Telangana
-
KTR On Modi: కరెన్సీ నోట్లపై మోడీ ఫొటోలనూ ముద్రిస్తారా?
అహ్మదాబాద్లోని ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 16-09-2022 - 12:33 IST -
KCR Visit To AP: సీఎం కేసీఆర్ ‘ఛలో విజయవాడ’
మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు
Date : 16-09-2022 - 11:40 IST -
TS Secretariat : తెలంగాణ కొత్త సచివాలయానికి `అంబేద్కర్` పేరు
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంబేద్కర్ దార్శినికతతోనే తెలంగాణ వచ్చిందని భావిస్తోన్న ఆయన కొత్త సచివాలయ నామకరణం నిర్థారించారు. ఆ మేరకు చీఫ్ సెక్రటరీకి ఆదేశించారు.ఇ
Date : 15-09-2022 - 3:56 IST -
TRS Vs BJP : సెప్టెంబర్ 17 పొలిటికల్ ఫైట్ , `షా`పై పోస్టర్లు!
వజ్రోత్సవాలు వర్సెస్ విమోచనోత్సవం తెలంగాణ అంతా కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారం కోసం దూకుడు పెంచాయి
Date : 15-09-2022 - 3:46 IST -
KTR On Bandi: బండి హామీలపై ‘కేటీఆర్’ ఫైర్.. ‘స్టుపిడ్ బీజేపీ’ అంటూ కౌంటర్!
తెలంగాణ ఐటీ మినిస్టర్ బీజేపీ లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మోడీపై నిప్పులు చెరిగారు.
Date : 15-09-2022 - 1:14 IST -
RI Challenge: ‘నాకు లంచం వద్దు’.. ఆర్ఐ సంచలనం!
ప్రభుత్వ కార్యాలయాల్లో తరచుగా వినిపించే మాట లంచం. చేతులు తడపనిదే..
Date : 15-09-2022 - 11:25 IST -
Hyderabad : దారుణం…బాలికను కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు అత్యాచారం..!!
హైదరాబాద్ లో దారుణం జరిగింది. నాంపల్లిలో 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి...అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు.
Date : 15-09-2022 - 11:13 IST -
Karimnagar : జేబులో గన్ తో TRS లీడర్…వైరల్ అవుతున్న ఫోటో..!!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత...తన ప్యాంటు వెనక జేబులో గన్ పెట్టుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 15-09-2022 - 9:22 IST -
Rowdy Sheeter Murder : బహదూర్పురాలో రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్ బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైయ్యాడు. ..
Date : 15-09-2022 - 7:10 IST -
Bhadrakali Temple: కోహినూర్ వజ్రం పుట్టినిల్లు.. వరంగల్ భద్రకాళి ఆలయమే!!
బ్రిటన్ రాణి ఎలిజబెత్2 ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో ఆమె కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రంపై సర్వత్రా చర్చ మొదలైంది.
Date : 15-09-2022 - 7:10 IST -
Kothapally Geetha: సీఎం జగన్ కుట్రవల్లే అరెస్ట్ అయ్యా …ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ గీత..!!
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టు అయ్యారు. రాయదుర్గం పాన్ మక్తా విలేజ్ లో సర్వే నెంబర్ 83 భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో...ఇవాళ ఆమెను సీబీఐ కోర్టు అరెస్టు చేసింది.
Date : 14-09-2022 - 10:04 IST -
YS Sharmila React: ‘మంగళవారం మరదలు’ అంటే ఊరుకోవాలా!
తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని
Date : 14-09-2022 - 5:20 IST -
Revanth Reddy: కార్యకర్తలకు ‘కాంగ్రెస్’ బీమా, ధీమా!
కార్యకర్తల కుటుంబాలను కష్టకాలంలో ఆదుకోవాలన్న ఉద్ధేశంతో కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేసింది.
Date : 14-09-2022 - 4:22 IST -
Tamilisai Recalls: ‘సెప్టెంబర్ 17’ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలి!
సెప్టెంబరు 17 కోసం అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా,
Date : 14-09-2022 - 2:50 IST -
MP Santosh: మన పురాణాల్లో ఉన్న జమ్మి విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించేలా గ్రీన్ ఛాలెంజ్; ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం రెండో యేడాదిలోకి అడుగుపెట్టింది.
Date : 14-09-2022 - 2:40 IST -
Munugode Politcs: చికెన్, మటన్, లిక్కర్.. ఇదే ‘మునుగోడు’ రాజకీయం!
ఎన్నికల శంఖారావం ఇంకా మోగలేదు.. నోటిఫికేషన్కు ఇంకా నెలరోజులు సమయం ఉంది.
Date : 14-09-2022 - 1:16 IST -
AP & Telangana : 27న తెలుగు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
కేంద్ర హోంశాఖ ఈ నెల 27న రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాలకు
Date : 13-09-2022 - 10:32 IST -
VRAs Protest: అసెంబ్లీ ముట్టడి.. వీఆర్ఏలపై విరిగిన లాఠీ!
తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
Date : 13-09-2022 - 4:48 IST -
Secunderabad Fire:`ఈ బైక్` పేలుడు సికింద్రాబాద్ ప్రమాదానికి కారణమా?
సికింద్రాబాద్ ఘటనకు విద్యుత్ షార్ట్ సర్య్యూట్ కారణమా? లేక ఎలక్ట్రిక్ బైకులు చార్జి ఎక్కువగా కావడంతో పేలి ప్రమాదం జరిగిందా? అనేది ఇంకా తేలలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం గోడౌన్లో ఈ బైక్ లను చార్జి చేయడం కోసం ఉంచారు. మోతాదుకు మించిన చార్జింగ్ కావడంతో ఆ బైక్ లు పేలాయని తెలుస్తోంది.
Date : 13-09-2022 - 4:14 IST -
Telangana IAS Controversy: ఢిల్లీ హైకోర్టుకు `మేఘా-రజత్ `బిల్లుల లొల్లి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మేఘా కంపెనీ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లింది. తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహం జరపడానికి ఆ కంపెనీ చేసిన ఖరీదైన ఏర్పాట్లపై దాఖలైన ఫిర్యాదుపై విచారణకు ఉపక్రమించింది.
Date : 13-09-2022 - 4:05 IST