Telangana
-
KTR : సత్యమేవ జయతే ..ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పులో, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పుపై స్పందించిన కేటీఆర్ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తీర్పు ఇది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం.
Date : 31-07-2025 - 2:09 IST -
BRS MLA Defection Case : సుప్రీంకోర్టు డెడ్ లైన్ పై స్పందించిన స్పీకర్
BRS MLA Defection Case : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతల పిటిషన్లపై అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు డెడ్లైన్ విధించింది. దీంతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది
Date : 31-07-2025 - 1:39 IST -
kaleshwaram commission : కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
అనంతరం రాహుల్ బొజ్జా సచివాలయానికి బయల్దేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమార్ రామకృష్ణారావుకు నివేదికను అందించనున్నారు. ఈ కమిషన్ను 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, భారతదేశపు తొలి లోక్పాల్గా సేవలందించిన జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో విచారణ సాగింది.
Date : 31-07-2025 - 12:42 IST -
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.
Date : 31-07-2025 - 11:27 IST -
Rains : ఇక వర్షాలు లేనట్లేనా..? Skymet అంచనాతో ఖంగారుపడుతున్న రైతులు
Rains : దేశంలో రుతుపవన విరామం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రకటన ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న రైతుల్లో మరింత కంగారు పుట్టిస్తోంది
Date : 31-07-2025 - 9:53 IST -
Janahita Padayatra : నేటి నుంచి కాంగ్రెస్ ‘జనహిత’ పాదయాత్ర
Janahita Padayatra : ఈ పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి కూడా పాల్గొంటారని మహేశ్ గౌడ్ తెలిపారు
Date : 31-07-2025 - 9:38 IST -
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు తీర్పు ఇవ్వనున్న సుప్రీం ధర్మాసనం!
చీఫ్ జస్టిస్ బి.ఆర్. గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై తుది తీర్పును రేపు వెల్లడించనుంది.
Date : 30-07-2025 - 8:13 IST -
Loksabha : సింగరేణి వాసుల కోసం లోక్ సభలో గళం విప్పిన ఎంపీ వంశీ కృష్ణ గడ్డం
Loksabha : వందే భారత్ రైలు వంటి హైస్పీడ్ కనెక్టివిటీ వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ వాసులకు హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలకు ప్రయాణించడం సులభతరంగా మారుతుంది
Date : 30-07-2025 - 1:51 IST -
Telangana : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు..హైదరాబాద్లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు
ఈ గొర్రెల పంపిణీ కుంభకోణంపై తొలుత తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. వారి ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఈడీ చేపట్టిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం.
Date : 30-07-2025 - 12:29 IST -
GHMC : ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా జీహెచ్ఎంసీ యాప్, వెబ్సైట్ రూపకల్పన
ఇప్పటివరకు పౌరులు ఆస్తి పన్ను చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనవసరంగా సమయం, శ్రమ వృథా చేసేవారు. ఇకపై ఆ అవసరం లేదు. జీహెచ్ఎంసీ కొత్త వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వగలుగుతారు.
Date : 30-07-2025 - 9:43 IST -
CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట
CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టం కింద నమోదు అయిన కేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనపై సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Date : 29-07-2025 - 4:36 IST -
New Ration Cards : తెలంగాణ లో కొత్త రేషన్ కార్డులకు దళారుల బెడద..!!
New Ration Cards : రేషన్ కార్డుతోనే సన్న బియ్యం, రుణ మాఫీ, భవిష్యత్తులో వచ్చే సౌభాగ్య లక్ష్మీ వంటి పథకాల బెనిఫిట్లు లభిస్తాయన్న దృష్టితో ప్రతి కుటుంబం సపరేట్ కార్డులకు అప్లై చేస్తోంది
Date : 29-07-2025 - 3:43 IST -
Vikarabad : స్నేహమంటే ఇదేరా అనిపించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈ పర్యటనలో అత్యంత ప్రత్యేకమైన భాగంగా, తన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ రవీందర్ కుటుంబంతో గడిపిన సమయం ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తనతో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొద్దిసేపు పక్కన పెట్టి, పూర్తిగా తన స్నేహితుని కుటుంబానికి సమయం కేటాయించారు.
Date : 29-07-2025 - 2:55 IST -
Congress : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అజారుద్దీన్ పోటీచేస్తారా?.. మంత్రుల ప్రకటనలు, అభ్యర్థుల ఆశలు
మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. పార్టీ హైకమాండ్ అభ్యర్థిని నిర్ణయిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి స్థానిక నేతకే టికెట్ దక్కుతుందని అన్నారు.
Date : 29-07-2025 - 2:07 IST -
Kavitha : బీసీ బిల్లు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి.. 72 గంటల దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ దీక్షను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో రాజకీయ పార్టీలు సీరియస్గా ఉండాలని కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కేవలం బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తోంది.
Date : 29-07-2025 - 1:00 IST -
Telangana : బీసీ రిజర్వేషన్ల పై ఢిల్లీకి పయనం..రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నాకు సిద్ధం!
ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి భారీగా నిరసనలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలవాలనే ప్రయత్నంలో ఉన్నా ఆయన స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఎందుకు పెండింగ్లో ఉంచిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
Date : 29-07-2025 - 10:00 IST -
Illegal Surrogacy Racket : బిచ్చగాళ్లకు పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరణ
Illegal Surrogacy Racket : రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకుని పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న నిర్వాహకులు, శాంపిల్స్ సేకరించేటప్పుడు అసభ్య వీడియోలు చూపుతూ లైంగిక దృక్కోణంలో మానవ హక్కులను అతిక్రమించినట్లు చెబుతున్నారు
Date : 29-07-2025 - 8:06 IST -
New UPI Rules: యూపీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నుంచి కీలక మార్పులీవే!
ఆగస్టు 1 నుండి ఒక రోజులో UPI యాప్ ద్వారా 50 సార్లకు మించి మీ బ్యాంక్ బ్యాలెన్స్ను చెక్ చేయలేరు. ఈ నిబంధన వ్యాపారుల నుంచి బ్యాంకులు, వినియోగదారుల వరకు అందరికీ వర్తిస్తుంది.
Date : 28-07-2025 - 9:03 IST -
Bandi Sanjay: తెలంగాణకు సీఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయండి: బండి సంజయ్
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల కారణంగానే పనులకు ఆటంకం ఏర్పడిందని గడ్కరీ తెలిపారు.
Date : 28-07-2025 - 5:04 IST -
Hyderabad: షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి
రెగ్యులర్గా షటిల్ ఆడే ఒక 25 ఏళ్ల యువకుడు ఆట మధ్యలో గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ప్రాణాలను కోల్పోయాడు. మృతుడు గుండ్ల రాకేశ్ (25), ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందినవాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రోజూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి షటిల్ ఆడడం అతడి అలవాటుగా మారింది. స్నేహితులతో కలిసి ఆడేందుకు ప్రతి రోజూ నాగ
Date : 28-07-2025 - 12:43 IST