Telangana
-
కేసీఆర్ ఇస్ బ్యాక్..కాకపోతే !!
ఏపీ నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి
Date : 22-12-2025 - 8:17 IST -
ఇక ఆగేది లేదు.. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం: కేసీఆర్
రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయడం లేదని కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-12-2025 - 6:00 IST -
యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?
రైతులు ఇంటి వద్ద నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'ను తీసుకొచ్చింది. ఇప్పటికే 10 జిల్లాల్లో ఇది అందుబాటులోకి రాగా, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది
Date : 21-12-2025 - 5:30 IST -
హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశారు. హయత్నగర్లోని నివాసంలో గన్తో కాల్చుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది
Date : 21-12-2025 - 5:15 IST -
సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్
సోనియా గాంధీ త్యాగాల వల్లే తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై BJP మండిపడింది
Date : 21-12-2025 - 5:08 IST -
మరో ఉద్యమానికి బిఆర్ఎస్ సిద్ధం అవుతుందా ?
తెలంగాణ రాష్ట్రంలో మరో జల సాధన ఉద్యమం తప్పదని మాజీ సీఎం KCR భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను
Date : 21-12-2025 - 10:09 IST -
రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు
తెలంగాణ లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడినప్పటికీ, ప్రజలు బిఆర్ఎస్ కు ఘన విజయం అందించారని తెలిపారు.
Date : 20-12-2025 - 5:01 IST -
సర్పంచ్ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ అసంతృప్తి
సర్పంచ్ ఫలితాలపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించింది. ఆశించిన మేర ఫలితాలు రాలేదని 8 మంది MLAలతో పాటు మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లపై AICC ఇన్ఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 20-12-2025 - 1:41 IST -
బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి
ఆమని ఇవాళ బీజేపీలో చేరనున్నారు. అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన ఆమని తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్ నటిస్తున్నారు
Date : 20-12-2025 - 12:45 IST -
గదిలో ప్రియుడితో ఏకాంతగా గడుపుతున్న యువతి, సడెన్ గా తండ్రి ఎంట్రీ
సంగారెడ్డి (D) కొల్లూరులో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తికి కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవగా ఖాళీగా ఉంటోంది. నిన్న ఆయన కూతురు (20), ప్రియుడితో కలిసి అక్కడి ఇంటికి వెళ్లింది.
Date : 20-12-2025 - 12:20 IST -
ఈ నెల 24న కొడంగల్ లో పర్యటించబోతున్న సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు
Date : 20-12-2025 - 8:30 IST -
లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్
భూభారతి సమస్యలు తీర్చేందుకు జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు లంచాలు తీసుకుంటున్నారంటూ సీఎంవోకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
Date : 20-12-2025 - 7:39 IST -
మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రభుత్వ తీరుపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా తనకు మంత్రి పదవి రాకపోవడం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు తాజాగా తనకు త్వరలోనే మంత్రి పదవి తప్పక వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Date : 20-12-2025 - 7:19 IST -
రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్
రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రేవంత్ ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది
Date : 20-12-2025 - 7:11 IST -
నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
Date : 20-12-2025 - 6:00 IST -
దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధిపై దృష్టి సారిస్తే.. వికారాబాద్ జిల్లా పూడూరు సర్పంచ్ మాత్రం దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ముఖ్య ప్రాజెక్టులో భాగం కానున్నారు. నావికాదళానికి చెందిన అత్యంత వ్యూహాత్మక VLF కమ్యూనికేషన్ స్టేషన్ నిర్మాణంలో పూడూరు సర్పంచ్ నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు, గ్రామ సమస్యలపై కూడా కొత
Date : 19-12-2025 - 3:10 IST -
విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!
christmas Holidays 2025 : విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధ
Date : 19-12-2025 - 2:58 IST -
కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు
2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా , సీఎం గా గెలుస్తా అంటూ కవిత సవాళ్లు విసరడం , బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు , ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు కవిత దూకుడు బిఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైంది.
Date : 19-12-2025 - 10:14 IST -
జనవరి 13 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘కైట్ ఫెస్టివల్’
ప్రతి ఏడాది 'కైట్ ఫెస్టివల్' సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఎంతో అట్టహాసంగా జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుక కేవలం గాలిపటాల ఎగురవేతకే పరిమితం కాకుండా, దేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా అనేక వినూత్న ప్రదర్శనలతో ముందుకు రాబోతున్నారు.
Date : 19-12-2025 - 7:45 IST -
గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ
గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది
Date : 18-12-2025 - 10:15 IST