Telangana
-
గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలనం
TGPSC Group 1 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై నెలకొన్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. ఈ రోజు ఉదయం వెలువరించిన తీర్పు ప్రకారం.. 2024 అక్టోబర్ లో జరిగిన మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరగాయన్న ఆరోపణలను తోసిపుచ్చింది. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాల్స
Date : 05-02-2026 - 12:15 IST -
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : గులాబీ నేతలకు గుబులు స్టార్ట్
మున్సిపల్ బరిలో ఉన్న ADR పార్టీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ 'చపాతీ రోలర్' (పిండి వత్తే కర్ర) గుర్తును కేటాయించింది. ఈ గుర్తు దూరం నుండి చూస్తే BRS పార్టీ అధికారిక గుర్తు అయిన 'కారు'ను పోలి ఉండటంతో,
Date : 05-02-2026 - 8:45 IST -
సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు
'KLSR' అనే నిర్మాణ సంస్థ నేరుగా ముఖ్యమంత్రికి బినామీ కంపెనీ అని, దానికి ఏకంగా రూ.6,000 కోట్ల విలువైన పనులను అప్పగించారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వాడుతున్న కారు కూడా అదే సంస్థ పేరు మీద రిజిస్టర్ అయి ఉండటమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు
Date : 04-02-2026 - 6:50 IST -
పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్
ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పట్టణ ప్రాంతాల్లో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో, కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది.
Date : 04-02-2026 - 6:32 IST -
ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు
ADIS ఏపీ, తెలంగాణల్లో ఎయిడ్స్ మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గత ఐదేళ్లలో హెచ్ఐవీ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం… 2020-2024 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 1.81 లక్షల మంది హెచ్ఐవీ కారణంగా చనిపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 44,140గా ఉంది. ఏపీలో 32,642 మంది చనిపోగా… తెలంగాణలో 11,498 మంది మృతి చెందారు. మరో షాక
Date : 04-02-2026 - 5:01 IST -
లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం పోయింది. కేవలం రూ.3 వేల కోసం ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లిలో నివాసం ఉండే ప్రేమ్ కుమార్ గతంలో ఓ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. రూ.3 వేల రుణం తిరిగి చెల్ల
Date : 04-02-2026 - 1:48 IST -
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్స్టేషన్లు, 2 డిపోలు
'మహాలక్ష్మి' పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరగడంతో, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 13 ఆధునిక బస్ స్టేషన్లు మరియు 2 కొత్త బస్ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది
Date : 04-02-2026 - 11:15 IST -
తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 11న జరగనున్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఎన్నికల్లో భాగంగా.. జనసేన మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.
Date : 04-02-2026 - 10:11 IST -
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా భారీ షెడ్యూల్ను ఖరారు చేశారు. అధికార పక్షం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు.
Date : 04-02-2026 - 8:45 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావుపై వేటు వేస్తూ, ఆయనను డీఎస్పీ స్థాయి నుంచి సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) స్థాయికి డిమోట్ (Demote) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Date : 04-02-2026 - 8:26 IST -
మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !
హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎంఐఎం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (71) మరణం ఆ పార్టీకి తీరని లోటు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పాతబస్తీలోని ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Date : 03-02-2026 - 9:30 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు
ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని నంది నగర్ ఉన్న కేసీఆర్ నివాసంలో మాదాపూర్ డీసీపీ రీతి రాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఐపీఎస్ అధికారుల బృందం సుమారు ఐదు గంటల పాటు ఆయనను విచారించింది
Date : 02-02-2026 - 10:55 IST -
Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్
కేసీఆర్ తన నివాసం నుండి బయల్దేరిన సమయం నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. 'జై తెలంగాణ.. జై కేసీఆర్' నినాదాలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి
Date : 01-02-2026 - 12:43 IST -
Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన
'వికసిత్ భారత్' లక్ష్యంగా సాగుతున్న ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా, అందులో ఏకంగా మూడు కారిడార్లు హైదరాబాద్ను
Date : 01-02-2026 - 11:46 IST -
ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి : విప్లవ గొంతుకకు ఘన నివాళి
చిన్నతనం నుంచే పల్లె ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన, వాటిని పాటలుగా మలిచి ప్రజలను చైతన్యవంతం చేశారు. సామాన్య ప్రజల భాషలో, వారి బాధలను ప్రతిబింబించేలా ఆయన పాడిన పాటలు తెలంగాణ గడ్డపై విప్లవ కాంక్షను రగిల్చాయి
Date : 31-01-2026 - 11:54 IST -
సిట్ నోటీసులపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) జారీ చేసిన నోటీసుల అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు
Date : 31-01-2026 - 8:11 IST -
తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థుల సందడి మున్సిపల్ కార్యాలయాల వద్ద పోటెత్తింది. గడువు ముగిసే సమయానికి కార్యాలయాల ఆవరణలో ఉన్న వారందరికీ నామినేషన్లు దాఖలు చేసేందుకు
Date : 30-01-2026 - 7:06 IST -
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, డిమాండ్ చేయడమే ఆయన చేసిన తప్పా ?
వీణవంకలో జరుగుతున్న సమ్మక్క జాతరకు తన కుటుంబంతో కలిసి భారీ కాన్వాయ్తో బయలుదేరిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జాతర వద్ద రద్దీని తగ్గించేందుకు పరిమిత వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు
Date : 30-01-2026 - 11:18 IST -
ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!
ఈ ఆరోపణలపై గతంలోనే స్పందించిన మాజీ సీఎం కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. "ఫోన్ ట్యాపింగ్.. తోక ట్యాపింగ్" అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి చిన్న విషయాలతో సంబంధం ఉండదని
Date : 30-01-2026 - 9:44 IST -
నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!
విచారణా వ్యూహంలో భాగంగా ఇప్పటికే సిట్ అధికారులు కీలక నేతల నుంచి వాంగ్మూలాలను సేకరించారు. గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర ముఖ్య నాయకులను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు
Date : 29-01-2026 - 7:20 IST