Telangana
-
Minister Post : అజహరుద్దీన్ కు మంత్రి పదవి?
Minister Post : మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి దక్కితే, అది తెలంగాణ రాజకీయాలకు కొత్త రూపు ఇస్తుందని చెప్పవచ్చు. ఆయనకు ఉన్న జాతీయ స్థాయి గుర్తింపు, మైనారిటీ వర్గంలో ఉన్న పలుకుబడి పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయి
Published Date - 09:20 PM, Sat - 30 August 25 -
TG Assembly Session : రేపట్నుంచి అసెంబ్లీకి రాను – రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
TG Assembly Session : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అసెంబ్లీ వద్ద తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అనుచరుల బల ప్రదర్శన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు
Published Date - 05:05 PM, Sat - 30 August 25 -
TG Assembly Session : ప్రజల సమస్యలు తెలిపేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు – హరీష్ రావు
TG Assembly Session : అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వకుండా కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ బీఏసీ సమావేశం నుండి వాకౌట్ చేసింది
Published Date - 04:53 PM, Sat - 30 August 25 -
Telangana Cabinet : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కోదండరాం, అజారుద్దీన్
ఈ నిర్ణయం ప్రకారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీ సమాజానికి పెద్దగా ప్రయోజనం కలుగనుంది. ముఖ్యంగా, గత ప్రభుత్వంను మించి, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత దృష్టి పెట్టినట్లు చెప్పవచ్చు.
Published Date - 04:14 PM, Sat - 30 August 25 -
Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?
ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడే సన్నాహాలు ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వ్యూహాలపై దృష్టి సారిస్తున్నాయి.
Published Date - 03:01 PM, Sat - 30 August 25 -
CM Revanth Reddy : గోపీనాథ్ క్లాస్గా కనిపించే మాస్ లీడర్ : సీఎం రేవంత్ రెడ్డి
సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా మా పార్టీలు వేరు అయినా, గోపీనాథ్ నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన వ్యక్తిత్వం గొప్పది. చూడటానికి క్లాస్ లీడర్ లా కనిపించేవారు కానీ, వాస్తవానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం మాస్ నేతగా నిలబెట్టింది అని పేర్కొన్నారు.
Published Date - 02:27 PM, Sat - 30 August 25 -
Telangana Secretariat : కొత్త టెండర్ల పిలుపు.. 200 మంది భవితవ్యం ప్రశ్నార్థకం..?
Telangana Secretariat : ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత కోసం చేపట్టే పరిపాలనాపరమైన చర్యలు కొన్నిసార్లు క్షేత్రస్థాయి ఉద్యోగుల జీవితాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (GAD) అవుట్సోర్సింగ్ సేవలకు కొత్తగా కొటేషన్లు ఆహ్వానించడం, రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Published Date - 02:15 PM, Sat - 30 August 25 -
BRS : కాళేశ్వరం కమిషన్ నివేదికపై మరోసారి హైకోర్టుకు హరీశ్రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయో లేదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కాదు. న్యాయస్థానాలు, ప్రజలే నిజాన్ని బయటపెట్టాలి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాన్ని దాచాలని చూస్తోందని ఆరోపించారు. పీపీఏ (పవర్ పాయింట్ ప్రెజెంటేషన్) ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది.
Published Date - 12:59 PM, Sat - 30 August 25 -
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో నుంచి గణేశ్ భక్తులకు శుభవార్త
Hyderabad Metro : హైదరాబాద్ నగరంలో గణేశ్ నవరాత్రుల సందడి ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ పండుగ సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున రద్దీ నెలకొనే అవకాశం ఉండటంతో, భక్తుల సౌకర్యార్థం మెట్రో రైల్ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 12:00 PM, Sat - 30 August 25 -
Telangana : తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం..సంతాప తీర్మానాలతో తొలి రోజు
ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా సభలు నివాళులర్పించాయి. శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన సభ్యులను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభకు పరిచయం చేస్తూ వారి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 11:11 AM, Sat - 30 August 25 -
KCR: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా కేసీఆర్..
KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి సారించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావడం లేదనే సమాచారం వెలువడటంతో చర్చలు మరింత రగిలాయి.
Published Date - 11:07 AM, Sat - 30 August 25 -
Gold Price : బంగారం వెండి ధరలు కొత్త రికార్డు.. పసిడి ప్రియులకు షాక్
Gold Price : బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్న ఈ ధరకలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేడు మరోసారి బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగి షాక్ ఇచ్చాయి.
Published Date - 10:47 AM, Sat - 30 August 25 -
Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన విమర్శలు
Asaduddin Owaisi: హైదరాబాద్ దారుసలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ మహిళల వ్యక్తిగత, కుటుంబ జీవితాలపై ఇలాంటి సూచనలు చేయడం పూర్తిగా అనవసరమని, ఇది మహిళలపై అదనపు భారం మోపే ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 10:14 AM, Sat - 30 August 25 -
Urea : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి తుమ్మల
Urea : నేడు లేదా రేపు రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా రానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు
Published Date - 07:50 AM, Sat - 30 August 25 -
Crop Loss: తెలంగాణ లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
Crop Loss: ముఖ్యంగా వాగుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు పొలాలు నీటమునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. వరి, పత్తి, కంది, వేరుసెనగ వంటి ప్రధాన పంటలు ఎక్కువగా నష్టపోయాయి.
Published Date - 07:36 AM, Sat - 30 August 25 -
TG Assembly Session : రేపటి నుంచి అసెంబ్లీ.. కేసీఆర్ వస్తారా?
TG Assembly Session : ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రేపటి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున కేసీఆర్ వస్తారో లేదో అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచింది
Published Date - 09:52 PM, Fri - 29 August 25 -
Anganwadi Buildings: భారీ వర్షాలకు అంగన్వాడీ భవనాలకు నష్టం.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!
కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు లోపలికి రావడంతో బియ్యం, పప్పులు, నూనె, పాల డబ్బులు, స్టడీ మెటీరియల్ వంటి ముఖ్యమైన సరుకులు తడిసిపోయాయి. ఈ పరిస్థితిపై మంత్రి సీతక్క అధికారులకు కొన్ని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 03:17 PM, Fri - 29 August 25 -
Milad-un-Nabi celebration : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఒవైసీ సోదరులు..కీలక విజ్ఞప్తులు సమర్పణ
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ మసీదులు, దర్గాలను విద్యుదీపాలతో అంగరంగ వైభవంగా అలంకరించేందుకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఉచితంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భక్తి, విశ్వాసాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పండుగ ఏర్పాట్లు జరగాలని వారు అభిప్రాయపడ్డారు.
Published Date - 01:44 PM, Fri - 29 August 25 -
Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష
Lobo: యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్కు సంబంధించిన 2018 రోడ్డు ప్రమాద కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగామ కోర్టు ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
Published Date - 12:52 PM, Fri - 29 August 25 -
Kukatpally Sahasra Case : కత్తిపోట్లకోపం.. కుందేలుపై ప్రేమ.. విచారణలో విస్మయం
Kukatpally Sahasra Case : పదేళ్ల బాలికను కేవలం ఒక చిన్న వివాదం కారణంగా అత్యంత క్రూరంగా 27 సార్లు కత్తిపోట్లు చేసి హత్య చేసిన నిందితుడు, ఆ హత్య చేసిన కొన్ని నిమిషాలకే తన పెంపుడు కుందేలుపై చూపిన ప్రేమ, జాలి పోలీసులనే షాక్కు గురిచేస్తోంది.
Published Date - 11:56 AM, Fri - 29 August 25