Telangana
-
Harish Rao : రేవంత్ రెడ్డి పరిస్థితి పాకిస్థాన్ కంటే దారుణం – హరీష్ రావు
Harish Rao : కేసీఆర్ పార్టీ అధ్యక్షుడని అనేకసార్లు వెల్లడించానని, ఆయన ఆదేశాలనే అనుసరించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనను అభివర్ణించారు
Published Date - 08:35 PM, Tue - 13 May 25 -
Kavitha CM Race: సీఎం రేసులోకి కవిత.. కేటీఆర్తో పోటీ ఖాయమేనా ?
ఇంతకీ కవిత(Kavitha CM Race)కు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ప్రచారం చేస్తున్న నేతలు ఎవరు ?
Published Date - 05:37 PM, Tue - 13 May 25 -
Harish Rao: సీఎం రేవంత్ పై హరీష్ రావు షాకింగ్ కామెంట్స్
దేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు. రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి కి ఇవేవి పట్టడం లేదు .అందాల పోటీల్లో బిజీ గా ఉన్నారు.
Published Date - 05:27 PM, Tue - 13 May 25 -
Cosmetic Charges : విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు..సీఎం రేవంత్ కీలక నిర్ణయం
Cosmetic Charges : విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం ద్వారా, వారు తాము కోరిన కాస్మెటిక్ వస్తువులను స్వేచ్ఛగా కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది
Published Date - 05:03 PM, Tue - 13 May 25 -
Private Schools : ప్రవైట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెట్టబోతున్న సీఎం రేవంత్
Private Schools : రాష్ట్రవ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి లక్ష్యంగా వెయ్యి ప్రభుత్వ ప్లేస్కూల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు.
Published Date - 01:08 PM, Tue - 13 May 25 -
Counterfeit Medicine : మెడికల్ షాపుల్లో మందులు కొంటున్నారా?
Counterfeit Medicine : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 296 మెడికల్ షాపుల్లో సుదీర్ఘ తనిఖీలు నిర్వహించగా, వాటిలో 6 దుకాణాల్లో సుమారు 300 రకాల మందులు నకిలీగా పరిగణించబడ్డాయి
Published Date - 01:01 PM, Tue - 13 May 25 -
BRS : కవిత పై దుష్ప్రచారం చేస్తున్న సొంత పార్టీ నేతలు ఎవరు..?
BRS : బీఆర్ఎస్లో కవితకు మద్దతు లేకుండా చేయాలని పలువురు నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
Published Date - 04:32 PM, Mon - 12 May 25 -
Commission : సీఎం రేవంత్ రూ.20 వేల కోట్లు కమిషన్ నొక్కేసాడు..పక్క ఆధారాలు ఉన్నాయి – ఎమ్మెల్సీ కవిత
Commission : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ, లక్షా 75 వేల ఎకరాల టీజీఐఐసీ భూములను తాకట్టు పెట్టే కుట్ర జరుగుతోందని
Published Date - 01:45 PM, Mon - 12 May 25 -
PV Narasimha Rao : ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీవీ నరసింహారావు విగ్రహం
తెలంగాణలో పీవీ నరసింహారావు(PV Narasimha Rao) జన్మించినందున ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Published Date - 01:33 PM, Mon - 12 May 25 -
Registration : ఇకనుండి తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఈజీ గా చేసుకోవచ్చు
Registration : డాక్యుమెంట్లు సమర్పించడంలో ఆలస్యం, కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిరీక్షణ వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారంగా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో “స్లాట్ బుకింగ్” విధానాన్ని ప్రవేశపెట్టింది
Published Date - 12:32 PM, Mon - 12 May 25 -
Hyderabad : హైదరాబాద్ లో రూ.50 లక్షలకే ఆపార్టుమెంట్..ఎక్కడో తెలుసా..?
Hyderabad : చిన్న బిల్డర్లు నిర్మించే ఇల్లు కావడంతో ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఎంఆర్పీ ధరకు పొందవచ్చు
Published Date - 12:25 PM, Mon - 12 May 25 -
Kavitha : అప్పులు, వ్యయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్సీ కవిత
. రెవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పుల వడ్డీల కోసం ఉపయోగించారని, మిగతా రూ.లక్ష కోట్లు ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Published Date - 12:18 PM, Mon - 12 May 25 -
Mahesh Babu : ఈరోజు ఈడీ ఎదుటకు మహేష్ బాబు.. ఏమిటీ కేసు?
ఏప్రిల్ 16న హైదరాబాద్లో సురానా గ్రూప్(Mahesh Babu), సాయి సూర్య డెవలపర్లలో సోదాలు చేసిన టైంలో ఈ లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు గుర్తించారు.
Published Date - 09:49 AM, Mon - 12 May 25 -
CPI Narayana : పీఓకే స్వాధీనం చేసుకోకుండానే చర్చలా?: బీజేపీకి నారాయణ ప్రశ్న
"అప్పుడు నన్ను శాంతికి పునాదులు వేస్తున్నానన్న కారణంగా దేశద్రోహిగా ముద్ర వేయాలన్న బీజేపీ నేతలు, ఇప్పుడు అదే వాళ్లు పీఓకేను మన నియంత్రణలోకి తీసుకోకుండానే శాంతి చర్చలకు ఎందుకు వెళ్ళారు? అదే లాజిక్ ప్రకారం ఇప్పుడు ప్రధాని మోడీని పాకిస్థాన్ పంపాలా?" అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
Published Date - 03:23 PM, Sun - 11 May 25 -
TG EAPCET Results : తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురే సాధించడం విశేషం. అంతేకాదు, మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు గెలుచుకోవడం గమనార్హం.
Published Date - 01:07 PM, Sun - 11 May 25 -
Drones : శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం
ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, విమానాల రాకపోకలలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.
Published Date - 05:10 PM, Sat - 10 May 25 -
Border Tensions : హైదరాబాద్లో బాణసంచా కాల్చడంపై నిషేధం: సీవీ ఆనంద్
తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరవ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
Published Date - 02:36 PM, Sat - 10 May 25 -
Operation Sindoor: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఢిల్లీకి తరలింపు!
భారత్-పాకిస్తాన్ యుద్ధ భయానక పరిస్థితుల మధ్య పంజాబ్, జమ్ముకశ్మీర్లో ఉన్న తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే సుమారు 2,000 మందికిపైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం.
Published Date - 02:15 PM, Sat - 10 May 25 -
TPCC : టీపీసీసీ కార్యవర్గానికి ఎంపికయ్యేది ఎవరు ? క్లారిటీ అప్పుడే !
కాంగ్రెస్ పార్టీ(TPCC) గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల ఎంపికను ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది.
Published Date - 01:56 PM, Sat - 10 May 25 -
Miss World 2025 : నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం..సజావుగా సాగేనా..?
Miss World 2025 : గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో జరుగనున్న ఓపెనింగ్ సెర్మనీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు
Published Date - 10:33 AM, Sat - 10 May 25