Trending
-
IAS officers : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్లు..త్వరలో పోస్టింగ్లు..!
IAS officers : అయితే తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్ చేయడానికి పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు.
Date : 17-10-2024 - 5:38 IST -
Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం..అందరికీ ఉపాధి..మా ప్రభుత్వ ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి
Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం కల్పించాలి. అందరికీ ఉపాధి కల్పించాలి. తద్వారా వారి జీవితాల్లో మార్పు రావాలన్నది మా ప్రభుత్వ ఆలోచన" అని రేవంత్ రెడ్డి అన్నారు.
Date : 17-10-2024 - 5:21 IST -
IRCTC Train Tickets : ట్రైన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్.. కొత్త రూల్ తెలుసుకోండి
నాన్ ఏసీతో పాటు ఏసీ క్లాస్లో టికెట్లను ముందుగా రిజర్వేషన్ చేసుకునే వారు కూడా 60 రోజుల ముందుగానే టికెట్లు బుక్(IRCTC Train Tickets) చేసుకోవాల్సి ఉంటుంది.
Date : 17-10-2024 - 4:58 IST -
Badruddin Ajmal : పార్లమెంట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వక్ఫ్ ఆస్తులే: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Badruddin Ajmal : ''పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ ఆస్తిలో భాగమే. విమానాశ్రయం కూడా వక్ఫ్ భూమిలో నిర్మించబడింది. అనుమతి లేకుండా వక్ఫ్ భూమిని ఉపయోగించడం తప్పు. ఈ వక్ఫ్ బోర్డు సమస్యపై త్వరలో తమ ప్రభుత్వం పడిపోతుంది.''
Date : 17-10-2024 - 4:44 IST -
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు..!
Telangana Cabinet : జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ కొనసాగింపుగా జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం హైడ్రాకు అధికారాలను బదాలయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 17-10-2024 - 4:23 IST -
KTR : గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటాం..కేటీఆర్ హామీ
KTR : దీనిపై స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహకరిస్తాం అని చెప్పారు. అభ్యర్థులు సుప్రీంకోర్టు కు వెళితే పార్టీ తరుపున అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. గ్రూప్-1 మెయిన్స్ను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Date : 17-10-2024 - 2:44 IST -
Diwali 2024 : అక్టోబరు 31 వర్సెస్ నవంబరు 1.. దీపావళి పండుగ తేదీపై గందరగోళం
అయితే దీపావళి పండుగ తేదీపై(Diwali 2024) ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
Date : 17-10-2024 - 2:23 IST -
Haryana : హర్యానా సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన నాయాబ్ సైని
Haryana : ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
Date : 17-10-2024 - 2:12 IST -
Meta: ఉద్యోగులపై మరోసారి వేటుకు సిద్ధమైన ఫేస్బుక్ !
Meta: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించగా, ఇప్పుడు ఈ జాబితాలో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఈ సంస్థ గతంలో రెండు దఫాలుగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. తాజా సమాచారం ప్రకారం, మెటా ఫరిధిలోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీని అభివృద్ధి చేస్తున్న రియాలిటీ ల్యాబ్ వంటి విభా
Date : 17-10-2024 - 1:49 IST -
Moaist Sujatha (Kalpana) : పోలీసుల అదుపులో దివంగత మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ భార్య??
Moaist Sujatha (Kalpana): అపరేషన్ కగార్ కింద జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మావోయిస్ట్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మహిళా అగ్రనేత సుజాత, అలియాస్ కల్పనను, పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆమె మావోయిస్ట్ దివంగత అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు, అలియాస్ కిషన్ జీ భార్య. కొత్తగూడెంలో ఆమెను పోలీసులు పట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్త
Date : 17-10-2024 - 12:41 IST -
AP Ministers: బీసీలకు కవచం గా మారిన రక్షణ చట్టం : ఎపి మినిస్టర్స్
AP Ministers: ఆంధ్ర ప్రదేశ్లో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడం లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామని ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు తెలిపారు. ఈ చట్టం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటి విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు అమలు చేయ
Date : 17-10-2024 - 12:15 IST -
Srisailam Project: ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు ..అధికారుల అప్రమత్తం
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఈ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది. జలాశయం నిర్వహణను కాస్త నిర్లక్ష్యం చేసినా, డ్యాం భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2009లో వచ్చిన వరదల వల్ల డ్యాం భారీగా దెబ్బతింది. ప్లంజ్పూల్ ప్రాంతంలో ఏర్పడిన పెద్ద గుంత కారణంగా, డ్యాం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ
Date : 17-10-2024 - 11:58 IST -
Borugadda Anil Arrest: నల్లపాడు పోలీసుల కస్టడీలో బోరుగడ్డ అనిల్
Borugadda Anil Arrest: వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన బోరుగడ్డ అనిల్, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేశ్లను అసభ్య పదజాలంతో దూషించాడు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత, అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నాడు. ఇంతలో, గుంటూరుకు రెండు రోజుల కిందట వచ్చినట్టు సమాచారం తెలుసుకున్న సీసీఎస్ ప
Date : 17-10-2024 - 11:32 IST -
Valmiki Jayanti 2024 : మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
రామాలయాలు, ఆంజనేయుడి ఆలయాల్లో ఇవాళ వాల్మీకి(Valmiki Jayanti 2024) రామాయణాన్ని చదువుతారు.
Date : 17-10-2024 - 10:38 IST -
Cars Sales : రోజూ 12వేల కొత్త కార్లు రోడ్లపైకి.. ఏసీల వినియోగంలో టాప్ స్పీడ్
ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ పెరుగుతున్నప్పటికీ.. సాధారణ ఇంధన వాహనాల సేల్స్ (Cars Sales) ఏ మాత్రం తగ్గడం లేదు.
Date : 17-10-2024 - 9:26 IST -
Poverty : దుర్భర పేదరికంలో భారత్
Poverty : జనాభా పెరుగుదలే కారణమని , వీరంతా ధనవంతులుగా మారడానికి దశాబ్దాలు పట్టొచ్చని పేర్కొంది
Date : 17-10-2024 - 7:40 IST -
Aghori NagaSadhu: మనిషి మాంసం తింటేనే… శివుడు ఆగ్న లేనిదే ఈ వీడియో చూడలేరు…
Aghori NagaSadhu: తెలంగాణలో అఘోరీ నాగసాధు ఎంతో వైరల్ అవుతున్నారు. నగ్నంగా తెలంగాణలోని గుడులు తిరుగుతూ...ఎంతో ఫ్యామస్ అయ్యారు ఆవిడ. అలాంటి అఘోరీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ కోసం
Date : 16-10-2024 - 5:11 IST -
Mumbai : ముంబయిలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
Mumbai : స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అర్పివేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
Date : 16-10-2024 - 5:06 IST -
IAS officers : తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్లకు దక్కని ఊరట
IAS officers : 'తప్పకుండా వాదనలను వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పటి పరిస్థితుల్లో మేం జోక్యం చేసుకోలేం. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ముందు రాష్ట్రానికి వెళ్ళి రిపోర్టు చేయండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ విచారిస్తాం. మీ వాదనలను మరింత లోతుగా వింటాం.
Date : 16-10-2024 - 4:44 IST -
Sakina Itoo : 20సార్లు హత్యాయత్నాలు తూచ్.. కశ్మీర్లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా
సకీనా(Sakina Itoo) తండ్రి వలీ మహ్మద్ ఈటూ నేషనల్ కాన్ఫరెన్స్లో ఒకప్పుడు అగ్రనేతగా వెలుగొందారు.
Date : 16-10-2024 - 4:44 IST