Telangana
-
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలంటే 9 టెస్ట్ లు పాస్ అవ్వాల్సిందే !!
తెలంగాణ రాష్ట్రంలో పాత వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా శాఖ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది
Date : 06-03-2026 - 7:42 IST -
జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!
GHMC జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టేవారి భరతం పట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. గత కొన్నేళ్లుగా ఆస్తి పన్ను కట్టకుండా ఉన్నవారి జాబితాను రెడీ చేశారు. పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు నిర్దేశించుకున్న టార్గెట్ చేరుకోలేకపోవడంతో.. వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి ప్రాపర్టీ ట్యాక్స్లు చెల్లించకుండా ఉన్నవారిని గుర్తించి.. వా
Date : 06-03-2026 - 3:45 IST -
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా సొంతింటి కల నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్న సామాన్యులకు ఈ నిర్ణయం ఒక వరంలా మారింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దశలవారీగా నిధులను విడుదల చేస్తూ, ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శకమైన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం భావిస్తోంది
Date : 06-03-2026 - 2:00 IST -
Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!
యూరియా కొరతను కృత్రిమంగా సృష్టించి లాభపడాలని చూసే ప్రైవేటు డీలర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. యాప్ వినియోగానికి సహకరించని మరియు నిల్వలను దాచిపెట్టే డీలర్ల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించింది
Date : 06-03-2026 - 1:00 IST -
Kalvakuntla Kavitha : నా మనోవేదన తీరింది..మొక్కు తీర్చుకున్న – కవిత
దర్శనం అనంతరం ఆలయం వెలుపల కవిత ఆసక్తికర నినాదాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ "జై తెలంగాణ.. జై ఆంధ్రా" అని వ్యాఖ్యానించారు.
Date : 06-03-2026 - 12:45 IST -
తెలంగాణలో ముదురుతున్న ఎండలు
Summer తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్
Date : 06-03-2026 - 10:51 IST -
Professional Tax : ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ బిగ్ షాక్
విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు ఒకవైపు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల్లో ఆందోళన కలిగిస్తుండగా, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మాత్రం మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలు డొనేషన్ల పేరిట, ఏటా ఫీజుల పెంపు పేరిట చేస్తున్న దోపిడీకి
Date : 06-03-2026 - 10:13 IST -
New Governor of Telangana : తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా నియామకం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈయన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా
Date : 06-03-2026 - 8:22 IST -
Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?
తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజైన గురువారం
Date : 05-03-2026 - 8:00 IST -
Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఈటల రాజేందర్కు తిరిగి బిఆర్ఎస్ (గులాబీ పార్టీ) నుండి ఆహ్వానాలు అందుతున్నాయని, ఆయన కూడా పాత గూటికి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ వైపు వెళ్లే ఛాన్స్ లేదని స్పష్టమవుతున్న
Date : 05-03-2026 - 7:22 IST -
Konda Murali : కొమ్మాల వేదికగా కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు !! నెక్స్ట్ ఏం జరగబోతుందో ?
వరంగల్ తూర్పుకు వలస వెళ్లిన చరిత్రను గుర్తు చేస్తూ.. "పట్టుంటే పరకాలను ఎందుకు వీడారు?" అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గతంలో జిల్లా మంత్రులు మరియు ఇతర ఎమ్మెల్యేలతో కూడా కొండా మురళికి విభేదాలు ఉన్న నేపథ్యంలో
Date : 05-03-2026 - 3:13 IST -
Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!
కూకట్పల్లిలోని నల్ల చెరువు అభివృద్ధి పనులు పర్యావరణ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి కేవలం 16 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువులో పూడికను తొలగించడంతో, దీని విస్తీర్ణం ఇప్పుడు తిరిగి 30 ఎకరాలకు పెరిగింది
Date : 05-03-2026 - 12:45 IST -
Holi : అక్కడ హోలీ పండగంటే..ఆ గ్రామంలో రక్తం ప్రవహించాల్సిందే !!
గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద సాయంత్రం వేళ జనం రెండు వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం వారు ఒక పొడవైన తాడును గట్టిగా పట్టుకోగా, ఎదుటి వర్గం వారు ఆ తాడును దాటి ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు పిడికిళ్లతో దాడులు చేసుకుంటారు.
Date : 05-03-2026 - 10:56 IST -
Panchayat Funds : ‘పంచాయతీ’ నిధుల వివాదంపై సీతక్క కీలక ఆదేశాలు
పంచాయతీల్లో వెన్నెముకగా పనిచేసే మల్టీ పర్పస్ వర్కర్ల (MPWs) వేతనాల విషయంలో మంత్రి మానవీయ కోణంలో స్పందించారు. పంచాయతీల వద్ద అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్స్ లేదా ఇతర అంతర్గత వనరుల నుండి ముందుగా ఈ కార్మికుల వేతనాలు చెల్లించాలని సూచించారు
Date : 05-03-2026 - 9:45 IST -
Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణ నుండి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్పష్టమైన మెజారిటీ దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రేపు వీరు అధికారికంగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అటు జాతీయ స్థాయిలో సింఘ్వీ అనుభవం,
Date : 05-03-2026 - 9:15 IST -
Rajyasabha : వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్..? సీఎం రేవంత్ మాట నెగ్గుతుందా ?
అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి చేరడం లాంఛనమే అయినప్పటికీ, ఆ సీట్ల కోసం సాగుతున్న అంతర్గత పోటీ ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది
Date : 04-03-2026 - 1:45 IST -
Jadcherla Govt Hospital : జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
మార్చురీలో భద్రపరచాల్సిన ఒక మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వలేని స్థితిలో వైద్యారోగ్య శాఖ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
Date : 04-03-2026 - 1:10 IST -
Govt Schemes : వారందరికీ ప్రభుత్వ పథకాలు కట్ – కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 'ఫేస్ రికగ్నిషన్' (ముఖ గుర్తింపు) విధానాన్ని అన్ని పథకాలకు వర్తింపజేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలని, అదే సమయంలో అనర్హులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు
Date : 04-03-2026 - 12:58 IST -
యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాన్ని తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక చర్యలు అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాన్ని రేకెత్తిస్తున్నాయి
Date : 04-03-2026 - 12:30 IST -
తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వ
Date : 04-03-2026 - 11:03 IST