Telangana
-
Congress : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు వ్యతిరేకంగా గాంధీభవన్లోనే ధర్నా చేయడాన్ని సీరియస్గా తీసుకున్న జాతీయ నాయకత్వం, పార్టీ ఆదేశాలను విస్మరించిన కారణంగా సునీతారావును వివరణ కోరింది. ఈ నోటీసులో, ఆమె వారం రోజుల్లోగా తన ఆచరణపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించబడింది.
Published Date - 02:48 PM, Wed - 21 May 25 -
Etela Rajender : కాళేశ్వరం నోటీసులు..కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వివరిస్తా : ఈటల రాజేందర్
తమతో పాటు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారన్న ఈటల, “వాళ్లకు అప్పటి పరిస్థితులు తెలియవా? వాళ్లే ఇప్పుడు సీఎంతో కలిసి ఉన్నారు.
Published Date - 01:07 PM, Wed - 21 May 25 -
Hyderabad Metro : పెంచిన హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల సవరణ
ఈ మేరకు మొత్తం ఛార్జీలను సగటున 10 శాతం వరకు తగ్గించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా ఛార్జీలు 2025 మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఇటీవలే హైదరాబాద్ మెట్రో కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీని రూ.60 నుంచి రూ.75కి పెంచిన విషయం తెలిసిందే.
Published Date - 02:24 PM, Tue - 20 May 25 -
KCR : మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
కేసీఆర్కే కాకుండా, ఆయనతో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్రావు, ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్లకు కూడా నోటీసులు అందినట్టు సమాచారం. కళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించబడిన అనేక బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై సదరు కమిషన్ విచారణ కొనసాగిస్తోంది.
Published Date - 01:42 PM, Tue - 20 May 25 -
KCR Interrogation: ‘కాళేశ్వరం’పై దర్యాప్తు.. కేసీఆర్ విచారణకు సన్నాహాలు
త్వరలోనే కేసీఆర్కు(KCR Interrogation) జస్టిస్ ఘోష్ కమిషన్ సమన్లు పంపుతుందని అంటున్నారు.
Published Date - 12:22 PM, Tue - 20 May 25 -
Charminar Fire Accident : అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు
ఈ ప్రమాదానికి గల కారణాలను లోతుగా గమనించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Published Date - 11:24 AM, Tue - 20 May 25 -
Army Jawan Suicide : జమ్మూకశ్మీరులో తెలంగాణ జవాన్ ఆత్మహత్య.. కారణమిదీ
సాంబా జిల్లాలో ఉన్న త్రీ మద్రాస్ యూనిట్లోని 168వ బ్రిగేడ్లో నాగరాజు(Army Jawan Suicide) సేవలు అందించేవారు.
Published Date - 10:36 AM, Tue - 20 May 25 -
Railway Line : సూర్యాపేట వాసుల ‘ఏళ్ల నాటి కల’ నెరవేరబోతోంది !!
Railway Line : సూర్యాపేట మీదుగా వెళ్లే రెండు ప్రధాన రైల్వే లైన్లకు ఆమోదం తెలిపింది. శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్లో భాగంగా
Published Date - 10:26 AM, Tue - 20 May 25 -
Kondareddypalli : నా కొండారెడ్డిపల్లికి రుణపడి ఉంటా- రేవంత్ రెడ్డి
Kondareddypalli : నా ఊరు, నా వాళ్ల మధ్యకు ఎప్పుడు వెళ్లినా… అనిర్వచనీయ అనుభూతే. ఊరి పొలిమేరల్లో… హనుమంతుడి ఆశీస్సులు
Published Date - 10:16 AM, Tue - 20 May 25 -
TIMS Hospitals : ఈ ఏడాదిలోనే టిమ్స్ హాస్పటల్స్ ప్రారంభం
TIMS Hospitals : ప్రభుత్వం నిర్ణయాలతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి జూన్ 26న, సనత్నగర్ ఆసుపత్రి ఆగస్టు 31న, అల్వాల్ ఆసుపత్రి డిసెంబర్లో ప్రారంభించనున్నారు
Published Date - 10:08 AM, Tue - 20 May 25 -
Raj Bhavan : తెలంగాణ రాజ్భవన్లో చోరీ.. ఏమైందంటే ?
ఎవరు రాజ్భవన్(Raj Bhavan)లోకి వచ్చినా.. వారి వివరాలను రిజిస్టర్లో రాస్తారు.
Published Date - 08:05 AM, Tue - 20 May 25 -
Kondareddypalli : ఆంజనేయ స్వామి ఆలయంలో ఆసక్తికర సన్నివేశం..నవ్వుకున్న మంత్రులు
Kondareddypalli : ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని తాను ఎంతో ఇష్టపడతానని పలుమార్లు పేర్కొన్న సీఎం, ఈ సారి తన మనవడిని కూడా ఆలయ దర్శనానికి తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Published Date - 07:51 PM, Mon - 19 May 25 -
Kaleshwaram Project : మరోసారి కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
తాజాగా జూలై నెలాఖరు వరకు ఈ కమిషన్కు గడువు విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే విచారణ తుదిదశకు చేరిన నేపథ్యంలో, తుది నివేదిక సిద్ధం చేసేందుకు ఈ గడువు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
Published Date - 04:35 PM, Mon - 19 May 25 -
Deputy CM Bhatti : నల్లమల డిక్లరేషన్ను అమలు చేసి తీరుతాం.. రాజీవ్ యువ వికాసానికి వెయ్యి కోట్లు : భట్టి
తెలంగాణలోని పోడు భూములను సాగులోకి తెచ్చి గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించేందుకే 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని తీసుకొచ్చామని భట్టి(Deputy CM Bhatti) తెలిపారు.
Published Date - 04:22 PM, Mon - 19 May 25 -
CM Revanth Reddy : నల్లమల డిక్లరేషన్తో గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు : సీఎం రేవంత్రెడ్డి
నల్లమల ప్రాంతంలోని గిరిజనుల సంక్షేమం కోసం రూ.12,600 కోట్లతో విస్తృత కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధి దశాబ్దాలుగా లేనిదని గుర్తుచేసిన సీఎం, “ఒకప్పుడు నల్లమల వెనుకబడిన ప్రాంతంగా భావించబడేది.
Published Date - 04:19 PM, Mon - 19 May 25 -
Warangal Railway Station : కాకతీయుల చరిత్రాత్మక కళ ఉట్టిపడేలా సుందరంగా రూపుదిద్దుకున్న వరంగల్ రైల్వే స్టేషన్..?
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించనుండగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫిజికల్గా హాజరవుతారని వరంగల్ ఎంపీ కడియం కావ్య వెల్లడించారు. ఈ పునః ప్రారంభ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వరంగల్ స్టేషన్ ఇకపై కేవలం రవాణా కేంద్రంగా కాకుండా, ఒక సాంస్కృతిక ఆస్తిగా నిలవనుంది ” అని తెలిపారు.
Published Date - 03:58 PM, Mon - 19 May 25 -
Fire Accident : అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలి – కేటీఆర్ డిమాండ్
Fire Accident : అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు తక్కువగా ఉన్నాయని, కనీసం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు
Published Date - 03:00 PM, Mon - 19 May 25 -
CM Revanth Reddy : ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు భూమి సాగు కోసం అవసరమైన నీటిని, విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం (Forest Rights Act - FRA) కింద ఇప్పటికే సుమారు 6.69 లక్షల ఎకరాల భూమిని 2.30 లక్షల మంది గిరిజన రైతులకు పంట సాగు కోసం మంజూరు చేశారు.
Published Date - 12:38 PM, Mon - 19 May 25 -
Shock : 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు..కానీ ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు
Shock : ఇందిరమ్మ ఇల్లు ఆశతో ఉన్నా, ఇల్లు ఉన్నవారికే ఇళ్లు మంజూరు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Published Date - 11:37 AM, Mon - 19 May 25 -
Hydra : మరోసారి హైదర్నగర్లో హైడ్రా కూల్చివేతలు..
హైదర్నగర్ సర్వే నెంబర్ 145లో 9 ఎకరాలు 27 గుంటల భూమిపై ఉన్న డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లో, 2000వ సంవత్సరంలో 79 మంది మధ్యతరగతి వ్యక్తులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలం తనదంటూ శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి దానిని ఆక్రమించాడు.
Published Date - 11:14 AM, Mon - 19 May 25