Telangana
-
మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్
Musi River : హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులు రానున్నాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విభజనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భా
Date : 30-12-2025 - 2:22 IST -
ప్రయాణికులకు గుడ్ న్యూస్ , సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ బస్సులు
ఒక కుటుంబం మొత్తం ప్రైవేట్ బస్సులో వెళ్లాలంటే వేల రూపాయల భారం పడుతున్న తరుణంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిచే ఆర్టీసీ బస్సులు సామాన్యులకు భరోసానిస్తున్నాయి
Date : 30-12-2025 - 12:15 IST -
తెలంగాణ లో ప్రారంభానికి సిద్ధమైన కొత్త రైల్వే స్టేషన్
మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య చేపట్టిన 151 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్న రైల్వే హాల్ట్ స్టేషన్
Date : 30-12-2025 - 11:41 IST -
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై జరుగుతున్న ప్రచారానికి తెరదించిన ఉత్తమ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో రూ. 7,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోందని మంత్రి వెల్లడించారు. గతంలో కేవలం ఒక పంపు మాత్రమే ఉండగా, ఇప్పుడు 11 పంపులను అమర్చి పనులను వేగవంతం చేశామని
Date : 30-12-2025 - 10:39 IST -
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టోల్ ఫ్రీ?
కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది
Date : 30-12-2025 - 8:45 IST -
జనవరి మొదటి వారం నుండి అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ !
కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది
Date : 30-12-2025 - 7:56 IST -
హైదరాబాద్ హత్య కేసులో సంచలన తీర్పు: 14 ఏళ్ల తర్వాత నిందితుడికి మరణశిక్ష
సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్లో 2011లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిగా తేలిన కరణ్ సింగ్కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది.
Date : 30-12-2025 - 6:00 IST -
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా స్థానిక నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చారు.
Date : 29-12-2025 - 7:58 IST -
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు
Date : 29-12-2025 - 1:35 IST -
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి బయటకు వెళ్లిపోయారు. జాతీయ గీతాలాపన తర్వాత సభను వీడి నందినగర్ నివాసానికి వెళ్లారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి.. KCRకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
Date : 29-12-2025 - 11:17 IST -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మొత్తం చర్చ వాటిపైనేనా ?
నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. KCR రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్మీట్లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది.
Date : 29-12-2025 - 10:00 IST -
ప్యాకేజీల కోసం నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు రేవంత్ – ఎంపీ అర్వింద్
తొండలను విడిచేందుకు రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటేయలేదని నిజామాబాద్ MP ధర్మపురి అర్వింద్ అన్నారు. 'రేవంత్.. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డవైతే KCR ఫ్యామిలీని జైల్లో వేయి. ప్యాకేజీలకు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు' అని అన్నారు.
Date : 29-12-2025 - 9:00 IST -
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు: రాజకీయంగా వేడెక్కనున్న శాసనసభ..!
డిసెంబరు 29 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్లోని నంది నగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఆయన రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
Date : 29-12-2025 - 6:00 IST -
నిన్న ఒక్క రోజే 40వేల మంది టీచర్లు సెలవు
నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం (27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి
Date : 28-12-2025 - 1:25 IST -
జనవరి 3న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 3న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు రానున్నారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో టీటీడీ రూ.35.19 కోట్లతో నిర్మించనున్న ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు
Date : 28-12-2025 - 9:20 IST -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్లు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్ర విభజనకు మద్దతుగా జగన్ కూడా లేఖ ఇచ్చారు.
Date : 27-12-2025 - 3:45 IST -
ఫిబ్రవరిలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు?
ఫిబ్రవరి రెండో వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో GHMCతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది
Date : 27-12-2025 - 1:10 IST -
ఆన్లైన్ గేమ్స్ పిచ్చిలో పడి మరో యువకుడు బలి
ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్లు 'తక్కువ పెట్టుబడి - ఎక్కువ లాభం' అనే ఆకర్షణీయమైన నినాదాలతో యువతను ఊరిస్తున్నాయి. ప్రారంభంలో చిన్నపాటి విజయాలను అందించి, యూజర్లలో ఒక రకమైన గెలుపు పిచ్చిని
Date : 27-12-2025 - 11:15 IST -
మహబూబ్ నగర్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారని సమాచారం.
Date : 27-12-2025 - 9:00 IST -
అధిష్టానం పిలుపునిస్తే మళ్లీ బీజేపీలోకి వస్తానంటున్న రాజాసింగ్
తాను BJP సైనికుడిని అని, కేంద్ర లేదా రాష్ట్ర నాయకులు తనను పిలిచిన రోజు మళ్లీ పార్టీలో చేరతానని గోషామహల్ MLA రాజాసింగ్ తెలిపారు. అయితే ఆ సమయంలో తనకు పార్టీ పెద్ద నాయకుల నుంచి స్వేచ్ఛ ఇవ్వాలని కోరతానని చెప్పారు
Date : 27-12-2025 - 9:00 IST