Telangana
-
Konda Vishweshwar Reddy: బీజేపీ చేరికపై కొండా క్లారిటీ!
చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక.. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తిగా మారింది.
Published Date - 05:32 PM, Thu - 30 June 22 -
Etala Rajendra Land: బీజేపీ జాతీయ సమావేశాల వేళ దోషిగా `ఈటెల`
బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం వేళ ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర అక్రమించిన భూముల వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తేల్చేసింది.
Published Date - 04:30 PM, Thu - 30 June 22 -
CBI : లంచం కేసులో సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ అరెస్ట్
హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ పీఆర్ సురేష్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఒక కాంట్రాక్టర్ నుండి లంచం డిమాండ్ చేసి, తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసింది. ఉప్పల్-జమ్మికుంట రైల్వే మధ్య రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్ట్ నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. నాచారంలోని అతని నివాసంలో లంచం తీసుకుంటుండా వలపన్ని సీబీఐ అధికారులు పట్టుకున్నారు.అతని
Published Date - 04:20 PM, Thu - 30 June 22 -
Modi@Novotel:నోవాటెల్ హోటల్ లో `మోడీ` బస
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న ప్రధాని మోదీ మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు.
Published Date - 04:15 PM, Thu - 30 June 22 -
Ganja In Hyderabad : హైదరాబాద్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాచారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్కు చెందిన కె సుబుధి జాన్సన్ (30), బోరబండకు చెందిన మహ్మద్ సోహైబ్ (21)లు వైజాగ్కు చెందిన సుధీర్ సాహూ వద్ద గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు సిద్ధమైయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వీ
Published Date - 03:50 PM, Thu - 30 June 22 -
TS Tenth Results : తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన బాలికలు
హైదరాబాద్ తెలంగాణలో పదవ తరగతి పరీక్షాఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,03,579 మంది విద్యార్థులు హాజరుకాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు.ఫలితాల్లో బాలుర కంటే బాలికలు మరోసారి సత్తా చాటారు. పరీక్షకు హాజరైన 2,48,146 మంది బాలికల్లో 92.45 శాతం మంది ఉత
Published Date - 03:38 PM, Thu - 30 June 22 -
PM Modi Visit:హైదరాబాద్ లో `ఎగిరే వస్తువుల` నిషేధం
రిమోట్ ఆపరేషన్స్ ద్వారా ఎగిరే వస్తువులను నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:30 PM, Thu - 30 June 22 -
BJP MLA Raja Singh : యూట్యూబ్ ఛానెల్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
ఒక యూట్యూబ్ ఛానెల్ తనపై, తన కుటుంబంపై తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పరువు నష్టం కలిగించే ప్రయత్నం ఆ యూట్యూబ్ చానెల్ చేస్తోందని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సచ్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోను ప్రచురించిందని, అందులో ఇటీవలి జూదం కేసులో నిందితుల్లో ఒకరు తన కుమారుడు ఉన్నారని వార్తలు రాశారని రాజాసింగ్ త
Published Date - 03:28 PM, Thu - 30 June 22 -
Revanth Reddy: బల్మూరు వెంకట్ కు రేవంత్ పరామర్శ
సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
Published Date - 02:59 PM, Thu - 30 June 22 -
Golconda Fort: బోనాల ఉత్సవాలు షురూ!
తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. గురువారం గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
Published Date - 02:49 PM, Thu - 30 June 22 -
Chef Yadamma: యాదమ్మ.. నీ వంటకాలు అదుర్స్ అమ్మా!
ఆమె.. నిరుపేద సామాన్యురాలు. అయితేనేం దేశ ప్రధాని మోడీకి తన చేతి వంటను రుచి చూపించబోతోంది.
Published Date - 02:00 PM, Thu - 30 June 22 -
Yashwant Sinha : జూలై 2న హైదరాబాద్కు రానున్న ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి
ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తన ప్రచారంలో భాగంగా జూలై 2న హైదరాబాద్కు రానున్నారు.
Published Date - 08:59 AM, Thu - 30 June 22 -
Hyderabad : మోడీ, అమిత్షాలకు పాతబస్తీ యువకుడు బెదిరింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ను నరికి చంపిన సంఘటనతో దేశ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమైయ్యారు
Published Date - 08:48 AM, Thu - 30 June 22 -
4th Wave: తెలంగాణ లో మాస్క్ వేసుకోకుంటే రూ.1000 ఫైన్.. ముంచుకొస్తున్న నాలుగో వేవ్ ?
కరోనా కేసులు మళ్ళీ దడ పుట్టిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 14,506 కొత్త కేసులు నమోదయ్యాయి. 30 మంది కొవిడ్ తో చనిపోయారు.
Published Date - 07:15 AM, Thu - 30 June 22 -
TS Police : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్.. మోడీ పర్యటనకు భారీ భద్రత
జూలై 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోంమత్రి అమిత్షా హాజరుకానున్నారు.
Published Date - 10:08 PM, Wed - 29 June 22 -
Hyderabad : ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 20 స్థిరమైన నగరాల్లో హైదరాబాద్కు స్థానం
హైదరాబాద్: వాతావరణ మార్పులు సమాజానికి ప్రమాదంగా పరిణమిస్తున్న తరుణంలో నగరాలు మరింత సుస్థిరంగా మారడం అత్యవసరం. ఇక ఈ విషయంలో హైదరాబాద్ పనితీరు, మెరుగులు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో స్థానం పొందింది. భారతీయ నగరాల్లో మూడవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన తాజా
Published Date - 09:57 PM, Wed - 29 June 22 -
Siddipet : ఫుడ్పాయిజన్ ఘటనలో హాస్టల్ వార్డెన్, వంటమనిషిపై వేటు
సిద్దిపేట జిల్లాలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ లో పుడ్పాయిజన్ ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు.రెసిడెన్షియల్ స్కూల్, బాలికల జూనియర్ కళాశాల డిప్యూటీ హాస్టల్ వార్డెన్ రజియా సుల్తానా, ఇద్దరు కుక్లు దుర్గ, నాగరాణిలు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై వేటు వేశారు. . ప్రిన్సిపాల్ శ్రీలతను కూడా సొసైటీ సెక్రటరీ విధుల నుంచి సస్పెండ్ చేశ
Published Date - 09:47 PM, Wed - 29 June 22 -
Traffic Advisory : హైదరాబాద్లో బోనాలు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఈ మార్గాల్లో…!
హైదరాబాద్: రేపటి (జూన్ 30) నుంచి జూలై 28 2022 మధ్య జరగనున్న బోనాల వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రద్దీ మార్గంలో వాహనదారులు ప్రత్యామ్నయం చూసుకోవాలని ముందస్తుగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాందేవ్గూడ నుండి గోల్కొండ కోటకు మక్కై దర్వాజా మీదుగా, లంగర్ హౌజ్ నుండి ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే రహదారులతో సహా గోల్కొండ కోట వైపు వెళ్లే మార
Published Date - 09:32 PM, Wed - 29 June 22 -
BJP : అనధికార ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కొరఢా.. బీజేపీ నేతలకు జరిమానా
హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనధికార బ్యానర్లు,హోర్డింగ్లను ఏర్పాటు చేసిన బీజేపీకి కార్యకర్తలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కూడిన బీజేపీకి చెందిన భారీ బ్యానర్లు, పోస్టర్లు నగరమంతటా వెలిశాయి. వీటిని నగర ప్రజలు ట్విట్టర్ ద్వారా GHMC ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ
Published Date - 09:14 PM, Wed - 29 June 22 -
Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తు పట్టుబడ్డ విదేశీయులు
హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు విదేశీయులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల మెథాంఫిటమైన్, 20 గ్రాముల కొకైన్, 5 సెల్ఫోన్లు, మొత్తం రూ.13 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్లు, ఒక టాంజానియా, యెమెన్ దేశస్థులను అరెస్టు చేశామని, కొకైన్, మెథాంఫెటమైన్ సరఫరా చేసే ఇద్దరు నైజీరియన్లు పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెల
Published Date - 09:05 PM, Wed - 29 June 22