Telangana
-
Kavitha Comments : కవిత పై కేసీఆర్ యాక్షన్ కు సిద్ధం..?
Kavitha Comments : కేసీఆర్ మీద సీబీఐ విచారణ జరుగుతుండగా, “పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా ఆమె మాట్లాడిందని, అందుకే ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం వెలువడుతోంది.
Date : 01-09-2025 - 8:05 IST -
Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపర్చాలి: మంత్రి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశానికి సేవ చేయడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అని అభిప్రాయపడ్డారు.
Date : 01-09-2025 - 7:58 IST -
Kaleshwaram Project : ఆ ఇద్దరి అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు – కవిత సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారని ఆరోపించారు
Date : 01-09-2025 - 7:54 IST -
MLC Kavitha : హరీష్ రావు వల్లే కేసీఆర్ మీద మరక.. తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెద్ద కలకలం రేపేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీబీఐ విచారణ పరిణామాలకు అసలైన కారణం కుటుంబంలో కొందరేనని ఆమె బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు.
Date : 01-09-2025 - 4:59 IST -
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్ల వాడకంపై నిషేధం!
ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో ఈ నిషేధాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరించాలని TGSRTC యోచిస్తోంది. డ్రైవర్లు ఈ కొత్త నిబంధనకు సహకరించాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.
Date : 01-09-2025 - 1:54 IST -
Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచ్ ఇచ్చిన పూర్వపు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో, స్థానికత నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు లభించింది.
Date : 01-09-2025 - 12:02 IST -
BC Reservation Bills : బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనమండలి ఆమోదం..నిరవధిక వాయిదా
ఈ హంగామా మధ్య పలు కీలక బిల్లులు, ముఖ్యంగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు చట్టంగా మారిన తరువాత మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకావొచ్చు.
Date : 01-09-2025 - 11:50 IST -
KTR : ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా.?
KTR : తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసును సీబీఐకి అప్పగించడంపై రాజకీయ కలకలం చెలరేగింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Date : 01-09-2025 - 11:45 IST -
BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్ఎస్ నేతలే : బండి సంజయ్
బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ మౌనం సంతరించుకుంది. ఇప్పుడు మాత్రం అవినీతికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవడం ఆశ్చర్యంగా లేద అన్నారు.
Date : 01-09-2025 - 11:36 IST -
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై నిజాలు బయటపెట్టిన సీఎం రేవంత్
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విరుచుకుపడ్డారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేసుకుంటూ విమర్శలు చేస్తాడని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 01-09-2025 - 10:18 IST -
Yadagirigutta Temple : యాదగిరిగుట్ట ఆలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు..కెనడా ప్రధాని ప్రశంస
ఈవై సెంటర్, ఒట్టావాలో ఇటీవలే వైభవంగా నిర్వహించిన యాదాద్రి స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ తన అభినందనలు తెలిపారు. ఈ లేఖలో ఆయన హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికత, ఐక్యతా భావం, సామాజిక విలువలపై విశేషంగా ప్రశంసలు గుప్పించారు.
Date : 01-09-2025 - 10:09 IST -
Kaleshwaram Report : కాంగ్రెస్, బిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ – ఏలేటి
Kaleshwaram Report : ఇప్పటికే విచారణ కమిషన్ నివేదికలో ప్రధాన దోషుల పేర్లు లేకపోవడంతో, సీబీఐ విచారణ కూడా ఒక నాటకంగానే మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 01-09-2025 - 9:45 IST -
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం సంచలన ప్రకటన..కారణం అదేనా..?
Kaleshwaram Project : రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ లేదా సిట్తో విచారణ జరుపుతుందని అందరూ ఊహించిన తరుణంలో, ఈ కేసును సీబీఐకి అప్పగించడం అనూహ్య నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు
Date : 01-09-2025 - 7:14 IST -
TG Assembly Session : రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా – మంత్రి ఉత్తమ్
TG Assembly Session : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఉత్తమ్ సమర్థించుకున్నారు
Date : 31-08-2025 - 7:09 IST -
T-SAT: బ్యాంక్ ఉద్యోగాలకు టీ-సాట్ నుండి ప్రత్యేక ఆన్లైన్ కోచింగ్!
టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఐబిపిఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) ఆధ్వర్యంలో మొత్తం 10,227 పోస్టులు భర్తీ చేయనున్నారు.
Date : 31-08-2025 - 5:15 IST -
Komatireddy Venkat Reddy : కౌంట్డౌన్ స్టార్ట్.. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
Komatireddy Venkat Reddy : తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చివరకు పచ్చజెండా ఊగబోతున్నట్లు కనిపిస్తోంది.
Date : 31-08-2025 - 4:41 IST -
Minister Ponnam Prabhakar : అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం లేఖ
రాజకీయ పరంగా కీలకమైన ఈ ఆహ్వానం, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని వివరించేందుకు గవర్నర్తో భేటీ కావడమే లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్ను సందర్శించారు.
Date : 31-08-2025 - 4:32 IST -
CM Revanth Reddy : రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం.. కేరళలో రగల్చిన రేవంత్ రెడ్డి..!
CM Revanth Reddy : ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ ని ప్రశంసిస్తూ, తెలంగాణ, కేరళలో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి, అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు.
Date : 31-08-2025 - 4:20 IST -
KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్
KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 31-08-2025 - 4:00 IST -
Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
ప్రస్తుతం ఉన్న మొత్తం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించి బీసీలకు 42 శాతం కోటా కల్పించడమే ఈ సవరణల ముఖ్య ఉద్దేశం. చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఆరోపించారు.
Date : 31-08-2025 - 2:59 IST