Telangana
-
Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
Date : 11-03-2026 - 1:29 IST -
Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి
నిందితుడు అరుణ్ కుమార్కు మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బు మరియు యాకుత్పురకు చెందిన మీర్ ముజమ్మిల్ సహకరించారు. ముఖ్యంగా ముజమ్మిల్ అక్రమ ఆయుధాలకు నిలయమైన బీహార్లోని ముంగేర్ ప్రాంతానికి
Date : 11-03-2026 - 11:53 IST -
కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్
Speaker Gaddam Prasad తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేస్తూ, వీరికి క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిద్దరూ అధికారికంగా పార్టీ మారినట్లు సరైన ఆధారా
Date : 11-03-2026 - 11:41 IST -
పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్
KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన ఫిట్నెస్పై చేసిన ఓ సరదా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జిమ్లో అడుగుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. పొట్టను దాచుకోవడం కష్టంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చమత్కరించారు. ఈ మేరకు కేటీఆర్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. “పొట్టను దాచుకోలేక విసిగి
Date : 11-03-2026 - 10:27 IST -
Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!
కమ్యూనిస్టులు చిరకాలంగా కలలుగంటున్న 'సమ సమాజ' స్థాపన కేవలం ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని కూనంనేని స్పష్టం చేశారు. జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు లేదా ఆ భావజాలం ఉన్నవారు మాతృ పార్టీ అయిన సీపీఐలో చేరాలని
Date : 11-03-2026 - 9:15 IST -
Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం
ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూబాధితుల సమస్య ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది
Date : 11-03-2026 - 8:45 IST -
Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థినులను లబ్ధిదారులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కో స్కూటీ కొనుగోలు మరియు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ పథకం అమలుకు సుమారు రూ. 1,600 కోట్లు ఖర్చవుతుందని అధికారిక వర్గాలు
Date : 11-03-2026 - 7:52 IST -
Ponguleti Srinivas Reddy : కేసీఆర్కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్
మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు
Date : 10-03-2026 - 3:40 IST -
తెలుగు ప్రజలకు గుడ్న్యూస్.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
Amrit Bharat Express హైదరాబాద్లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జన
Date : 10-03-2026 - 3:17 IST -
Hyderabad : ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వచ్చే మహిళల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఉద్యోగ వేటలోనో లేదా ఉన్నత చదువుల కోసమో మొదటిసారి హైదరాబాద్లో అడుగుపెట్టే మహిళలకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు సురక్షితమైన వసతి. ప్రైవేట్ హాస్టళ్లలో అధిక ఛార్జీలు, భద్రతా లోపాలు ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో
Date : 10-03-2026 - 3:06 IST -
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!
రాజ్యసభ అభ్యర్థులుగా బరిలో నిలిచిన కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, వేమ్ నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.
Date : 10-03-2026 - 2:39 IST -
TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు
మెట్రో డీలక్స్ బస్సుల్లో గతంలో 4 కిలోమీటర్ల ప్రయాణానికి ఉన్న రూ. 30 టికెట్ ధరను రూ. 25కు తగ్గించారు. అలాగే, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో గతంలో ఉన్న రూ. 35 ధరను కూడా రూ. 25కు కుదించడం విశేషం
Date : 10-03-2026 - 2:08 IST -
నేడు హైదరాబాద్కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana New Governor తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఆయన, ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం
Date : 10-03-2026 - 11:58 IST -
Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడే గరిష్ఠ స్థాయికి చేరుతోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిరుపేద కూలీలు అల్లాడిపోతున్నారు
Date : 09-03-2026 - 9:06 IST -
Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్న్యూస్
18 ఏళ్లు నిండిన అర్హులైన విద్యార్థినులకు ఈ స్కూటర్లను పంపిణీ చేయడం ద్వారా వారి ఉన్నత చదువులకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ, త్వరలోనే దీనిపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించి
Date : 09-03-2026 - 2:30 IST -
ఖమ్మంలో దారుణం.. బీమా డబ్బు లు వస్తాయని కట్టుకున్న భర్తనే చంపేసిన భార్య
ఈ పథకంలో భాగంగా ప్రశాంతి మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఒక కిరాతక ప్లాన్ వేసింది. తొలుత తన భర్త రవికి మద్యం తాగించి మత్తులోకి జారుకునేలా చేసింది. అనంతరం అతడిని బయటకు తీసుకెళ్లి, ముందుగా అనుకున్న ప్రకారం కారుతో వేగంగా ఢీకొట్టి ప్రాణాలు తీసింది
Date : 09-03-2026 - 11:25 IST -
Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?
తన రాజకీయ ప్రస్థానంలో తండ్రి కేసీఆర్ ఫోటోను గానీ, ఆయన పేరును గానీ వాడబోనని ఆమె ప్రతిజ్ఞ చేయడం. ఒక రకంగా తన తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి, సొంత బలాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో కవిత ఉన్నట్లు కనిపిస్తోంది.
Date : 08-03-2026 - 11:30 IST -
Current Charges : కరెంట్ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు ఊరటనిచ్చే వార్తను ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) కీలక ప్రకటన చేసింది
Date : 08-03-2026 - 10:30 IST -
Telangana BRS MLAs Defection Case : 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్..ఆ ఇద్దరిది మాత్రం సస్పెన్స్ !!
ఈ ఫిరాయింపుల వ్యవహారం కేవలం అసెంబ్లీకే పరిమితం కాకుండా హైకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో, స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధంగా ఎంతవరకు నిలబడుతుందనే చర్చ మొదలైంది
Date : 07-03-2026 - 7:15 IST -
మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్లో చేప పిల్ల కలకలం
Beer Bottle Fish హైదరాబాద్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బీర్ బాటిల్లో ఏకంగా ఓ చేప పిల్ల సజీవంగా ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఈ సంఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్లోని జేపీ వైన్ షాపులో నిన్న ఓ కస్టమర్ కింగ్ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. దానిని తాగేందుకు మూత తీయగా, అందులో చిన్న చేప పిల్ల క
Date : 07-03-2026 - 10:36 IST