిక్స్ కాదు.. సూపర్ చీటింగ్ – మాజీ మంత్రి రోజా
super six : 'అబద్ధాలు చెప్పి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఓట్లేసిన జనాన్ని మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు నట్టేట మునిగిపోయారు
Date : 03-11-2024 - 4:01 IST -
Jharkhand : మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే..హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు..
Jharkhand : రేషన్కార్డుల రద్దు వల్ల జార్ఖండ్లో చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోవడం సర్వసాధారణమన్నారు. కానీ మా ప్రభుత్వంలో మాత్రం జార్ఖండ్ ప్రజలు రేషన్, పెన్షన్ పెంపు, మంచి పోషకాహారం పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Date : 03-11-2024 - 3:54 IST -
Pithapuram : 4,5 తేదీలో పిఠాపురంలో పర్యటించన్ను డిప్యూటీ సీఎం
Pithapuram సోమవారం (నవంబర్ 4) ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో 11.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు.
Date : 03-11-2024 - 3:38 IST