Telangana
-
Kavitha: పద్మశాలీలకు అన్యాయం జరుగుతుంది – కవిత
Kavitha: తెలంగాణ రాజకీయాల్లో అత్యధిక జనాభా కలిగి ఉన్నప్పటికీ, సరైన ప్రాధాన్యం దక్కని బీసీ వర్గాలపై, ముఖ్యంగా పద్మశాలీ సామాజిక వర్గంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఆవేదన వ్యక్తం చేశారు
Date : 23-11-2025 - 3:09 IST -
Speaker Notice : స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం
Speaker Notice : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై రాజకీయ వేడి రాజుకుంటున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ (BRS) నుండి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపణలపై స్పందించారు
Date : 23-11-2025 - 3:07 IST -
Panchayat Polls: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దుమారం: షెడ్యూల్ రిలీజ్కు కౌంట్డౌన్
ఈ నెల 25న జరగబోయే కేబినెట్ మీటింగ్కు ముందే రిజర్వేషన్లపై పూర్తి జీవో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
Date : 23-11-2025 - 11:27 IST -
Ande Sri : అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ సాకారం కాలేదు – రేవంత్
Ande Sri : తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో అపారమైన స్ఫూర్తిని రగిలించిన సహజకవి అందెశ్రీ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
Date : 22-11-2025 - 8:57 IST -
Global Summit : తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ముసాయిదా ISB ఖరారు
Global Summit : ISB రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ను రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ఆమోదించనుంది. ఈ డాక్యుమెంట్ను డిసెంబర్ మొదటి వారంలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ (Cabinet) భేటీలో ఆమోదించనున్నారు.
Date : 22-11-2025 - 8:26 IST -
37 Maoists Surrendered : మావోయిస్టులపై రూ.1.41కోట్ల రివార్డు..డీజీపీ శివధర్రెడ్డి ఎదుట 37 మంది లొంగుబాటు..!
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఏకంగా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్, రమేశ్, సోమ్దా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించి, జనజీవనంలో కలిసేందుకు ముందుకొచ్చిన ఈ 37 మందిపై మొత్తం రూ.1.41 కోట్ల రివార్డు ఉంది. ఈ మొత్తాన్ని వారికే అందజేస్తామని డీజీపీ తెలిపా
Date : 22-11-2025 - 5:17 IST -
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల
Telangana Panchayat Elections: రిజర్వేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ జీవో 46 మార్గదర్శకాలను పంపి, నిర్ణీత గడువులోగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించింది.
Date : 22-11-2025 - 3:10 IST -
Telangana Government : సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఉత్తర్వులు జారీ!
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా, రొటేషన్ పద్ధతిలో కేటాయించాలని స్పష్టం చేసింది. తెలంగాణ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపుపై జీవో 46ను విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా సమగ
Date : 22-11-2025 - 2:43 IST -
Integrated School : వైరాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన
Integrated School : తెలంగాణ రాష్ట్రంలోని వైరాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఉప ముఖ్యమంత్రి (Dy.CM) భట్టి విక్రమార్క శనివారం రోజున ప్రారంభించారు. ఈ
Date : 22-11-2025 - 2:14 IST -
ByPoll : మళ్లీ నేనే గెలుస్తా – కడియం ధీమా
ByPoll : తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ఉన్న కడియం శ్రీహరి తాను రాజీనామా చేసిన అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా అంశాన్ని ప్రతిపక్షాలు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నాయని, అయితే ఉపఎన్నిక వస్తే పోటీ చేసేది
Date : 22-11-2025 - 1:25 IST -
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ భారీ ప్రణాళిక..రాష్ట్రవ్యాప్తంగా రవాణా వసతులకు కొత్త ఊపు
ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 97 బస్ డిపోలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ రెండు కొత్త డిపోల నిర్మాణాన్ని చేపట్టింది.
Date : 22-11-2025 - 8:18 IST -
KTR vs Congress: కేటీఆర్ పై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విమర్శలు
"పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లే కేటీఆర్ కూడా అభివృద్ధి విషయంలో అలా ప్రవర్తిస్తున్నారు" అని ఎద్దేవా చేశారు. గాంధీభవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
Date : 21-11-2025 - 8:47 IST -
సీఎం రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం లేదు : కేటీఆర్
దానం నాగేందర్ని రాజీనామా చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశ్యం కడియం శ్రీహరీని రక్షించడం మాత్రమేనని ఆయన ఆరోపించారు.
Date : 21-11-2025 - 5:23 IST -
BRS Alleges : 9300 ఎకరాల కుంభకోణంలో రేవంత్..కేటీఆర్ షాకింగ్!
తెలంగాణలో భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ముఠా ప్రయత్నిస్తుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఫార్ములా ఈ కారు రేసు కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు అంటూ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్
Date : 21-11-2025 - 3:11 IST -
Indiramma Sarees : రాష్ట్రంలో ప్రతి మహిళకూ చీర..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Indiramma Sarees : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ చీరల పంపిణీ' కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా మరియు పారదర్శకంగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా అధికారులను, మహిళా సమాఖ్య ప్రతినిధులను ఆదేశించారు
Date : 21-11-2025 - 10:45 IST -
Cold Wave : తెలంగాణలో ఎముకలు కొరికే చలి
Cold Wave : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చలి గాలుల తీవ్రత విపరీతంగా కొనసాగుతోంది, దీని కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా చలి తీవ్రత తగ్గడం లేదు
Date : 21-11-2025 - 10:15 IST -
Hyderabad : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..వారికీ ఫ్రీ గా స్థలం
Hyderabad : తెలంగాణ రాష్ట్రం 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' నినాదాన్ని నిజం చేస్తూ, దేశ సమగ్రత మరియు సాంస్కృతిక ఐక్యతకు దిశానిర్దేశం చేస్తోంది.
Date : 21-11-2025 - 10:00 IST -
RK Rule : తెలంగాణలో ఆర్కే పాలన అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..అసలు ఎవరు ఆర్కే..?
RK Rule : కేంద్ర మంత్రి మరియు బీజేపీ నాయకులు బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాజకీయాలపై, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ
Date : 21-11-2025 - 9:30 IST -
E Formula Case : మరోసారి కేటీఆర్ ను విచారించనున్న ఈడీ?
E Formula Case : ఈడీ విచారణకు గవర్నర్ అనుమతి తీసుకునే సన్నాహాలు చేయడం, తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష నేతలపై అధికార పక్షం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే బీఆర్ఎస్ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది
Date : 20-11-2025 - 4:30 IST -
E-Car Racing Case : రేవంత్ దుర్మార్గాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం – హరీశ్ రావు
E-Car Racing Case : కేటీఆర్పై గవర్నర్ అనుమతితో కేసు నమోదు కావడం, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీసింది. హరీశ్ రావు తన ట్వీట్లో, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండించారు
Date : 20-11-2025 - 4:03 IST