HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana New Ration Cards Process Grhmc Ward Meetings

New Ration Cards : రేషన్‌ కార్డుకు అప్లై చేసుకున్నారా.. ఇది మీకోసమే..

New Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను మార్చి మొదటి వారంలో ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రజలు రేషన్ కార్డుల జాబితాను వార్డు సభల కంటే ముందే విడుదల చేయాలని కోరుతున్నారు.

  • Author : Kavya Krishna Date : 17-02-2025 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ration Cards
Ration Cards

New Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26న లాంఛనంగా ప్రారంభించారు. అయితే, ప్రజలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మార్చి మొదటి వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో, మార్చి నెలాఖరులోగా కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకా, రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చడం, తొలగించడం వంటి ప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయింది. మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లోనే వార్డు సభలు నిర్వహించాలని అధికారులు భావించినప్పటికీ, ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పూర్తి కాకపోవటంతో ఈ కార్యక్రమం ఆపివేసారు.

Body Pain Relief: వేసవిలో ఈ నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

ప్రజాపాలనలో 10,70,659 దరఖాస్తులు అందినాయి, వాటిలో సర్వే ద్వారా అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఈ ప్రక్రియ వందశాతం పూర్తికావటానికి మరో 10 నుండి 12 రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో, మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ కార్డుల కోసం 83,285 మంది దరఖాస్తు చేసుకోగా, 75వేల మందికి అర్హత లభించింది. అయితే, వార్డు సభలు నిర్వహించకపోవడంతో అర్హుల జాబితా ఇంకా ప్రకటించబడలేదు. ఈ నేపథ్యంలో, మళ్ళీ దరఖాస్తులు చేయాలని తెలిపి, గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో, అర్హుల జాబితాను ప్రకటించకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే రెండు వారాల్లో పూర్తికానుండటంతో, మార్చి మొదటి వారంలో గ్రామ సభలు నిర్వహించి రేషన్ కార్డుల లబ్ధిదారులు , ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నగరవాసులు మాత్రం, రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా ఇప్పటికే ఫైనల్ చేయబడినందున, వార్డు సభల కంటే ముందే అర్హుల జాబితా ప్రకటించాలని కోరుతున్నారు.

Delhi New CM: ఢిల్లీకి కొత్త సీఎం.. నేడు బీజేపీ కీలక నిర్ణయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GHMC
  • hyderabad
  • Indiramma Houses
  • Indiramma Housing
  • March 2025
  • New Ration Cards
  • Ration Card Beneficiaries
  • Ration Card Distribution
  • Ration Card Eligibility
  • ration cards
  • telangana
  • telangana government
  • voter list
  • Ward Meetings

Related News

Zepto

Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న జెప్టో (Zepto) వేర్‌హౌస్‌పై ఫుడ్ సెప్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో గడువు ముగిసిన పలు ఆహార ఉత్పత్తులను స్వాధీనం చే

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

Latest News

  • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

  • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

  • Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

  • Live Kitchen: హైదరాబాద్ లో ‘లైవ్ కిచెన్’ ఆవిష్కరణ

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd