Telangana
-
Padayatra Sentiment : వైఎస్ రాజకీయ వారసుడు ఆయనే..!
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర సెంటిమెంట్ ఉంది. పాదయాత్ర చేయడం ద్వారా 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాడు.
Published Date - 01:41 PM, Wed - 2 March 22 -
Prakash Raj TRS Politics : మరో జయశంకర్.!
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫోకస్ చేస్తోంది. జాతీయ రాజకీయాలు ఆయన లేకుండా కేసీఆర్ చేయలేడా?
Published Date - 12:31 PM, Wed - 2 March 22 -
Discounted challan: రికార్డుస్థాయిలో ‘పెండింగ్’ చలాన్ల క్లియరెన్స్!
డ్రైంక్ అండ్ డ్రైవ్.. సిగ్నల్ జంప్.. అతివేగం.. ర్యాష్ డ్రైవింగ్ లాంటి ఇష్యూస్ కారణంగా ఎంతోమంది వాహనదారులు తమ చలాన్లు చెల్లించాల్సి ఉంది. అయితే వాటికి క్లియరెన్స్ కు ఎవరూ ముందుకు రాకపోవడంతో
Published Date - 11:28 AM, Wed - 2 March 22 -
Congress: వై.ఎస్. టైపు పాదయాత్ర అంటే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది?
ఏక కాలంలో trs, bjpల పై భారీ స్థాయిలో పోరాటం చేయాల్సి ఉంటుందనడంలో congressలో ఏకాభిప్రాయమే ఉంది. ఇందుకోసం పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువ కావచ్చని ఒకే మాటగా చెబుతున్నారు. పాదయాత్రలు చేస్తే రాజకీయంగా కలిసి వస్తుందని కూడా నాయకులు అందరూ అంగీకరిస్తున్నారు. కానీ, వై.ఎస్. టైపు పాదయాత్ర అంటే కాంగ్రెస్ భయపడుతోంది. అయితే ఎవరు పాదయాత్ర చేయాలన్నదానిపైనే పార్టీలో
Published Date - 09:23 AM, Wed - 2 March 22 -
Harish Rao: రాజ్ భవన్ కు ‘రాజకీయ’ రంగు!
మహిళ అయినందుకే గవర్నర్ తమిళి సై ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Published Date - 03:52 PM, Tue - 1 March 22 -
KCR Delhi Tour : జాతీయ పార్టీలకు ‘కేసీఆర్’ ఢిల్లీ స్ట్రోక్
కేసీఆర్ ఢీల్లీ టూర్ పై అందరి చూపు పడింది. ఆయన అక్కడ ఎవర్ని కలవబోతున్నాడు?
Published Date - 12:28 PM, Tue - 1 March 22 -
Anti-BJP front: ఢిల్లీలో బిజీ కానున్న కేసీఆర్.. కేజ్రివాల్తో పాటు కీలక నేతలతో భేటి..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో భేటీ కానున్నారని తెలుస్తోంది. కేజ్రీవాల్తో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారని సమాచారం. కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ఈ క్రమం
Published Date - 11:30 AM, Tue - 1 March 22 -
Telangana Budget 2022-23: గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించవచ్చా? ఆ రూల్ ఏం చెబుతోంది?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ సారి వివాదంతోనే ప్రారంభం అయ్యేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి- గవర్నర్ల మధ్య ముదురుతున్న వివాదాలకు వేదికగా మారనుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. trs-bjpల మధ్య ఘర్షణకు ఉదాహరణగా నిలవనున్నాయి.గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీ గా వస్తోంది. అయితే దాన్ని ఈ సారి పాటించే సూచనలు కనిపించడం లే
Published Date - 09:42 AM, Tue - 1 March 22 -
Revanth: బీహారీ బ్యాచ్ రాష్ట్రాన్ని పాలిస్తోంది!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలన్నీ కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతాయని టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్రెడ్డి సోమవారం వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:52 PM, Mon - 28 February 22 -
TS Budget: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళాయే!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు మార్చి 7న ప్రారంభం కానున్నాయి.
Published Date - 06:46 PM, Mon - 28 February 22 -
Ukraine Live: బంకర్లలో బిక్కు బిక్కుమంటూ..!
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ కంట్రీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అయితే గత నాలుగు రోజులుగా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో అక్కడే చిక్కుకుపోయిన
Published Date - 03:51 PM, Mon - 28 February 22 -
Paddy Dips: వరి వేస్తే ఉరేనా..? రికార్డు స్థాయిలో తగ్గిన విస్తీర్ణం!
సరిపడ నీటి వసతి, 24 గంటల కరెంట్ సరఫరా ఉన్నప్పటికీ వరిసాగు చేయడానికి తెలంగాణ రైతాంగం వెనుకంజ వేస్తోంది. తెలంగాణలో గత యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో సాగైన వరి సాగు ప్రస్తుత పంట సీజన్లో 35 లక్షల ఎకరాలకు పడిపోయింది.
Published Date - 01:33 PM, Mon - 28 February 22 -
Prashant Kishor : మూడు పార్టీల ముద్దుల ‘పీకే’
ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోని టీఆర్ఎస్, వైఎస్సాఆర్టీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నాడు.
Published Date - 01:05 PM, Mon - 28 February 22 -
Nirmal: మైనర్ పై అత్యాచార ఘటన.. టీఆర్ఎస్ నేతపై కేసు!
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని మున్సిపల్ బాడీ వైస్ చైర్మన్ గత నెలలో మైనర్పై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ, ఫిబ్రవరి 27, ఆదివారం పోలీసులు తెలిపారు.
Published Date - 12:57 PM, Mon - 28 February 22 -
Telugu Students: క్షణం క్షణం.. భయం భయం!
యుద్ధం అంటే సినిమాల్లో చూడడమే తప్ప, నిజజీవితంలో ఎవరూ చూసి ఎరుగరు. ఇండియన్స్ విషయానికి వస్తే ఎక్కడో కశ్మీర్లో ఉండేవారికి తప్ప తుపాకీ పేలుళ్లను చూసే, వినే అనుభవమే ఉండదు.
Published Date - 09:06 AM, Mon - 28 February 22 -
PK: కేసీఆర్ చాణక్యానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు.. అది తెలంగాణలో ఏ పార్టీకి చావుదెబ్బ?
ఎన్నికల్లో ఎలా గెలవాలో కేసీఆర్ కు తెలిసినంతగా వేరేవారికి తెలియదు. అదే టీఆర్ఎస్ ను గెలుపుబాట పట్టిస్తోంది.
Published Date - 08:27 AM, Mon - 28 February 22 -
Jana Sena: ‘తెలంగాణ జనసేన’ నేతలతో ‘నాదెండ్ల మనోహర్’ కీలక సమావేశం!
తెలంగాణలో జనసేన న పార్టీ బలోపేతం కావాలంటే ఒక్కో డివిజన్ లో కనీసం వంద మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి..
Published Date - 07:29 PM, Sun - 27 February 22 -
Prashant Kishor: తెలంగాణలో రంగంలోకి దిగిన పీకే టీమ్
తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ బృందం రాష్ట్రంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్.. అనుసరించాల్సిన ప్రణాళికలపై దృష్టి సారించింది. తాజా పరిణామాలు చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్తో జతకట్టినట్లు కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేంద
Published Date - 07:04 PM, Sun - 27 February 22 -
Yadadri temple: ఆలయ ప్రారంభోత్సవం.. చిన జీయర్ స్వామి, మోదీలకు కేసీఆర్ ఝలక్..!
యాదాద్రి ఆలయ పునరుద్ధరణ టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలల ప్రాజెక్టు అనే విషయం అందరికీ తెలిసిందే. 2014 నుంచి సీఎం హోదాలో దాదాపు 18 సార్లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్ ఇప్పటివరకు ఆలయ పునరుద్ధరణ పనులకు 1200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇక మార్చి 28న యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి చాలా తక్కువ మంది
Published Date - 04:40 PM, Sun - 27 February 22 -
Telangana: ఉక్రెయిన్ నుండి హైదరాబాద్కు చేరుకున్న.. 15 మంది తెలంగాణ విద్యార్ధులు..!
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు క్రమంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈక్రమంలో 218 మందితో బుకారెస్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ఇండియాకు చేరుకుంది. ఉక్రయిన్ నుండి స్వదేశానికి వచ్చిన ఈ తొలిబ్యాచ్లో 15 మంది తెలంగాణ విద్యార్ధులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు ముంబై నుండి హైదరాబాద్కు చేరుకున్న విద్యార్ధులను, వారి తల్లిదండ్ర
Published Date - 03:27 PM, Sun - 27 February 22